|
context: అంకారా-టర్కీ అండోరా లా విల్లా-అండోరా అక్రా-ఘానా అడిస్ అబాబా-ఇథియోపియా అబుజా-నైజీరియా అబుదాబి-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెస్టెర్డ్యామ్-నెదర్లాండ్స్ అమ్మాన్-జోర్డాన్ అలోఫీ-నియె అల్జీర్స్-అల్జీరియా అవారువా-కుక్ ఐల్యాండ్స్ అష్గాబాట్-టర్క్మెనిస్థాన్ అసమారా-ఎరిట్రియా అసున్సియోన్-పరాగ్వే అస్తానా-కజఖ్స్థాన్ ఆడమ్స్టోన్-పిట్కైర్న్ ఐల్యాండ్స్ ఆపియా-సమోవా ఆరంజ్స్టాడ్-అరుబా ఇస్లామాబాద్-పాకిస్థాన్ ఉగాడౌగౌ-బుర్కీనా ఫాసో ఉలాన్బాటర్-మంగోలియా ఎంబాబానే-స్వాజిల్యాండ్ ఎన్గెరుల్ముడ్-పాలావ్ ఎన్ |
|
context: లార్డు విలియం బెంటింక్ గా ప్రసిధి చెందిన విలియం హెన్రీ కావెండిష్ బెంటింక్ (Lord William Henry Cavendish Bentinck ) బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనికి గవర్నర్ జనరల్ గా భారతదేశమును 1828-1835 మధ్య పరిపాలించాడు. 1773 సంవత్సరపు రెగ్యులేటింగ్ చట్టము ప్రకారము వారన్ హేస్టింగ్సు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి మొదటి గవర్నర్ జనరల్ అయుండగా 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము ప్రకారము విలియం బెంటింక్ బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ అనవచ్చును. ఉదార రాజనీతిజ్ఞుడనియూ, స్వాతంత్ర్యప్రియుడనియూ ప్రసిధిచెంది యుండెను. బెంటిక్ యొక్క ఉదారభావములు ఆయన పలికిన వాక్యముల వల్లనే తెలియగలదు. ఉల్లేఖన "నోరులేని జనసామాన్యము అజ్ఞానులగు అవకాశముచూసుకుని ఆ అజ్ఞానము చిరస్థాయిగా చేసి దానివలన అక్రమలాభలను కొన్ని పొందుటయే ఈ ప్రభుత్వ లక్ష్యమను తలంపు బ్రిటిష్ నీతికిని ధర్మమునకును విరుధ్దము" అని పలుకచూ పాఠశాలలను విరివిగా స్థాపించి విద్యాభివృధ్దికి తోడ్పెను. ఈయన చేసిన కొన్ని గొప్ప సంస్కరణలవల్ల భారతీయుల పరిపాలనా శక్తి సామర్ధ్యములను గుర్తింపుచేయబడి కంపెనీ ప్రభుత్వయంత్రాంగములో తొలిసారిగా బాధ్యతాయుతమైన ఉన్నత పదవులు, హోదాకల ఉద్యోగములు భారతీయులకు లభించే అవకాశము కలిగినది. విద్యారంగములోను, సాంఘిక జీవనములోను కూడా చిరస్మరణీయములైన సంస్కరణలుచేశాడు. విలియం బెంటింక్ కార్యకాలము భారతీయుల హితముకోరినదైనట్టిదిని భారతీయులకు సంతోషముచేకూర్చినదనీ చెప్పుటకు మరో చరిత్రాధారము ప్రముఖ బ్రిటిష్ రాజ్యాంగవేత్త, చరిత్రకారుడు, రచయిత అయిన సర్ జార్జి ట్రవెలియాన్ (Sir George Otto Trevelyan) 1853లో బ్రిటిష్ పార్లమెంటులో (హౌస్ ఆఫ్ లార్ఢ్సు) ప్రసంగములో వక్కాణించినట్లుగా భారతదేశము భారతీయుల క్షేమలాభముల కొరకే పరిపాలించబడవలెనన్న సూత్రము ప్రారంభించిన ఘనత విలియం బెంటింక్ ఇయ్యవలెనని చెప్పక తప్పదు. భారతదేశములో ఆతని తదనంతరం జరుగిన బ్రిటిష పరిపాలనకు విలియం బెంటిక్ పరిపాలనారీతి, కార్యాచరణ ఒక గీటురాయని నిస్సందేహముగా చెప్పవచ్చును [1] answers: 1828-1835 మధ్య విలియం బెంటింక్ బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనికి గవర్నర్ జనరల్ గా భారతదేశమును ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? |
|
context: డ్రాగన్ బాల్, డ్రాగన్ బాల్ Z, మరియు డ్రాగన్ బాల్ GT అనిమే ధారావాహికల యొక్క సంచికలు, చిత్రములు మరియు ప్రత్యేక సంచికలలో, అదేవిధంగా అనేక స్పిన్-ఆఫ్ వీడియో గేమ్స్ లో గోకు నటించాడు. డ్రాగన్ బాల్ ధారావాహిక కాకుండా, తొరియామ యొక్క వ్యంగానుకరణ ధారావాహిక నెకో మాజిన్ Zలో గోకు అతి తక్కువ సేపు కనిపించే పాత్రలో కనిపిస్తాడు . ఇతర వ్యంగ్యానుకరణలలో కూడా ఇతను ప్రధాన పాత్ర, మరియు వివిధ ప్రత్యేక కార్యక్రమములలో మరియు అమెరికన్ పాప్ సంస్కృతిలో ఈ పాత్ర కనిపిస్తుంది. answers: డ్రాగన్ బాల్, డ్రాగన్ బాల్ Z, మరియు డ్రాగన్ బాల్ GT డ్రాగన్ బాల్ ధారావాహికలో ఎన్ని సంచికలు కలవు ? |
|
context: కేరళ రాజధానితిరువనంతపురం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం. [30] కొచ్చి ఎక్కువ నగరపరిసర జనాభా కలిగినది (most populous urban agglomeration) [31] answers: తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని ఏది ? |
|
context: గాయత్రీ మంత్ర సృష్టి కర్త శ్రీరామునకు గురువు. హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత. answers: త్రిశంకు విశ్వామిత్రుడు ఏ స్వర్గాన్ని నిర్మించాడు? |
|
context: స్వీడన్ (స్వీడన్ సామ్రాజ్యం) ఉత్తర యూరప్కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.దేశ ఉత్తర మరయి పశ్చిమ సరిహద్దులలో నార్వే, తూర్పు సరిహద్దులో ఫిన్లాండ్,ఆగ్నేయ సరిహద్దులో డెన్మార్క్ ఉన్నాయి.దీని వైశాల్యం 449,964 చ.కి.మీ. స్వీడన్ వైశాల్యపరంగా చూస్తే యూరప్ లో ఐదవ మరియు పశ్చిమ యూరప్లో మూడవ అతి పెద్ద దేశం. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో జన సాంద్రత చ.కి.మీకు 20 మాత్రమే. 84% శాతం మంది నగరాలలోనే నివసిస్తారు. నగరాల మొత్తం వైశాల్యం దేశ వైశాల్యంలో 1.3% మాత్రమే.జనసంఖ్య 10 మిలియన్లు.[12] ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇది చాలా ఆధునికమైన మరియు స్వేచ్ఛాయుతమైన దేశం. పర్యావరణ సంరక్షణ, వాతావరణ సమతౌల్యాన్ని పాటించడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అక్కడి ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు.[13][14]దేశంలో 2.3 మిలియన్ల ప్రజలు విదేశీ నేపథ్యం కలిగి ఉన్నారు.[15]జనసాంధ్రత చ.కి.మీ 22. ప్రజలు అధికంగా దక్షిణ భూభాగంలో అధికంగా ఉన్నారు.ఇక్కడ దాదాపు దేశంలో సగం మంది ప్రజలు నివసిస్తున్నారు.నగరప్రాంతాలలో దాదాపు 85% ప్రజలు నివసిస్తున్నారు.[16] answers: స్టాక్ హోం స్వీడన్ దేశ రాజధాని ఏది? |
|
context: ఏడాది తిరిగేలోగానే, వోల్టా కప్ప కాలు స్థానంలో ఈ విద్యుత్ వలయంలో ఉప్పు నీటిలో ముంచిన కార్డ్బోర్డ్ను ఉపయోగించవచ్చని, కప్ప యొక్క కండర స్పందనను మరో రకమైన విద్యుత్ శోధన ద్వారా గుర్తించవచ్చని కనిపెట్టాడు. విద్యుత్ ఆవేశం మరియు విద్యుత్ పొటన్షియల్ యొక్క ప్రమాణాలు అవసరమైన కెపాసిటెన్స్ (క్షమశీలి) యొక్క స్థిరవిద్యుత్ లక్షణాన్ని ఆయన అప్పటికే అధ్యయనం చేశాడు. ఈ అనుభవంతో, వోల్టా తన యొక్క గాల్వనిక్ సెల్ వ్యవస్థను నిర్మిస్తున్న సందర్భంగా విద్యుత్ ఆవేశాన్ని కనిపెట్టాడు. ఉత్సర్గం (డిశ్చార్జ్) కాని ఒక ఘటం యొక్క రెండు ధ్రువముల మధ్య పొటెన్షియల్ భేదాన్ని దాని యొక్క విద్యుచ్ఛాలక బలం (emf) గా పిలుస్తారు. మరియు దీనికి కూడా విద్యుత్ పొటన్షియల్ కి ఉపయోగించే ప్రమాణాలనే ఉపయోగిస్తారు. వోల్టాకు గౌరవసూచకంగా, ఈ రెండింటిని వోల్టేజ్ అని పిలిచి, వోల్ట్ ప్రమాణాలలో కొలుస్తారు.1800 లో, వోల్టా శ్రేణి సంధానంలో (అనగా వాటిని ఒకదానితో ఒకటి శ్రేణిలో) అనేక వోల్టాయిక్ ఘటాలను అమర్చి బ్యాటరీని సృష్టించాడు. ఇలా చేయటం వలన విద్యుచ్ఛాలక బలం వృద్ధి అయినది.[10] ఒక 32-ఘటాల శ్రేణి సంధానం ఫలితంగా సుమారుగా 50 వోల్ట్ల వోల్టేజ్ను సృష్టించింది.[11] ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో బ్యాటరీలను ఇప్పటికీ పైల్లుగా పిలవడం కొనసాగుతుంది.[12][13] answers: వోల్ట్ వోల్టేజ్ ను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? |
|
context: ఇక తెలంగాణ విషయానికొస్తే సెప్టెంబర్ 17న అది స్వాతంత్ర్యాన్ని పొందినా దాదాపు రెండు సంవత్సరాలు జనరల్ జయంతినాథ్ చౌదరి అధిపతిగా సైనిక పాలనలో ఉండింది. అప్పటి తెలంగాణలో తెలుగు జిల్లాలే కాక కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు ఖమ్మంతో కలిపి 16 జిల్లాలుండేవి. అప్పటికి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. అలా అప్పటి తెలంగాణలో 15 జిల్లాలుండేవి. కాగా తెలంగాణ, ఆంధ్రరాష్ట్రంతో కలిసినప్పుడు తొమ్మిది జిల్లాలతోనే కలిసింది. కారణం 1956 నాటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన కారణంగా తెలంగాణలోని కన్నడ భాషా జిల్లాలు అటు కర్ణాటకలో కలిసాయి. అందుకు వీటిని తొమ్మిది జిల్లాలతోనే (అప్పటికి రంగారెడ్డి జిల్లాలేదు. అది హైదరాబాద్ జిల్లాలోనే భాగం) ఆంధ్రప్రదేశ్లో కలిసింది. అందుకే 1956 నవంబర్ 1 నాటికి ఉన్న తెలంగాణ కావాలని తెలంగాణ ఉద్యమంలో ఉన్న టిఆర్ఎస్ కోరింది. కాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే రెండు మూడు ఆలోచనలు మనస్సులో మెదులుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తూ పార్లమెంటు చట్టం చేసిన రోజు లేదా ఆ చట్టాన్ని అమలు చేసిన అప్పాయింట్డ్ డే జూన్ 2న అనేది ఒక తర్కం . ఇక్కడ విషయం స్పష్టం. రాష్ట్రపతి ఆమోదించిన చట్టం చేసినది ఏవరే రోజు అయినా దాన్ని అమలు చేసిన జూన్ 2నే అవతరణ జరిగినట్లు లెక్క. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2నే. కాగా అసలు తెలంగాణ విడిపోయి విమోచనం చెందిన రోజు సెప్టెంబర్ 17. సెస్టెంబర్ 17న విమోచనం జరిగింది హైదరాబాదు సంస్థానానికి, తెలంగాణకు కాదు. తెలంగాణ తిరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది జూన్ 2నే. అప్పటిదాకా పది జిల్లాల తెలంగాణ అనేది ఉనికిలో లేదు కాబట్టి తెలంగాణకు అవతరణదినోత్సవం జూన్ 2నే జరపడం తర్క సహం సరైనది. కాగా ఆంధ్రప్రదేశ్ అనేది 1953 అక్టోబర్ 1నే తొలిసారి ఉనికిలోనికి వచ్చింది. అదే 13 జిల్లాల్లో అదే విధంగా తిరిగి బయటకు వచ్చిందికాబట్టి అక్టోబర్ 1నే నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం సరైనది అవుతుంది. చరిత్ర తెలిసిన పెద్దల అభిప్రాయం కూడా ఇదే కనిపిస్తూ ఉంది. answers: జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము ఎప్పుడు? |
|
|