news
stringlengths
299
12.4k
class
class label
3 classes
అనుష్క తదుపరి చిత్రం అజిత్ తో.. Highlights వివేకం సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అజిత్ అజిత్ తదుపరి చిత్రం విశ్వాసం లో హిరోయిన్ గా అనుష్క అజిత్ తో గతంలో ఎంతవాడుగానీ చిత్రంలో నటించిన అనుష్క తమిళనాట అజిత్‌ సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అజిత్‌ తాజా చిత్రం 'వివేగం'  ఏ స్థాయిలో వసూళ్ళను కొల్లగొట్టిందో చూశాం. వరుసగా శివ డైరెక్షన్‌లో హిట్టు మీద హిట్టు కొడ్తోన్న అజిత్‌, తాజాగా తన దర్శకత్వంలోనే 'విశ్వాసం' పేరుతో ఓ సినిమాకి కమిట్‌ అయాడు.    త్వరలో పట్టాలెక్కనున్న 'విశ్వాసం' సినిమా కోసం అజిత్‌, హీరోయిన్‌గా అనుష్క పేరుని ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అజిత్‌, అనుష్క కాంబినేషన్‌లో 'ఎంతవాడుగానీ' పేరుతో (తమిళంలో 'ఎన్నయ్‌ అరిందాల్‌') ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో త్రిష మరో హీరోయిన్‌గా నటించింది. అయితే అదొక థ్రిల్లర్‌ మూవీ. అజిత్‌ - అనుష్క మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్‌ అవలేదు కూడా.    ఈసారి మాత్రం, అజిత్‌ - అనుష్క మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్‌ అవుతుందట. ఇదొక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అనే ప్రచారం జరుగుతోంది. అజిత్‌ సినిమాలంటే క్లాస్‌ టచ్‌ మాత్రమే కాదు, మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా పుష్కలంగా వుంటాయి. పైగా, ఈసారి పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ తరహాలో 'విశ్వాసం' సినిమాని శివ తెరకెక్కించబోతున్నాడట. Last Updated 25, Mar 2018, 11:46 PM IST
0business
Jun 09,2017 చిన్న వర్తకులకు జీఎస్‌టీ హెల్ప్‌లైన్‌.. హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా జులై నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి రానున్న నేపథ్యంలో కిరాణ, రిటైల్‌ వర్తకులకు జీఎస్‌టీపై అవగాహన కల్పించేందుకు వాల్‌మార్ట్‌ ఇండియా ముందుకు వచ్చింది. జీఎస్‌టీ స్వరూపంపై ఇప్పటికీ బడా వర్తకులతో పాటు చిన్న వర్తకులకు కూడా బోలెడు అనుమానాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న వర్తకులకు తగిన దిశానిర్దేశం చేసేందుకు గాను వాల్‌మార్ట్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా చిన్న వర్తకులు జీఎస్‌టీ విషయమై ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవచ్చని వాల్‌మార్ట్‌ ఇండియా సీఈవో క్రిష్‌ అయ్యర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, పంజాబీ, మరాఠీ, ఆంగ ్లభాషల్లో హెల్ప్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 16, Sep 2019, 5:08 PM IST Highlights గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు హరీష్ శంకర్. అటు పవన్ కళ్యాణ్ కెరీర్ కు, హరీష్ కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. వీరిద్దరి క్రేజీ కాంబోలో మరో చిత్రం రావాలని అభిమానులు కోరుకోవడం సహజమే.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేనానిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాల్లోకి కొనసాగాలని కోరుకునే అభిమానులు ఉన్నారు.. అలాగే రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ జనసేన వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.  ఇటీవల వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు పదే పదే పవన్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నలు సంధించారు.  అభిమానుల అత్యుత్సాహంపై హరీష్ శంకర్ స్పందన ఆసక్తికరంగా ఉంది. మీరు విజిల్స్ వేసి, కేకలు పెడితే కుదరదు. అది జరగాలని అభిమానులంతా బలంగా కోరుకోండి.. అయిపోద్ది అని హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు. అంటే ఇప్పటికీ హరీష్ పవన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తుంటే హరీష్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటని అంతటా చర్చ జరుగుతోంది.
0business
ఒంటరిగా ఉంటున్నా, నాకు గన్ లైసెన్స్ కావాలి: ధోని భార్య సాక్షి Highlights తుపాకీ లైసెన్స్ కోరిన సాక్షి రాంచీ: తనకు ప్రాణహాని ఉందని గన్‌ లైసెన్స్ ఇవ్వాలని  క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సతీమణి సాక్షి కోరారు.  ఈ మేరకు ఆమె పోలీసు అధికారులకు గన్ లైసెన్స్ కోసం  వినతిపత్రం సమర్పించారు. క్రికెట్ మ్యాచ్‌ల దృష్ట్యా మహేంద్ర సింగ్ ధోని  ఇంట్లో తక్కువ సమయం ఉంటారని ఆమె చెప్పారు. తన కూతురితో కలిసి  తాను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఏదైనా పని కోసం ఒంటరిగానే బయటకు వెళ్ళాల్సి వస్తోందని ఆమె చెప్పారు. తన భద్రతను దృష్టిలో ఉంచుకొని  తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని ఆమె  పోలీసు అధికారులను కోరారు. 20006లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడ తుపాకీ లైసెన్స్ కోసం  ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే అతడికి 9 ఎంఎఎం  గన్ ను అనుమతిచ్చింది. ప్రస్తుం క్రికెటర్ ధోని  ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళనున్నారు.   యోయో టెస్టులో ధోని ఫాసయ్యారు. బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోని పాల్గొంటున్నారు. ఐర్లాండ్ టీమ్‌తో భారత క్రికెట్ జట్టు రెండు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 3వ తేది నుండి ఇంగ్లాండ్ టీ 20 సీరీస్ లో పాల్గొననుంది. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి తనకు ప్రాణ హాని ఉందని, లైసెన్స్‌ తుపాకీ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. ‘క్రికెట్‌ మ్యాచ్‌ల దృష్ట్యా ధోనీ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్‌డ్‌ తుపాకీ లేదా రివాల్వర్‌ ఇప్పించాలి’ అని కోరినట్లు సాక్షి తెలిపింది. 2006లో మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా తుపాకీ కోసం అప్లై చేయగా 9ఎమ్‌ఎమ్‌ గన్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ.. ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. ఇటీవల నిర్వహించిన యో యో టెస్టులో పాసైన ధోనీ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 3 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ టీ20 సిరీస్‌ ఆడనుంది. Last Updated 20, Jun 2018, 12:04 PM IST
2sports
Hyderabad, First Published 7, Feb 2019, 9:41 AM IST Highlights బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎస్ఎస్ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ మొదలుపెట్టింది బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎస్ఎస్ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ మొదలుపెట్టింది. కెరీర్ ఆరంభంలోనే తోటి వీజేతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా అతడి నుండి విడిపోయింది. అనంతరం నటుడు జాన్ కొక్కెన్ తో ఆమె సన్నిహితంగా ఉంటుందని, ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్ స్నేహం మాత్రమేనని అంటోంది పూజా. ఒకే ఫీల్డ్ లో ఉండడం వలన రకరకాల పుకార్లు పుట్టుకొస్తాయని వాటిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పింది. మొదట్లో నటన విషయంలో కాస్త బెరుకుగా ఉండేదాన్ని అని, ఇప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉందన్నారు.  ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధమని అంటోంది. ఇందులో గ్లామర్ పాత్రలు వచ్చినా, బోల్డ్ పాత్రలు వచ్చినా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈరోజుల్లో బోల్డ్ నెస్ కామన్ అయిందని, కథ డిమాండ్ చేసినప్పుడు అలాంటి బోల్డ్ పాత్రకు తను సిద్ధమని చెప్పుకొచ్చింది.  Last Updated 7, Feb 2019, 9:41 AM IST
0business
ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ First Published 4, Dec 2017, 8:00 PM IST ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ ఆకాంక్ష సింగ్ లేటెస్ట్ గ్యాలరీ Recent Stories
0business
internet vaartha 152 Views ఆట డెస్క్‌ : ఆస్ట్రేలియా ఓపెన టెన్నిస టోర్నీ షైనల్‌కు అమెరికా నల్లకలువ సెరినా విలియమ్స్‌ ఫైనల్‌కు చేరుకుంది.. గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన సెరినా,  పోలాండ్‌కుచెందిన 4వ సీడ్‌ క్రీడాకారిణి  రద్వాన్‌పై విజయం కేతనం ఎగురవేసింది.. ఈ పోరులో సెరినా 6-0, 6-4 తేడాతో గెలుపొంది ఫైనల్‌లోకి అడుగుపెట్టింది..
2sports
Hyderabad, First Published 15, Mar 2019, 5:04 PM IST Highlights టాలీవుడ్ నవ మన్మథుడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నయన సినిమాకు సీక్వెల్ సెట్టయిన సంగతి తెలిసిందే. బంగార్రాజు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ నాగ్ అనుకున్నాడు.  టాలీవుడ్ నవ మన్మథుడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నయన సినిమాకు సీక్వెల్ సెట్టయిన సంగతి తెలిసిందే. బంగార్రాజు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ నాగ్ అనుకున్నాడు.  కానీ ఎలక్షన్స్ హడావుడి ముగిశాక జూన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలెట్టాలని బంగార్రాజు గ్యాంగ్ డిసైడ్ అయ్యింది. ఈ సీక్వెల్ కి కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది.  ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. సీక్వెల్ లో నాగ చైతన్య బంగార్రాజు మనవాడి పాత్రలో నటించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ బ్రహ్మాస్త్ర అలాగే మన్మథుడు సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.  Last Updated 15, Mar 2019, 5:06 PM IST
0business
దేశ రాజధానిలో పడిపోయిన బీరు విక్రయాలు PNR| దేశ రాజధాని ఢిల్లీలో బీరు విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. గత యేడాదితో పోల్చితే వీటి విక్రయాలు తగ్గినట్టు ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. మే నెలలో 12.49 లక్షల కేసుల బీర్లు విక్రయం కాగా, గత యేడాది ఇదే నెలలో ఈ విక్రయాలు 15 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన తాజా గణాంకాల మేరకు గత నెలలో మాత్రమే 12,49,474 బీరు కేసులు అమ్ముడు పోయినట్టు తెలిపింది. అయితే, గత యేడాదితో పోల్చితే ఈ యేడాది బీరు ధరలు బాగానే పెంచారు. ఈ ధరల పెంపు కూడా వీటి అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణంగా చెపుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకు బీరు విక్రయాలు బాగానే ఉంటాయి. అయితే, ప్రస్తుత విక్రయాలు తద్విరుద్ధంగా ఉండటానికి ధరల పెంపే కారణంగా అధికారులు చెపుతున్నారు. సంబంధిత వార్తలు
1entertainment
Hyderabad, First Published 30, Oct 2018, 3:53 PM IST Highlights ఎన్టీఆర్ బయోపిక్ ని అతడి రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మధ్యలో ఈ సినిమా ఆగిపోయానని వార్తలు  వచ్చినప్పటికీ వాటిల్లో నిజం లేదని తేల్చేశాడు వర్మ. ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా వర్మ తిరుపతికి వెళ్లి మరీ దేవుడ్ని ప్రార్ధించి వచ్చాడు.  ఎన్టీఆర్ బయోపిక్ ని అతడి రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మధ్యలో ఈ సినిమా ఆగిపోయానని వార్తలు  వచ్చినప్పటికీ వాటిల్లో నిజం లేదని తేల్చేశాడు వర్మ. ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా వర్మ తిరుపతికి వెళ్లి మరీ దేవుడ్ని ప్రార్ధించి వచ్చాడు. దసరా రోజు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని మొదలుపెట్టాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా, భారీ బందోబస్తు మధ్య ఈ సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నాడట వర్మ. ఈ మధ్యకాలంలో వర్మ తన సినిమాల షూటింగ్ ఎక్కువ భాగం తన సహాయకులతోనే చేయిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ప్రతీ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం. రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బాలయ్య నటిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రిలీజ్ సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని విడుదల చేయాలని ప్లాన్  చేస్తున్నాడు. పేరున్న నటీనటుల్ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మీపార్వతి పాత్రలో ప్రముఖ నటి కనిపించబోతోంది.  ఇది కూడా చదవండి..
0business
ప్రభాస్ పై సిద్ధార్థ్ ట్వీట్.. ఫాన్స్ ఫైర్! Highlights  సోమవారం నాడు '100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై సెటైరికల్ గా స్పందించాడు హీరో సిద్ధార్థ్. ''465 డివైస్ టు కింగ్ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే ఆఫ్టర్ థిస్ వన్''.. ఓడే విధంగా కంటిన్యూ అవుతుంది తెలుగులో హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకు షిఫ్ట్ అయ్యాడు. తమిళ అబ్బాయి అయినప్పటికీ సిద్ధార్థ్ కు తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు ప్రభాస్ పై పెట్టిన కామెంట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సాధారణంగా ఫాన్స్ తమ అభిమాన నటుడు పుట్టినరోజుకి ముందు, సినిమా విడుదలకు ముందు '10 డేస్ టు గో',' వన్ వీక్ టు గో' అంటూ పోస్ట్ లు పెడుతూ ట్రెండింగ్  చేస్తారు. అలానే సోమవారం నాడు '100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై సెటైరికల్ గా స్పందించాడు హీరో సిద్ధార్థ్. ''465 డివైస్ టు కింగ్ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే ఆఫ్టర్ థిస్ వన్''.. ఓడే విధంగా కంటిన్యూ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ థ్రిల్ ఇస్తుంది కానీ చంపేస్తుంది. దయచేసి వాటిని కాస్త విచక్షణతో ఉపయోగించండి అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కొందరు రజినీకాంత్, అజిత్, విజయ్ ల మీద ఇలాంటి ట్వీట్ చేయగలవా..? వెంటనే ట్విట్టర్ నుండి వెళ్ళిపోతావ్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. మరొక అభిమాని ప్రభాస్, సిద్ధార్థ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ఎందుకు భయ్యా  నీ ఫ్రెండే  కదా..!' అని అడిగాడు. దానికి సిద్ధార్థ్ 'ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడమ్ తీసుకుంటున్నా' అని రిప్లై చేశాడు. కొందరు సిద్ధార్థ్ పై ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తుంటే ఆయన కూడా వారికి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు.
0business
internet vaartha 158 Views ముంబై : చెల్లింపుల బ్యాంకులు, చిన్న బ్యాంకుల ఏర్పాటుకులైసెన్సులు జారీచేసిన రిజర్వు బ్యాంకుకు తమతమ బ్యాంకులు ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేయని వివిధ సంస్థలు లైసెన్సులను వెనక్కి పంపించడంపై రిజర్వు బ్యాంకు కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. లైసెన్సులు సరెండర్‌చేసిన సంస్థల నుంచి సంజా యిషీకోరి ఆపై భారీ మొత్తం జరిమానాలు వేయాలని కూడా భావిస్తోంది. చోళ మండలం కంపెనీ తర్వాత టెక్‌ మహీంద్ర, సన్‌ ఫార్మా దిలీప్‌ సంఘ్విలు తమతమ లైసెన్సులను సరెండర్‌చేశారు. ఇక రంగంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. స్వల్పమార్జిన్లతో చెల్లిం పుల బ్యాంకుల లాభదాయకత దెబ్బతింటుందన్న అంచనాలతోనే వీటిని సరెండర్‌ చేసినట్లు నిపుణుల అంచనా. పోటీతత్వం కూడా పెరిగిందని అందు వల్లనే మార్జిన్లు కూడా తగ్గుతాయని అంచనా వేసారు. కొత్తగా చెల్లింపులు బ్యాంకులు స్థాపించిన సంస్థలకు కనీసం మూడునుంచి ఐదేళ్లకాలం పడు తుందని, లాభనష్టాలు లేని స్థాయి ఆపై లాభాల దిశగా వెళ్లాలంటే ఐదేళ్లు ఆగాల్సిందే. ఆర్‌బిఐ నిబంధనలు, చట్టాలు మరింత కఠినంగా ఉన్నాయి. దీని వల్ల పేమెంట్‌ బ్యాంకులు నగదు సమీకరణకు కష్టం అవుతుంది. సంస్థలు ముందు 75శాతం ప్రభుత్వ సెక్యూరిటీల్లో జమచేయాలి. ఆతర్వాత కొత్త పేమెం ట్‌ పరిష్కారాలకు రావాల్సి ఉంటుంది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌కు రావాలి. ఈ విధానాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తోంది. మార్జిన్లు, ఫీజు వివరాలు తక్కువగా ఉంటే సంస్థలు ఎలా లాభాల్లోనికి వస్తాయని, ఎలా నగదు పరి పుష్టం అవుతాయని మార్కెట్‌నిపుణులు చెపుతున్నారు. నాన్‌బ్యాంకింగ్‌ రంగంలోకూడా డిజిటల్‌ బ్యాం కింగ్‌ విధానం పెరిగింది. కొన్ని సంస్థలు డిజిటల్‌ వ్యాలెట్లు కూడా ఏర్పాటుచేసి చెల్లింపులు, నగదు బదిలీ వంటివిచేస్తున్నాయి. చెల్లింపుల బ్యాంకుల పరంగా లక్ష రూపాయలకు మించిన డిపాజిట్లు తీసుకోవచ్చు. అయితే క్రెడిట్‌కార్డులు జారీచేయ లేవు. దీనివల్ల ఆదాయవనరుల్లో ప్రధానమూలవ నరులకు దెబ్బతగులుతోంది. చెల్లింపు బ్యాంకుల ఆదాయవనరులు ఏవలం ఫీజుల రాబడులే కానీ నికరవడ్డీ ఆదాయం కాదు. అందువల్లనే ఈ మూడు సంస్థలు వైదొలిగాయి. మిగిలిన ఎనిమిది సంస్థల్లో మూడు ఆదిత్యబిర్లా నువో ఐడియా సెల్యులర్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ సంస్థలున్నాయి. బ్యాంకులు ఇటీవలికాలంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనను కూడా విస్తరించాయి. దీనివల్ల కూడా చిన్నబ్యాం కులు, చెల్లింపుల బ్యాంకులకు కొంత ఒత్తిడిపెరుగు తుంది. సుమారు 21.87 మిలియన్ల ఖాతాలు ఈ స్కీంలో ప్రారంభంఅయ్యాయి. భారీ కార్పొరేట్ల స్థాయిలో చూస్తే 41మంది ఫైనాన్స్‌ కంపెనీలు స్థాపించారు. టెక్నాలజీ, వ్యక్తిగతంగా ఆర్ధిక సంస్థ లున్నవారు లైసెన్సులకు దరఖాస్తుచేస్తే ఆర్‌బిఐ 11 మందికి మంజూరుచేసింది. అయితే ఐదేళ్లవరకూ లాభాలు లేనిసంస్థలను నడిపించడం ప్రస్తుత పోటీ వాతావరణంలో కష్టం అవుతుందన్న లక్ష్యంతో ఈ మూడు సంస్థలుతమ లైసెన్సులను సరెండర్‌చేసి నట్లు సమాచారం. అయితే ఆర్‌బిఐ మాత్రం వీటిపై తీవ్రంగా పరిగణిస్తోంది. అధ్యయనం చేసి అవసరమైతే జరిమానా విధించాలని చూస్తోంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విండీస్‌ని చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ టెస్టు ఫార్మాట్‌లో సొంతగడ్డపై తమకి తిరుగులేదని ఇంగ్లాండ్ మరోసారి నిరూపించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన TNN | Updated: Aug 20, 2017, 03:43PM IST టెస్టు ఫార్మాట్‌లో సొంతగడ్డపై తమకి తిరుగులేదని ఇంగ్లాండ్ మరోసారి నిరూపించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన ఆ జట్టు తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన డై/నైట్ తొలి టెస్టులో ఇన్నింగ్స్, 209 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత ఓపెనర్ అలిస్టర్ కుక్ (243: 407 బంతుల్లో 33x4), కెప్టెన్ జో రూట్ (136: 189 బంతుల్లో 22x4) దూకుడుగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌ని ఇంగ్లాండ్ 514/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ అండర్సన్ (3/34), బ్రాడ్ (47/2) ధాటికి 168 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 346 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ మళ్లీ తడబాటు వీడలేకపోయింది. మరోసారి అండర్సన్ (2/12), బ్రాడ్ (3/34) చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ 137 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో కుక్, రూట్ ఇద్దరూ కలిపి తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేయగా.. వెస్టిండీస్ జట్టు మొత్తం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి చేసిన పరుగులు.. 305 మాత్రమే కావడం విశేషం.
2sports
'కీ'లక ఉత్పత్తుల్లో మాంద్యం - జూన్‌లో 3 శాతానికి తగ్గుదల        న్యూఢిల్లీ : దేశంలో పలు ప్రధాన పారిశ్రామిక రంగాల ఉత్పత్తిలో మాంద్యం నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో స్టీల్‌, బొగ్గు రంగాలు పేలవమైన ప్రగతిని కనబర్చడంతో కీలక రంగాల వృద్ధి రేటు ఏకంగా 3 శాతానికి పరిమితమయ్యింది. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 38 శాతం వాటా కలిగిన 8 ప్రాధాన్యాత రంగాలు ఇంతక్రితం మే మాసంలో 4.4శాతం వృద్ధిని కనబర్చాయి. దీంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించాలన్న పారిశ్రామికవేత్తల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 4న రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు కీలక వడ్డీ రేట్లకు కోత విధించింది. గతేడాది జూన్‌లో ఈ రంగాల వృద్ధి రేటు ఏకంగా 8.7 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఈ రంగాల వృద్ధి రేటు 2.4 శాతానికే పరిమితమయ్యింది. దీంతో ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్‌ ఇన్‌ ఇండియాకు భారత్‌లో సవాళ్లు ఎదురవుతున్నాయని స్పష్టం అవుతోందని విమర్శకులు పేర్కొంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదలకు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక షోకి ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ఇండస్ట్రీకి చెందని సినీ పెద్దలు, దర్శక నిర్మాతలు తరలి వచ్చారు. కె రాఘవేంద్రరావు, క్రిష్, అనీల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, సుమంత్, పూరీ జగన్నాధ్, నారా బ్రాహ్మణి, చార్మి తదితరులు హాజరయ్యారు. ‘మహానాయకుడు’ చిత్రాన్ని వీక్షించిన తరువాత ప్రశంసల జల్లు కురిపించారు. అయితే టాలీవుడ్‌‌లో ‘మహానటి’ చిత్రం ద్వారా మొట్ట మొదటి బయోపిక్ చిత్రాన్ని తీసి ట్రెండ్ సెట్టర్ దర్శకుడుగా నిలిచిన నాగ్ అశ్విన్ ‘మహానాయకుడు’ చిత్రానికి అదిరిపోయే రేటింగ్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బాలయ్య నటనకు 110/100 మార్కులేశారు. ఇక చంద్రబాబుగా నటించిన రానాపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘బాబు మామూలోడు కాదు’ అనే డైలాగ్‌‌తో ఆ సన్నివేశపు సీన్‌ని ఫొటోని షేర్ చేశారు. ఇక బసవతారకంగా చేసిన విద్యాబాలన్ నటనతో మంత్రముగ్ధుల్ని చేశారంటూ ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్. "Babu maamoolodu kadu..." @RanaDaggubati this is another feather in your cap...Balayya garu 110/100..the nuances of… https://t.co/gsndTY3Vpm — Nag Ashwin (@nagashwin7) 1550770192000 నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, సుమంత్, భరత్ తదితర భారీ తారాగణంతో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఎన్‌.బి.కె.ఫిలింస్ , వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
0business
MARY KOME మళ్లీ రింగ్‌లోకి మేరీకోమ్‌ న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ క్రీడాకారణి మేరీకోమ్‌ కొంత విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి వస్తోంది. నవంబర్‌లో జరగనున్న ఆసియా మహిళల బా క్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌ పోటీపడనుంది. ఆమెతోపాటు మరో బాక్సర్‌ సరితాదేవి కూడా మరోసారి తమ అదృ ష్టాన్ని రింగ్‌లో పరీక్షించుకోనుంది. నవంబర్‌ 2 నుంచి 11వరకు ఈ పోటీలు జరగనున్నాయి. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన మేరీకోమ్‌ గత నాలుగేళ్లుగా 51 కేజీల విభాగంలో పోటీపడుతోంది. అయితే, టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఇటీవల 48 కేజీల విభాగానికి మారింది. మణిపూర్‌కి చెం దిన ఈ 33 ఏళ్ల బాక్సింగ్‌ క్రీడాకారిణి గత 15 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి ఎన్నో పతకాలను సాధించిపెట్టింది. వరుసగా ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, నాలుగు సార్లు ఆసియా విజేతగా నిలిచి అరుదైన ఘనత అందుకుంది.
2sports
Asia Hockey Cup Tourney ఆసియా కప్‌ హాకీ టోర్నీలో చిరాకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై 3-1తేడాతో భారత్‌ ఈ గెలుపు సాధించింది. దీంతో పాక్‌పై భారత్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించినట్టయింది. నేడు ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంపై హాకీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపుతో భారత్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దింగల్‌సేన(13వ నిమిషం), రమణ్‌సింగ్‌(44వ నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(45వ నిమిషం), చెరో గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌(49వ నిమిషం) ఒక్కడే గోల్‌ చేయగలిగాడు. కాగా, ఈ సందర్భంగా హాకీ ఇండియా ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది. భారత్‌ గెలిచిందని, పాకిస్థాన్‌పై హ్యాట్రిక్‌ విజయం సాధించిందని పేర్కొంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ELSS: ప‌న్ను ఆదా, రాబ‌డికి ఈఎల్ఎస్ఎస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి. దీర్ఘకాల పెట్టుబడుల్లో అతి తక్కువ లాక్ఇన్ పీరియడ్ ఉన్న ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు ఇవే. Samayam Telugu | Updated: May 29, 2018, 01:26PM IST ఈఎల్ఎస్ఎస్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్.. అంటే ఒక ర‌క‌మైన మ్యూచువ‌ల్ ఫండే. ఇవి ఎక్కువ‌గా ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. త‌ద్వారా మ‌దుప‌ర్ల సంప‌ద‌ను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేస్తాయి. ఈ ఫండ్ల‌తో క‌లిగే ముఖ్య ప్ర‌యోజ‌నం ఏంటంటే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు( ఈఎల్ఎస్ఎస్)గా అంద‌రికీ తెలిసిన ఈ పెట్టుబ‌డి మ‌ర్గంలో మిగిలిన పొదుపు ప‌థ‌కాలైన పీపీఎఫ్‌, బ్యాంకు ట్యాక్స్ పొదుపు డిపాజిట్లు వంటిలాగా కాకుండా క‌చ్చిత‌మైన రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ ఈఎల్ఎస్ఎస్ మార్గంలో అధికంగా రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ, ఈ ఒక్క కార‌ణం చేత‌నే పెట్టుబ‌డులు పెట్టేందుకు సూచిస్తారు. పెట్టుబ‌డి ఈఎల్ఎస్ఎస్ ఎందుకు? ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.5 లక్షల పెట్టుబడుల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు. పన్ను ఆదాయంలోంచి ఈ విభాగంలో సూచించిన సాధనాల్లో పెట్టుబడులను మినహాయించి మిగిలిన ప‌న్ను సంక్ర‌మిత ఆదాయంపై మాత్ర‌మే ప‌న్ను చెల్లించ‌వ‌చ్చు. ఈ విభాగంలో దీర్ఘకాల బ్యాంక్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు ఉంటాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV శతకం ముంగిట శిఖర్ ధావన్ ఔట్ బిషూ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన ధావన్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. TNN | Updated: Jun 23, 2017, 09:03PM IST శతకం ముంగిట శిఖర్ ధావన్ ఔట్ వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శతకం చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసిన స్పిన్నర్ బిషూ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన ధావన్ (87: 92 బంతుల్లో 8x4, 2x6) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 31.5 ఓవర్లు ముగిసే సమయానికి 168/2తో నిలిచింది. ఓపెనర్ అజింక్య రహానె (62: 78 బంతుల్లో 8x4)తో కలిసి తొలి వికెట్‌కి 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ని కొనసాగించాడు. వెస్టిండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి వరుస బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించింది. ముఖ్యంగా ధావన్ కళాత్మక శైలిలో బౌండరీలు, రెండు సిక్స్‌లు బాదేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ దిశగా వేగంగా దూసుకెళ్తూ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ సిరీస్‌కి రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
URJIT పార్లమెంటరీ కమిటీ ముందుకు ఆర్‌బిఐ గవర్నర్‌ న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయ రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ పార్లమెంటరీ స్థాయీసంఘం ముందు హాజరై నోట్లరద్దుకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురయింది. ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు ఆయన బుధవారం హాజరై నోట్లరద్దుకు దారితీసిన అంశాలు, కార్యాచరణ వంటివి కీలకంగా మారాయి. ఈ ప్యానెల్‌లో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎంపిలు ఆర్‌బిఐ నివేదించిన దస్త్రా లతో సంతృప్తిచెందలేదని తెలిసింది. ప్రధాని నరేంద్రమోడీ గడచిన నవంబరు 8వతేదీ ప్రకటించిన నోట్ల రద్దు కార్యాచరణ ఎదురైన పరిస్థితులు, కార్యాచరణ వంటి వాటిపై ఆర్థికశాఖ, ఆర్‌బిఐ కూడా దస్త్రాలు అందచేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష సభ్యుల్లో ఎక్కువశాతం మందికి స్వయంప్రతిపత్తి విషయమై ఆర్‌బిఐ రాజీపడిందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నోట్లరద్దులోనే రాజీపడినట్లు స్పష్టం అవుతు న్నదని పలువురు వ్యాఖ్యానించారు. నోట్లరద్దునిర్ణయం ప్రజల హక్కులను హరించివేసి నట్లయిందా, బ్యాంకుల్లో చట్టబద్ధమైన సొమ్ము లావాదేవీల్లో కూడా ప్రజలకుహక్కులేకుండా చేసినట్లు స్థాయీ సంఘం అభిప్రాయపడుతోంది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నటదు రహిత ఆర్థికవ్యవస్థ అజెండాపై కూడా పలు సందేహాలు వ్యక్తంచేసింది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో కూడా పూర్తిస్థాయి డిజిటల్‌ లావాదేవీలకు ఆస్కారం లేకుండాపోయిందని సంఘం అభిప్రాయపడింది. నోట్ల రద్దువల్ల దేశవ్యాప్తంగా కనీసం వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సం గతి తెలిసిందే. వారి కుటుం బీకులకు పరిహారం అం దిందా అన్నది ఆర్‌బిఐ గవ ర్నర్‌ వివరించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు విఘాతం కలిగించిందని, ప్రజల ఆందోళనను వారి మనోభావాలను సైతం దెబ్బతీసిందని ప్రతిపక్ష ఎంపి ఒకరు వ్యాఖ్యానిం చారు. ఆర్‌బిఐ స్థాయీ సంఘానికి నివేదించిన దస్త్రాల్లో నకిలీ కరెన్సీ, నల్లధనం భారీ ఎత్తున చెలా మణిలో ఉందని వివరించింది. వీటిపై తక్షణ కార్యాచరణ అవసరమని ప్రకటించింది. అందిన గణాంకాల ప్రకారం 76.4శాతం నకిలీ 500 నోట్లు, 109శాతం వెయ్యి రూపాయల నోట్లు గడచిన ఐదేళ్లలో చెలా మణికి వచ్చాయని ఇదేపరిస్థితి కొనసాగితే మరింతగా విషమిస్తుందని అంచనా వేసింది. పొరుగుదేశం నుంచే ఎక్కువగా ఈ నకిలీకరెన్సీ వస్తున్నట్లు వివరించింది. సుమారు 400 కోట్లకుపైబడి నకిలీ కరెన్సీ ఉందని అంచనావేసింది. 2014లో 41కోట్లు స్వాధీనం చేసుకుంటే 2015లో 43. కోట్లు, 2016లో సెప్టెంబరు వరకూ 27.79 కోట్లు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. అయితే ఉర్జిత్‌పటేల్‌ను స్థాయీ సంఘం తన వివరణలతో మరింత ఇరుకునపెట్టే పరిస్థితి ఉంటుందని నిపుణుల అభిప్రాయంగా ఉంది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టీ20 జట్టులోకి సుందర్ అరంగేట్రం భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో టీ20 TNN | Updated: Dec 24, 2017, 07:27PM IST టీ20 జట్టులోకి సుందర్ అరంగేట్రం భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్‌ చాహల్‌కి విశ్రాంతినిచ్చిన తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ.. 18 ఏళ్ల సుందర్‌కి తుది జట్టులో ఛాన్సిచ్చాడు. దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చిన అత్యంత పిన్న వయస్కుడిగా సుందర్‌ రికార్డుల్లో నిలిచాడు. అతని వయసు 18 ఏళ్ల 80 రోజులు మాత్రమే. ఈ నెలలోనే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్‌.. ఆడిన ఒక వన్డేలో పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. అయితే.. ఐపీఎల్‌లో సుందర్ ప్రదర్శనని దగ్గర నుంచి గమనించిన ధోని, రోహిత్ టీ20 జట్టులో అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌నే వాషింగ్టన్ సుందర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయించడం అతని నమ్మకానికి నిదర్శనం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Mar 19,2016 మన మార్కెట్లోకి గెలాక్సీ ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌ హైదరాబాద్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి గెలాక్సీ ఎస్‌7, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ సినీనటీ శ్రియా ఆవిష్కరించారు. ఈ రెండూ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అతి పెద్ద వాటా దక్కించుకుంటాయని సామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ మొబైల్‌ అండ్‌ ఐటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌7 ధర రూ.48,900గా, ఎస్‌7 ఎడ్జ్‌ ధర రూ.56,900గా కంపెనీ నిర్ణయించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
హోమ్ క్రీడలు కోహ్లీ రికార్డుల మోత ... కోహ్లీ రికార్డుల మోత ... August 12, 2019,   10:14 AM IST Share on:   నిన్న క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  మూడు రికార్డులను బద్దలు చేశాడు.వన్డే ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు (238 వన్డేల్లో 11,406) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ... 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసిన సౌరవ్‌ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్. 64 ఇన్సింగ్స్‌లు ఆడిన కోహ్లీ 2032 పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ పేరుతో ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేశాడు. కేవలం 35 ఇన్నింగ్స్‌లోనే  ఈ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ఓ జట్టుపై అత్యంత వేగంగా 2వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దీంతో 26 ఏళ్ల రికార్డు  బద్దలైపోయింది. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య కరీబియన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ... రెండు సెంచరీలు చేసిన డెస్మండ్‌ హేన్స్‌ రికార్డును అధిగమించాడు. మొత్తానికి ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత మోగిస్తూ.. మూడు రికార్డులు నెలకొల్పాడు. సంబంధిత వార్తలు
2sports
Bathukamma Song: మంగ్లీ బత... క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు. ముంబైలో గణేశ చతుర్ధి సందర్భంగా జరిగే వేడుకలకు లాల్ బాగ్చా రాజా గణేశుడి మండపం కూడా ప్రసిద్ధి గాంచింది. ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి వినాయకుడిని దర్శించుకుని పూజలు అర్పిస్తారు. గణేశ చతుర్ధి సందర్భంగా ప్రతీ ఏడు సచిన్ కూడా కుటుంబ సమేతంగా లాల్ బాగ్చా రాజా వినాయకుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సచిన్ తన కుటుంబంతో వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు.
2sports
Nov 30,2018 అనుసంధానించకపోతే సేవలు కట్‌! న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వాడుతున్న ఖాతాదారులకు ఆఖరి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు (శుక్రవారం) అర్ధరాత్రి (నవంబరు 30) లోపు ఖాతాదారులు తమ ఫోన్‌ నెంబరును ఖాతాకు జత చేయని పక్షంలో ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేస్తామని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్లో పేర్కొంది. '' రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల ప్రకారం ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే తప్పనిసరిగా ఖాతాకు మొబైల్‌ నంబరును నవంబరు 30లోగా అనుసంధానం చేయాలి. ఒకవేళ నంబరును జత చేయకపోతే డిసెంబరు 1 నుంచి ఆయా ఖాతాదారులకు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేయనున్నాం'' అని బ్యాంకు తెలియపరిచింది. ఖాతాదారులు మొబైల్‌ నంబరును తమ అన్‌లైన్‌ ద్వారా ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
grand finale of bigg boss telugu season 3 will be telecast on star ma on november 3rd 2019 Telugu Bigg Boss: బిగ్ బాస్ ఫైనల్ రేపే.. టైటిల్ అనౌన్స్ చేసేదెవరు? బిగ్ బాస్ సీజన్ 3 విజేత ఎవరు? అటు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ ఇటు వెండితెర అభిమానుల్లోనూ ఇదే ఉత్కంఠ. ఫైనల్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండటంగా ప్రధాన పోటీ రాహుల్, శ్రీముఖి మధ్యనే ఉంది. Samayam Telugu | Updated: Nov 2, 2019, 08:23PM IST బిగ్ బాస్ ఫినాలే 17 కంటెస్టెంట్స్.. 105 రోజులు.. హోరా హోరీగా సాగిన బిగ్ బాస్ సీజన్ 3కి రేపటితో ముగియనుంది. విన్నర్ ఎవరన్నది ఉత్కంఠకు మరో కొన్ని గంటల్లో తెరపడనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం (నవంబర్ 03)తో ముగియనుంది. పోల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలు టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ శ్రీముఖి-రాహుల్‌ల మధ్యనే ఉంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రంజుగా ఉండేందుకు మమ్ముర ఏర్పాట్లను చేశారు స్టార్ మా. ఇప్పటికే ఫైనల్ ఎపిసోడ్ షూట్ పూర్తికాగా.. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? గెస్ట్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ఎవరు ప్రకటించబోతున్నారు? అనేవి సీక్రెట్‌గానే ఉంచారు. Read Also: బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ రిజల్ట్: లీస్ట్‌లో అలీ.. ఫస్ట్? ఆదివారం సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభం కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హోస్ట్ నాగార్జునతో కలిసి గ్రాండ్ ఫినాలేలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Read Also: పున్నూ నాదే.. బిగ్ బాస్ టైటిల్ నాదే ! ‘రాహులో రాహులా.. ఆగం సేత్తివిరో’ అయితే సీజన్ 1లో హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ విజేతను ప్రకటించారు. అయితే సీజన్ 2లో నాని హోస్ట్‌గా ఉన్నప్పటికీ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విజేతను ప్రకటించారు. అయితే సీజన్ 3లో విజేతను నాగార్జునే ప్రకటిస్తారా? మెగాస్టార్ చేతుల మీదుగా విజేతను ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక గ్రాండ్ ఫినాలేలో హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్సులు ఫైనల్‌ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.
0business
Andhra Bank మొండిబకాయిల రికవరీకి ఆంధ్రాబ్యాంకు కసరత్తు ముంబయి,జూన్‌ 15: ప్రభుత్వరంగంలోని ఆంధ్రాబ్యాంకు రూ.3871 కోట్ల విలువైన నిరర్ధక ఆస్తులను అమ్మకాలకు పెట్టింది. మొత్తం 113 రుణఖాతాలుగా ఉన్నట్లు బ్యాంకు వెల్లడిం చింది. ఒక్కొక్క బకాయి కనీసం 507.63 కోట్లుగా ఉందని అంచనా. వీటిలో ట్రాన్‌ట్రా§్‌ు కంపెనీ 507.63 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్‌కె రబ్బర్‌ ఇండస్ట్రీస్‌ ఫరీదాబాద్‌ నుంచి 1.26 కోట్లు రుణం పొందిన బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు వీటి అమ్మకాలకోసం స్థిరాస్తిపునర్‌వ్యవస్థీకరణ కంపెనీ లను బిడ్లను కోరుతూ నోటిఫికేషన్‌ జారీచేసింది. బిడ్లు ఈనెల 17వ తేదీలోపు అందాలని ఎఆర్‌సి లను కోరింది. బ్యాంకులో పేరుకునిపోతున్న నిరర్ధక ఆస్తులు తగ్గించేందుకు బ్యాంకు కృషిచేస్తోంది. రిక వరీకి కష్టంగా మారిన రుణాలను ఎన్‌పిఎ పోర్టు ఫోలియోతో పరిమిత వనరులతోనే బ్యాంకు విక్ర యించి రికవరీ సాధించాలని చూస్తోంది. బ్యాంకు స్థూల నిరర్ధకాస్తులు గడచిన రెండేళ్లలో రెట్టింపు అయ్యాయి. 12.25శాతానికి చేరి 177,669 కోట్లు గా ఉన్నాయి. 2015 మార్చినాటికి 5.31శాతంతో 6876కోట్లు ఉన్న ఎన్‌పిఎలు రెట్టింపు అయ్యాయి. రానిబాకీలకు కేటాయింపులు కూడా 1172 కోట్ల నుంచి రూ.3834కోట్లకుపెరిగాయి. కేటాయింపుల పెంపుభారంతో బ్యాంకు నికరలాభాలపై ప్రభావం చూపించింది. నికరలాభం 174కోట్లకు తగ్గింది. మొత్తం బిజినెస్‌ 3.3లక్షలకోట్లుగా కొనసాగుతోంది. ఇక రానిబాకీల ఆస్తులను విక్రయించడం ఒక నిరంతర ప్రక్రియ అని భారీస్థాయిరుణాలను రికవరీ చేయడం ద్వారా ఎన్‌పిఎలను కొంతమేర తగ్గించు కోగలుగుతామని బ్యాంకు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు ఇప్పటికే రూ.800 కోట్లు నిరర్ధకఆస్తులనునాలుగో త్రైమాసి కంలో అమ్మేసింది. రిజర్వుబ్యాంకు ఎన్‌పిఎ విక్ర యాలకు సంబంధించిన నిబంధనలను సవరించిన తర్వాత మొదటిబ్యాంకుగాఆంధ్రాబ్యాంకు ఎన్‌పిఎల ను స్థిరాస్తి పునర్‌వ్యవస్థీకరణ కంపెనీలకు విక్రయిం చింది. ఎఆర్‌సిలు కనీసం కొనుగోలు ధరలో 50 శాతం నగదురూపంలోను, మిగిలిన మొత్తం సెక్యూరిటీపరంగాను అందచేస్తాయి. అంతకు ముందు కేవలం15శాతం మాత్రమే నగదురూపం లో ఉండేది. ఎన్‌పిఎలు పెరగడం వల్లనే ఆంధ్రా బ్యాంకు కార్పొరేట్‌ రంగానికి భారీరుణాలను ఇవ్వ డాన్ని పూర్తిగా తగ్గించింది. డిమాండ్‌రాక పోవడం, కార్పొరేట్‌రంగానికి రికవరీలు కష్టంకావడం వల్లనే రుణపరపతిని తగ్గించింది.కార్పొరేట్‌, మిడ్‌కార్పొరేట్‌ అడ్వాన్సులు 3.29శాతం తగ్గి 61,858 కోట్లకు చేరా యి. అంతకుముందు ఏడాది 63,962కోట్లుగా ఉన్నా యి. స్థూలంగారుణపరపతివృద్ధి 5.76శాతంగా ఉంద ని ఎంఎస్‌ఎంఇ రంగానికి, రిటైల్‌రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంకు చెపుతోంది.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV కెప్టెన్‌గా తొలిరోజే టీమ్ బస్సు నడిపిన ధోని..! 2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. 2017 జనవరిలో వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. Samayam Telugu | Updated: Nov 18, 2018, 03:03PM IST భారత్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మహేంద్రసింగ్ ధోని స్వయంగా టీమ్ బస్సు నడిపి ఆటగాళ్లను గ్రౌండ్ నుంచి హోటల్‌కి తీసుకెళ్లినట్లు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా బహిర్గతం చేశాడు. ఇటీవల విడుదలైన ఆయన ఆత్మకథ ‘281 అండ్‌ బియాండ్‌’ పుస్తకంలో మహేంద్రసింగ్ ధోనీ వ్యక్తిత్వం గురించి ఈ మాజీ క్రికెటర్ సుదీర్ఘంగా ప్రస్తావించాడు. నవంబరు 2008‌లో ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే టెస్టులకి వీడ్కోలు పలకగా.. ధోనీ జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ‘మహేంద్రసింగ్ ధోనీతో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. అందులో ముఖ్యంగా.. చెప్పాలంటే నేను 100వ టెస్టు మ్యాచ్ ఆడిన రోజు.. నాగ్‌పూర్ గ్రౌండ్ నుంచి ధోనీ స్వయంగా బస్సు నడుపుతూ టీమ్‌ని హోటల్‌కి తీసుకెళ్లాడు. అనిల్ కుంబ్లే నుంచి టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే ధోనీ అలా బస్సు నడపడాన్ని నేను మొదట నమ్మలేకపోయా. ధోనీ ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు.. అతనిలా ఉండేవారిని నేను ఇంత వరకూ చూడలేదు’ అని వీవీఎస్ లక్ష్మణ్ తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. 2017 జనవరిలో వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
2sports
Visit Site Recommended byColombia రూ. 2 కోట్లు ఖర్చు చేయాలని అనుకోవడం ఆరంభం మాత్రమే. తర్వాత అథ్లెట్ల ప్రదర్శన ఆధారంగా ఆ మొత్తాన్ని పెంచుతాం. క్రికెట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. క్రికెట్ లేకుంటే నేను లేనని కోహ్లి చెప్పాడు. యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ నెగ్గిన పుల్లెల గోపిచంద్‌ను చూసి తానెంతో స్ఫూర్తి పొందానని కోహ్లి చెప్పాడు. గోపీ సార్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో గెలవడాన్ని ఫ్రెండ్స్‌తో కలిసి చూడటం నాకిప్పటికీ గుర్తే. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన నా ఫ్రెండ్‌తో కలిసి మ్యాచ్ మొత్తం చూశా అని విరాట్ చెప్పాడు. ‘మాకందరికీ మీరు గర్వకారణం సార్. మీరెంతో సాధించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ లాంటి ప్రపంచ స్థాయి బాడ్మింటన్ ఆటగాళ్లను అందించార’ని గోపీచంద్‌పై విరాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఉన్నంత ఫిట్‌గా ఉంటే మరో పదేళ్లు క్రికెట్ ఆడతానని విరాట్ ఈ సందర్భంగా చెప్పాడు. ఎంత కాలం ఆడాలో మనంతట మనమే తెలుసుకోవాలని చెప్పిన కోహ్లి.. ఇప్పటిలాగే కష్టపడగలిగితే మరో పదేళ్లు ఆడతానని చెప్పాడు. ఇప్పటి వరకూ 60 టెస్టులు ఆడిన కోహ్లి 4658 పరుగులు చేశాడు. 194 వన్డేల్లో 8587 రన్స్ రాబట్టాడు.
2sports
Hyderabad, First Published 28, Sep 2018, 7:34 PM IST Highlights పూర్తిగా ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నోటాలో విజయ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సీక్రెట్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట సినిమా కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పారట.  అర్జున్ రెడ్డి తరువాత పూర్తిగా గీతగోవిందం సినిమాలో బిన్నిమైన క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సారి మరో డిఫెరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తిగా ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నోటాలో విజయ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  నోటా సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సీక్రెట్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట సినిమా కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పారట. తెలుగు తమిళ్ లో కలిపి ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుంచో బన్నీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే దర్శకుడు ఆనంద్ శంకర్ కథను బన్నీకి వినిపించాడు.  ఎందుకో బన్నీ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమా చుసిన అనంతరం డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను కలిసి కథను వినిపించాడు. గంట తరువాత విజయ్ ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయాన్నీ దర్శకుడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే మొదట బన్నీకి చెప్పిన విషయం గురించి ఆనంద్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే నోటా సినిమాకు విజయ్ పర్ఫస్ట్ గా సెట్ అయ్యాడని అతని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాడు.
0business
Hyd Internet 137 Views NEHRA NEHRA ఢిల్లీః టీమీండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ధోనీకి మద్దతుగా నిలిచాడు. ధోనీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పాడు. ఒక మ్యాచ్ లో ఆడనంత మాత్రాన విమర్శిస్తారా? అని ప్రశ్నించాడు. అతని ఆటను అతడిని ఆడనివ్వాలని సూచించాడు. అత్యంత నిజాయతీ గల క్రికెట్లర్లో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. 2020 వరల్డ్ టీ20 వరకు భారత జట్టులో ధోనీ కొనసాగుతాడనే నమ్మకం తనకుందని, ఒక ఫాస్ట్ బౌలర్ గా 39 ఏళ్ల వయసు వరకు తాను ఆడానని… ధోనీ ఫిట్ నెస్ చూస్తే కనీసం మరో మూడేళ్లయినా ఇండియాకు ఆడతాడని తెలిపాడు. సరైన సమయంలో కెప్టెన్సీని కోహ్లీకి అప్పజెప్పిన ధోనీకి, ఆట నుంచి ఎప్పుడు రిటైర్ కావాలో తెలియదా? అని నెహ్రా తెలిపారు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV షారుఖ్ సినిమాకు నో చెప్పిన పాక్ సెన్సార్ బోర్డ్ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు పాక్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు | Updated: Feb 7, 2017, 04:35PM IST షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు పాక్ సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. రాయిస్ సినిమా కథాంశంలో ముస్లింలకి వ్యతిరేకమైన అంశాలున్నాయనే కారణం చూపిస్తూ పాక్ సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విడుదలకి అనుమతి నిరాకరించింది. ముస్లింలని క్రిమినల్స్‌గా, వాంటెడ్ జాబితాలో వున్న నేరస్తులు, ఉగ్రవాదులుగా చూపిస్తూ ఇస్లాం మతం వారిని కించపర్చేలా పలు సన్నివేశాలు ఉన్నాయని పాక్ సెన్సార్ బోర్డ్‌కి చెందిన అధికారి ఒకరు స్పష్టంచేశారు. యే దిల్ హై ముష్కిల్ మూవీ విడుదల సమయంలో పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలపై అనధికారికమైన నిషేధం అమలు జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు కొంత సద్దుమణిగాకా యే దిల్ హై ముష్కిల్ మూవీతోపాటు ఈమధ్యే రిలీజైన కాబిల్ సినిమా కూడా పాక్ థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ తాజాగా రాయిస్ సినిమాపైనే పాక్ సెన్సార్ బోర్డ్ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో షారుఖ్ సరసన నటించిన లీడింగ్ లేడీ మహీరా ఖాన్ స్వస్థలం కూడా పాకిస్థాన్ అనే సంగతి తెలిసిందే. తన సొంత దేశంలో రాయిస్ సినిమా రీలీజైతే, ఆ సక్సెస్‌ని సన్నిహితమిత్రులతో కలిసి ఆస్వాదించాలనే మహీరా ఖాన్ కోరిక తీరకుండా ఈ విధంగా బ్రేకులు పడ్డాయి.
0business
తగ్గాల్సిందే అయినా నిర్ణయం గౌరవించాల్సిందే   న్యూఢిల్లీ, రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉందని, అయితే పాలకవర్గం నిర్ణయాలను గౌరవిం చాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయ పడ్డారు. ఆర్‌బిఐ నిర్వహించిన రెండురోజుల సమీక్ష లో రెపోరేట్లను యధాతథంగా కొనసాగించిన సంగ తి తెలిసిందే. అందరు ఆర్థిక మంత్రులు కూడా తక్కువ వడ్డీరేట్లకే ఆసక్తిచూపించారని, అయితే ఆర్‌బిఐ నిర్ణయం కొంత విస్మయం కలిగించినా ఆర్‌బిఐ నిర్ణయాన్నిగౌరవించకతప్పదన్నారు. బడ్జెట్‌ అనంతరం జరిగిన ప్రత్యేక బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్‌సల హాలపై ఆయన ప్రసంగించారు. రిజర్వుబ్యాంకు రెండోసారి వడ్డీరేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్యో ల్బణ ధోరణులపై మరింత స్పష్టత అవసరమని భావించిన బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ రెపోరేట్లను యధాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ మాట్లాడుతూ ద్రవ్యోల్బణ లక్ష్యం రిగణనలోకి తీసుకుంటే మానిటరీ పాలసీ విధానాల్లో ఎలాంటి మార్పులేదని వెల్లడించారు. సెప్టెంబరు నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంధనం, ఆహార ఉత్పత్తుల పరంగా దిగిరావడం కష్టంగానే ఉందని తేలింది. నాలుగు శాతానికి రావడం దిగిరావడం కష్టంగానే ఉందన్నారు. రెండుశాతానికి అటుఇటూగా ద్రవ్యో ల్బణ లక్ష్యం కొనసాగేందుకు వీలుగా రెపోరేట్లను మరి కొంతకాలం స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఉర్జిత్‌పటేల్‌ అభిప్రాయపడ్డారు.
1entertainment
Visit Site Recommended byColombia వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా బంగారం డిమాండ్ పడిపోవచ్చని అంచనా వేసింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి పలు అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. Also Read: ఎస్‌బీఐ లోన్.. రూ.25,000 జీతం ఉంటే రూ.10 లక్షల రుణం.. పూర్తి వివరాలు! గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది 8 శాత పడిపోవచ్చని గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. 700 టన్నులుగా నమోదు కావొచ్చని పేర్కొంది. 2016 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయిని తెలిపింది. సెప్టెంబర్ నెలలోనూ బంగారం డిమాండ్ గణనీయంగా తగ్గిందని పేర్కొంది. Also Read: శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. వెండి మాత్రం.. పసిడి ధర కొత్త గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పీఆర్ తెలిపారు. ఇటీవల కాలంలో కురిసిన అధిక వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. Also Read: ఆధార్‌తో రేషన్ కార్డు లింక్ చేసుకున్నారా? లేదంటే ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు! సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.39,885 స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బంగారం ధర దాదాపు 22 శాతం పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తుండటం కలిసొచ్చింది. ధరలు పెరుగుదలతోపాటు దిగుమతి సుంకాలు పెంచడం కూడా పసిడి డిమాండ్‌పై ప్రభావం చూపింది. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే..   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
world cup T20 Asia Cup Team India announced ధోనీకే టీం ఇండియా సారధ్యం టీ.20 వరల్డ్‌కప్‌, ఆసియాకప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. TNN | Updated: Feb 5, 2016, 04:46PM IST టీ.20 వరల్డ్‌కప్‌ , ఆసియాకప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది.ఈ నెల 24 నుంచి బంగ్లాదేశ్‌ వేదికగా ఆసియాకప్‌ జరగనుంది. మార్చి 8 నుంచి భారత్‌లో టి.20 వరల్డ్‌ కప్‌ ఆరంభమవుతుంది. రెండింటికీ కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తారు. జట్టు వివరాలిలా ఉన్నాయి. ధోని(కెప్టెన్‌), యువరాజ్‌, రైనా, రోహిత్‌, ధావన్‌, కోహ్లి, జడేజా, పాండ్యా, రహానే, అశ్విన్‌, హర్భజన్‌, బూమ్రా, ఆశిష్‌నెహ్రా, పవన్‌నేగి, షమీకి జట్టులో చోటు దక్కింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సెలక్టర్లు 15 మంది జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లకు ఈసారి చోటు దక్కలేదు.
2sports
అశ్విన్‌కు మళ్లీ కుమార్తె   చెన్నై: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రెండవ బిడ్డకు తండ్రయ్యాడు.కాగా అతడి భార్య ప్రీతి నారాయణన్‌ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.కాగా ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగా ప్రీతినే మీడియాకు వెల్లడించింది.ఈ విషయాన్ని ఇన్నాళ్లూ దాచిపెట్ట డానికి కారణమేంటో కూడా ఆమె వివరించింది.క్యారమ్‌ బంతులకు అశ్విన్‌ ప్రసిద్ది చెందిన నేపథ్యంలో ఈ పాపను క్యారమ్‌ బేబీ -2గా ప్రతి అభివర్ణించడం విశేషం.క్యారమ్‌ పాప-2కు జన్మనిచ్చాను. తమిళనాడులో తుపాను, చెన్నైలో అయిదురోజుల టెస్టు ముగిసే వరకు మా పాప ఎదురుచూసింది.చెపాక్‌లో విజయానంతరం ఆనందంలో అక్కడే ప్రసవం అయిపోతుందేమో అనుకున్నా కానీ ఆమె మరు సటి రోజు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అశ్విన్‌ ఐసిసి ఉత్తమ క్రికెట్‌ అవార్డు అందుకున్న సంగతి పక్కకు వెళ్లిపోకూడదన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాచిపెట్టాను అని ప్రీతి ట్వీట్‌ చేసింది.
2sports
Suresh 106 Views cricket ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు న్యూఢిల్లీ: క్రికెట్‌కు పుట్టిల్లయిన ఇంగ్లాండ్‌పై భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓ ఓవర్లలోని ఆరు బంతుల్ని సిక్స్‌లుగా మలిచాడు. తాజాగా ఇటువంటి రికార్డును ఓ ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అందుకున్నాడు. కాకపోతే బ్యాట్‌తో కాదు బంతితో ఒకే ఓవర్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపాడు 13ఏళ్ల ల్యూక్‌ రాబిన్‌సన్‌, ల్యూక్‌ ఫిలడెల్ఫియా క్రికెట్‌ క్లబ్‌ అండర్‌-13 జట్టులో సభ్యుడు. తాజాగా క్లబ్‌ తరుపున ఓ మ్యాచ్‌లో పాల్గొన్న ల్యూక్‌ ఒకే ఓవర్‌లో ఆరు వరుస బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ల్యూక్‌ ప్రదర్శనను స్వయంగా వీక్షించిన అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ వారంతా స్టేడియానికి ప్రేక్షకుల్లా మ్యాచ్‌ని వీక్షించడానికి రాలేదు. సీనియర్‌ క్రికెటర్‌ అయిన ల్యూక్‌ తండ్రి స్టీఫెన్‌ రాబిన్‌సన్‌ ఇదే మ్యాచ్‌కి మైదానంలో అంపై రింగ్‌ బాధ్యతలు చేపట్టగా తల్లి హెలెన్‌ స్కోరు బోర్డు వద్ద విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్‌ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి క్రికెట్‌ ఆడుతున్నాను. ఒకే ఓవర్‌లో ఆరుగురు బ్యాట్స్‌ మెన్లను బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌కు పంపడం ఎక్కడా చూడలేదు. నా కుమారుడు ఈ ఘన సాధిం చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
2sports
internet vaartha 210 Views బెంగళూరు : దేశంలో ప్రముఖ బంగారు ఆభరణాల విక్రేత కళ్యాణ్‌ జ్యూయెలర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకుని ఆన్‌లైన్‌ విక్రయాలకు తెరతీసింది. బంగారం, వజ్రా భరణాలు ఉంగరాలు, పెండెంట్లు, చెవిదిద్దులు, నెక్లెస్‌లు 3500 నుంచి రెండులక్షలవరకూ ఆన్‌లైన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఈకామర్స్‌వెబ్‌సైట్‌పై విక్రయిస్తుంది. ఆన్‌లైన్‌ బంగారు ఆభరణాల విక్రయాలు 70శాతం పెరుగుతున్నాయని కనీసం 1200 కోట్ల విలువైన అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెలనుంచే ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రిషివాసుదేవ్‌ వెల్లడించారు. 1993లో ప్రారంభించిన కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ పశ్చిమాసియా, భారత్‌లలో మొత్తం 87 షోరూంలు ఏర్పాటుచేసింది. 13నగరాల్లో అదేరోజు, 50 నగరాల్లో ఒకరోజులోపు సేవలందిస్తూ 80 వేల మంది రిజిష్టరు అయిన విక్రేతలను ఫ్లిప్‌కార్ట్‌ ఉందని ప్రకటించారు. మొబైల్‌ వ్యాపారంతోనే 75శాతం రాబడులు వస్తున్నాయి. పింగ్‌, ఇమేజ్‌ సర్చ్‌ వంటివి వాటితోపాటు ఫ్లిప్‌కార్ట్‌ లైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ సెర్చ్‌ వంటివి మంచి కీలకం అయ్యాయి. ప్రతిరోజూ పది మిలియన్లకుపైగా సైట్లు వీక్షిస్తున్నట్లు రిషివాసుదేవ్‌ వెల్లడించారు.
1entertainment
బాంబే స్టాక్‌ఎక్ఛేంజి జనవరి 23-25 తేదీల్లో ఐపిఒకు రానున్నది. 23-25తేదీల్లో బిఎస్‌ఇ ఐపిఒ ముంబై, జనవరి 13: బాంబే స్టాక్‌ఎక్ఛేంజి జనవరి 23-25 తేదీల్లో ఐపిఒకు రానున్నది. ఐపిఒ ద్వారా 1350 కోట్ల నిధులు సమీకరించేందుకు సెబీకి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. బిఎస్‌ఇలో ప్రస్తుతం 300 మందికిపైగా వాటా దారులు న్నారు. వీటిలో సింగపూర్‌ ఎక్ఛేంజి, సిటీగ్రూప్‌ యూనిట్‌ వాటాదారులుగా ఉన్నాయి. మొత్తం 15.4 మిలియన్ల షేర్లు రెండురూపాయల ముఖవిలువతతో ఉన్నవాటిని ఐపిఒకిందకు చేర్చింది. అలాగే వీటిని ఎన్‌ఎస్‌ఇలో ఫిబ్రవరి 3వ తేదీ జాబితా చేయవచ్చని సెబీకి నివేదించింది. ఎన్‌ఎస్‌ఇలో జాబితా చేయడం ద్వారా 100 కోట్ల డాలర్లకు తగ్గకుండా నిధులు సమీకరిస్తుందన్న అంచనాలు కూడాఉన్నాయి.
1entertainment
షాకింగ్ న్యూస్ : ఈ ఆదివారం థియేటర్ల నుండి రంగస్థలం తీసివేయబడుతుంది Highlights షాకింగ్ న్యూస్ : ఈ ఆదివారం థియేటర్ల నుండి రంగస్థలం తీసివేయబడుతుంది   కోలీవుడ్ లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. అక్కడ సినిమాలు విడుదలై చాలా రోజులు కావొస్తోంది.  తమిళ సినీ ప్రేక్షకులకు అసలే సినిమా పిచ్చి బాగా ఎక్కువ అంటారు. ఓ విధంగా అక్కడ సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఉంటాయి అని అందరికి తెలిసిందే. వారం వారం ఓ సినిమా చూడకుండా ఉండడం అంటే అక్కడి వారికి కష్టమే.  కానీ అక్కడి TFPC తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉన్నారు. షూటింగ్ కాదు కదా కథల డిస్కర్షన్స్ కూడా జరగడం లేదు. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా అక్కడ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంచి ఓపెనింగ్స్ కూడా అందాయి. ఫస్ట్ డైరెక్ట్ సినిమా అత్యదిక వసూళ్లను అక్కడ అందుకుంది. అయితే  ఇప్పుడు ఆ సినిమా ప్రదర్శనని కూడా నిలిపివేసే పరిస్థితి వచ్చింది. సమ్మె కొనసాగుతున్న సందర్భంగా ఎలాంటి సినిమాల హడావిడి కొనసాగకూడదు అని అక్కడి వారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం నుండి తమిళనాడులోని థియేటర్లలో నుండి రంగస్థలం తీసివేయబడుతుంది.  డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వసూలు చేసిన అధిక రుసుమును నిరసిస్తూ కొనసాగుతున్న TFPC సమ్మె దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కూడా కొన్ని రోజుకు క్రితం ఈ విషయంపై సమ్మె చేసిన సంగతి తెలిసిందే. కానీ బడా సినిమాల దృష్ట్యా మళ్లీ పదిరోజుల్లోనే వెనకడుగు వేసింది. Last Updated 4, Apr 2018, 12:07 PM IST
0business
పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ First Published 5, Nov 2017, 12:44 PM IST పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ పూజిత పొన్నాడ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 8, Sep 2018, 5:30 PM IST Highlights 'ఈరోజుల్లో' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన మారుతి అంచలంచెలుగా  ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గీతా ఆర్ట్స్' లో చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమాకు అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది. 'ఈరోజుల్లో' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన మారుతి అంచలంచెలుగా  ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గీతా ఆర్ట్స్' లో చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమాకు అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కొంత కాలం పాటు మెగా కాంపౌండ్ లోనే ఉన్న మారుతి ఇప్పుడు అక్కినేని క్యాంపులోకి అడుగుపెట్టి నాగచైతన్య హీరోగా 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత గీతాఆర్ట్స్-యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మించే సినిమాకు దర్శకత్వబాధ్యతలు నిర్వహించనున్నారు మారుతి. తాజాగా ఈ దర్శకుడిగా మహేష్ బాబు కాంపౌండ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు మారుతి స్వయంగా వెల్లడించారు. అయితే హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరి ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తాడా ..? లేక మహేషే చేస్తాడా..? అనేది కొద్దిరోజుల్లో తెలియనుంది!   Last Updated 9, Sep 2018, 2:14 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV విజయ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్! 'గుండేజారి గల్లంతయ్యిందే' సినిమాతో యూత్ పల్స్‌ను క్యాచ్ చేశాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. | Updated: Sep 17, 2016, 06:20PM IST 'గుండేజారి గల్లంతయ్యిందే' సినిమాతో యూత్ పల్స్‌ను క్యాచ్ చేశాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఆ సినిమా నితిన్ కెరీర్‌‌కు ఎంతో ప్లస్ అయింది. దీని తర్వాత సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. నితిన్ కూడా రెండు, మూడు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ కొన్నికారణాల వలన ప్రస్తుతానికి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశాలే కనిపించడంలేదు. దీంతో విజయ్ మరో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకొని మెగాహీరోతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మెగాఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్', అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ నేపధ్యంలో విజయ్ చెప్పిన కథ విన్న వరుణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టెస్టు క్రికెట్‌లో టాస్ ఉండాల్సిందే..! సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌లో టాస్ అంతర్భాగమని.. కాబట్టి టాస్‌ పద్ధతిని రద్దు చేయడం కుదరదని అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ Samayam Telugu | Updated: May 30, 2018, 11:54AM IST టెస్టు క్రికెట్‌లో టాస్ ఉండాల్సిందే..! సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌లో టాస్ అంతర్భాగమని.. కాబట్టి టాస్‌ పద్ధతిని రద్దు చేయడం కుదరదని అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ స్పష్టం చేసింది. ఆతిథ్య జట్లు టెస్టు మ్యాచ్‌ల సమయంలో తమకి అనుకూలమైన పిచ్‌లను తయారు చేసుకుని అదనపు లబ్ధి పొందుతున్నాయని.. దీన్ని నివారించేందుకు టాస్ పద్ధతిని రద్దు చేసి పర్యాటక జట్టుకి బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌ని ఎంచుకునే వెసులబాటు కల్పించాలని ఇటీవల ఓ ప్రతిపాదన తెచ్చారు. దీనిపై చర్చించిన కమిటీ.. ఆ ప్రతిపాదనని తిరస్కరించింది. టాస్ రద్దు ప్రతిపాదనపై భారత మాజీ క్రికెటర్లతో పాటు చాలా మంది విదేశీ మాజీ క్రికెటర్లు సైతం పెదవివిరిచారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌ సంప్రదాయాన్ని అలానే కొనసాగించాలని సూచించారు. దీనిపై సుదీర్ఘంగా అనిల్ కుంబ్లేతో కలిసి చర్చించిన ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యులు మైక్ గాటింగ్, మహేల జయవర్దనె, మైక్ హేసన్, డేవిడ్ బూన్ పాత పద్ధతికే ఓటేశారు. మైదానంలో క్రమశిక్షణ తప్పే క్రికెటర్లు, బాల్ టాంపరింగ్‌ లాంటి తప్పులకి ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని ఐసీసీకి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సూచించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia మహిళల వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక అర్ధశతకాలు సాధించిన క్రికెటర్‌గా ఇంగ్లాండ్‌‌కి చెందిన చార్టెల్ ఎడ్వర్డ్‌ ఉండగా.. తాజాగా 50వ అర్ధశతకంతో ఆ రికార్డుని కనుమరుగు చేసింది. వన్డేల్లో ఇప్పటికే 6,373 పరుగులు చేసిన మిథాలీ రాజ్.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా గత ఏడాది నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో మంధాన (53: 67 బంతుల్లో 6x4) అర్ధశతకంతో భారత్‌కి శుభారంభమిచ్చింది. అనంతరం కెప్టెన్‌ మిథాలీ రాజ్, మిడిలార్డర్ బ్యాట్స్‌వుమెన్ దీప్తి శర్మ (54: 61 బంతుల్లో 9x4, 1x6)తో కలిసి 45.2 ఓవర్లలో 202/2తో జట్టు గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 8, Aug 2019, 11:41 AM IST Highlights తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా వివిధ కోణాల్లో కథలు తెరకెక్కుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ అలాగే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందులో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా కూడా ఉంది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా వివిధ కోణాల్లో కథలు తెరకెక్కుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ అలాగే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందులో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా కూడా ఉంది. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో జయ బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు.  ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న దర్శకుడు కంగనా స్టార్ హోదాకు తగ్గట్టుగా ఉండాలని పెద్ద పెద్ద స్టార్స్ ని సినిమాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక తమిళనాడు ఎవర్ గ్రీన్ కథానాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ జిఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత రాజకీయ రంగంలో ఎదగడానికి ఎమ్ జి ఆర్ పాత్ర ఎంతో ఉంది.  అందుకే ఆ పాత్ర కోసం అరవింద్ స్వామికి బారి రెమ్యునరేషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. ఇప్పటికే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇక పూర్తి నటీనటులను సెలెక్ట్ చేసుకొని సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.      Last Updated 8, Aug 2019, 11:41 AM IST
0business
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో జాప్యం నివారించాలి అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డి.ఎస్‌.రావత్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్‌ సానుకూల వాతావర ణం మరింత మెరుగుపడాల్సి ఉందని, చిన్నప్రభుత్వం, సుపరిపాలన అన్న రీతిలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడులకుహబ్‌గా మారే అవకాశం ఉందన్నారు. అయితే ఇందుకోసం మరిం త కార్యాచరణ అనివార్యం అవుతున్నదని అసో చామ్‌ వెల్లడించింది. అన్నికేటగిరీల పరిశ్రమ లకు బిజినెస్‌ సానుకూల వాతావరణం మరింతపెంచాలని, ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం పెంచాలని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డిఎస్‌రావత్‌ వెల్లడించారు. నగరంలో ఆయన భారత్‌పై మౌలికవనరుల రంగ స్థితిగతులపై అసో చామ్‌ రూపొందించిన నివేదికను శుక్రవారం విడుదలచేసారు. భారత్‌ మొత్తంగా చూస్తే రాష్ట్రాలు 53లక్షల కోట్ల ఇన్‌ఫ్రారంగ పెట్టుబ డులు సాధించాయని, రవాణాసేవలపరంగా 71శాతం వాటాతో ఉందని, ఇతర విభిన్న సేవలపరంగా నిల్వలు, పంపిణీ, ఆరోగ్యం, విద్య, వివిద పర్యాటకసేవలు వంటివాటి పరంగా 13శాతంగా ఉన్నాయి. కమ్యూని కేషన్‌ పరంగా ఐదుశాతం, టోకు, రిటైల్‌ వాణిజ్యరంగాలకు ఐదుశాతం, ఐటిరంగానికి నాలు గుశాతం, హోటళ్లు, టూరిజం రెండుశాతం పెట్టు బడులు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు 59శాతంగా ఉన్నాయని ఇదే ఆందోళ న కలిగించే అంశం అన్నారు., భారత్‌పరంగా ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఇన్‌ఫ్రా రంగా నికి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఇన్‌ఫ్రా రంగం లో ప్రైవేటు మూలధనాన్ని కూడా పెంచుకోవా లన్నారు. రాష్ట్రాలపరంగా చూస్తే ఛత్తీస్‌గఢ్‌ 95 శాతం అందుకున్నది. బీహార్‌ 92శాతం, ఉత్తరా ఖండ్‌ 87శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 80శాతం పెట్టు బడులు అందాయి. మధ్యప్రదేశ్‌కు 77శాతం ప్రభుత్వరంగ పెట్టుబడులు అందాయన్నారు. దేశవ్యాప్తం గా మౌలికవనరులరంగపరంగా ప్రభుత్వ పెట్టుబడులు 59శాతంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ 59శాతం, తమిళనాడు 58 శాతం, ఒడిశా50శాతం, ఉత్తరప్రదేశ్‌ 47 శాతం, గుజరాత్‌27, హర్యానా 10శాతంగా ఉన్నా యి. వార్షికవృద్ధిరేటు పదిశాతంగా ఉంది. 2010 -2015 మధ్యకాలంలో 32 లక్షలకోట్ల పెట్టుబడులు ఈసారి 53లక్షలకోట్లకు పెరిగాయి. తెలం గాణలో రవాణారంగ సేవలపరంగా అంచనా వ్యయం భారీగా పెరిగిందని రావత్‌ వివరించారు. 89శాతం పెరిగింది. అంతేకాకుండా ప్రాజెక్టుల్లో జాప్యం కూడా 51నెలలుగా ఉందని అసోచామ్‌ వివరించింది. తెలంగాణప్రభుత్వం రవాణా, కమ్యూ నికేషన్‌, జలవనరులు, విద్యుత్‌రంగపరంగా మంచి కృషిచేస్తోందని, అయితే ప్రాజెక్టుల్లో జాప్యం తగ్గిం చాలని సూచించారు. వృద్ధిపరంగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌ 44శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 38శాతం, తెలంగాణ 36శాతం తో ఉందనివివరించారు. ఇన్‌ఫ్రారంగంలో ప్రైవేటు పెట్టుబడులపరంగా చూస్తే తెలంగాణ వృద్ధి మంద గించిందని, కేవలం ఐదుశాతం మాత్రమే ఉందని రావత్‌ వివరించారు. శరవేగంగా వృద్ధి చెందు తున్న రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు ఇన్‌ఫ్రారంగానికి అవసరమన్నారు. ప్రాజెక్టుల్లో జాప్యం నవారించాలని, నైపుణ్య లేమిని భర్తీచేసి ప్రభుత్వం ఒకనైపుణ్య వాతావరణాన్ని సృష్టించా లని, ప్రైవేటు ఏజెన్సీలతో భాగస్వామ్యం అయి ఇన్‌ఫ్రారంగాన్ని వృద్ధిలోనికి తీసుకురావాలని అసో చామ్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
1entertainment
Suresh 135 Views ప్రధాని మోడీని కలిసిన ఖేల్‌ ‘రత్నాలు న్యూఢిల్లీ, వార్త ప్రధాన ప్రతినిధి: రియో ఒలింపిక్‌లో చక్కటి ప్రతిభను ప్రదర్శించి మోడల్‌ గెలిచి క్రీడాకారులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆదివారం న్యూఢిల్లీలోని ఆయన నివాసం 7 రేస్‌కోర్సు రోడ్డులో కలిశారు. బ్యాడింట్మన్‌లో సిల్వర్‌ మోడల్‌ గెలుపొంది పివి సింధూ, రెజ్లింగ్‌లో కాంస్యం గెలుపొంది సాక్షి మాలిక్‌, జిమ్మాస్టిక్స్‌ అత్యుత్తమ ప్రతిభను చాటిన దీపా కర్మాకర్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాని ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీకి వచ్చిన క్రీడాకారులు క్రీడా శాఖ మంత్రి విజ§్‌ు గోయల్‌ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2020లో జరగ బోయే టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌కు గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలని క్రీడాకారులను మోడీ కోరినట్లు సమాచారం. అలాగే పివి సింధూ విజయానికి కారణమై బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపిచంద్‌ను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడాకారు లంతా కూడా సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్ర పతి భవన్‌లో జరగబోయే రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డులను అందుకోనున్నారు.
2sports
కారులో అనుష్కశర్మను గాఢంగా కౌగిలిలో బంధించిన విరాట్ కోహ్లీ Highlights శ్రీలంకతో టీ20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ భోపాల్ లో షూటింగ్ ముగించుకుని ముంబై చేరిన అనుష్క అనుష్కను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కోహ్లీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఇంట్లో ఉంటున్నాడు. అనుష్క షూటింగ్స్ తో బిజీగా ఉంటోంది. తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న అనుష్క భోపాల్ నుంచి ముంబై చేరుకుంది. భార్యను తీసుకొచ్చేందుకు స్వయంగా విరాట్ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై చేరుకున్న భార్యను తీసుకుని బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. Last Updated 25, Mar 2018, 11:48 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నటి కృష్ణకుమారి కన్నుమూత అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి(84) కన్నుమూశారు. TNN | Updated: Jan 24, 2018, 11:15AM IST అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారామె. తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించారు కృష్ణకుమారి . ఆమె మరణం సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్ లోని నైహతీకి వలస వెళ్లింది. కృష్ణకుమారికి మరో వెటరన్ నటి షావుకారు జానకి అక్క వరస అవుతుంది. ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో కృష్ణకుమారి తొలిసారి తెరపై అగుపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ ఏనుగులతో కోహ్లి, అనుష్క ఎంజాయ్..! వాగులో ఏనుగులు జలకాలాట ఆడుతున్న దృశ్యాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో TNN | Updated: Aug 21, 2017, 05:09PM IST శ్రీలంక గడ్డపై వరుస విజయాలతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీనికి తోడు అతని ప్రేయసి అనుష్క శర్మ కూడా ప్రస్తుతం అక్కడే ఉండటంతో మ్యాచ్‌లు లేని తీరిక సమయాల్లో ఈ ప్రేమ జంట లంకలోని పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ వాగులో ఏనుగులు జలకాలాట ఆడుతున్న దృశ్యాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లి కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా.. అనుష్క శర్మ కూడా అలాంటి ఫొటోల్నే అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ జంట అక్కడ ఎంజాయ్ చేస్తోందని స్పష్టమైంది. శ్రీలంకతో దంబుల్లా వేదికగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అర్ధశతకం బాదడంతో పాటు.. ఒక కీలకమైన రనౌట్‌ చేసి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. రెండో వన్డే గురువారం నుంచి పల్లెకలె వేదికగా జరగనుంది.
2sports
Recommended byColombia సన్నీ లియోనీ బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోనీ కూడా టీచర్ పాత్రలో నటించి కుర్రకారును ఉర్రూతలూగించారు. పైగా ఈ పాత్రను ఆమె తెలుగు సినిమాలో పోషించడం విశేషం. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో సన్నీ టీచర్ పాత్రలో నటించారు. సన్నీ నటించిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా చూసిన వారిలో కొందరైనా ఇలాంటి టీచర్ ఉండుంటే బాగుండేది అనుకోనివారు ఉండరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. Read Also: దోపిడీకి గురైన రజనీకాంత్ అల్లుడు + విద్యా బాలన్ జాతీయ అవార్డు గ్రహీత విద్యా బాలన్ చూడటానికి చాలా హోమ్లీ‌గా కనిపిస్తారు. కానీ ఆమెలోనూ ఓ సెక్సీ నటి ఉంది అని నిరూపించిన చిత్రం ‘ది డర్టీ పిక్చర్’. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో విద్య టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఆమె తరగతి‌లో పాఠాలు చెబుతున్నప్పుడు గాలికి చీర కొంగు పక్కకు జారిపోయే సన్నివేశం సినిమా మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. పిల్లల ముందు ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కించాల్సిన అవసరం ఏంటని పలువురు క్రిటిక్స్ తిట్టిపోశారు కూడా. కమలినీ ముఖర్జీ ‘హ్యాపీడేస్’ సినిమాలో కమలినీ ముఖర్జీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమెను చూడగానే హీరో నిఖిల్ గింగిరాలు తిరిగిపోయే సన్నివేశాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆమె మనసు గెలుచుకోవడం కోసం టకటకా ఇంగ్లీష్ పాఠాలు అప్పజెప్పేయడం, ఆమె కోసం క్లాస్‌కి ముందుగానే రావడం.. ఇవన్నీ ఎందరో కుర్రాళ్లకు తమ కాలేజ్ రోజుల్ని గుర్తుచేసుంటాయి. ఇలియానా గోవా బ్యూటీ ఇలియానా ‘ఖతర్నాక్’ సినిమాలో హాట్ టీచర్‌గా కనిపించి సందడి చేశారు. రవితేజ, ఇలియానా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా ఎలా ఉన్నా కానీ ఇందులో ఇలియానా మాత్రం సెక్సీ టీచర్‌గా కుర్రకారు మతి పోగొట్టారు. రవితేజ చిన్న పిల్లాడిలా ఇలియానా వెంట పడటం, క్లాస్ రూంలో ఆమెను ఆటపట్టించడం చాలా సరదాాగా ఉంటుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV థ్రిల్లింగ్ విక్టరీ: 14 ఏళ్ల క్రితం పాక్ గడ్డపై ఇదేరోజు..! క్రికెట్‌లో కొన్ని విజయాలు మరపురాని జ్ఞాపకాలు. ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లైనా ఆ జ్ఞాపకాలు అలానే ఉండిపోతాయి. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. TNN | Updated: Mar 14, 2018, 11:30AM IST క్రికెట్‌లో కొన్ని విజయాలు మరపురాని జ్ఞాపకాలు. ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లైనా ఆ జ్ఞాపకాలు అలానే ఉండిపోతాయి. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. సాధారణంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ప్రతి భారతీయుడికి రోమాలు నిక్కబొడుస్తాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రోజు భారత క్రికెట్ అభిమానులు వేరే వ్యాపకం పెట్టుకోరంటే అతిశయోక్తికాదు. ఆ రోజున భారత క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. భారత్, పాక్ మ్యాచ్‌లో ఉన్న మజా అలాంటిది మరి. వాస్తవానికి ఇప్పటి కన్నా ఒకప్పటి భారత, పాక్ అభిమానులే దాయాదుల పోరును బాగా ఎంజాయ్ చేశారు. అది 2004వ సంవత్సరం. 15 ఏళ్ల తరవాత పాకిస్థాన్ గడ్డపై భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ అది. సాధారణంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఐదు వన్డేల ఫ్రెండ్‌షిప్ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి 13న కరాచీలో ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్‌మన్ చెలరేగిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 79 పరుగులు చేసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ (99) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ కైఫ్ (46), కెప్టెన్ సౌరవ్ గంగూలీ (45), సచిన్ టెండూల్కర్ (28) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ గెలిచినంత పనిచేసింది. భారత అభిమానులకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారతే విజేతగా నిలిచింది. పాక్ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌ (122) కదంతొక్కాడు. ఇతనికి తోడు మహ్మద్ యూసఫ్ (73), యూనిస్ ఖాన్ (46), అబ్దుల్ రజాక్ (27), ఇమ్రాన్ ఫర్హాత్ (24) రాణించడంతో ఓ దశలో పాక్ గెలిచేలానే కనిపించింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరం కావడంతో అంతా పాక్‌దే విజయం అనుకున్నారు. అయితే ఆశిష్ నెహ్రా బంతితో మాయ చేశాడు. 0, 1, 0, 1, 1 గణాంకాలతో నెహ్రా ఐదు బంతులు పూర్తి చేశాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు కొట్టాలి. క్రీజులో మొయిన్ ఖాన్ ఉన్నాడు. ఒకటే ఉత్కంఠ. ఆఖరి బంతిని భారీ షాట్ ఆడబోయిన మొయిన్ లాంగ్ ఆన్‌లో జహీర్‌ఖాన్ చేతికి చిక్కాడు. అంతే భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అటు పాక్ ఆటగాళ్ల నోట మాటలేదు. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఈ సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
CHAMPIONS జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ బాలికల విభాగం విన్నర్‌ నిజామాబాద్‌ హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మినీ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో హైద్రాబాద్‌ బాలికల జట్టు రాణించింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ఫ్రీగ్రౌండ్‌లో జరిగిన ఈటోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. బాలికల ఫైనల్లో హైద్రాబాద్‌ 0-10తో నిజామాబాద్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ జట్టు 6-5తో నల్లగొండపై గెలుపొందింది. బాలుర విభాగంలో వరంగల్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో వరంగల్‌ 10-0తో నిజామాబాద్‌పై గెలుపొందింది. రంగారెడ్డి జట్టు 3-2తో ఆదిలాబాద్‌పై నెగ్గి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
2sports
mohammed siraj in tears during india national anthem తొలి అవకాశం.. సిరాజ్ కంటతడి! హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడని తెలియగానే అతని కుటుంబంతో పాటు తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం వేశారు. TNN | Updated: Nov 5, 2017, 04:52PM IST హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు ఎంపికయ్యాడని తెలియగానే అతని కుటుంబంతో పాటు తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం వేశారు. చాన్నాళ్ల తరవాత హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు భారత్ తరఫున ఆడబోతున్నాడని మురిసిపోయారు. అయితే తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనే అనుమానం. కానీ సిరాజ్‌కు అవకాశం దక్కింది. కాన్పూర్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో సిరాజ్‌ తీసుకున్నారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు జాతీయ గీతాలు ఆలపించడానికి మైదానంలోకి చేరుకున్నాయి. భారత జాతీయ గీతం ఆలపించిన తరవాత సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తొలిసారి భారత్‌కు ఆడుతున్న ఆనందమో, అంచెలంచెలుగా అతను ఎదిగిన తీరు గుర్తొంచిందో తెలియదు కానీ తనలోని భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కంటతడి పెట్టుకున్నాడు. అతను కళ్లు చెమర్చుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడం, దాన్ని మ్యాచ్ మధ్యలో టెలీకాస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో అయితే సిరాజ్‌ను పొగుడుతూ పోస్టులు, ట్వీట్లు. అతను ఆడిన తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించకపోయినా క్రికెట్ అభిమానులు ఎక్కడా నిరాశపడలేదు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు టీం ఇండియాకు ఆడుతున్నాడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. — Cricket Videos (@CricketKaVideos) November 4, 2017 Mohammed Siraj story is the classic rags to riches story. A humble beginning. A sporting talent. Luck. Life altering opportunity. — Rashi Kakkar (@rashi_kakkar) November 4, 2017 When Nation is debating whether to stand for national anthem or not? Tears in Mohammed Siraj eyes shows how true patriotic feels! #INDvNZ — Boring... (@graphicalcomic) November 4, 2017 The national anthem gave tears to Mohammed Siraj. No hate-monger can take this moment away from him. Dil bole INDIA. #INDVSNZ — Idle (@IdleSid) November 4, 2017 2017 ఐపీఎల్ సీజన్‌కు జరిగిన వేలం ద్వారా తొలిసారి సిరాజ్ వార్తల్లో నిలిచాడు. ఈ 23 ఏళ్ల పేసర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సిరాజ్.. 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరవాత ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపికై దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇవన్నీ పక్కన పెడితే.. పేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన సిరాజ్ నేపథ్యానికే ఎక్కవ మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొని సిరాజ్ ఈ స్థాయికి చేరుకున్నాడు. అతని తండ్రి మహమ్మద్ గౌస్ ఇప్పటికీ హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారు. సిరాజ్ భవిష్యత్తులో మరింత పైకి ఎదగాలని ఆశిద్దాం.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దేశ‌వ్యాప్తంగా పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు దేశ‌వ్యాప్తంగా పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అంత‌ర్జాతీయ ప్ర‌భావాల‌తో ఇంధ‌న ధ‌ర‌ల‌ను ప్ర‌తి రోజూ స‌వ‌రిస్తూ వ‌స్తున్నారు. Samayam Telugu | Updated: Aug 13, 2018, 01:33PM IST దేశ‌వ్యాప్తంగా పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశీయంగా చ‌మురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాయి. జూన్ 15, 2017 నుంచి భార‌తదేశంలో రోజువారి పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌డం మొద‌లైంది. దీంతో అంత‌ర్జాతీయంగా ధ‌రలు మారిన‌ప్పుడ‌ల్లా ఆ ప్ర‌భావాన్ని నేరుగా ప్ర‌జ‌ల‌పైకి మ‌ళ్లిస్తున్నారు. ఈ రోజు దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి. న‌గ‌రం
1entertainment
Hyderabad, First Published 4, Mar 2019, 2:37 PM IST Highlights మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు.  మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ నటిస్తున్నాడు.   ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కు సంభందించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వడోదరాలో జరుగుతుంది.  మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002 ఫిబ్రవరి 27న కొందరు  గోద్రా వద్ద సబర్మతి రైలులో బోగీలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. దీంతో గుజరాత్‌లో అలర్లు చెలరేగాయి. ఆ అలర్లలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనికి సంబంధించి మోదీ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ గోద్రా రైలు ప్రమాద ఘటననే మోదీ బయోపిక్‌ చిత్ర యూనిట్  తెరకెక్కిస్తుంది. ఇందుకోసం డమ్మి ట్రైన్ పెట్టిను తగల పెట్టి చిత్రీకరించినట్లు సమాచారం.  అందుతున్న సమాచారం మేరకు ..ఆదివారం రోజున వడోదరాలోని ప్రతాప్‌ నగర్‌, దోబి రైల్వే లైన్‌ మధ్యలో గోద్రా రైలు దహనం సీన్‌ను షూట్‌ చేశారు. పశ్చిమ రైల్వేస్‌, వడోదరా అగ్నిమాపక విభాగం అనుమతితో ఈ షూటింగ్‌ చేపట్టినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. షూటింగ్‌ కారణంగా రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు. షూటింగ్  కోసం ఉపయోగించిన బోగి పనికి రానిదని పేర్కొన్నారు. వివేక్‌ ఒబ్‌రాయ్‌ మోదీ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరబ్జీత్‌, మేరికోమ్‌ బయోపిక్‌లకు దర్శకత్వం వహించిన ఓమంగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో మనోజ్‌ జోషి, బొమన్‌ ఇరానీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నారు.  Last Updated 4, Mar 2019, 2:38 PM IST
0business
internet vaartha 205 Views ముంబై : మార్కెట్లలో పూర్తి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో మూచు వల్‌ఫండ్స్‌ పెట్టుబడులు 2016 ఆర్ధిక సంవత్స రంలో 72,218 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తేలింది అంతకుముందు ఏడాది చూస్తే కేవలం 40 వేల కోట్లు పెట్టుబడులు మాత్రమే అందాయి. అలా గే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాము కొనుగోలు చేసిన షేర్లలో 60 వేల కోట్ల రూపాయలమేర విక్రయించారు. 2010-2014 సంవత్సరాల మధ్యకాలంలో ఫండ్‌ సంస్థలు మార్కెట్లలో ఎక్కువ శాతం విక్రయాలకే మొగ్గు చూపించారు. ఈ నాలుగేళ్లలో సుమారు 75 వేల కోట్ల షేర్లను విక్రయించారు. రుతుపవనాల్లో మందగమనం, అంత ర్జాతీయ మార్కెట్ల ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పతనం వంటివి ఈక్విటీ మార్కెట్లను ఎక్కువ ప్రభావితం చేసాయి. చైనా సంక్షోభం మరింత తోడయింది. అలాగే దేశీ యంగా రూపాయి మారకం విలువలు మరికొంత వత్తిడిని పెంచాయి. దీనితో బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ 9.3శాతం క్షీణించింది. అయినప్పటికీ ఫండ్‌ మేనేజర్లు తమకు సానుకూలం చేసుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే 2006 సంవత్సరంలో ఫండ్స్‌ పెట్టుబడులు 14,189 కోట్లు మాత్రమే ఉంటే 2016 సంవత్సరానికి ఫండ్‌ పెట్టుబడులు 72,218 కోట్లకు పెరిగాయంటే భారీ వృద్ధిని గమనించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలవరకూ ఉన్న ఫండ్స్‌ పెట్టుబడులు 75,400 కోట్లుగా ఉన్నాయి. వ్యూహాత్మక పెట్టుబడులపథకం (సిప్‌)ల ద్వారా ఎక్కువ పెట్టుబడులు అందాయి. మూచువల్‌ఫండ్‌ రంగంలో ప్రతినెలా ఎస్‌ఐపిల ద్వారా 2500 నుంచి 3000 కోట్ల పెట్టుబడులు అందుతున్నాయి. ఎక్కువగా సిప్‌ ఇన్వెస్టర్లు మంచి చెడు రెండుమార్కెట్‌ సైకిళ్లకు వస్తుంటారని ఎక్కువగా దీర్ఘకాలిక సంపద వృద్ధికి ప్రాధాన్యం ఉంటుందని రిలయన్స్‌ ఎంఎఫ్‌ డిప్యూటీ సిఇఒ హిమాంషు వ్యాపక్‌ వెల్లడించారు.సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ప్లాన్‌(ఎస్‌ఐపి)లలో 50శాతం బి-15 కేటగిరీ ప్రాంతాలనుంచే వస్తున్నాయి. ఫండ్‌ సంస్థలు రెండు, మూడోశ్రేణి నగరాలపై కూడా ఎక్కువ దృష్టిపెట్టి పెట్టుబడులను సమీకరిస్తున్నాయి. సెబీ ఇందుకు వాటిని అనుమతించింది. మార్కెట్లలో ట్రేడర్లు అంచనాలన్రపకారం చూస్తే 9వేల కోట్ల పింఛను సొమ్ము మూచువల ఫండ్‌రంగంలోనికి వచ్చింది. ఐదువేల కోట్లు ఇపిఎఫ్‌ఒ సంస్థనుంచే ఉంది. ఇపిఎఫ్‌ఒ భారతీయ ఈక్విటీల్లో గత ఏడాది ఆగస్టునుంచి పెట్టుబడులు పెడుతోంది. ప్రభుత్వం 5-15శాతం పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించడంతో ఇపిఎఫ్‌ఒ కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతోంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ మా జట్టులో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ జీరో..! సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని TNN | Updated: Sep 2, 2017, 06:58PM IST సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని శ్రీలంక బ్యాటింగ్ కోచ్ అవిష్క గుణవర్దనె నిరాశ వ్యక్తం చేశారు. సిరీస్‌లో భాగంగా ఆదివారం చివరి వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో ఈ బ్యాటింగ్ కోచ్ మాట్లాడాడు. ఇప్పటికే ఐదు వన్డేల ఈ సిరీస్‌లో శ్రీలంక 0-4తో వెనకబడి క్లీన్‌స్వీప్‌కి చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా గత గురువారం ముగిసిన నాలుగో వన్డేలో అటు బంతితోనే కాకుండా ఇటు బ్యాట్‌తోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. ‘ఐదు వన్డేకి సన్నద్ధమయ్యేందుకు శ్రీలంక వద్ద ఎక్కువ సమయం లేదు. కేవలం రెండు రోజులే విరామం కావడంతో బ్యాటింగ్, బౌలింగ్ ప్రిపరేషన్ కంటే.. క్రికెటర్లని మానసికంగా దృఢంగా మార్చేందుకు ప్రయత్నించా. ఎందుకంటే గెలుస్తామనే ధీమా ప్రస్తుతం జట్టులో పూర్తిగా దెబ్బతింది. అందుకే చివరి వన్డే కోసం జట్టులోని అందరికీ ప్రత్యేకంగా కొన్ని టార్గెట్స్ ఇచ్చాను. చూడాలి అవి ఎంతమేరకు స‌ఫ‌లీకృతం అవుతాయో. ఆదివారం జరిగే వన్డేలో సర్వశక్తులు ఒడ్డి గెలవాలనే పట్టుదలతో జట్టు ఉంది’అని కోచ్ వివరించాడు.
2sports
Apr 12,2017 ఒకే రోజు పాన్‌, టాన్‌ జారీ న్యూఢిల్లీ : వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే యోచనలో పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌), టాక్స్‌ డిడక్షన్‌ అకౌంట్‌ నంబర్‌ (టాన్‌)ను ఒక్క రోజులోనే జారీ చేయ నున్నారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ, కార్పొరేట్‌ వ్యవహారల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఆర్జీ కంపెనీలు ఎంసీఏ పోర్టల్‌లో సాధారణ దరఖాస్తు స్పైసీ (ఐఎన్‌సీ 32)ను నింపితే చాలు. ఈ పోర్టల్‌లో ఒక్కసారి వివరాలు నింపగానే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌కు చేరుతుంది. తర్వాత ఎలాంటి ఆలస్యం, అవంతరాలు లేకుండా దరఖాస్తుదారుడికి పాన్‌, టాన్‌ నెంబర్లను అందిస్తారని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. క్రితం మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త కంపెనీలకు 19,704 పాను కార్డులను జారీ చేశారు. మార్చి 2017లో ఈ తరహాలో 10,894 పాను కార్డులను జారీ చేశారు. అదే విధంగా నాలుగు గంటల్లోనే 94.7 శాతం కంపెనీలకు టాన్‌ నంబర్‌ను కేటాయించారు. ఒక్క రోజులో 99.73 శాతం కంపెనీలకు టాన్‌ అందజేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అవే ఒడుదొడుకులు..! -  పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణమే కీలకం -  సెన్సెక్స్‌లో 1060 పాయింట్ల క్షీణత నవతెలంగాణ-వాణిజ్య విభాగం    ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి సూచీ జూన్‌8తో ప్రారంభమయ్యే వారంలో (ఐఐపి) దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే వారంలో 2015 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 'కరెంట్‌ ఖాతా' లోటు (సిఎడి) గణాంకాలను కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించనుంది. 12న పారిశ్రామిక ఉత్పత్తి తీరును తెలిపే ఐఐపితో పాటు మే నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం కదలికలను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. వీటికి తోడు ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని ఇది వరకే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దేశంలో రుతుపవనాల కదలికలను కూడా మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం నుంచి మొదలయ్యే కొత్త ట్రేడింగ్‌ వారంలో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవ తప్పని పరిస్థితి కనిపిస్తోందిని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వరుసగా తగ్గుతూ వస్తోన్న పారిశ్రామికోత్పత్తి సూచీ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుంది, క్రితం మూడు మాసాల్లోనూ కీలక రంగాల ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ ప్రభావం మార్కెట్లపై కొనసాగనుంది. మరోవైపు కీలక వడ్డీ రేట్ల తగ్గింపులో జరుగుతున్న చర్చలు మార్కెట్లను మరింత ప్రభావితం చేయనున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు కూడా మదుపర్లు దృష్టి ప్రభావితం చేయనున్నాయి. వడ్డీ రేట్ల భయంతో క్షీణత   భవిష్యత్తులో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలకు తోడు దేశంలో వర్షాభావ వార్తలు గత వారం మార్కెట్లు కుంగడానికి ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలోనే జూన్‌5తో ముగిసిన వారంలో బీఎస్‌ఇ సూచీ సెన్సెక్స్‌ 1,060 పాయింట్లు (3.8 శాతం) క్షీణించి 26,769కు దిగజారింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 319 పాయింట్లు (3.78 శాతం) పతనమై 8,115కు చేరింది. గత వారం ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించి 7.25 శాతానికి చేర్చింది. నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా నిర్ణయించింది. అయినా మదుపర్లు, పెట్టుబడిదార్ల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడం గమనార్హం. బీఎస్‌ఈలో 12 రంగాలకు చెందలిన సూచీలలో11 సూచీలు నష్టాలను చవి చూశాయి. రియాల్టీ సూచీ అత్యధికంగా 8 శాతం కుంగింది. కీలక వడ్డీ రేటును తగ్గించడంతో యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు తదితర విత్త సంస్థల సూచీలు 3-10 శాతం వరకు తగ్గాయి. ఆటో సూచీల్లో బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, హీరో మోటో, ఎంఅండ్‌ఎం షేర్లు 4-9 శాతం వరకు నష్టపోయాయి. రియాల్టీలో యునిటెక్‌, హెచ్‌డిఐఎల్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఒబేరారు రియల్టీ, డిఎల్‌ఎఫ్‌, శోభా, అనంత్‌ రాజ్‌, ప్రెస్టిజీ ఎస్టేట్‌ షేర్లు 5-40 శాతం వరకు పడిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సిగరేట్ల విడి అమ్మకాలను నిషేదించడంతో ఐటిసి షేరు ఏకంగా 7 శాతం నష్టపోయింది. మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉండటంతో పలు రాష్ట్రాలు ఆ ఉత్పాదనను నిషేదించడంతో ఈ ఉత్పత్తులను అందించే నెస్లే ఇండియా షేర్‌ ధర ఏకంగా 12.5శాతం పడిపోయింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV సఫారీ గడ్డపై హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు..! దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుందని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వన్డే, TNN | Updated: Jan 1, 2018, 02:43PM IST సఫారీ గడ్డపై హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు..! దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుందని భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మీడియాతో రోహిత్ శర్మ సోమవారం మాట్లాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల బౌలింగ్ అటాక్‌తో పోలిస్తే.. సఫారీ జట్టే మెరుగైందని రోహిత్ వివరించాడు. Visit Site Recommended byColombia ‘ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ అత్యుత్తమైనది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిలో పదునుంటుంది.. కానీ.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఇంకా ప్రమాదకరం. యువ బౌలర్ కగిసో రబాడ బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు విసురుతున్నాడు. సఫారీ బౌలర్లలో వెరైటీ ఎక్కువగా కనిపిస్తుంది. రబాడతో పాటు సీనియర్ బౌలర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ కొత్త బంతితోనే కాదు.. పాత బంతితోనూ బ్యాట్స్‌మెన్‌ని ఉక్కిరిబిక్కిరి చేయగలరు. ఫిలాండర్‌ కూడా వారి సొంతగడ్డపై ప్రమాదకర బౌలరే. అందుకే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ని ఎదుర్కోవడం భారత్ జట్టుకి ఓ సవాల్’ అని రోహిత్ శర్మ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- చౌకఫోన్‌ మాటున రిలయన్స్‌ రీచార్జ్‌ 'దెబ్బ' - జియో ఫోన్‌ భారం రూ.4500పై మాటే! - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన షరతులు - ఇక వద్దనుకుంటున్న వినియోగదారులు న్యూఢిల్లీ: వ్యాపార ఎత్తుగడలకు మారు పేరైన రిలయన్స్‌ సంస్థ 'జియో'లోనూ చతురత చూపడం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. చౌక ధరకే ఫీచర్‌ ఫోన్‌ను అందిస్తామంటూ ఇటీవల రిలయన్స్‌ సంస్థ తన వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపింది. జియోఫోన్‌ను ఆవిష్కరించిన అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదల సమయంలో జియోఫోన్‌ ఉచితమని.. సెక్యూరిటీ బాండ్‌ కింద రూ. 1500 మాత్రం చెల్లించాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది. ఆ మొత్తాన్ని మూడేండ్ల తర్వాత వాపస్‌ చేస్తామని తెలిపింది. దీంతో ఈ ఫోన్‌ కోసం 60 లక్షల మంది ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నారు. ఈ నెల 21 నుంచి డెలివరీలను ప్రారంభించారు. ఫోన్లు చేతికందుతున్న సమయంలో జియో వినియోగదారులకు ఝలక్‌ ఇచ్చింది. జియోఫోన్‌ పనిచేయాలంటే ఏడాదికి రూ.1500 రీచార్జ్‌ చేసుకోవాలని జియో వెబ్‌సైట్లో పేర్కొంది. 'జియో ఫోన్‌ డెలివరీ అయిన నాటి నుంచి ఏటా రూ.1500 చొప్పున మూడేళ్ల పాటు రీచార్జ్‌ చేసుకోవాలి.' అని నియమనిబంధనల్లో స్పష్టం చేసింది. అంటే జియో ఫోన్‌ పని చేయాలంటే మూడేండ్లకు రూ.4500 ఖర్చు చేయాల్సిందే. ఒకవేళ రీచార్జ్‌ చేసుకోకపోతే ఫోన్‌ను వాపస్‌ తీసుకునే హక్కు కంపెనీకి ఉంటుంది. అయితే అలా మూడేండ్ల కన్నా ముందే ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే వినియోగదారులకు నష్టమే. వివిధ రూపాల్లో ఏడాదికి కొంత మేర డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్నే వినియోగదారుకు తిరిగి ఇవ్వనున్నట్టుగా జియా తన వెబ్‌సైట్లో తెలిపింది. దీంతో జియోఫోన్‌ బుక్‌ చేసుకున్న వారు లేని ఇబ్బందులను తలకెత్తుకున్నట్టుయిందని బాధపడుతున్నారు. అయితే ఈ నిబంధనలను గతంలోనే ప్రకటించామన్నది కంపెనీ వాదన. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కాపు ఉద్యమ నేపథ్యంతో 'ప్రజా గర్జన' సినిమా! అణిచివేత‌కు గుర‌వుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మాలు చేప‌ట్టింది. ఉద్య‌మం ఉధృత‌మ‌వుతోంది. | Updated: Feb 8, 2016, 04:42PM IST కాపు ఉద్యమ నేపథ్యంతో 'ప్రజా గర్జన' సినిమా! అణిచివేత‌కు గుర‌వుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మాలు చేప‌ట్టింది. ఉద్య‌మం ఉధృత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మంపై ' ప్ర‌జా గ‌ర్జ‌న ' అనే సినిమా షూటింగ్ సైతం ప్రారంభం అవుతోంది. డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ఆది నుంచి కాపులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూనే తాజా ఉద్య‌మాన్ని కూడా కథలో భాగం ఓ చేసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. స‌మాజంలో ముప్పై శాతం ఉన్న కాపుల‌ను ప్ర‌భుత్వాలు క‌నీసంగా గుర్తించ‌కుండా ఆణిచివేత‌కు గురిచేస్తున్న తీరుపై ఉద్య‌మిస్తూ ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని డైరెక్ట‌ర్ ఏపీ నాయుడు చెబుతున్నారు. త‌మ‌కు కావాల్సిన హ‌క్కుల కోసం పోరాడ‌టం కూడా హ‌క్కే అనే నినాదంతో ఈ సినిమా ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు ఉద్య‌మానికి మ‌రింతా ఊపిరినిచ్చాయి. అదే విధంగా కాపు సామాజిక వ‌ర్గం చేప‌ట్టిన ఉద్య‌మానికి త‌మ సినిమా మ‌రింతా స‌పోర్ట్‌గా నిలుస్తుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం చేసిన జ‌య‌హో ముద్ర‌గ‌డ.. అనే సాంగ్ ముద్ర‌గ‌డ దీక్ష‌లో ఉర్రూత‌లూపుతోంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఉద్య‌మ నాయ‌కులు కూడా క‌నిపించ‌నున్నార‌ని తెలిపారు. క‌వి క‌ల కంబైన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కనున్న ఈ సినిమా పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నామ‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Oct 07,2017 'జీ' చేతికి రెండు మ్యూజిక్‌ చానెళ్లు న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండు మీడియా సంస్థల్లో 100శాతం వాటాలను దక్కించుకుంది. దీంట్లో 9ఎక్స్‌ మీడియా, ఐఎన్‌క్స్‌ మ్యూజిక్‌ చానెల్స్‌ ఉన్నాయి. వీటిని రూ.160 కోట్లకు కొనుగోలు చేసింది. అదేవిధంగా కంపెనీ అనుబంధ సంస్థ జీ టర్నర్‌ లిమిటెడ్‌లోని 26శాతం వాటాను రూ.2.6లక్షలకు సొంతం చేసుకుంది. ఈ రెండు కంపెనీల వాటా కొనుగోలుకు శుక్రవారం బోర్డు ఆమోదం లభించిదన్న విషయాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV టెస్టులకి స్పిన్నర్ రంగనా హెరాత్ వీడ్కోలు..! టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్న హెరాత్.. గత ఎనిమిదేళ్ల కాలంలో శ్రీలంక జట్టు మొత్తం 81 టెస్టులు ఆడితే ఏకంగా 70 టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. Samayam Telugu | Updated: Oct 22, 2018, 04:17PM IST శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టు క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్‌తో నవంబరు 6 నుంచి గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్.. తన కెరీర్‌లో ఆఖరిదని సోమవారం హెరాత్ ప్రకటించాడు. గాలే వేదికగా 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. ఆ స్టేడియంలోనే రిటైర్మెంట్ తీసుకోబోతుండటం విశేషం. 19 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 92 టెస్టులాడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత స్థానం హెరాత్‌దే. ప్రపంచవ్యాప్తంగానూ ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న బౌలర్లలో ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ (564), స్టువర్ట్ బ్రాడ్ (433) తొలి రెండు స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో హెరాత్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం బౌలర్‌ కూడా రికార్డుల్లో కొనసాగుతున్న హెరాత్.. గత ఎనిమిదేళ్ల కాలంలో శ్రీలంక జట్టు మొత్తం 81 టెస్టులు ఆడితే ఏకంగా 70 టెస్టుల్లో తుది జట్టులో ఉన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఒక్కరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌ 'నాన్నకు ప్రేమతో..'. చిత్రం టీజర్‌కు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి. TNN | Updated: Oct 23, 2015, 05:28PM IST హైదరాబాద్ : ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ' నాన్నకు ప్రేమతో ..'. చిత్రం టీజర్‌ విజయదశమి కానుకగా విడుదలైంది. ఈ టీజర్‌కు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి. ఒక్కరోజులోనే ఈ టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌ లభించడం విశేషం. అలాగే 25 వేల లైక్స్‌ కూడా రావడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా లుక్‌తో కనిపించే ఈ చిత్రం టీజర్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నామని, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని'' నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తెలిపారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌:
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళ భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. TNN | Updated: Apr 18, 2016, 09:27AM IST భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా పేరు సంపాదించింది. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగబోతున్న రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆమె అర్హత పొందింది. ఇంతవరకు ఒలింపిక్స్ లో జరిగిన జిమ్నాస్ట్ పోటీలలో భారత్ తరుపు మహిళలు అర్హత సాధించలేదు. దాంతో దీపా కొత్త చరిత్రను సృష్టించినట్టయింది. 22 ఏళ్ల దీపాది త్రిపుర. ఆమె ఇంతకు ముందు కూడా సంచలన విజయాలు అందుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ అందుకుంది. కామన్వెల్త్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో మెడల్ కొట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దీపానే. అలాగే గతేడాది నవంబర్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిఫ్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారత మహిళ కూడా దీపానే.
2sports
internet vaartha 176 Views హైదరాబాద్‌ : బాలీవుడ్‌లో బయోపిక్‌ల ఆధారంగా పలు సినిమాల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రీడాకారుల జీవిత చరిత్రలను సినిమాలుగా మలిచేందుకు కొంత మంది దర్శకులు ఆసక్తి కనబర్చుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్‌లో రికార్డుల దిశగా దూసుకుపోతున్న భారత స్టార్‌ షట్లర్‌ పివి సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నటించేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎవరు తీస్తారు? ఎన్నిరోజుల్లో తీస్తారనేది ప్రధాన అంశమన్నారు.కాగా టోర్నమెంట్లకు ఇబ్బందులు లేకుండా షూటింగ్‌కు ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. ఎస్‌ అనే అక్షరం తను బాగా కలిసి వచ్చిందన్నారు.సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌ పద్మ అవార్డులను అందుకోవడమే అందుకు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. కాగా మ్యూజిక్‌ అంటే ఇష్టమని చెప్పిన సింధు సినిమాలు ఎక్కువగానే చూస్తానని తెలిపారు. రాబోయే టోర్నీల్లో మరింతగా ఆడతాననే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా ఆదివారం జరిగిన మలేసియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను సింధు గెలుచుకుంది.
2sports
తల్లయ్యాక చాన్నాళ్లకు మళ్లీ నాజూగ్గా తయారైన కరీనా ఫోటో గ్యాలరీ First Published 30, Aug 2017, 4:06 PM IST తల్లయ్యాక చాన్నాళ్లకు మళ్లీ నాజూగ్గా తయారైన కరీనా ఫోటో గ్యాల తల్లయ్యాక చాన్నాళ్లకు మళ్లీ నాజూగ్గా తయారైన కరీనా ఫోటో గ్యాల తల్లయ్యాక చాన్నాళ్లకు మళ్లీ నాజూగ్గా తయారైన కరీనా ఫోటో గ్యాల తల్లయ్యాక చాన్నాళ్లకు మళ్లీ నాజూగ్గా తయారైన కరీనా ఫోటో గ్యాల Recent Stories
0business
కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానించడం పట్ల      బిసిసిఐపై లోథా కమిటీ అసంతృప్తి న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ నియామకానికి సంబంధించి బిసిసిఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై లోథా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.క్రికెట్‌లో ఎంతో ముఖ్యమైన కోచ్‌ పదవిని ఏడాదికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదని లోథా కమిటీ సెక్రటరీ గోపాల్‌ శంకర్‌ నారయణన్‌ విమర్శించారు.భారత క్రికెట్‌ జట్టు ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లే చక్కని పనితీరును చూసి పదవీకాలం పెంచితే బాగుండేదని అభిప్రాయ పడింది. భారత క్రికెట్‌ జట్టుకు సక్సెస్‌ ఫుల్‌ కోచ్‌గా ఏడాది పాటు పనిచేసిన కుంబ్లేను ఉన్న పళంగా పక్కకు పెట్టడాన్ని సైతం తప్పుబట్టింది. భారత క్రికెట్‌ జటర్శకత అనేది ముఖ్యమని, ప్రజలకు మనం జవాబుదారీ ఉండాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈసందర్భంగా ప్రస్తావించారు. సుప్రీం కోర్టుకు లోబడే పనిచేయాలి బిసిసిఐ పరిపాలకులు సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే పనిచేయాలన్నారు. సుప్రీం తీర్పు పాటించడకుండా బిసిసిఐ పదవుల్లో కొనసాగుతున్న అధికారులు, కోచ్‌లు, క్రికెటర్లకు సంబంధించిన ఒప్పందాలు చేపట్టడం హాస్యాస్పదమని శంకర్‌ నారాయనన్‌ అన్నారు. ఏడాది పాటు కోచ్‌ను నియమించే క్రమంలో సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయం స్పష్టమైందన్నారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ కోచ్‌కు దరఖాస్తుల్ని ఎందుకు కోరాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.అనిల్‌ కుంబ్లే పట్ల బిసిసిఐ తీరు సరికాదు. జాతీయ కోచ్‌ పట్ల అలా వ్యవహరించడం తగదు. ఏడాది కాలపరిమితి పరిహాస్యాస్పదం. ఏటా కోచ్‌లను మారుస్తూ ముందుకెళ్లలేం. అలాగైతే కోచ్‌ పదవికి ఎవరు వస్తారన్నారు. తర్వాత నియామకమైనా సంవత్సరానికి ఉంటు బాగుంటుందన్నారు. కుంబ్లే ఆటగాళ్ల పక్షాన నిలిచాడు. ఐసిసి నుంచి వచ్చే మొత్తం వేరొకరి జేబుల్లోకి వెళ్తుంటే ఎవరు మాత్రం సంతోషిస్తారన్నాని గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌ అన్నారు. ఒక జాతీయ కోచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా ఏడాదిపాటుకోచ్‌ను నియమించడం ఎంతవరకు కరెక్ట్‌ అన్నారు. ఇది క్రికెట్‌కు ఎంతమాత్రం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగ పడదదని గుర్తించాలన్నారు. మరొక ఏడాది ఎవరు కోచ్‌గా వస్తారో చూద్దామని శంకర్‌నారాయణ బిసిసిఐ తీరుపై వ్యంగాస్త్రాలు సంధించారు. గతేడాది కుంబ్లేను భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి కుంబ్లేను కోచ్‌గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే,అతని పదవి కాలాన్ని పొడగించడకుండా కొత్తగా కోచ్‌ అభ్యర్తికి దరఖాస్తులు కోరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రాజు గారికి దెబ్బ మీద దెబ్బ.. ముచ్చటగా మూడోది దిల్, ఆర్య, బొమ్మారిల్లు, కొత్త బంగారు లోకం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దిల్ రాజు హిట్ చిత్రాల నిర్మాతగా మారారు. ఇక ఈ పేరును 2017లో ఫిదా, శతమానం భవతి, రాజా ది గ్రేట్, ఎంసీఏ, దువ్వాడ జగన్నాథమ్ లాంటి వరుస హిట్లతో సార్ధకం చేసుకున్నారు. Samayam Telugu | Updated: Oct 23, 2018, 04:41PM IST రాజు గారికి దెబ్బ మీద దెబ్బ.. ముచ్చటగా మూడోది నిర్మాత దిల్ రాజు.. ఈ పేరుని ప్రస్తావించిన ప్రతిసారీ హిట్ చిత్రాల నిర్మాత అనే క్యాప్షన్ కామన్‌గా మారింది. దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దిల్ రాజు హిట్ చిత్రాల నిర్మాతగా మారారు. ఇక ఈ పేరును 2017లో ఫిదా, శతమానం భవతి, ఎంసీఏ, రాజా ది గ్రేట్, దువ్వాడ జగన్నాథమ్ లాంటి వరుస హిట్లతో సార్ధకం చేసుకున్నారు. అయితే 2018 నాటికి రాజు గారి లెక్క తప్పింది. హిట్ చిత్రాల నిర్మాత కాస్తా.. ఫ్లాప్ నిర్మాతగా మారారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రాజు గారి లెక్క తప్పిందే అంటూ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. Visit Site Recommended byColombia ఈ ఏడాది రాజ్ తరుణ్‌తో ‘లవర్’.. నితిన్‌తో ‘శ్రీనివాస కళ్యాణం’.. తాజాగా రామ్‌తో ‘హలో గురు ప్రేమ కోసమే’.. చిత్రాలను నిర్మించారు దిల్ రాజు. వీటిలో లవర్, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు ఫ్లాప్ కాగా.. రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ మొదట్లో యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు పెద్దగా కాకపోవడంతో లాంగ్ రన్‌లో ఫ్లాప్ చిత్రాల సరసకే చేరుతుందని మూవీ అనలిస్ట్‌ల అభిప్రాయం. వీటికి తోడు పూరీ జగన్నాథ్ కొడుకుతో నిర్మించిన ‘మెహబూబా’ చిత్ర హక్కుల్ని కొన్ని భారీగానే నష్టపోయారు దిల్ రాజు. అయితే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ హిట్ ఈ నిర్మాతకు కాస్త ఉపశమనం ఇచ్చింది. ఈ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్న దిల్ రాజు లాభపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ఆయనకు వచ్చిన నష్టాలతో పోల్చుకుంటే వచ్చిన లాభం చాలా తక్కువే. సినిమాను తీయడం ఒక ఎత్తైతే ఆ సినిమాను ప్రమోట్ చేయడం తద్వారా ఓపెనింగ్స్ బాగా రాబట్టడం రాజు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన సినిమాల్లో కాస్త విషయం ఉన్నా.. భారీ ఓపెనింగ్స్‌తో కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అంతలా తన సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు దిల్ రాజు. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకుడు కంటెంట్ ఉన్న సినిమాలను ఎలాగైతే ఆదరిస్తున్నారో... విషయంలో లేని సినిమాల్ని అదే రీతిలో తిప్పి కొడుతున్నారు. ప్రేక్షకులపై ఎంత రుద్దాలని ప్రయత్నించినా.. నిర్ధాక్షిణ్యంగా గెటౌట్ అంటున్నాడు . హీరో ఎవరు? నిర్మాత ఎవరు? ఎన్ని కోట్ల బడ్జెట్? ఇవన్నీ ప్రేక్షకుడి అభిరుచిని ఏ మాత్రం ప్రభావితం చేయలేవనేది రాజు గారి 2018 సినిమాల లిస్ట్ చూస్తే అర్ధమౌతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
చమురు కంపెనీలకు రూ. 5 వేల కోట్ల బకాయిలు Air India న్యూఢిల్లీ: మరో వారం రోజుల తరువాత, అంటే, ఈ నెల 18 నుంచి భారత విమానయాన రంగంలో సంక్షోభం మొదలు కానుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)ను సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి. పాత బకాయిలను చెల్లించేంత వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు చెప్పేశాయి. గడచిన 8 నెలలుగా ఈ కంపెనీలకు ఏఐ ఇంధనానికి డబ్బులు కట్టలేదు. దీంతో రూ. 5000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గత ఆగస్టులోనూ ఇదే విధమైన నిర్ణయాన్ని చమురు కంపెనీలు తీసుకోగా, కేంద్ర పౌర విమానయాన శాఖ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దింది. ఆపైనా బకాయిలు వసూలు కాకపోవడంతో చమురు కంపెనీలు ఇప్పుడు అల్టిమేటం ఇచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎయిరిండియా రూ. 60 వేల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏటీఎఫ్ సరఫరాను నిలిపివేస్తే, ఏఐ విమానాల సేవలు నిలిచిపోవడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే, భారత ఏవియేషన్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైనట్టేనని, ప్రయాణికుల అవసరాలను, డిమాండ్ కు తగ్గట్టు సర్వీసులను నడిపించడంలో ప్రైవేట్ సంస్థలు విఫలం అవుతాయని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Encourage Sports for Disabled People in India says Virender Sehwag దివ్యాంగులు క్రీడాస్ఫూర్తితో ఆడారు: సెహ్వాగ్ దివ్యాంగుల్ని క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత డ్యాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. TNN | Updated: Nov 10, 2017, 10:00AM IST దివ్యాంగుల్ని క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత డ్యాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి సెహ్వాగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి దివ్యాంగుల్ని ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మాజీ క్రికెటర్ అభినందనలు తెలిపారు. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలవగా.. పురుషుల విభాగంలో మహారాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. ‘ఏ క్రీడాకారుడికైనా కావాల్సింది ప్రోత్సాహం. ముఖ్యంగా దివ్యాంగుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. హైదరాబాద్‌లో ఇంత అద్భుతంగా ఈ క్రీడల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడాడు’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి క్రీడల శాఖ కార్యదర్శి వెంకటేశం, శాట్స్ ఎండీ దినకర్‌ బాబు, భారత వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షురాలు మాధవీలత తదితరులు హాజరయ్యారు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి.. అతిథుల లిస్ట్ రెడీ? బాలీవుడ్‌లో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లోనే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, హీరో రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి కూడా జరిగిపోతుందని Samayam Telugu | Updated: Aug 15, 2018, 01:25PM IST బాలీవుడ్‌లో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లోనే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , హీరో రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి కూడా జరిగిపోతుందని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. వీళ్ల పెళ్లి విషయంలో ఇది వరకే పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వీళ్ల పెళ్లి ఖరారు అయినట్టుగా బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ ప్రకటించిన తేదీల్లో వీళ్ల పెళ్లి జరగలేదు కానీ, ఇప్పుడు మరో తేదీ ప్రచారంలోకి వచ్చింది. నవంబర్ 20వ తేదీన రణ్‌వీర్, దీపికల పెళ్లి అనే మాట గట్టిగా వినిపిస్తోందిప్పుడు. డెస్టినేషన్ వెడ్డింగ్‌నే వీరు చేసుకోబోతున్నారని.. ఇటలీలో వీళ్ల పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రిటీలు ఇలా విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చారు. ఈ పరంపరలో దీపిక, రణ్‌వీర్‌లు కూడా ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. ఇప్పటికే వీళ్ల పెళ్లికి అతిథుల జాబితా కూడా రెడీ అయినట్టుగా హిందీ మీడియా చెబుతోంది. కేవలం ముప్పై మందిని మాత్రమే వీరు అతిథులుగా తీసుకెళ్లనున్నారని.. కుటుంబ సభ్యులు, వీళ్లకు బాగా కావాల్సిన వాళ్లు మాత్రమే పెళ్లికి వెళ్లబోతున్నారని మీడియా కథనాలను ఇస్తోంది. ఇటలీలో పెళ్లి చేసుకుని వచ్చాకా, ముంబైలో వీళ్లు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. అయితే తమ పెళ్లి ఊహాగానాలను మాత్రం ఇటీవల రణ్‌వీర్ కొట్టి పడేశాడు. ఇప్పుడప్పుడే తమ పెళ్లి ఉండదని ఆ హీరో స్పష్టం చేశాడు. మీడియా మాత్రం ప్రచారాన్ని ఆపడం లేదు.
0business
Suresh 147 Views క్వాడ్రాంగులర్‌ క్రికెట్‌ సిరీస్‌ మాకే: ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్రాంగులర్‌ క్రికెట్‌ సిరీస్‌ను భారత -ఎ జట్టు కైవసం చేసుకుంది.కాగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.ఆద్యంతం ఆస్ట్రేలియాపై పై చేయి సాదించిన భారత కుర్రాళ్లు ఇటు బ్యాటింగ్‌లోను,అటు బౌలింగ్‌లోను సత్తా చాటారు.టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.ఓపెనర్‌ కరణ్‌నాయర్‌ 1 ఆదిలో పెవిలియన్‌ చేరినప్పటికి,మరో ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ 108 బంతుల్లో 11 బౌండరీలతో 95 పరుగులు చేశాడు. అనంతరం ఐయ్యర్‌ 41 పరగులు, మనీష్‌ పాండే 61 పరుగులతో ఆకట్టుకున్నాడు.కాగా ఈ జోడీ మూడవ వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.ఇక చివరలో కేదర్‌ జాదవ్‌ 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా అక్షర్‌ పటేల్‌ 22 నాటౌట్‌ బాధ్యతా యుతంగా ఆడటంతో భారత గౌరవప్రదమైన స్కోరు చేసింది.కాగా ఆస్ట్రేలియా-ఎ బ్యాటింగ్‌కు దిగి 44.5 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. ఆసీస్‌ జట్టును భారత స్పిన్నర్‌ యుజువేందర్‌ చాహల్‌ చావు దెబ్బతీశాడు.చాహల్‌ 8.5 ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు.అతనికి జతతా కులకర్ణి,నాయర్‌,అక్షర్‌లు ఒక్కొక్కరు రెండు వికెట్ల సాధించడంతో భారత ఘన విజయం సాధించింది.భారత ఆటగాడు మన్‌దీప్‌సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ​ పాకిస్థాన్ ఓపెనర్లపై నిషేధం వేటు..? స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌లపై నిషేధం వేటు TNN | Updated: Aug 29, 2017, 03:11PM IST స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్ , ఖలీద్ లతీఫ్‌లపై నిషేధం వేటు దగ్గర్లో పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో పాక్ నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ తేల్చింది. అప్పట్లో దాదాపు ఐదు మంది ప్రధాన క్రికెటర్లపై ఆరోపణలు రాగా.. ప్రస్తుతం ఈ ఓపెనర్ల చుట్టూ భారీగా ఉచ్చు బిగిసింది. ‘షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌‌లపై నిషేధం వేటు తప్పదు. వారి భవితవ్యం త్వరలోనే తేలిపోతుంది’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ఇద్దరు క్రికెటర్లకి కనీసం 2-5ఏళ్లలోపు నిషేధం వేటు తప్పదని.. దీంతో పాటు అదనంగా రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని మాజీ జడ్జి ఒకరు వెల్లడించారు. టోర్నీ ఆరంభంలోనే ఫిక్సింగ్ పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో వేగంగా ఆధారాలు సేకరించిన పాక్ బోర్డు.. వెంటనే ఈ ఇద్దరు క్రికెటర్లను దుబాయ్ నుంచి స్వదేశానికి పంపించేసింది.
2sports
Hyderabad, First Published 16, Sep 2019, 4:27 PM IST Highlights బాలీవుడ్‌లో ‘విక్కీ డోనర్‌’, ‘జోర్‌ లగాకే హైస్సా’, ‘అంధా ధున్‌’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’.   బాలీవుడ్ లో 'విక్కీ డోనర్', 'అంధాధూన్' వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కుర్ర హీరో ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ లో అతడికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా అతడు నటించిన 'డ్రీమ్ గర్ల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు రూ.10.05 కోట్లను వసూలు చేయగా.. రెండో రోజు రూ.16.42 కోట్లు.. మూడో రోజు రూ.18.1 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. మొదటి మూడురోజులకు గాను ఈ సినిమా రూ.44.57 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ నిరుద్యోగిగా కనిపిస్తాడు. డబ్బుల కోసం చిన్న చిన్న నాటకాలలో అమ్మాయి పాత్రలు పోషిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆ సమయంలో అతడికి కాల్ సెంటర్ లో ఉద్యోగం వస్తుంది. అందులో అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ అబ్బాయి, అమ్మాయిలతో స్నేహం చేయాలి. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
0business
rohit sharma run out తృటిలో శ‌త‌కం చేజార్చుకున్న రోహిత్‌శర్మ బంతి ఫీల్డర్ బాబర్ అజామ్ దగ్గరికి వెళ్తుండటంతో రోహిత్ తటపటాయిస్తూనే.. పరుగెత్తాడు. కానీ.. వేగంగా బంతిని TNN | Updated: Jun 4, 2017, 07:20PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ (91: 119 బంతుల్లో 7x4, 2x6) తృటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన స్పిన్నర్ షదబ్ ఖాన్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా బంతిని తరలించిన కెప్టెన్ విరాట్ కోహ్లి సింగిల్ కోసం రోహిత్‌ని పిలిచాడు. అప్పటికే బంతి ఫీల్డర్ బాబర్ అజామ్ దగ్గరికి వెళ్తుండటంతో రోహిత్ తటపటాయిస్తూనే.. పరుగెత్తాడు. కానీ.. వేగంగా బంతిని అందుకున్న అజామ్ చక్కటి త్రో విసిరి కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కి బంతినివ్వడంతో అతను క్షణాల్లో బెయిల్స్‌ని పడగొట్టాడు. రనౌట్ ప్రమాదాన్ని పసిగట్టి రోహిత్ డైవ్ చేస్తూ క్రీజును సమీపించినా.. బ్యాట్ గాల్లో ఉన్నట్లు తేలడంతో అతను పెవిలియన్ చేరక తప్పలేదు. అప్పటికి భారత్ స్కోరు 192
2sports
internet vaartha 125 Views న్యూఢిల్లీ : దేశంలోని అగ్రగామి స్టాక్‌ ఎక్ఛేంజి బిఎస్‌ఇ 21 కంపెనీల ట్రేడింగ్‌ను వచ్చే నెల 18వ తేదీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటిం చింది. జాబితా అయ్యేందుకు అనుసరించే నియమ నిబంధనలు పాటించలేదని బిఎస్‌ఇ చెపుతోంది. వచ్చేనెల పదవ తేదీలోపు నిబంధనలు పూరించిన వివరాలు అందచేస్తే వాటిని సస్పెండ్‌ చేయబోమ న్నారు. ఆర్యాగ్లోబల్‌ షేర్స్‌ అండ్‌సెక్యూరిటీస్‌, భాగ్యో దయ ఇన్‌ఫ్రా డెవలప్‌ మెంట్‌, ఎంటిగ్రా, అక్రో పిటల్‌ టెక్నాలజీస్‌, బ్రాడ్‌ కాస్ట్‌ ఇనిషియేటివ్స్‌, ఫ్యాకర్‌ స్టీల్స్‌, ఎఫ్‌ఇ ఇండియా, పారమౌంట్‌ ప్రింట్‌ ప్యాకేజింగ్‌, తిరు పతి ఇంక్స్‌, సైనర్జీ కాస్మెటిక్స్‌ వంటి కంపెనీలున్నాయి. వీటితో పాటు జిఇఐ ఇండస్ట్రియిల్‌ సిస్టమ్స్‌, కెడిజె హాలిడేస్కేప్స్‌ అండ్‌ రిసార్ట్స్‌, కైరా ల్యాండ్‌ ష్కేప్స్‌,లోక్‌హౌసింగ్‌ అండ్‌కన్‌స్ట్రక్షన్స్‌, లూమాక్స్‌ ఆటోమోటివ్‌ సిస్టమ్స్‌, మంగా ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్సు, రాజధాని లీజింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, రత్నమని ఆగ్రో ఇండస్ట్రీస్‌, ఆర్‌ఎన్‌బి ఇండస్ట్రీస్‌, శ్రీఆస్టర్‌ సిలికేట్స్‌, సూర్యజ్యోతి స్పిన్నింగ్‌ మిల్స్‌ వంటి కంపెనీలు సస్పెన్షన్‌ జాబితాలో ఉన్నాయి. నోటీసు జారీచేసిన 21రోజులలోపు సమాధానం రాకపోతే ఈ కంపెనీల ట్రేడింగ్‌ను వచ్చేనెల 18వ తేదీనుంచి సస్పెండ్‌ చేస్తామని వెల్లడించారు. సెబీ నియమ నిబంధనలు 1996 ప్రకారం రెండు త్రైమాసికాలు మార్చి, జూన్‌ త్రైమాసికా  లకు సంబంధించి దస్త్రాలు అంద చేయలేదన్నదిఎక్ఛేంజిల వాదన. సెక్షన్‌ 55ఎ ప్రకారం జాబి తా అయిన కంపెనీలు షేర్‌ కేపిటల్‌ఆడిట్‌రిపోర్టు సమ న్వయ నివేదికను అందిం చాల్సి ఉంటుంది. ఇక ధృవీకృత ఛార్టెడ్‌ అకౌం టెంట్‌ వీటిని అందచేయా ల్సి ఉంటుంది. జరిమానా లు చెల్లించి కంపెనీ సమగ్ర నివేదికలు అందచేసేంత వర కూ ఈ సస్పెన్షన్‌ కొనసాగుతా యని ప్రకటించింది. సస్పెన్షన్‌ చేసిన 15 రోజుల తర్వాత నిబంధనలు పాటించని సం స్థలు జడ్‌గ్రూప్‌లో7 చేరడం జరుగుతుంది. మొదటి ట్రేడింగ్‌ రోజునుంచి ఆరునెలల పాటు ప్రతివారం జడ్‌గ్రూప్‌లో ఉంటుంది. నియమ నిబంధనలు పాటించిన తర్వాతమాత్రమే సస్పెన్ష న్‌ ఎత్తివేసే అంశం పరిశీలనకు వస్తుందన్నారు.
1entertainment
కిమ్ కు భర్తతో కటీఫ్ కాకుండానే కొత్త బోయ్ ఫ్రెండ్ Highlights చేసింది రెండే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పెళ్లయినా భర్తకు దూరంగా ఉంటున్న కిమ్ శర్మ విడాకులివ్వకుండానే మరో వ్యక్తితో చెట్టాపట్టాల్ ఖడ్గం సినిమాదతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కిమ్ శర్మ. మగధీరలో సైతం సాంగ్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు న్యూస్ క్రియేట్ చేస్తోంది. భర్త కు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో పీకల్లోతు ప్రేమాయణం సాగించి పెళ్లి దాకా వెళ్లినా అది పెటాకులైంది. యువీతో సంబంధాలు దెబ్బతినడంతో మరొకరితో ప్రేమాయణం సాగించింది కిమ్.   2010 లో బిజినెస్ మెన్ అయిన అలీ పంజాణిని పెళ్లి చేసుకుంది కిమ్ . కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన వీళ్ళ కాపురంలో కలతలు చోటు చేసుకోవడంతో కొంతకాలంగా విడిగా ఉంటున్నారు అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు . ఇక తాజా విషయానికి వస్తే డిజైనర్ అర్జున్ ఖన్నా తో కిమ్ డేటింగ్ లో ఉంది . ఈమధ్య ఎక్కడ చూసిన ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తూ బాలీవుడ్ జనాలకు షాక్ ఇస్తున్నారు. మరోవైపు అర్జున్ ఖన్నా కు కూడా పెళ్లయినా అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు . కిమ్ శర్మ తన కొత్త బోయ్ ఫ్రెండ్ అర్జున్ ఖన్నా తో సహజీవనం చేస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల అత్యవసర సమావేశం Highlights పవన్ కోసం ఏకమైన సినీలోకం శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలు ను ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా సీరియస్ తీసుకుంది. శ్రీరెడ్డి అలా మాట్లాడడం వెనుక వర్మనే కారణం అని చేప్పిన వెంటనే ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది. అటు వర్మను శ్రీరెడ్డిని ఎవరు క్షమించే పొజిషన్ లో లేరు. శుక్రవారం ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు. దీంతో ఫిలిం ఛాంబర్ అత్యవసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ (మా), నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని అన్ని శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని భావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ కూడా సినీ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. Last Updated 21, Apr 2018, 1:03 PM IST
0business
Sahoo టీమిండియాలో చోటు దక్కించుకుంటా: సాహా న్యూఢిల్లీ: గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులకు దూరమైన వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా తనకు ఏ మాత్రం అభద్రతా భావం లేదని పేర్కొన్నాడు.కాగా దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి తిరిగి టీమిం డియాలో చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన పార్దీవ్‌ పటేల్‌ రెండు హాఫ్‌ సెం చరీలతో దూకుడుగా ఆడి ప్రశంసలు అం దుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్‌ నుంచి వైదొలగాలని ఎవరూ అనుకోరు. సహజంగా గాయంతో జట్టుకు దూరం కావ డం నిరాశ కలిగించేదే. పార్థివ్‌ అద్బుత ప్రదర్శన నాలో అభద్రతా భావం కలిగిం చలేదు. తరువాత టెస్టు సిరీస్‌కు ఎంపిక కానట్లైతే చేసేది ఏముంది? మళ్లీ జట్టులోకి రావడానికి దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రద ర్శన చేయడమే. అది నాకు సాధ్యమేనని వృద్దిమాన్‌ పేర్కొన్నాడు.
2sports
విటమిన్స్ లేవు.. రాధ మాత్రమే వుందంటూ బిత్తిరిసత్తితో కాజల్ ఫన్ Highlights తీన్మార్ కార్యక్రమంతో వార్తల ప్రజెంటేషన్ లో కొత్త ఒరవడి సృష్టించిన బిత్తిరి సత్తి  జోగేంద్ర గర్జనలో కాజల్ అగర్వాల్ తో  బిత్తిరి సత్తి ఫన్నీ సంభాషణ నేనే రాజు నేనే మంత్రిలో విటమిన్లు లేవంటూ సమాధానమిచ్చిన కాజల్ తీన్మార్ కార్యక్రమంతో వార్తల ప్రజెంటేషన్ లో కొత్త ఒరవడి సృష్టించిన బిత్తిరి సత్తి... అలియాస్ రవి ఇప్పుడు సినిమాల్లో కూడా బాగానే రోల్స్ చేస్తున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన జయదేవ్, ‘గౌతమ్ నంద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు మరింత దొచాడు.  గత పదిహేను సంవత్సరాల నుంచి రాని గుర్తింపు బుల్లితెరపై ‘బిత్తిరి సత్తి’గా నటించి సంపాదించాడు.  కేవలం ఆ చానల్ లో మాత్రమే కాకుండా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న బిత్తిరి సత్తి తాజాగా ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం నిర్వహించిన జోగేంద్ర గర్జన కార్యక్రమంలో పాల్గొని సెలబ్రెటీలను హడలగొట్టాడు.     ఈ కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తో పాటు హీరోయిన్లు కాజల్, కేథరిన్ తెరిసా కూడా వచ్చారు.  అయితే కాజల్ మాట్లాడుతున్న సమయంలో బిత్తిరి సత్తి ఆమెతో చేసిన సంభాషన అక్కడున్న వారందరినీ నవ్వించేలా చేశాయి.  కానీ కాజల్ కి మాత్రం చుక్కలు కనిపించాయి.  హలో మేడమ్ అయామ్ ఆస్కింగ్ యూ..కాజల్ మీరు తెలుగులో చెప్పండి నాకు అర్థమైంది..అని అనడంతో నీకేం అర్థమైంది..అసలు నేనేం చెప్పాను.   నేనేమీ అడగక ముందే అర్థమైందని అంటున్నావ్..అసలు నీకు తెలుగు రాదని నాకర్థమైందని అనడంతో కాజల్ ఖంగు తిన్నంది. మీరు మద్య మద్యలో విటమిన్ సాంగ్ (ఐటమ్ సాంగ్)  లు ఎందుకు చేస్తున్నారూ..ఈ సినిమాల కూడా విటమిన్ సాంగ్ ఏదైనా ఉందా..అనడంతో మొదట విటమిన్ సాంగ్ అంటే కాజల్ కీ అస్సలు అర్థం కాలేదు..అసలు విషయం తెలుసుకున్న తర్వాత నవ్వుతూ అబ్బే ఈ సినిమాలో అలాంటిది ఏదీ లేదని చెప్పారు. ఈ సినిమాలో రాధ పాత్ర మాత్రమే కనిపిస్తుందని కాజల్ జవాబు చెప్పింది.  ఇదే సమయంలో హీరో దగ్గుబాటి రానా వచ్చి బిత్తిరి సత్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.  Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
NATIONAL INSURANCE ఐపిఒకు ముందు ప్రక్షాళన చేస్తున్న నేషనల్‌ ఇన్సూరెన్స్‌! ముంబయి,జూలై 8: నేషనల్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ లిమిటెడ్‌వ చ్చే ఏడాది ఐపిఒకు రావాలని కృషిచేస్తోంది. అందుకు ముందుగానే తన ఆస్తి అప్పులపట్టీని ప్రక్షాళనచేసుకునే ప్రణాళికలు ముమ్మరంచేసింది. 2017 మార్చి నాటికి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ సాల్వెన్సీ నిష్పత్తి 1.9శాతానికి చేరింది. ఆరునెల లక్రితం అంటే గతఏడాది సెప్టెంబరు ఆఖరునాటికి 1.26గా మాత్రమే ఉంది. ఆరునెలల సమయంలోనే సాల్వెన్సి నిష్పత్తిని గణనీయంగా పెంచుకోగలిగింది. మూలధనవనరులు మెరుగుపడటంతో వచ్చే ఆర్థిక సంవ త్సరంలో ఐపిఒకు వచ్చేందుకు కేంద్రం అనుమతి కోరింది.స్వల్పకాలిక, దీర్ఘకాలిక బాధ్యతలకు సంబం ధించి ఒక బీమా కంపెనీకి చెందిన ఆర్థిక స్థితిని సాల్వెన్సీ రేషియో సూచిస్తుంది. తీవ్రమైన పరిస్థితుల్లో కూడా క్లెయింలను పరిష్కరించుకోగలిగే స్థాయి ఉందా లేదా అనేది చెప్పడమే ఈ నిష్పత్తి లక్ష్యం. బీమా కంపెనీలకు 1.5శాతం సాల్వెన్సీ రేషియో ఉండాలని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి నిబంధన విధించింది. ఒకటికంటే తక్కువగా ఉంటే ఆ కంపెనీ వ్యాపారం కొనసాగించడం కష్టమని అలాగే 1.5కంటే ఎక్కువగా ఉంటే కంపెనీ పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు భావించాలని ఐఆర్‌డిఎఐ మార్గదర్శకాలు జారీచేసింది. ఐపిఒకు వచ్చేముందు ఆస్తిఅప్పులపట్టీని ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు నష్టాలకు గురిచేస్తున్న 119 గ్రూప్‌ హెల్త్‌పాలసీలనుంచి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ వైదొలిగింది. రీఇన్సూ రెన్స్‌, హెల్త్‌, మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కోసం జనరల్‌ ఇన్సూంరెన్స్‌ కార్పొరేషన్‌కు రూచ895కోట్ల రుణాన్ని జారీచేయడంతో మూలధన స్థితి మెరుగుపడింది. గత ఆర్థికసంవత్సరంలో కీలక క్లెయింల నిష్పత్తిని 90.53శాతంగా ఉంటే 85.98 శాతానికి తగ్గించుకున్నట్లు సిఎండి సనత్‌కుమార్‌ వెల్లడించారు. 2126 కోట్ల అదనంగా వచ్చిన రిజిస్టరు కాని క్లెయిమ్స్‌ కారణంగా స్థూల క్లెయిమ్స్‌ నిష్పత్తి మాత్రం పెరిగింది. 2019 నాటికి మరో 2276 కోట్ల అదనంగా వచ్చే రిజిస్టరుకాని క్లెయిమ్స్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని కూడా బీమా సంస్థ వెల్లడించింది. వచ్చే ప్రీమియంలు, చెల్లించాల్సిన క్లెయింలను పరిశీలిస్తే గత ఆర్థికసంవత్పరంలో 134శాతంగా ఉంది. 2015-16లో నమోదయిన 132.27శాతం కంటే పెరిగింది. గత ఏడాది ప్రీమి యంలు 18.8శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది 6.5శాతం మాత్రమే ఉంది. గత ఆర్థికసంవ త్సరంలో 14,282 కోట్లు ప్రీమియం రాబడులు వచ్చాయని కంపెనీ వివరించింది. జాబితాకు ముందే కంపెనీ సంపద తొమ్మిదిశాతంపెరిగి 9544కోట్లకు చేరింది. అయితే పన్నుల తర్వాత నికకరలాభం 150 కోట్ల నుంచి రూ.49కోట్లకు పడిపోయింది. గత ఆర్థికసంవత్సంలో 25,413 కోట్లుగా ఉన్న పెట్టుబడుల పోర్టుఫోలియో గత ఏడాది చివరికి 21,760 కోట్లకు క్షీణించింది. అయితే పెట్టుబడులపై ఆదాయం మాత్రం రూ.20-30కోట్లు తగ్గింది. ప్రస్తుతం మోటార్‌ వాహన బీమా వ్యాపారం 77శాతం గా ఉంటే దీన్ని 7శాతానికి తగ్గించుకనేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆరోగ్యబీమాపై ఫోకస్‌ తగ్గించి ఇప్పటికే రూ.840 కోట్లు విలువైన పాలసీలు కలిగిన పంటలబీమా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఆరోగ్యబీమా వ్యాపారంలో నిష్టాల నిష్పత్తి 114శాతం ఉండగా వాహనబీమా రంగంలో ఇది 100శాతం కంటే తక్కువగానే ఉంది.
1entertainment
Aug 05,2016 ఎయిర్‌కోస్టా సర్వీసులు బంద్‌! హైదరాబాద్‌ : విజయవాడ కేంద్రంగా పని చేస్తోన్న రీజినల్‌ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా గురువారం తన సేవలను నిలిపివేసింది. తమకు విమానాలు అద్దెకు ఇచ్చేవారితో బేరసారాలు నెరవేర్చుతున్న నేపథ్యంలో 24 విమాన సేవలను రద్దు చేశామని ఆ సంస్థ అధికారి ఒక్కరు తెలిపారు. శుక్రవారం నుంచి యథాతథంగా తమ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశంలోని 9 ప్రాంతాలకు ఎయిర్‌కోస్టా రోజుకు 24 నుంచి 32 విమానాలను నడుపుతోంది. ఈ సంస్థకు ప్రస్తుతం మూడు 112 సీట్ల సామర్థ్యం కలిగిన ఎంబ్రారెర్‌ ఇ-190 విమానాలు కలిగి ఉంది. ప్రధానంగా దక్షిణాదిలోని బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నరు, తిరుపతి, కోయంబత్తూరు నగరాలకు విమాన సేవలను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా సేవలను విస్తరించడానికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఎ)కు దరఖాస్తు చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 8ఏళ్లకే సిక్స్ ప్యాక్.. తండ్రినే మించిపోతాడేమో క్రిస్టియానో రొనాల్డో... పోర్చ్‌గల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్. గ్రౌండ్‌లోకి దిగాడంటే... మెరికెలా తిరుగుతూ గోల్స్ వేటలో ఉంటాడు. సిక్స్ ప్యాక్‌తో ఉండే ఈ ప్లేయర్ తన టీమ్ మ్యాచ్ గెలిచిందంటే చాలు వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. తన టీ షర్ట్‌ను తీసేసి సిక్స్ ప్యాక్ చూపిస్తుంటాడు. రొనాల్డో బాటలోనే పెద్ద కొడుకు కూడా నడుస్తున్నాడు. TNN | Updated: Mar 2, 2018, 06:37PM IST క్రిస్టియానో రొనాల్డో... పోర్చ్‌గల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్. గ్రౌండ్‌లోకి దిగాడంటే... మెరికెలా తిరుగుతూ గోల్స్ వేటలో ఉంటాడు. సిక్స్ ప్యాక్‌తో ఉండే ఈ ప్లేయర్ తన టీమ్ మ్యాచ్ గెలిచిందంటే చాలు వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. తన టీ షర్ట్‌ను తీసేసి సిక్స్ ప్యాక్ చూపిస్తుంటాడు. ఈ ఫోటోలకు మంచి క్రేజ్ కూడా ఉంది. రొనాల్డో బాటలోనే పెద్ద కొడుకు కూడా నడుస్తున్నాడు. ఇప్పటికే నుంచే ఫుట్‌బాల్‌లో మెళుకువలు తెలుసుకుంటూ... ఇప్పుడిప్పుడే ఫుట్‌బాల్‌లో ఓనుమాలు నేర్చుకుంటున్నాడు. రొనాల్డో అడుగుజాడల్లో నడుస్తున్న ఈ బుడతడు... సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు. రొనాల్డో కొడుకు జూనియర్ క్రిస్టియానో కూడా ఇప్పటి నుంచే జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నాడు. తండ్రిలా సిక్స్ ప్యాక్‌ తెచ్చేసుకున్నాడు. తండ్రిని ఫాలో అవుతూ జిమ్‌లో తీసుకున్న ఓ ఫోటోను తండ్రే తీశాడు. ఆ ఫొటోకు 'డాడీ నేను కూడా మీ లాగే ఉన్నాను చూడండి ' అంటూ ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఆ ఫోటోను రొనాల్డ్ షేర్ చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడి వయసెంతో తెలుసా ఎనిమిదేళ్లు. అప్పుడే సిక్స్ ప్యాక్‌తో సందడి చేస్తున్న ఈ బుడతడ్ని చూసి అందరూ షాకవుతున్నారు. వీడు సామాన్యుడు కాదు... ఎప్పటికైనా తండ్రిని మించిపోతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV తగ్గిన లెనోవో 'కె8 ప్లస్' స్మార్ట్‌ఫోన్‌ ధర...! ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లెనోవో గతేడాది సెప్టెంబర్‌లో 'కె8 ప్లస్' స్మార్ట్‌ఫోన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేలు తగ్గించినట్లు సంస్థ ప్రకటించింది. TNN | Updated: Apr 5, 2018, 02:17PM IST తగ్గిన లెనోవో 'కె8 ప్లస్' స్మార్ట్‌ఫోన్‌ ధర...! ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లెనోవో గతేడాది సెప్టెంబర్‌లో రూ.10,999 ధరకు 'కె8 ప్లస్' స్మార్ట్‌ఫోన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. అయితే తాజాగా.. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేలు తగ్గించినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం వినియోగదారులు ఈ ఫోన్‌ను రూ.7,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో బ్లాక్, ఫైన్ గోల్డ్ రంగుల్లో లభ్యంకానుంది. కాగా ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఫ్లిఫ్‌కార్ట్ బజాజ్ ఫైనాన్స్ కార్డు ద్వారా 3 నెలల నోకాస్ట్ ఈఎంఐ ప్లాన్‌ను ఈ ఫోన్ కొనుగోలుపై అందిస్తుంది. లెనోవో 'కె8 ప్లస్' ఫీచర్లు... 5.2 ఇంచ్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Jul 28,2018 ఐసీఐసీఐ బ్యాంక్‌కు నష్టాలు! ముంబయి: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిన నష్టాలను మూటగట్టుకుంది. బ్యాంక్‌ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌పై వచ్చిన వీడియోకాన్‌ వివాదం, మొండి బకాయిలు, కేటాయింపులు పెరగడం తదితరాల ప్రభావంతో ఐసీఐసీఐ బ్యాంకు నష్టాలను చవి చూసింది. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.2,049 కోట్ల లాభాలను ఆర్జించిన ఐసీఐసీఐ.. ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.120 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 16ఏళ్ల తర్వాత ఐసీఐసీఐ నష్టాలను చవిచూడటం మళ్లీ ఇప్పుడే. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.18,574.17 కోట్లుగా నమోదైంది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ.16,847.04 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక బ్యాంకు మొండి బకాయిలు గతేడాది జూన్‌లో 7.99 శాతం ఉండగా.. ఈ ఏడాది 8.81శాతం నమోదైంది. బ్యాంక్‌ ప్రొవిజన్లు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా పెరిగాయి. క్వార్టర్‌ రివ్యూలో ప్రొవిజన్లు రూ.128.86 శాతం పెరిగి రూ.5,971 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. 2018 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో బ్యాంక్‌ ఎన్‌పీఏలు 8.84 శాతం నుంచి 8.81 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 4.77 శాతం నుంచి 4.19 శాతానికి పడిపోయాయి. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 9.16 శాతం పెరిగి రూ.6,102 కోట్లు పెరిగినట్టు తెలిసింది. కాగా, సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌ పర్యవేక్షణ లేకుండా.... ప్రకటించిన తొలి ఫలితాలు ఇవే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వీడియోకాన్‌ రుణ వివాదం వల్ల, బ్యాంక్‌ స్వతంత్ర విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సెలవులో ఉన్నారు. బ్యాంక్‌ కొత్త సీఓఓగా సందీప్‌ భక్షిని నియమించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కోహ్లి, అశ్విన్‌లను లెజెండ్‌‌లుగా అభివర్ణించిన ద్రవిడ్ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్‌లపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని లెజెండ్‌గా అభివర్ణించిన ద్రవిడ్.. TNN | Updated: Dec 2, 2016, 03:48PM IST భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్‌లపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని లెజెండ్‌గా అభివర్ణించిన ద్రవిడ్.. ఆల్‌రౌండర్ అశ్విన్ కూడా ఆధునిక కాలంలో ఓ లెజెండేనంటూ కితాబిచ్చాడు. గత 40 టెస్టు మ్యాచ్‌ల్లో అశ్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే క్రికెట్ చరిత్రలోనే అతడో గొప్ప క్రీడాకారుడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ క్రికెటర్లు ఆటకు దూరమైనప్పటికీ భారత క్రికెట్లో ఇప్పటికీ లెజెండ్లు ఉన్నారంటూ కోహ్లి, అశ్విన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో 13 వేల పరుగులు, వన్డేల్లో పది వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన రాహుల్.. అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా, రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా క్రికెట్‌కు సేవలందిస్తున్నాడు. భావి క్రికెటర్లను తయారుచేసే బృహత్తర కార్యాన్ని ద్రవిడ్ తన భుజాలపైకి ఎత్తుకున్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Hansika Private Photo Leak: హన్సిక ప్రైవేట్ ఫొటోలు లీక్ అమీ జాక్సన్, అక్షర హాసన్ మాదిరిగానే హన్సిక వ్యక్తిగత ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. అయితే దీనిపై హన్సిక ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Samayam Telugu | Updated: Jan 23, 2019, 02:22PM IST తమిళనాట స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న హన్సిక మోత్వానికి తెలుగులోనూ అభిమానులు అధికమే. ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే యువత గుండెల్ని కొల్లగొట్టింది. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా రాకపోయినా తమిళంలో మాత్రం వరుస నినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం హన్సికకు తెలుగునాట అభిమానులు చాలా ఎక్కువే. ప్రస్తుతం ‘మహా’ అనే తమిళ సినిమాలో హన్సిక నటిస్తోంది. ఇది ఆమెకు 50వ చిత్రం. సినిమాలతో బిజీగా ఉండే తారలు అప్పుడప్పుడు విదేశాలు వెళ్లి హాలిడేలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హన్సిక కూడా ఇటీవల విహారయాత్రకు న్యూయార్క్‌‌ వెళ్లింది. అయితే అక్కడ హన్సిక తీసుకున్న వ్యక్తిగత ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. తెలుపు రంగు బికినీలో ఉన్న హన్సిక ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఈ ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పెట్టలేదు. కానీ, చాలా మంది యూజర్లు ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలను ఆయా సోషల్ మీడియా సంస్థలు తొలగించాయి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విడిపోయాకా కలిసి పార్టీ చేసుకున్న బాలీవుడ్ జంట బాలీవుడ్‌లో విడాకుల పరంగా హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌ల తర్వాత మళ్లీ అంతటి చర్చకు దారితీసిన బ్రేకప్ స్టోరీ... TNN | Updated: Jan 2, 2017, 03:18PM IST బాలీవుడ్‌లో విడాకుల పరంగా హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌ల తర్వాత మళ్లీ అంతటి చర్చకు దారితీసిన బ్రేకప్ స్టోరీ అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్‌లది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. అయినాసరే అవకాశం వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలిసి పార్టీలు, ఈవెంట్లలో దర్శనం ఇస్తూనే వున్నారు. పార్టీలు, సెలబ్రేషన్స్ విషయంలో ఈ జంట ప్రదర్శిస్తోన్న స్పోర్టివ్ స్పిరిట్ చూసి బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకుంటోంది. తాజాగా తన తల్లిదండ్రులు, సోదరి అమృతా అరోరా, ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మలైకాకి అర్బాజ్ కూడా మంచి కంపెనీ ఇచ్చినట్టు కనిపిస్తున్న పిక్చర్ ఇది. మలైకా సోదరి అమృతా అరోరా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఈ ఫోటో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. బహుషా హృతిక్ రోషన్, సుజానే ఖాన్‌లని వీళ్లు కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
0business
internet vaartha 216 Views ముంబై : భారత్‌ కార్పొరేట్‌ రంగంలో గత ఏడాది కొనుగోళ్లు, విలీనాలకు సంబంధించి మొత్తం 23 బిలియన్‌ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 2014తో పోలిస్తే 31శాతం తక్కువేనని తేలింది. ఈక్విటీ క్యాపిటల్‌ మార్కెట్లు కొంత ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ కొనుగోళ్లు విలీనాలు మందగమనంతో ఉన్నాయి. 70 కంపెనీలు 2.3 బిలియన్‌ డాలర్ల పబ్లిక్‌ ఆఫర్స్‌ద్వారా సమీకరించాయి. 2014తో పోలిస్తే 2.4 రెట్లు ఎక్కువ. 2014లో కేవలం 64 డీల్స్‌ మాత్రమే జరిగినట్లు అంచనా. విసిసి ఎడ్జ్‌ విలీనం కొనుగోళ్లు విలువల పరంగా 31.5శాతం క్షీణించి 22.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. 2014లో 33.5 బిలియన్‌ డాలర్లమేర కొనుగోళ్లు జరిగాయి. లావా దేవీల సంఖ్యపరంగాచూస్తే 2014 కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ డీల్‌సైజు తగ్గింది. గరిష్టస్థాయిలో విలువల పరంగా విలీనాలు, స్వాధీనం చేసుకోవడాలపరంగాచూస్తే 938 డీల్స్‌జరిగాయి. గత ఏడాది 892 డీల్స్‌ మాత్రమే జరిగినట్లు సర్వేచెపుతోంది. దేశీయంగా క్రయవిక్రయా లను పరిశీలిస్తే 58.5శాతం తగ్గాయి. 8 బిలియన్‌ డాల ర్లుగా మాత్రమే ఉన్నాయి. ఇక ఇంటా బయటా డీల్‌ విలువలు చూస్తే 70శాతం పెరిగి 7.8బిలియన్‌ డాలర్లు, 5.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. హెల్త్‌కేర్‌, ఆర్థిక రంగం, టెలికమ్యూనికేషన్స్‌, ఐటి, మెటీరియల్స్‌పరంగా ఎక్కువ విలీనాలు, కొనుగోల్లు జరిగాయి. ఈసారి ఈ విలీ నాలపరంగా బెంగళూరు, ఢిల్లీ నగరాలను ముంబై అధిగమిం చింది. దేశఆర్థిక రాజధాని విలీనాలు, స్వాధీనాల పరంగా 180 డీల్స్‌తో 4.6 బిలియన్‌ డాలర్లు విలువైన లావాదేవీలు పూర్తిచేసినట్లు సమాచారం. న్యూఢిల్లీ, బెంగళూరులపరంగా 112ఢిల్లీ, బెంగలూరు 104 డీల్స్‌ మాత్రమే చేశాయి. ఈక్విటీ కేపిటల్‌ మార్కెట్లపరంగా చూస్తే 70 కంపెనీలు 2.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2014తో పోలిస్తే 2.4 రెట్లు అధికం. 2014లో 64 డీల్స్‌ చేపట్టినట్లు సమాచారం.
1entertainment
Mutual Funds రూ.32వేల కోట్లు ఎల్‌ఐసి మ్యూచువల్‌ఫండ్‌ లక్ష్యం ముంబయి,జూలై 9: ఎల్‌ఐసి మ్యూచువల్‌ఫండ్‌ నిర్వహణ ఆస్తులు 32 వేల కోట్లకు పెరిగాయి. గత ఏడాది మార్చినాటికి 25 వేల కోట్లు ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ మొదటి త్రైమాసికంలో కొంత మంద గమనం ఉన్నప్పటికీ వృద్ధిని నమోదుచేసాయి. సాంప్రదాయ బీమా మార్కెట్లలో ఫండ్‌ మార్కెట్‌కు మంచి ఆదరణ ఉండటంతో 32శాతం వృద్ధిని సాధించిందని అంచనా. మొత్తం టాప్‌ 15 నగరాల నుంచి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే యోచనతో ఉంది. మొత్తం వార్షిక సగటు 12శాతం వృద్ధితో ఉంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 20వేల కోట్లుగా ఉందని సంస్థ చెపుతోంది. కంపెనీపరం గా ఫండ్‌ మార్కెట్‌లో 17వ సంస్థగా నిలిచింది. 1.17శాతం మార్కెట్‌ వాటాతో ఉంది. 2017 ఆర్థికసంవతంలో త్రైమాసిక సగటు నిర్వహణ ఆస్తులు 21,450 కోట్లుఉండగా తొలిత్రైమాసికం లో గత ఏడాది 22 వేల కోట్లు నిర్వహణ ఆస్తు లకు పెంచుకోగలిగింది. మ్యూచువల్‌ఫండ్‌ రం గం వృద్ధి 32శాతంగా ఉంటే గత ఆర్ధిక సంవత్స రంలో 64శాతం నమోదుచేసినట్లు కంపెనీ ఛీఫ్‌ ఎగ్జిక్యూఇవ్‌రాజ్‌కుమార్‌ వెల్లడించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20-25శాతం వృద్ధి ఉం టుందని అంచనావేసారు. నిర్వహణ ఆస్తులు 32 శాతం పెరుగుతాయని, కనీసం రూ.32వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాల నుంచే ఎక్కువ వ్యాపారం అందుతోంది. 5.7శాతం ఎన్‌సిఆర్‌, బెంగాల్‌ నుంచి అందుతుంటే ఇతర రాస్ట్రాలు ఒకటి శాతం కంటే తక్కువగానే వస్తోంది. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)కింద ఫండ్‌ హౌస్‌ కేవలం టాప్‌ 15 నగరాలపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. మొత్తం ఫండ్‌రంగం బిజినెస్‌ కేవలం 15 నగరాలనుంచే అందు తోంది. అదేరీతిలో ఎల్‌ఐసి ఎంఎఫ్‌ సాధిస్తోంది. ఫండ్‌ ఖాతాలు 3.37 లక్షలకు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ ఏడాది చివరినాటికి 3.6 లక్షలకు పెంచేలక్ష్యంతోఉన్నామని, 67వేల ఖాతాలు 18 కోట్ల వర కూ సిప్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సిప్‌ కింద లక్ష ఖాతాలకు పెంచి 30కోట్లకు వృద్ధిని సాధిం చాలని నిర్ణయించారు. కంపెనీ కొత్తగా వివిధ సెగ్మెంట్లలో కొత్త ప్లాన్‌లను విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Petrol Price Today: తగ్గిన పెట్రోలు ధర.. ముంబయిలో రూ.85 దిగువకు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.84.33 గా ఉండగా.. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.83.48 ఉండగా.. డీజిల్‌ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది. Samayam Telugu | Updated: Nov 1, 2018, 07:43AM IST వరుసగా 13వ రోజులపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం (అక్టోబరు 31) విరామం అనంతరం.. గురువారం (నవంబరు 1) మరోసారి వాహనదారులకు మరోసారి ఊరట కలిగించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా పెట్రోలు ధరలను తగ్గించిన ఆయిల్ సంస్థలు.. డీజిల్ ధరల్లో మాత్రం వరుసగా రెండు రోజులు ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 16 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.79.39 ఉండగా... డీజిల్ ధర రూ.73.78 వద్దే కొనసాగుతోంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 18 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.84.86 ఉండగా.. డీజిల్ ధర రూ.77.32 వద్దే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.84.14 కి చేరింది. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.83.29 ఉండగా.. డీజిల్‌ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల దిగువకు పడిపోయింది. దీంతో క్రూడాయిల్ ధర 74.73 డాలర్లకు చేరింది. అక్టోబరులో బ్యారెల్ ధర 86 డాలర్లకు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. నవంబరు 1న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు: నగరం
1entertainment
sumalatha 285 Views Korea-Open , pv sindhu PV Sindhu ఇంచియాన్‌(కొరియా): భారత బాడ్మింటన్ పీవీ సింధుకు ఈరోజు కొరియన్ ఓపెన్‌ ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. అమెరికాకి చెందిన జంగ్ బీవెన్‌పై సింధు ఓటమిపాలైంది. దీంతో ఆమె తొలి రౌండ్‌లోనే ఈ టోర్నమెంటు నుంచి నిష్క్రమించింది. బీవెన్‌పై 217, 2224, 1521 తేడాతో సింధూ ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో పీవీ సింధూ ధాటిగా ఆడి పైచేయి సాధించినప్పటికీ… రెండో రౌండ్‌లో బీవెన్ విజృంభించడంతో వెనుకబడింది. మూడో రౌండ్‌లోనూ అమెరికా క్రీడాకారిణి ధాటిగా ఆడుతూ సింధును ప్రతిఘటించింది. దీంతో చివరి రెండు రౌండ్లలో సింధుకి ఓటమి తప్పలేదు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports