news
stringlengths
299
12.4k
class
class label
3 classes
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు సోమవారం ట్రేడింగ్‌లో 200 రూపాయలు పెరిగిన బంగారం ధరలు.. నేడు రూ.70 రూపాయిలు తగ్గింది. Samayam Telugu | Updated: Oct 16, 2018, 05:27PM IST Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్లలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. స్థానికి నగల వ్యాపారుల నుంచి తగినంత డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ కారణాలతో బంగారం ధరలు తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 99.9 శాతం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.70 తగ్గి 32,180 గా నిలిచంది. ఇక 10 గ్రాముల 99.5 శాతం (22 క్యారెట్స్) బంగారం ధర రూ.80 తగ్గి 32,020 గా నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.200 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో కిలో వెండిపై రూ.50 తగ్గింది. దీంతో కిలో వెండి రూ.39,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. సోమవారం $1,233.26 ఔన్స్ బంగారం ధర మంగళవారం $1,226.71 గా నమోదైంది. అమెరికన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర $1,230.40 గా ట్రేడ్ అవుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఐదు మంది నిర్మాతలం, పడుకోవాలన్నారు! సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ విషయంలో నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. | Updated: Jan 20, 2018, 04:59PM IST సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ విషయంలో నటి శ్రుతీ హరిహరన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగికపరమైన ఒత్తిళ్లు తప్పవని ఇది వరకూ పలువురు హీరోయిన్లు చెప్పిన మాటనే శ్రుతి కూడా చెప్పింది. ఆ అనుభవం తనకే ఎదురైంది అని కూడా ఈమె వ్యాఖ్యానించడం గమనార్హం. తను నటించిన ఒక సినిమా రీమేక్ ప్రతిపాదన సమయంలో.. తనపై లైంగిక పరమైన ఒత్తిళ్లు వచ్చాయని శ్రుతి చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఆమె మాటల్లో.. ‘ అవి నా కెరీర్ బిగినింగ్ డేస్. నేను నటించిన ఒక కన్నడ సినిమా బాగా హిట్టైంది. దాన్ని రీమేక్ చేయడానికి ఒక తమిళ నిర్మాత హక్కులు కొనుక్కొన్నాడు. తమిళంలో కూడా హీరోయిన్ గా నటించమని నన్ను సంప్రదించారు. దానికి నేను సరే అన్నాను. ఆ సమయంలో అతడు మరో ప్రతిపాదన పెట్టాడు. తాము ఐదుగురం కలిసి ఆ సినిమాను రూపొందిస్తున్నామని.. షూటింగ్ జరిగినన్ని రోజులూ.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐదుగురం నిన్ను మార్చుకుంటాం... అని అతడు అన్నాడు. అతడి ప్రతిపాదన విని నేను వెంటనే కాల్లో చెప్పు తీసి చూపించా..’ అని శ్రుతి వివరించింది.
0business
Hyderabad, First Published 9, Sep 2019, 2:20 PM IST Highlights కొత్త హీరో హీరోయిన్ తో ఇదివరకే ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేసిన కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య - సాయి పల్లవితో మరో క్యూట్ ప్రేమ కథను సెట్స్ పైకి తెచ్చాడు. ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. డిఫరెంట్ స్టైల్ లో ఆడియెన్స్ ని ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేశాడు. కొత్త హీరో హీరోయిన్ తో ఇదివరకే ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేసిన కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య - సాయి పల్లవితో మరో క్యూట్ ప్రేమ కథను సెట్స్ పైకి తెచ్చాడు.  ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక నాగచైతన్య ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడని సమాచారం. అయితే సాయి పల్లవితో ఈ సారి శేఖర్ కమ్ముల ఎలాంటి క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తాడో చూడాలి. రూమర్స్ ప్రకారం ఫిదా పాత్రకు ఆపోజిట్ గా ఉంటుందని  తెలుస్తోంది.  శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ముల హోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ కూడా ఈ సినిమాను నిర్మిస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.  Last Updated 9, Sep 2019, 2:20 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV సీడెడ్ కింగ్ ఎన్టీఆర్.. టచ్ చెయ్యలేకపోయిన ప్రభాస్!! ‘సాహో’ సినిమా సీడెడ్ కలెక్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ‘సాహో’.. సీడెడ్‌లో మాత్రం వెనకబడిపోయింది. Samayam Telugu | Updated: Sep 7, 2019, 04:17PM IST ఎంత స్టార్‌ హీరో అయినా అన్ని చోట్లా రాణించలేరు. ఒక్కో హీరోకి ఒక్కోచోట మంచి పట్టు ఉంటుంది. మెగా ఫ్యామిలీకి ఈస్ట్, వెస్ట్ కంచుకోట. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమా పడినా అక్కడవరకు మాత్రం ఆ అమౌంట్ రికవర్ అయిపోతుంది. అలా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌కి తెరలేచింది. అదేంటంటే స్టార్ హీరోస్‌లో సీడెడ్ కింగ్ ఎవరు? అనేది. ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమా కచ్చితంగా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. కానీ సీడెడ్ వరకు మాత్రం సీన్ వేరేగా ఉంది. అక్కడ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ని రూల్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . గత ఏడాది వచ్చిన ‘అరవింద సమేత’ సీడెడ్ కలెక్షన్స్ చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఆ సినిమాకి అక్కడ వచ్చిన టాక్ ఇంకెక్కడా రాలేదు అనిచెప్పుకోవచ్చు. మొదటి షో నుండే అక్కడ బ్లాక్ బస్టర్ అనేసారు. అలానే చూసారు కూడా. Also Read: మనసున్న మారాజు మహేష్.. వెయ్యి మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు అయితే అక్కడ ఆ సినిమాని కాలిక్యులేటెడ్ రేట్ కంటే ఎక్కువగా అమ్మడం వల్ల స్వల్పనష్టాలు మిగిల్చింది. కానీ, ఇప్పటికీ నాన్-బాహుబలి టౌన్ రికార్డ్స్ అన్నీ ‘అరవింద సమేత’ పేరుపైనే ఉన్నాయి. ‘మహర్షి’ సినిమాని అక్కడ రూ.12 కోట్లకు మాత్రమే అమ్మారు. భారీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఆ సినిమా అక్కడ రూ.10 కోట్ల మార్క్ కంటే కాస్త ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుని దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు నష్టాలు మిగిల్చింది. Also Read: యువరాజ్ నాకు స్ఫూర్తి.. మనీషా కొయిరాలా మనసులో మాట ఇక ఇప్పుడు భారీ బజ్‌తో వచ్చిన ‘సాహో’ అన్ని అడ్వాంటేజెస్ వాడుకుని తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నాన్-బాహుబలి రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. కానీ, సీడెడ్ వరకు మాత్రం ‘అరవింద సమేత’ కలెక్షన్స్‌ని టచ్ చెయ్యడం కష్టం అనిపిస్తుంది. అంటే సీడెడ్‌లో మహేష్, ప్రభాస్‌లకు అందనంత ఎత్తులో నిలిచాడు ఎన్టీఆర్. అంతే కాదు బన్నీ సినిమా ఏదీ కూడా ‘అరవింద సమేత’ రేంజ్‌లో ఇక్కడ కలెక్షన్స్ తెచ్చుకోలేదు. ఇప్పుడు రాబోతున్న ‘అల... వైకుంఠపురములో...’ సినిమా కూడా అక్కడ మాత్రం ఎన్టీఆర్ సినిమా రేంజ్‌లో అమ్ముడుపోవడం అసాధ్యం. Also Read: ‘సాహో’ ఫస్ట్ వీక్ కలెక్షన్: నాలుగో స్థానం.. ఇదీ ప్రభాస్ స్టామినా! ఇలా ఎన్ని కాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకున్నా సీడెడ్ వరకు ఎన్టీఆర్ తోపు. ముందు నుండి మాస్ సినిమాలతో అక్కడివాళ్లకు బాగా కనెక్ట్ అయిన తారక్‌ని వాళ్ళు బాగా ఓన్ చేసుకోవడం వల్ల ఆ ఏరియాలో అసాధారణమైన ట్రాక్ రికార్డ్ దక్కింది. ఈసారి రామ్‌ చరణ్‌తో కలిసి ‘RRR’ అంటూ వస్తున్న ఎన్టీఆర్ సీడెడ్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని కొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రజనీ ఇండియా ఎప్పుడొస్తున్నాడో తెలుసా? ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి ఇండియా ఎప్పడొస్తున్నారో తెలుసా? TNN | Updated: Jun 21, 2016, 05:00PM IST రజనీ ఇండియా ఎప్పుడొస్తున్నాడో తెలుసా? ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరిగి ఇండియా ఎప్పడొస్తున్నారో తెలుసా? కుటుంబంతో ప్రశాంతంగా కొన్ని రోజులు గడిపేందుకు, రోబో-2 మేకప్ టెస్ట్ కోసం కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లిన ఆయన జూలై 3న చెన్నై తిరిగి రానున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేదని, అమెరికాలో చికిత్స పొందుతున్నారని అనేక రూమర్లు వచ్చాయి. తర్వాత ఇదంతా ఉత్తిదేనని తేలింది. అమెరికా నుంచి తిరిగి వచ్చాక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 షూటింగ్‌లో రజనీ పాల్గొననున్నారు. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమీ జాక్సన్, సుదాన్షూ పాండేలు రజనీ సరసన నటించనున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
చెన్నైలో 19వ ఆసియా స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ చెన్న్తై : 19వ ఆసియా స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ను చెన్నైలో నిర్వహించనున్నారు. చెన్నైలోని ఇండియన్‌ స్క్వాష్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసియా స్క్వాష్‌ ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ దేవేంద్రనాథ్‌ సారంగ్‌, చాంపియన్‌షిప్‌ డైరెక్టర్‌ సైరస్‌ పాంచా, టోర్నమెంట్‌ రెఫరీ యోగేంద్ర సింగ్‌ వివరాలను తెలిపారు. చెన్నైలో 2012, 2010లో స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ నిర్వహించగా, 2017లో మూడోసారి నిర్వహించనున్నామన్నారు. ఈ టోర్నమెంట్‌కు 12 దేశాల నుంచి భారత్‌, హాంకాంగ్‌, మలేషియా, జపాన్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, కొరియా, సింగపూర్‌, నేపాల్‌ తదితర దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. ఇండియన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ఇండియన్‌ స్క్వాష్‌ అకాడమీలో జరుగనున్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి ఒకే ఒక క్రీడాకారుడు పాల్గొననున్నట్లు తెలిపారు. స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా జరుగుతున్న ఈ పోటీలకు పలు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవరిస్తున్నారని తెలిపారు. మెహతా జ్యుయిలరీ సంస్థ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన భారత క్రీడాకారులకు స్త్రీలకు డైమండ్‌ పెండెంట్‌, పురుషులకు బంగారు బ్రాస్‌లెట్‌ బహుమతులుగా ప్రదానం చేయనున్నుట్లు ఆ సంస్థ అధిపతి అభమ్‌ మెహతా తెలిపారు. స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ఈ నెల 30వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘గాయత్రి’ ముచ్చట.. శ్రియకి విష్ణు సపర్యలు! చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా శ్రియ మెరిసిపోతోంది. నోటితో దువ్వెనను పట్టుకుని ఆమె జడను విష్ణు అల్లుతున్నాడు. TNN | Updated: Jan 1, 2018, 12:37PM IST చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా శ్రియ మెరిసిపోతోంది. నోటితో దువ్వెనను పట్టుకుని ఆమె జడను విష్ణు అల్లుతున్నాడు. గర్భం దాల్చిన తన భార్యకు సపర్యలు చేస్తున్నాడు. ఈ అందమైన జంటను పోస్టర్‌లో చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తోంది. ఇంతకీ ఈ దృశ్యం ‘గాయత్రి’ సినిమాలోనిది. మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ సినిమాలో విష్ణు ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సరసన మొదటిసారి శ్రియ నటిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా విష్ణు, శ్రియలు కలిసున్న ఓ పోస్టర్‌ను విడుదల చిత్ర బృందం విడుదల చేసింది. క్రిస్మస్‌కు విడుదల చేసిన ‘గాయత్రి’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విష్ణు, శ్రియలు ముచ్చటైన జంట కనువిందు చేస్తోంది. ఈ పోస్టర్‌ను బట్టి ‘గాయత్రి’ చిత్రంలో మాస్ యాక్షన్‌తోపాటు మంచి కుటుంబ కథ కూడా ఉంటుందని అర్థమవుతోంది. మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అనసూయ భరద్వాజ్, నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ‘గాయత్రి’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌పై మోహన్‌బాబు నిర్మిస్తుండగా.. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటి: విష్ణు ‘ఇప్పటి వరకు నేను చేసిన అత్యుత్తమ ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటి. ‘గాయత్రి’లో ఒక పాట నా కెరీర్‌లోనే అత్యుత్తమం. ‘గాయత్రి’ నా ఫస్ట్ లుక్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. పోస్టర్‌పై ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది. One of the most challenging roles I played so far. And one of my career best song in #Gayatri . Hope you all like the my first look from #Gayatri pic.twitter.com/ChyPhA4uhG
0business
india vs south africa 2nd t20: bcci payment issue sees chandigarh police compromise on team india security Team India security: డబ్బులివ్వలేదు.. భారత క్రికెటర్లకి భద్రతనివ్వని పోలీసులు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ.. భారత క్రికెటర్ల భద్రతని గాలికొదిలేసింది. పోలీస్ సెక్యూరిటీ కోసం ఇవ్వాల్సిన రూ.9 కోట్లు ఇవ్వకపోవడంతో టీమిండియాకి భద్రతనిచ్చేందుకు చండీగఢ్ పోలీసులు నిరాకరించారు. Samayam Telugu | Updated: Sep 17, 2019, 11:18AM IST హైలైట్స్ టీమిండియా భద్రత కోసం చండీగఢ్ పోలీసులకి పేమెంట్ ఇవ్వని బీసీసీఐ పంజాబ్‌ సరిహద్దు వరకూ భద్రతనిచ్చి తప్పుకున్న పోలీసులు హోటల్స్‌కి అరకొర భద్రతతోనే చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు హోటల్ వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని అరెంజ్ చేసిన బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అలసత్వం కారణంగా టీమిండియా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా.. తాజాగా చండీగఢ్ విమానాశ్రయానికి భారత క్రికెటర్లు చేరుకున్నారు. అక్కడి నుంచి మొహాలి సరిహద్దు వరకూ భద్రతనిచ్చిన మొహాలి పోలీసులు.. అనంతరం చండీగఢ్ పోలీసులకి బాధ్యతలు అప్పగించారు. Read More: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 రద్దు కానీ.. బీసీసీఐ నుంచి ఇరు జట్ల భద్రత కోసం తమకి రావాల్సిన రూ. 9 కోట్ల పేమెంట్ రాకపోవడంతో.. టీమిండియాకి భద్రతనిచ్చేందుకు చండీగఢ్ పోలీసులు నిరాకరించారు. చండీగఢ్ నుంచి మొహాలి స్టేడియానికి 8కిమీ దూరం మాత్రమే ఉండటంతో.. చండీగఢ్‌లో ఇరు జట్ల క్రికెటర్లకి బసని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దీంతో.. అరకొర భద్రత‌తోనే భారత్, దక్షిణాఫ్రికా జట్లు తమకి కేటాయించిన హోటల్‌కి చేరుకున్నట్లు తెలిసింది. Read More: భారత క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ భారత క్రికెటర్లతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి కూడా భద్రతనిచ్చేందుకు ఆ తర్వాత కూడా చండీగఢ్ పోలీసులు నిరాకరించడంతో.. ప్రస్తుతం ఇరు జట్లు బస చేసిన హోటల్‌కి ప్రైవేట్ సెక్యూరిటినీ బీసీసీఐ తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. బుధవారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత బెంగళూరు వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. కనీసం తిరుగు ప్రయాణంలోనైనా భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి చండీగఢ్ పోలీసులు భద్రతనిస్తారేమో..? చూడాలి. ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా కనీసం టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. Read More: భారత్‌లో దక్షిణాఫ్రికా టూర్.. షెడ్యూల్ ఇదే భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘RRR’ ప్రారంభోత్సవానికి సర్‌ప్రైజ్ గెస్ట్ ‘RRR’ ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ‘బాహుబలి’ హీరో, రాజమౌళి అత్యంత ఇష్టపడే వ్యక్తి ప్రభాస్.. ‘RRR’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అంటున్నారు. Samayam Telugu | Updated: Nov 4, 2018, 07:50PM IST ‘RRR’ ప్రారంభోత్సవానికి సర్‌ప్రైజ్ గెస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్‌లతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పవర్‌ఫుల్ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కాంబినేషన్(RRR) మొత్తానికి పట్టాలెక్కుతోంది. ఈ మల్టీస్టారర్‌ను నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 11వ తేదీన ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మూవీ ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ‘బాహుబలి’ హీరో, రాజమౌళి అత్యంత ఇష్టపడే వ్యక్తి ప్రభాస్.. ‘RRR’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్, రాంచరణ్‌పై తొలి క్లాప్ కొడతారని తెలుస్తోంది. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్కను కూడా రాజమౌళి ఆహ్వానించారని టాక్. వాస్తవానికి ఎన్టీఆర్, రాంచరణ్‌కు కూడా ప్రభాస్ చాలా సన్నిహితుడు. గతంలో ‘సింహాద్రి’, ‘బృందావనం’ వంటి సినిమాల వేడుకలలోనూ ప్రభాస్ పాల్గొన్నాడు. కాగా, ‘బాహుబలి’కి పనిచేసిన సాంకేతిక బృందమే ఈ సినిమాకు పనిచేయనుంది. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు. కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతానికి ఎన్టీఆర్, రాంచరణ్ తప్ప మిగిలిన తారాగణం గురించి వివరాలేమీ తెలియవు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
internet vaartha 130 Views మార్కెట్లపై ‘గ్లోబల్‌’ మిశ్రమ ధోరణులు ముంబై : అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణులు మిశ్రమంగా కనిపించడంతో భారత్‌ స్టాక్‌ మార్కెట్లు మందగమనంతో ముగిసాయి. ఎస్‌అండ్‌ పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 11పాయింట్లు పెరిగి 27,021 పాయింట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ 50 సూచీ ఏడు పాయింట్లు పెరిగి 8273 పాయింట్లవద్ద స్థిరపడిం ది. సెన్సెక్స్‌ 27వేల పాయిట్లకు ఎగువన గత ఏడాది అక్టోబరు తర్వాత మొదటిసారి ట్రేడింగ్‌ మందగించింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌; స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం నుంచి 0.9శాతం చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్ల ముందురోజు 500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ నైరుతి తీరాన్ని తాకుతాయన్న అంచనాలు పెరగడం కొంత కలిసొచ్చింది. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ వృద్ధిరేటును 2.4శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకు మించిన భారం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది. ఆర్‌బిఐ ద్రవ్యోల్బణ లక్ష్యం ఐదుశాతం చేరుకోగల మన్న ధీమా కూడా కొంత మార్కెట్లకు తోడయింది. విదేశీ మార్కెట్ల పరంగా యూరోపియన్‌ మార్కెట్‌ దిగువన ట్రేడింగ్‌ ముగించింది. ఆసియామార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా ఎగుమతుల గణాంకాలు విద్యు త్‌ రంగం మినహా ఇతరత్రా కొంత నీరసించాయి. యుఎస్‌ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు కూడా ఇందులో కీల కంగాఉంది. చైనా గుమతులు మేనెలలో మరింతగా క్షీణించాయి. అంతర్జాతీయ డిమాండ్‌ కూడా క్షీణించింది. దిగుమతులు మాత్రం అంచనాలను అధిగ మించాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థ పటిష్టం అవుతు న్నట్లు ప్రకటించింది. దేశీయంగా చూస్తే బిఎస్‌ఇ కేపిటల్‌ గూడ్స్‌ అండ్‌ విద్యుత్‌ సూచీలు 1.5శాతం పెరిగాయి. ఐటికంపెనీలతోపాటు ఎంపికచేసిన మెటల్‌ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి. ఎల్‌అండ్‌టి, భెల్‌ వంటివి రెండుశాతం చొప్పున పెరిగాయి. ఎల్‌అండ్‌టి షేర్లు 1506కు పెరిగాయి. కంపెనీ ఖతార్‌ 2022 ప్రపంచ కప్‌ కోసం స్టేడియం నిర్మించే కాంట్రాక్టును సాధించింది. టెలికాం రంగ కంపెనీల షేర్లు కొంతమేర పెరిగాయి. స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ఛార్జి సాలీనా రాబడుల్లో మూడు శాతానికి తగ్గించడం వంటివి కలిసొచ్చాయి. భారతిఎయిర్‌టెల్‌, ఐడియా, ఆర్‌కామ్‌ కంపెనీలషేర్లు 1-2 శాతం పెరిగాయి. ఆర్థికరంగ పరంగాచూస్తే ఐసిఐసిఐబ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ వంటివి 1-2శాతంపెరిగాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 0.8శాతం దిగజారింది. ప్రైవేటురంగ బ్యాంకు తన ఎంసిఎల్‌ఆర్‌ రేటును తగ్గించింది. ఐదుబేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రెండేళ్ల కాలా నికి9.25నుంచి 8.95శాతానికి కుదించింది. టాటా మోటార్స్‌ 0.3శాతంపెరిగింది. జెఎల్‌ఆర్‌ 18శాతం ప్రపంచ విక్రయాలు సాధించింది. మేనెలలో 44,496 యూనిట్లు విక్రయించింది. ఇక రవాణా కంపెనీల షేర్లు జిఎస్‌టి అమలవుతుందన్న అంచ నాలతో పెరిగాయి. పటేల్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌, గతి, స్నోమాన్‌, లాజిస్టిక్స్‌, విఆర్‌ఎల్‌, సికాల్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ ఐదునుంచి 9శాతంపెరిగాయి. ఇక రక్షణరంగకంపెనీల షేర్లు పెరిగాయి. రిలయన్స్‌ డిఫెన్స్‌, నెల్కో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటివి ఆస్ట్రామైక్రోవేవ్‌, వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ వంటివి 12శాతంవరకూ పెరిగాయి. వాల్‌చంద నగర్‌ కొనుగోళ్లు 10 రెట్లు పెరిగి 12శాతం పెరిగాయి.  భారత్‌ను రక్షణరంగంలో కీలకభాగస్వామిగా అమెరికా గుర్తించింది. రక్షణరంగపరంగా వాణిజ్యం టెక్నాలజీ మార్పిడిపరంగా ఆదేశం భారత్‌తో సన్ని హితంగా మెలుగుతోంది. జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ 15 శాతం పెరిగింది. కంపెనీ కర్ణాటక విద్యుత్‌ బోర్డుతో 750 మెగావాట్ల కొనుగోలు ఒప్పందంచేసుకుంది. ఆసియన్‌ గ్రానిటో 8శాతంపెరిగాయి. జంఎంఆర్‌ ఇన్‌ఫ్రా మూడు శాతం పెరిగింది. కంపెనీ 221 కిలో మీటర్ల తూర్పు రవాణా కారిడార్‌ ప్రాజెక్టును సాధించింది. థెమిస్‌ మెడికేర్‌ 20శాతం వద్ద లాక్‌ అయింది. 577వద్ద ముగిసింది. కంపెనీ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహిస్తోంది. నాన్‌ప్రమో టర్లకుప్రాధాన్యత క్రమంలో ఈక్విటీషేర్లను కేటాయించి నిధుల సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది.
1entertainment
jemimah rodrigues hits double ton for mumbai వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన 16 ఏళ్ల అమ్మాయి! ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది TNN | Updated: Nov 5, 2017, 06:10PM IST ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన జెమిమా ఈ ఘనత సాధించింది. 13వ ఏటే అండర్-19 జట్టుకి ఎంపికైన జెమిమా 300కిపైగా సగటుతో ఇప్పటికే రెండు సెంచరీలను తన ఖాతాలో వేసుకుంది. జెమిమా ఈ మ్యాచ్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసిన ఈ టీనేజర్.. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. తర్వాత గేర్ మార్చిన జెమిమా 163 బంతుల్లో 202 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రౌత్‌తో కలిసి రెండో వికెట్‌కు 300 పరుగులు జోడించింది. దీంతో ముంబై జట్టు 347 పరుగులు చేసింది. బదులుగా సౌరాష్ట్ర కేవలం 62 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ముంబై జట్టు 285 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఆసీస్‌పై శతకంతో శివాలెత్తిపోయిన కౌర్..! క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్‌ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత 64 TNN | Updated: Jul 20, 2017, 09:40PM IST ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకి భారత్ గట్టి సవాల్ విసిరింది. మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (175 నాటౌట్: 116 బంతుల్లో 21x4, 7x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం కారణంగా కుదించిన 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు, కెప్టెన్ మిథాలీ విఫలమవడంతో ఒకానొక దశలో భారత్ కనీసం 200 పరుగుల మార్కు కూడా చేరుకోలేదేమో అనిపించింది. కానీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ భీకర హిట్టింగ్.. భారత్ చివరి 11 ఓవర్లలో ఏకంగా 139 పరుగులు రాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఊహించని షాకిచ్చింది. ఓపెనర్లు మంధానా (6), పూనమ్ రౌత్ (14) ఆదిలోనే పెవిలియన్ చేరిపోగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (36: 61 బంతుల్లో 2x4) క్రీజులో నిలిచినా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించలేకపోయింది. దీంతో భారత్ 25 ఓవర్లు ముగిసే సమయానికి 101/3తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఈ దశలో దీప్తి శర్మ (25: 35 బంతుల్లో 1x4)తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన హర్మన్‌ప్రీత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలుత 64 బంతుల్లో 50 పరుగులు చేసిన కౌర్.. అనంతరం 43 బంతుల్లోనే ఏకంగా 100 పరుగులు రాబట్టడం ఆమె హిట్టింగ్‌కి అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే కెరీర్‌లో మూడో శతకం పూర్తి చేసుకున్న కౌర్ చివరి వరకూ అజేయంగా నిలిచింది.
2sports
Visit Site Recommended byColombia దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఆ తర్వాత ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో టీ20 జట్టులో ప్రస్తుతం రైనా స్థానానికి ఢోకా లేదు. అయితే వన్డే జట్టులో స్థానంపై కన్నేసిన రైనా.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటికే జట్టు మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో.. ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి.. సెలక్టర్ల దృష్టిలో పడాలని రైనా యోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో ఎక్కువగా హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముక్కోణపు టీ20 సిరీస్ ద్వారా సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు జూనియర్లని పరీక్షించారు. వారి ప్రదర్శన ఆధారంగా.. త్వరలోనే ప్రపంచకప్‌లో బరిలోకి దిగబోయే జట్టుపై ఓ అవగాహనకి రానున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బాబోయ్‌.. జన'వర్రీ' Thu 28 Jan 03:26:11.257366 2016 కోటి ఆశలతో ప్రారంభమైన 2016 నూతన సంవత్సరాది మదుపరుల అనుకున్న రీతిలో మురిపించలేక పోతోంది. కొత్త ఏడాది ప్రారంభమైన దాదాపు నెల రోజులు దగ్గరపడుతున్నప్పటికీ మార్కెట్లో పెద్దగా మ విస్తరణ బాటలో ట్రూజెట్‌ Thu 28 Jan 03:26:17.85191 2016 ముంబయి: హైదరాబాద్‌ కేంద్రంగా విమానయాన సేవలను అందిస్తున్న ట్రూజెట్‌ సంస్థ దేశ వ్యాప్తంగా తమ సేవలను మరింతగా విస్తరించనుంది. ప్రాంతీయంగా విమానయాన సేవలను అందిస్తున్న ట్రూజెట్ నాలుగు రెట్లు పెరిగిన అప్పులు Thu 28 Jan 03:26:24.670874 2016 ముంబయి : గతేడాది డిసెంబర్‌లో భారత కంపెనీల విదేశీ అప్పులు 3.03 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20వేల కోట్లు)గా నమోదయ్యాయి. 2014 ఇదే మాసంలో 637 మిలియన్‌ డాలర్ల అప్పులు తీసుకున్ హెచ్‌డీిఎఫ్‌సీ లాభం 1,520 కోట్లు Thu 28 Jan 03:26:31.114679 2016 ముంబయి : గృహ రుణాల విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో 6.6 శాతం వృద్ధితో రూ.1,520 కోట్ల నికర యథాతథం Thu 28 Jan 03:26:38.651858 2016 ముంబయి : జనవరి మాసం డెరివేటివ్స్‌ గడువు గురువారంతో ముగియనుండటంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించనున్న నేపధ్యంలో దేశీయ స్టాక్‌ పడిపోయిన ఉక్కు డిమాండ్‌ Wed 27 Jan 03:45:00.300908 2016 లండన్‌ : ప్రపంచంలో నెలకొన్న మాంద్యం చాయల వల్ల ప్రజల కొనుగోలు శక్తి హరించడంతో స్టీల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నెలకొంది. గతేడాది ప్రపంచ స్టీల్‌ ఉత్పత్తి 3 శాతం క్షీణించి 1,622 మూలధనంపై పీిఎస్‌బీల కసరత్తు Wed 27 Jan 03:45:06.310719 2016 ముంబయి : వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీిఎస్‌బీ) వాటికి కావల్సిన మూలధనం, ఇతర అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. నార్త్‌ బ్లాక్‌లో ఇప్పటికే పలు పీఎస్‌బీలు తమ నివేదిక విమానయాన ధరల యుద్ధం Wed 27 Jan 03:45:12.28219 2016 న్యూఢిల్లీ : విమానయాన సంస్థల మధ్య చౌక ఆఫర్ల యుద్దం మరోమారు మొదలైంది. ఒక్కటికొక్కటి పోటీతో ధరలు తగ్గిస్తూ ప్రయాణికులను ఆకర్షించే పనిలో పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే మం మెడికల్‌ లాంగ్వేజ్‌లో 3,000 మందికి ఉపాధి Wed 27 Jan 03:45:18.18951 2016 అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న వాయిస్‌ అండ్‌ లాంగ్వేజ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయినా నువాన్స్‌ మంగళవారం హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. ఇందులో మూడు షిప్టుల్ల అపోలో మ్యూనిచ్‌లో 23% వాటా విక్రయం Wed 27 Jan 03:45:24.486673 2016 హైదరాబాద్‌ : అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు చెందిన అపోలో ఎనర్జీ వైద్య బీమా సంస్థ అపోలో మ్యూనిచ్‌లో 23.3 శాతం వాటాను ఆ సంస్థ విక్రయించాలని నిర్ణయించింది. రూ.163.5 కోట్ల విలు పవర్‌2ఎస్‌ఎంఈలో నిలేకని పెట్టుబడులు Wed 27 Jan 03:45:31.017136 2016 న్యూఢిల్లీ : యుఐడిఎఐ మాజీ ఛైర్మన్‌ నందన్‌ నిలేకని స్టార్టప్‌ సంస్థ పవర్‌2ఎస్‌ఎంఈలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనేది ప్రకటించలేదు. ఇది చిన్న- కార్మికుల హక్కులు హరీ! Tue 26 Jan 05:31:44.059623 2016 న్యూఢిల్లీ : ఇకపై కార్మికుల హక్కులు కాలరాయానికి స్టార్టప్‌లు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో ఉన్న లోసుగుల ముసుగులో పలు సంస్థలు ఇప్పటికే కార్మికు స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌ Tue 26 Jan 05:31:51.810592 2016 ముంబయి : జనవరి డెరివేటివ్స్‌ గడువు దగ్గరపడుతు న్నప్పటికీ, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఆర్ధిక ఫలితాలు నిరుత్సాహపర్చినా సోమవారం మదుపర్లు వ హెచ్‌డీిఎఫ్‌సీి బ్యాంకు లాభాల్లో 20% వృద్ధి Tue 26 Jan 05:31:58.380507 2016 ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో హెచ్‌డీిఎఫ్‌సీ బ్యాంకు నికర లాభాలు 20.1 శాతం వృద్ధితో రూ.3,356.8 కోట్ల ని స్సైస్‌జెట్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్‌ Tue 26 Jan 05:32:05.858527 2016 చెన్నయ్‌ : ప్రముఖ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రయాణికులను ఆకర్షించడానికి గణతంత్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియా విల్‌ ఫ్లై సేల్‌ నినాధంతో దేశీయా, అంతర్జాతీయ ర ఎవరేడి ఇండిస్టీస్‌ లాభాలు రూ.17 కోట్లు Tue 26 Jan 05:32:14.255317 2016 న్యూఢిల్లీ : ఎవరేడీ ఇండిస్టీస్‌ 2015-16 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 10.56 శాతం వృద్ధితో రూ.16.95 కోట్ల లాభాలు సాధించింది. 2014-15 ఇదే క్యూ3లో రూ.15.33 క రూ.27వేల చేరువలో పసిడి Tue 26 Jan 05:32:23.009512 2016 న్యూఢిల్లీ : పది గ్రాముల బంగారం ధర తిరిగి రూ.27వేల చేరువలో చోటు చేసుకుంది. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతుండటంతో ఆభరణాల వర్తకులు, రిటైలర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సోమవార మార్కెట్లలో ఒడిదుడుకులే..! Mon 25 Jan 03:23:57.575553 2016 ముంబయి : జనవరి 25తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులకు గురైయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి డెరివేటివ్‌ గడువు గురువారంతో ముగియనుండటంతో మదుపర్ల Sun 24 Jan 03:58:04.148652 2016 ముంబయి : Sun 24 Jan 04:02:52.921292 2016 నవతెలంగాణ- వాణిజ్య విభాగం
1entertainment
Apr 28,2016 ఎన్‌హెచ్‌పీసీ షేర్‌ సేల్‌కు 1.56 రెట్ల స్పందన ముంబయి: 'నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌' (ఎన్‌హెచ్‌పీసీ) సంస్థలో 'ఆఫర్‌ ఫర్‌ సేల్‌' (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా సర్కారు నిర్వహించిన డిజిన్వెష్ట్‌మెంట్‌ ప్రక్రియకు తొలి రోజుమంచి స్పందన లభించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రూ.2,700 కోట్ల విలువైన షేర్‌సేల్‌ ఆఫర్‌కు దాదాపు 1.56 శాతం స్పందన లభించింది. ఈ ఆపర్లో అందుబాటులో ఉంచిన 1.26 బిలియన్‌ షేర్లకు గాను సంస్థాగత ఇన్వెష్టర్ల నుంచి దాదాపు 1.57 బిలియన్‌ బిడ్లు లభించాయి. ఎక్కువ మొత్తంలో బిడ్‌లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే లభించినట్లుగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాలు తెలిపాయి. ఫ్లోర్‌ ధర రూ.21.75 వద్దే ఎక్కువ బిడ్‌లు దాఖలైనట్లుగా సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.56,500 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించిన సర్కారు తొలత ఆ ప్రక్రియను ఎన్‌హెచ్‌పీసీతోనే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 29, Oct 2018, 12:05 PM IST Highlights ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో చేయటం వింతేమీ కాదు..కొత్త అసలు కాదు. అలాంటిదే ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి జరగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అప్పట్లో యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో చేయటం వింతేమీ కాదు..కొత్త అసలు కాదు. అలాంటిదే ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి జరగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అప్పట్లో యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా అనుకున్నారు. అయితే బడ్జెట్  లిమిటేషన్స్, యేలేటి సక్సెస్ లో లేకపోవటం వంటి కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడా కథనే ప్రభాస్ తో చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.  యేలేటి శిష్యుడు 'జిల్‌' తీసిన రాధాకృష్ణ...ఆ కథను తాను చేసుకుంటానని తీసుకుని,ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు మార్పులు ,చేర్పులు చేసినట్లు చెప్తున్నారు.  ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది.  ఈ సినిమా జోనర్‌ ఏమిటన్నదానిపై ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఇది జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో నడిచే కథ అని తెలుస్తోంది. 1970  కాలంలో జరిగినట్టుగా చూపిస్తారట. ఈ కాలానికి ముడిపెడతారట. అలాగే ఇదో థ్రిల్లర్‌ అని, యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.  ఎక్కువ భాగం విదేశాల్లోనే తెరకెక్కిస్తారని సమాచారం. ఆర్ట్ డైరక్టర్ రవీంద్ర...ఇప్పటికే ఈ చిత్రం కోసం ఓ ఫిక్షన్ విలేజ్ సెట్ ని డిజైన్ చేసారు. ఇటలిలో ఆ రోజుల్లో జరిగే కథ ఇది. జ్యోతిష్య  శాస్త్తానికి సంభందించిన కొన్ని అంశాలు చాలా ఉత్కంఠ కలిగిస్తాయని చెప్పుకుంటున్నారు.  ప్రభాస్ ఇప్పటివరకూ చేసే,చేస్తున్న సినిమాలు ఒకెత్తు..ఇదొక ఎత్తు అని, జనం మాట్లాడుకునే సినిమా అవుతుందని టీమ్ చెప్తోంది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సఫారీ గడ్డపై హార్దిక్ కోహ్లికి తురుపు ముక్క: సచిన్ దక్షిణాఫ్రికా గడ్డ మీద కోహ్లికి హార్దిక్ పాండ్య తురుపు ముక్క అవుతాడు. భారత్ విజయాల్లో పాండ్య కీలకపాత్ర పోషిస్తాడు - సచిన్. TNN | Updated: Jan 3, 2018, 12:31PM IST సఫారీ గడ్డపై హార్దిక్ కోహ్లికి తురుపు ముక్క: సచిన్ దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుందనే విశ్వాసాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యక్తం చేశాడు. సఫారీ గడ్డపై ఎదురయ్యే పరీక్షలను తట్టుకునేలా టీమిండియా సమతూకంతో ఉందని సచిన్ తెలిపాడు. కోహ్లికి వ్యక్తిగతంగానే కాకుండా, జట్టు మొత్తానికి సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ల్లో సవాళ్లు ఎదురవుతాయి. కానీ భారత్ తగిన విధంగా సన్నద్ధమైందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రాథమిక నియమాలు కట్టుబడి మామూలుగా ఆడితే సరిపోతుందని సూచించిన సచిన్.. స్కోరుబోర్డు మీద తగినన్ని పరుగులు ఉంటేనే విజయం సాధించగలమని చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో హార్దిక్ పాండ్య కోహ్లికి తురుపు ముక్క అవుతాడని సచిన్ జోస్యం చెప్పాడు. ‘నేను ఆడిన 24 ఏళ్లలో భారత్ ఇంత సమతూకంతో ఎప్పుడూ లేదు. హార్దిక్ వైవిధ్యం తీసుకొస్తాడు. అతడు 17-18 ఓవర్ల బౌలింగ్ చేయగలడు, ఏడు లేదా ఎనిమిదో స్థానంలో పరుగులు రాబట్టగలడు. ఈ సిరీస్‌లో పాండ్య కోహ్లికి పెద్ద ఆయుధం అవుతాడ’ని మాస్టర్ తెలిపాడు. పాండ్య నాలుగో ఫాస్ట్ బౌలర్ స్థానాన్ని భర్తీ చేయగలడు. మిడిలార్డర్‌లో చక్కగా రాణించడంతోపాటు.. మైదానంలోనూ చురుగ్గా కదులుతాడు. దీంతో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలో దిగే అవకాశం లభిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ యోచన కూడా చేయలేకపోయాం. కపిల్ దేవ్ టైంలోనూ ఇంతటి సౌలభ్యం లేదు. ప్రస్తుత జట్టు సమతూకంతో ఉందని మాస్టర్ తెలిపాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
coolpad మార్కెట్‌కు కొత్తసిరీస్‌ ‘కూల్‌ప్యాడ్‌’ హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్‌ తయారీలో అగ్రగామి అయిన కూల్‌ప్యాడ్‌ కొత్త డిజైన్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. ఫింగర్‌ప్రింట్‌ స్మార్ట్‌ఫోన్‌ కొత్తసిరీస్‌ నోట్‌5 లైట్‌ వీటిలో ఉంది. ఎల్‌ఇడిఫ్లాస్‌, 3జిబి రామ్‌తోపాటు ఎనిమిది మెగాపిక్సెల్‌ కెమేరా నోట్‌5 లైట్‌ ఢిల్లీలో విడు దలచేసింది. ధర రూ.8199గా వెల్లడించింది. అమెజాన్‌ పై లభిస్తుందని సిఇఒ సయ్యద్‌ తాజుద్దీన్‌ వెల్లడించారు. కూల్‌ వన్‌ డ్యూయల్‌, నోట్‌ సిరీస్‌లో కొత్త డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా తక్కువ వ్యవధిలోనే రెండు మిలియన్‌ యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. భారత్‌లో కూల్‌పాడ్‌కు మంచి మార్కెట్‌ ఉన్న మూడునగరాల్లో హైదరాబాద్‌ ఒకటని తాజుద్దీన్‌ అన్నారు. హైదరాబాద్‌ అతిపెద్ద వినియోగరంగ హబ్‌ అని కంపెనీ విజయాలకు హైదరాబాద్‌ కీలకమన్నారు. 16జిబి ఫ్లాష్‌ స్టోరేజితోపాటు మైక్రోఎస్‌డి కార్డు తో పొడిగించుకోవచ్చు. వెనుక 13ఎంపి, ముందు 8 ఎంపి కెమేరాలు శక్తివంతగా పనిచేస్తాయి. ఫోన్‌ బరువు మొత్తం 148 గ్రాములే ఉంటుంది. 5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. బ్యాంటరీ 4000 ఎంఎహెచ్‌తో ఉంటుంది. 2జి, 3జి వైఫై, బ్లూటూత్‌, జిపిఎస్‌, ఎఫ్‌ఎంరేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యుఎస్‌బి టైప్‌ సిపోర్ట్‌లు కూడా ఉంటాయి కూల్‌పాడ్‌నోట్‌5 అమె జాన్‌లో రూ.10,999లకు లభిస్తుందని సయ్యద్‌ వెల్లడించారు. ఆండ్రాయిడ్‌ 6.0వ్యవస్థతోపాటు కూల్‌యుఐ 8.0తో లభిస్తుంది.
1entertainment
Hyderabad, First Published 11, Apr 2019, 11:24 AM IST Highlights మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.  మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరు సినిమాల ఫ్లాప్ ల తరువాత తేజు ఈ సినిమాలో నటించాడు. దీనిపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశాడు. కానీ ఇప్పుడు విడుదలకు ముందు ఈ సినిమాకి అంత సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆరు సినిమా ఫ్లాప్ అవ్వడంతో తేజు మార్కెట్ బాగా దెబ్బతింది. మెగాభిమానులు కూడా తేజుపై పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ 'చిరలహరి' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై కనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో 'మజిలీ' సినిమా తప్ప మరొకటి లేదు. 'చిత్రలహరి' సినిమా ట్రైలర్, పాటలు బాగుండడంతో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయని భావించారు. కానీ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎలక్షన్స్ మీద ఉండడంతో సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. రేపటికి ఎన్నికల హడావిడి పూర్తవుతుంది కాబట్టి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయేమోనని ఆశిస్తున్నారు. ఎన్నికల తరువాతి రోజు విడుదల కావడం ఈ సినిమాకి లాభమని సినీవిశ్లేషకులు  భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి! Last Updated 11, Apr 2019, 11:24 AM IST
0business
Suresh 167 Views Business బయోలాజికల్‌ ఇ వ్యాక్సిన్‌ తయారీ హైదరాబాద్‌, : బంగారు తెలంగాణ సాధనలో పరిశ్రమలవృద్ధి కీలకమని, తెలంగాణలో ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న బయాలిజికల్‌ ఇ యాజమాన్యం రాష్ట్రఅభివృద్ధిలో పాలుపంచుకోవడం ముదావహమని రాష్ట్రఐటి పరిశ్రమలశాఖ మంత్రి కెటిరామారావు పేర్కొన్నారు. నగర శివార్లలోని జినోమ్‌ వ్యాలీలో కొత్త వ్యాక్సిన్‌ తయారీ ప్లాంట్‌కు జరిగి న శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వ పారిశ్రామిక విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు నేడుముందుకువస్తున్నారని, తెలంగాణలో హైదరా బాద్‌ను భారత్‌ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్న తమకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. బయా లజిక్స్‌ కంపెనీస్‌ భారత్‌లో ఇప్పటివరకూ తెలంగాణ బైట ప్రాంతం లోనే ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయాలు విధివిధానాలతో ఇక నేరుగా తెలంగాణనుంచే ఎగుమతులకు వీలు కలుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సార్వత్రిక వ్యాధినిరోధక కార్యక్రమానికి వ్యాక్సిన్‌లే కీలకమన్నారు. మేడ్చల్‌ జిల్లా కొల్తూరువద్ద ఏర్పాటుచేస్తు న్న ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపనచేసారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండి మహిమా దాట్ల, జాన్సన్‌ అండ్‌జాన్సన్‌ ప్రపంచ ఛైర్మన్‌ డా.పాల్‌ స్టోఫెల్స్‌, ఐటిశాఖకార్యదర్శి జయేష్‌రంజన్‌, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యస్వామి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. ఈసందర్భంగా జరిగిన సభలో కెటిఆర్‌ మాట్లాడుతూ ముఖ్య మంత్రి కలలసాకారం బంగారు తెలంగాణను నిజం చేసేందుకు వీలు గా మరింతగా పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు ముందుకురావాలని కోరా రు. కంపెనీ ఎండి మహిమా దాట్ల మాట్లాడుతూ ప్రాథమికంగా 300 కోట్ల పెట్టుబడులతో ఈ యూనిట్‌ ప్రారంభించనున్నామన్నారు. ఇదే ప్లాంట్‌ నుంచి మరిన్ని కొత్త ఉత్పత్తులు తయారవుతాయని ఇప్పటికే జినోమ్‌వ్యాలీలో వెయ్యికోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా ఈ ప్లాంట్‌పై 300కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. కొత్తసెజ్‌లో వ్యాక్సిన్‌ ప్లాంట్‌ 29 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసా మని, దీని వల్ల వెయ్యిమందికిపైగా ఉపాధి కలుగుతుందని వివరిం చారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ఎంతో ప్రోత్సాహకరంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలున్నాయని, ఇందుకు అనుగుణంగానే తాము సత్వరమే ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రత్యేకించి పరిశ్రమలశాఖాపరంగా అనుమతులు సత్వరమే వస్తు న్నాయన్నారు. తెలంగాణలో సానుకూలంగా బిజినెస్‌ కార్యకలా పాలు కొనసాగేందుకు వీలుగా ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్లు ఐటిశాఖ కార్యదర్శి వెల్లడించారు.
1entertainment
'సై.. రా' నుండి మరో ఫోటో లీక్! Highlights కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కొన్ని కీలక యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఓ ఫోటో లీక్ అయింది. కొందరు వ్యక్తులు గుర్రాల మీద కనిపిస్తున్నట్లుగా లీకైన ఈ ఫోటో ఎన్నో విషయాలను బయటపెడుతోంది. కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గతంలో లీక్ అయిన ఫొటోల్లో చిరు, అమితాబ్ బచ్చన్ ల లుక్స్ బయటపడగా ఈసారి  లీక్ అయిన ఫొటోలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉండడంతో అందులో చిరు ఉన్నాడా లేదా అనేది తెలియడం లేదు. ఏదేమైనా ఈ లీక్ ఫోటోలు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయనే చెప్పాలి.  Last Updated 20, Jul 2018, 2:23 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 32 ఇంచుల టీవీ రూ.10 వేల‌కు దేశీయ మొబైల్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న షియోమి సరికొత్తగా టీవీ మార్కెట్లోకి ప్ర‌వేశించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చి రావడంతోనే అత్యంత తక్కువ ధరలకే టీవీలను అందించి మిగతా టీవీ దిగ్గజాలను ఆందోళ‌న‌కు గురిచేసింది Samayam Telugu | Updated: May 27, 2018, 04:48PM IST దేశీయ మొబైల్ రంగంలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న షియోమి సరికొత్తగా టీవీ మార్కెట్లోకి ప్ర‌వేశించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చి రావడంతోనే అత్యంత తక్కువ ధరలకే టీవీలను అందించి మిగతా టీవీ దిగ్గజాలను ఆందోళ‌న‌కు గురిచేసింది. ఇప్పుడు అదే ఊపులో మళ్లీ అత్యంత తక్కువ ధరకే టీవీలను ప్రవేశపెడుతోంది. మొత్తం మూడు ర‌కాల స్మార్ట్ టీవీల‌ను రూ.10,600 నుంచి రూ.35,100 మ‌ధ్య ధ‌ర‌ల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. ఎంఐ టీవీ 4సీ, ఎం టీవీ 4ఎస్, ఎం టీవీ 4 ఎక్స్ పేర్లతో ఈ మూడు స్మార్ట్‌టీవీలను షియోమి చైనాలో లాంచ్ చేసింది. కాగా ఈ టీవీలు కంపెనీ 8వ వార్షికోత్సవం సంద‌ర్భంగా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈ నెల 31న షియోమి కంపెనీ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. షియోమి Mi TV 4C 32 ఇంచ్ షియోమి ఎంఐ టీవీ 4సీ ధరను కంపెనీ CNY 999గా నిర్ణయించింది. మన దేశ‌ కరెన్సీలో ఇది రూ. సుమారు 10, 600. ఈ టీవీ HD panelతో 1366x768 resolutionను కలిగి ఉంది. 128 డిగ్రీ వ్యూ యాంగిల్ తో తిలకించవచ్చు. దీని రెస్పాన్స్ సమయం 6.5ms, refresh rate 60Hz. కాగా ఈ టీవీ ARM Advanced multi-core processor clocked 1.5GHzతో వచ్చింది. 1జిబి ర్యామ్ తో పాటు 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. రెండు HDMI ports, AV port, USB port, ఒక Ethernet port, PatchWall interfaceతో పాటు ప్రీ లోడెడ్ యాప్ప్ ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌టీవీ రెండు వేరియంట్లలో ( 43-inch and 55-inch variants) వచ్చింది. 43-inch మోడల్ ధర రూ. CNY 1,799 (సుమారు రూ. 19,100)గానూ, 55-inch మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.. 35,100)గానూ ఉంది. 43-inchలో 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండగా, 55-inchలో 2 జిబి ర్యామ్ 8జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. Wi-Fi, Bluetoothని సపోర్ట్ చేస్తాయి. Xiaomi Mi TV 4C ఫీచర్లే ఇందులో ఉన్నాయి
1entertainment
Visit Site Recommended byColombia మిగతా అన్ని దేశాల్లో కోహ్లికి చక్కటి రికార్డ్ ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ గడ్డ మీద పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న టీమిండియా ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని తహతహలాడుతోంది. ఈ టూర్లో కోహ్లి రాణిస్తే.. విమర్శకుల నోళ్లు మూయించడంతోపాటు భారత్ ఇంగ్లండ్ గడ్డ మీద సిరీస్ గెలుస్తుంది. ఆగష్టులో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. కోహ్లి ముందుగానే ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సన్నద్ధం కావడం కోసం సర్రే జట్టు తరఫున కౌంటీల్లో ఆడనున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే అతడు ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్లనున్నాడు. దీంతో బెంగళూరు వేదికగా జూన్ 14 నుంచి అప్ఘాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు కోహ్లి దూరం కానున్నాడు. ఈ మ్యాచ్ ద్వారానే అప్ఘాన్ జట్టు టెస్టుల్లోకి అడుగుపెడుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Dec 12,2015 ఇక నెట్‌ లేకున్నా ఫేస్‌'బుక్‌'! న్యూఢిల్లీ: సామాజిక మాద్యమం పేస్‌బుక్‌ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా ఫేస్‌బుక్‌లో పోస్టులపై కామెంట్లు పెట్టొచ్చు. త్వరలోనే తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఈ టెక్నాలజీపై గతేడాది నుంచి పరిశోధన చేస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధి ఒక్కరు వెల్లడించారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను అందుబాటులో ఉంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రొఫైల్స్‌, టైమ్‌లైన్స్‌, పోస్టులు, గ్రూపులు, పేజీలు, ఈవెంట్స్‌ను అన్వయించవచ్చు అని అయితే గేమ్స్‌ను మాత్రం ఆఫర్‌ చేయబోమని పేర్కొంది. భారత్‌ వంటి వర్థమాన మార్కెట్లలో మొబైల్‌ ద్వారా 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఫేస్‌బుక్‌ను చూసే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ యూజర్లకు మరింత ఆందుబాటులో ఉండేలా కొత్త అప్‌డేట్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన ఫేస్‌బుక్‌ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు మెరుగైన నెట్‌ కనెక్షన్‌ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్‌ఫీడ్‌లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతోంది. నెట్‌ లేకున్నా పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయని తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
ITC యిప్పీ నూడిల్స్‌కోసం మూడ్‌ మసాలా హైదరాబాద్‌, ఆగస్టు 21: ఐటిసి ఫుడ్స్‌నుంచి కొత్తగా యిప్పీ మూడ్‌ మసాలాను ప్రారంభిం చింది. నూడిల్న్‌ నచ్చినరీతిలో తినేందుకు కస్టమర్లకు కొత్త అభిరుచులను చేరువచేస్తోంది. ప్రతి మూడ్‌మసాలా ప్యాకెట్‌లోని రెండు మసాలా మిక్స్‌ సాచేలు వాడితే నూడిల్స్‌కు కొత్త రుచులు అద్దినట్లవుతుందని ఐటిసి ప్రచారం చేస్తోంది. ప్రతి మూడ్‌ మసాలా నూడిల్స్‌లో రెండు మసాలా ప్యాకెట్లు ఉంటాయని, మూడ్‌ మిక్స్‌ వండుతున్నపుడు మసాలా మిక్స్‌ పెద్ద ప్యాకెట్‌ని పూర్తిగా వేసి, మూడ్‌ రుచికి తగి నంతగా మిక్స్‌జోడించుకోవచ్చని ఐటిసి ఫుడ్‌్‌స చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హేమంత్‌ మాలిక్‌ అన్నారు. అన్ని వాణిజ్యవ్యాపార దుకాణాల్లో ఈ ప్యాక్‌ రూ.15లను, నాలుగు ప్యాక్‌లు రూ.55ధరకు లభిస్తున్నాయన్నారు. దేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌కు బ్రాండెడ్‌ కంపెనీల ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా యిప్పీ నూడిల్స్‌పరంగా కొత్త విభిన్న రుచుల మషాలాలను అందించి ఐటిసి తన మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
1entertainment
ముందుందిలే మంచి కాలం.. - 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు జీడీపీ - మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్‌ విశ్వాసం న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకొనే దశలో ఉందని.. 2030 నాటికి ఇది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశ జీడీపీ 10 ట్రిలియన్ల స్థాయికి చేరుకుంటుందని ఆయన అంచనా కట్టారు. ఆర్థిక వ్యవస్థలో పలు పెరుగైన చర్యలు చేపట్టడం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి 40 ఏండ్ల కాలంలో భారత్‌ గరిష్టంగా 3.5 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిందని.. ప్రస్తుతం 7-8 శాతం వృద్ధి అనేది సాధారణంగా మారిందని అన్నారు. 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెట్స్‌ ఆఫ్‌ ఇండియా' ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆర్థిక వ్యవస్థ పురోగతి నుంచి పలు విషయాలను వెల్లడించారు. 2030 నాటికి మన ఆర్థిక వ్యవస్థ పది లక్షల కోట్ల స్థాయిని అందుకోగలదనిఅన్నారు. ఇది ఒక సవాలు అని.. అదే కాలంలో ఇది ఒక అవకాశం కూడా అనియ ఆయన వ్యాఖ్యానించారు. 8 శాతం వృద్ధి సాధించదగినదేనని ఆయన అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్ల స్థాయిని చేర్చే దిశగా ముందుకు సాగాల్సి ఉందని అన్నారు. దీంతో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. 2017లో భారత్‌ మెరుగైన జీడీపీతో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టుతూ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో గార్గ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2022 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని.. 2030 నాటికి ఇది దాదాపు మొత్తం ఆర్థిక వ్యవస్థలో సగానికి చేరువకానుందని ఆయన తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులు పెరగనప్పటికీ ప్రభుత్వంమే తన పెట్టుబడులను పెంచుతుండడంతో మార్చితో ముగిసిన త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ ఏడు త్రైమాసికాల గరిష్టంగా 7.7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కాశ్మీరీలకు థ్యాంక్సంటూ మళ్లీ నోరు జారిన పాక్ కెప్టెన్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మళ్లీ నోరు జారాడు. TNN | Updated: Mar 25, 2016, 09:16PM IST పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మళ్లీ నోరు జారాడు. ఇటీవల కోల్కతాలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కాశ్మీరీల ప్రస్తావన తెచ్చి అఫ్రిదీ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ మరోమారు అతగాడి నోట నుండి కాశ్మీర్ ప్రస్తావన వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా అతగాడు కాశ్మీరీలకు థ్యాంక్స్ చెప్పాడు. పాకిస్థాన్ జట్టుకు మద్దతుగా తరలివచ్చి తమకు ధైర్యాన్ని ఇచ్చేందుకు కాశ్మీరీలు వచ్చారని అతగాడు వ్యాఖ్యానించాడు. కోల్కతాలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంలో కూడా అతగాడు ఇదే వ్యాఖ్యలు చేసి వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన టి20 మ్యాచ్ లో పాక్ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయంతో ఆ జట్టు సెమిస్ అర్హత కోల్పోయి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.
2sports
Suresh 146 Views మహ్మద్‌అలీకి అత్యున్నత గౌరవం న్యూయార్క్‌: ప్రపంచ బాక్స్‌ిం దిగ్గజం దివంగత ఆలీకి అత్యున్నత గౌరవం లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాడిసస్‌ స్వేర్‌ గార్డెన్‌ స్టేట్‌ పేరును తాత్కాలికంగా మహ్మద్‌ ఆలీగా నామకరణం చేశారు. ఆలీ అభిమానులు, న్యూయార్క్‌వాసులు పెద్దసంఖ్యలో అక్కడికిచేరుకుని ఆయన పేరుతో ఉన్న మహ్మద్‌ ఆలీ వే స్టేట్‌ సైన్‌బోర్డును ఏర్పాటుచేశారు.
2sports
వ్యవస్థలోకి రూ.12 లక్షల కోట్ల కొత్త కరెన్సీ - 'రద్దు' నిర్ణయంతో వ్యవస్థలోకి పెద్ద నోట్లు - ప్రతి నోటును నిశితంగా పరిశీలిస్తున్నాం : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: 'పెద్దనోట్ల రుద్దు' తరువాత వాటి స్థానంలో ఇప్పటి వరకు దాదాపు రూ.12 లక్షల కోట్ల విలువైన కొత్త కరెన్సీని వ్యవస్థలోకి అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను తిరిగి వ్యవస్థలోకి చెలామణిలోకి తీసుకురావాలన్న ధ్యేయంతోనే తాము పెద్దనోట్ల రద్దు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అనుకున్నట్టుగానే రద్దు నిర్ణయం లెక్కలోకి రాకుండా ఉన్న అధిక విలువ కలిగిన నోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్టుగా వివరించారు. ఫిబ్రవరి 24 నాటికి వ్యవస్థలోకి దాదాపు రూ.11.64 లక్షల కోట్ల విలువైన నోట్లు విడుదలైనట్టుగా ఆర్‌బీఐ నివేదికిచ్చినట్టు తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానం ఇస్తూ 'పెద్ద నోట్ల రద్దు'కు దారి తీసిన పరిస్థితులను వివరించారు. రద్దు సమయంలో బ్యాంకుల వద్ద జమైన ప్రతి నోటును నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. నకిలీ నోట్లను గుర్తించి వేరు చేయకుండా ఎంత మొత్తంలో పెద్దనోట్లు బ్యాంకుల వద్దకు చేరాయన్న విషయం తెలపలేమని ఆయన సభకు వివరించారు. కొత్త నోట్లను వ్యవస్థలోకి తీసుకు వచ్చేందుకు అయిన ఖర్చు పూర్తి వివరాలు రిమానిటైజేషన్‌ ప్రక్రియ ముగిసిన తరువాతే తెలుస్తుందని ఆయన అన్నారు. ముద్రణకయ్యే ఖర్చు గురించి ఆయన సభకు తెలిపారు. రూ.500 నోట్ల విషయానికి వస్తే.. పాత నోట్లకు, కొత్త వాటికి ఒకే విధంగా రూ.2.87 నుంచి రూ.3.09 వరకు ఖర్చవుతుందని అన్నారు. కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.34 నుంచి రూ.3.77 ఖర్చవుతుందని అన్నారు. ఇది పాత రూ.1000 నోటుకైన ఖర్చుతో సమానమని చెప్పారు. నోట్ల రద్దు తరువాత ప్రతక్ష పన్నుల రెవెన్యూ రూ.5000 కోట్ల మేర పెరిగిదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని జైట్లీ సమర్థించుకున్నారు. 2016 డిసెంబరుతో ప్రత్యక్ష పన్నులు రూ.1,40,824 కోట్లు వసూలయ్యాయని జైట్లీ తెలిపారు. 2015 డిసెంబరులో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.1,35,660 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 17,2016 ఐసీసీ చైైర్మన్‌గా సునీల్‌ మిట్టల్‌ న్యూఢిల్లీ: 'అంతర్జాతీయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' (ఐసీసీి) చైైర్మన్‌గా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఎన్నికయ్యారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐసీసీికి చైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఈ హోదాలో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఛైర్మన్‌ టెర్రీ మెక్‌గ్రామ్‌ ఉన్నారు. ఆయన నుంచి మిట్టల్‌ 51వ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా టెర్రీ గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మిట్టల్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ టెలికమ్యూనికేషన్‌ స్టీరింగ్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా మిట్టల్‌ మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకమైన బిజినెస్‌ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గా పని చేసే అవకాశం లభించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ప్రపంచ వాణిజ్య అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసీసీకి 130 దేశాల్లో 65 లక్షల మంది సభ్యులున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
గ్లోబల్‌ మార్కెట్లు, రూపాయి విలువలు మద్దతు ఈవారం మార్కెట్‌ మంత్రాంగం ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వైఖరి, డాలరుతోరూపాయి మారకం విలు వలు, ముడిచమురుధరలు వంటివి మార్కెట్లకు కీలకం అవుతాయి. సోమవారం నుంచి ప్రారంభంఅయ్యే వారంలో ఆర్థిక ఫలితాలు కూడా కొన్ని విడుదలవుతాయి. హిందూస్థాన్‌ యూని లీవర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోటక్‌మహీంద్రబ్యాంకు, ఆసియా పెయింట్స్‌, నెస్లేఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్‌ వంటివి ఈ వారంలోనే ఫలితాలను వెల్లడిస్తాయి. అలాగే ప్రభుత్వపరంగా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మార్చినెలకు సంబంధించి సిపిఐ డేటా కూడా గురువారం విడుదలవుతుంది. ఇక మార్కెట్ల లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమెరికా వ్యవసాయేతర ఉపాధి గణాంకాల వివరాలను కూడా పరిగణనలోకి తీసు కుంటారు. ఈ గణాంకాలు శుక్రవారం విడుదల చేస్తుంది. అంతర్జాతీయంగా చూస్తే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్ల బడ్‌ ద్రవ్యవవిధాన సమీక్షలో కమిటీ సభ్యులు వడ్డీరేట్ల నిర్ణయంపై ఓటింగ్‌లో పాల్గొంటారు. జర్మనీ మొదటి త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ఈ నెల 13వ తేదీ విడుదలకానున్నాయి. వీటితోపాటు దేశీయంగా నెలకొంటున్న పరిస్థితులు, కార్పొరేట్‌ ఫలితాలతోపాటు, దివాలా బిల్లు వంటి కీలక బిల్లుల సంస్కరణలు కూడాఇందుకు తోడవుతాయి. ముడిచమురుధరలు, ఇరాన్‌ చమురుసరఫరా, విద్యుత్‌, మెటల్‌, టెలికాం, ఇన్‌ఫ్రా రంగాలషేర్లు కీలకంగా ట్రేడింగ్‌ ఉంటుందని నిపుణుల అంచనా.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎట్టకేలకు శ్రీరెడ్డికి తెలుగు సినిమాలో అవకాశం శ్రీరెడ్డికి టాలీవుడ్‌లో మళ్లీ అవకాశం దొరికింది. ఈసారి మంచి పాత్ర దక్కింది. రాజేంద్ర ప్రసాద్‌తో శ్రీరెడ్డి స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతోంది. మొత్తానికి రీఎంట్రీ ఇస్తోంది. Samayam Telugu | Updated: Nov 6, 2019, 04:17PM IST శ్రీరెడ్డి వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్‌లో చిరాకుపడే వాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఎందుకంటే ఆమె చేసిన రచ్చ అలాంటిది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే కొందరి కోరికలు తీర్చక తప్పదంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలే చేసింది ఈ నటి. అప్పటికే ఎంతో మంది కోర్కెలు తీర్చనంటూ ప్రకటించింది. అక్కడితో ఆగకుండా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన కూడా చేసింది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద వాళ్లను ఇన్వాల్వ్ చేయడమే కాకుండా వారిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఆమెకు అవకాశం ఇచ్చే నాథుడే లేకుండాపోయాడు. ఇక టాలీవుడ్‌లో అవకాశాలు రావని అర్థంచేసుకున్న శ్రీరెడ్డి మకాంను చెన్నైకి మార్చింది. అక్కడ కూడా పాపులారిటీ కోసం కొంత మంది స్టార్లపై బురదజల్లే ప్రయత్నం చేసింది. దీంతో ఈమెను అక్కడ కూడా ఛీకొట్టారు. ఇక చేసేదేమీ లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, కామెంట్లు పెడుతూ కాలం వెళ్లదీస్తోంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోసే ఫ్యాషన్ షోలు కూడా చేస్తోంది. అయితే, తాజాగా శ్రీరెడ్డికి టాలీవుడ్‌ నుంచి కాల్ వచ్చింది. ఒక సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. Also Read: ‘అల... వైకంఠపురములో...’ కథ ఇదే: మిడిల్ క్లాస్ టు బిలియనీర్! రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్రీమ్’ సినిమా దర్శకుడు భవాని శంకర్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తు్న్నారు. ‘క్లైమాక్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో శ్రీరెడ్డికి ఒక కీలక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, కమెడియన్ పృథ్వితో కలిసి శ్రీరెడ్డి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతోనైనా శ్రీరెడ్డికి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
SAINA , SINDHU ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిశ్రమ ఫలితాలు సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత్‌కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లగా, పారుపల్లి కశ్యప్‌, అజ§్‌ు జయరాం, హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యారు. ఇటీవలే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తెలుగు తేజం పారుపల్లి కశ్యప్‌ తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ కొరియా క్రీడాకారుడు సాన్‌ వాన్‌ హో చేతిలో 21-18, 14-21, 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇక హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు విషయానికొస్తే ఇంగ్లాండ్‌ క్రీడాకారుడి చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి సంగ్‌ జీ హువాన్‌తో తలపడిని భారత టెన్నీస్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ 21-10, 21-16తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మరో మ్యాచ్‌లో మరో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్‌ క్రీడాకారిణి సయాకా సాటోపై 21-17, 14-21, 21-18తేడాతో మొదటి రౌండ్‌లో గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ తైవాన్‌ క్రీడాకారుడు చావో యు కాన్‌పై 21-13, 21-16తో విజయం సాధించాడు. మరో క్రీడాకారుడు సాయి ప్రణీత్‌ ఇండో నేషియా క్రీడాకారుడు టామీ సుజిర్టోపై 10-21, 21-12, 21-10తో విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ ఆస్ట్రేలియా క్రీడాకారిణులు జెన్నిఫర్‌ టామ్‌-హుషుయున్‌ ఓ వెండీ చెన్‌ల జోడీపై 21-11, 21-13తో వరుస సెట్లలో గెలుపొందారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. ======
2sports
malayalam actress nikhila vimal not ready for skin show ‘మేడమీద అమ్మాయి’ గ్లామర్‌ షో‌కి నో! గత కొంత కాలంగా తెలుగు తెరకు ఇతర భాషల నుండి వచ్చే కథానాయికల సంఖ్య పెరుగుతూ ఉంది. తెలుగులో వారి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. TNN | Updated: Sep 5, 2017, 03:53PM IST గత కొంత కాలంగా తెలుగు తెరకు ఇతర భాషల నుండి వచ్చే కథానాయికల సంఖ్య పెరుగుతూ ఉంది. తెలుగులో వారి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అల్లరి నరేష్ నటించిన 'మేడ మీద అబ్బాయి' చిత్రంతో మరో కొత్త భామ పరిచయం కానుంది. ఆ కథానాయికే నిఖిలా విమల్ . తమిళ, మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూత్‌లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఇంతకాలం తెలుగు భాష రాకపోవడంతో టాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదని చెబుతోంది ఈ బ్యూటీ. 'మేడ మీద అబ్బాయి' సినిమా డైరెక్టర్ ప్రజీత్ మలయాళీ కావడం, ఆయనతో గల పరిచయం కారణంగానే ఈ సినిమాకు అంగీకరించానని చెప్పుకొచ్చింది నిఖిలా విమల్. అలానే అల్లరి నరేష్‌తో పరిచయం ఏర్పడిన తరువాతే ఆయన సినిమాలు చూశానని ఆయన మంచి నటుడనీ కితాబిచ్చింది. హీరోయిన్స్‌ అంటే కేవలం స్కిన్ షో అనే అభిప్రాయం మంచిది కాదని తను గ్లామర్ రోల్స్‌కు దూరమని చెబుతూ నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎన్నుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'మేడ మీద అబ్బాయి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'గాయత్రి' అనే సినిమాలో మోహన్ బాబు కూతురి పాత్రలో నటిస్తోంది.
0business
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV చంద్రముఖిగా... యాంకర్ శ్రీముఖి! చంద్రముఖీ తన రూపం మార్చుకుని నాగవల్లిగా మారిందనే మాట ఎంత నిజమో. శ్రీముఖి.. చంద్రముఖిగా మరిందనేది కూడా అంటే నిజం. ఔను... నూటికి నూరుపాళ్లు నమ్మాల్సిందే. TNN | Updated: Feb 18, 2017, 05:47PM IST చంద్రముఖీ తన రూపం మార్చుకుని నాగవల్లిగా మారిందనే మాట ఎంత నిజమో. శ్రీముఖి .. చంద్రముఖిగా మరిందనేది కూడా అంటే నిజం. ఔను... నూటికి నూరుపాళ్లు నమ్మాల్సిందే. ఎందుకంటే... ఆమెకు చంద్రముఖిలా అభినయించే అవకాశం దొరకింది కాబట్టి. ఆమె ఎలాంటి వేషం లేకుండానే ‘చంద్రముఖి’లా ఉంటుందని ఫ్యాన్స్ సరదాగా అంటుంటారు. అలాంటిది... నిజంగా చంద్రముఖిగా మారితే. ఇంకేమైనా ఉందా? రచ్చ రచ్చే. ఎందుకంటే ఈటీవీ ప్లస్‌‌లో ప్రసారమవుతున్న ‘పటాస్’ 400వ ఎపిసోడ్‌లో శ్రీముఖి.. చంద్రముఖి అవతారం ఎత్తనుంది. యాంకర్ రవి ‘బొమ్మాళీ నిను వదల’ అంటూ పశుపతి వేషంలో కనిపించనున్నాడు. అంటే, ఆ రోజు ‘పటాస్’ ఫ్యాన్స్‌కు ఫుల్ టూ బిందాసే. అన్నట్టు, శ్రీముఖి ‘చంద్రిక’ సినిమాలో అల్రెడీ చంద్రముఖిలా భయపెట్టే ప్రయత్నం చేసింది. ఆ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం వల్ల, పాపం ఆమె టాలెంట్ గుర్తించలేకపోయాం. సోషల్ మీడియాలో రవి, శ్రీముఖి తీసుకున్న ఈ ఫొటో చూస్తే మీకు కథంతా అర్థమైపోతుంది.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బాలీవుడ్ భారీ సినిమాకు నో చెప్పిన ప్రభాస్! ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అనేది బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. Samayam Telugu | Updated: Aug 15, 2018, 10:19AM IST ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అనేది బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. బాహుబలి డబ్బింగ్‌తోనే ప్రభాస్ హిందీ జనాలను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో డైరెక్ట్ బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తాడనేది బాగా చర్చలో నిలుస్తున్న అంశం. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో కూడా హిందీలోకి డబ్ అవుతోంది. అయితే డైరెక్టు సినిమా చేస్తే ఆ మజానే వేరు. ఇప్పటికే ప్రభాస్‌కు డైరెక్ట్ బాలీవుడ్ ఆఫర్లు కొన్ని వచ్చాయనే వార్తలు వచ్చాయి. అయితే అవేవీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే ఒక బాలీవుడ్ సినిమాలో నటించడానికి ప్రభాస్ నో చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సంజయ్ లీలా భన్సాలీ ధ్రువీకరించాడు. తన సినిమా ‘పద్మావత్’లో నటించడానికి ప్రభాస్ నో చెప్పాడని భన్సాలీ వివరించాడు. తాజాగా భన్సాలీ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. పద్మావత్‌లో తను ప్రభాస్‌ను నటింపజేయాలని అనుకున్నాను అని భన్సాలీ పేర్కొన్నాడు. ఆ సినిమాలో రాజా రతన్ సింగ్ క్యారెక్టర్‌కు ప్రభాస్‌ను అనుకున్నానని భన్సాలీ వివరించాడు. తను ఆ ప్రతిపాదనతో వెళ్లినప్పుడు ప్రభాస్ ఓకే చెప్పాడని, అయితే తీరా కథ మొత్తం విన్నాకా మాత్రం నో చెప్పాడని భన్సాలీ వివరించాడు. పద్మావత్ సినిమాలో రాజా రతన్ సింగ్ పాత్ర ప్రాధాన్యత తక్కువే. అందుకే ప్రభాస్ పద్మావత్ లో నటించడానికి నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ పాత్రను బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ చేశాడు చివరకు. సినిమా ఆసాంతం దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్‌ల ఆక్రమణే ఉంటుంది. షాహిద్‌కు మాస్ ఇమేజ్ ఏమీ పెద్దగా లేదు కాబట్టి.. తక్కువ ప్రాధాన్యత ఉన్న ఆ పాత్రను చేయడానికి అతడు ముందుకు వచ్చినట్టుగా ఉన్నాడు. అలాంటి పాత్రతో బాలీవుడ్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రభాస్ వెనుకడుగు వేశాడని స్పష్టం అవుతోంది.
0business
టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో నలుగురికి భారత బ్యాట్స్‌మెన్స్‌కు చోటు… rohit sharma ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాడు. సఫారీలతో జరిగిన చివరి టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌…రాంచీ టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడంతో అతడి గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. 722పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐసిసి అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ మరో రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సారథి విరాట్‌ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్‌ 10 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పూణె టెస్టులో డబుల్‌ సెంచరీ మినహా మరో భారీ స్కోర్‌ సాధించని విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లీకి పాయింట్ల (11) వ్యత్యాసం పెరిగింది. ఇక రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె ఐదో స్థానానికి చేరుకున్నాడు. మరో టెస్టు బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర పుజారా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/
2sports
Hyderabad, First Published 9, May 2019, 7:04 PM IST Highlights మండుతున్న ఎండల్లో.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ(ఎయిర్ కండిషనర్స్)లు కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముంబై: మండుతున్న ఎండల్లో.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ(ఎయిర్ కండిషనర్స్)లు కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ. 1500 చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే 3 నెలలు, 6నెలలు లేదా 9 నెలలు ఈఎంఐలు తీసుకుంటే వర్తిస్తుంది. అంతేగాక, కనీస కొనుగోలు విలువ రూ. 20వేలు ఉండాలి. ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్‌లెట్‌లలో లభిస్తుంది. అందుకే ముందే ఆ షాపుల్లో క్యాష్ బ్యాక్ వస్తుందా? లేదా? అనే విషయాన్ని కస్టమర్లు తెలుసుకోవాలని ఎస్బీఐ సూచించింది.  ఈ క్యాష్ బ్యాక్ మొత్తం ఆగస్టు 30, 2019నాటికి వినియోగదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. కాగా, ఛార్జ్ స్లిప్‌లో రూ. 1500 క్యాష్ బ్యాక్ అని ఖచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది. Last Updated 9, May 2019, 7:04 PM IST
1entertainment
కాశీలో మణికర్ణికను ప్రకటించనున్న క్రిష్ Highlights ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో సినిమా మణికర్ణిక పేరుతో రానున్న సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ తో విజయేంద్ర ప్రసాద్, గౌతమి పుత్ర శాతకర్ణి సక్సెస్ తో క్రిష్ జోష్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న డైరెక్ట‌ర్ క్రిష్‌.. ప్ర‌స్తుతం తన త‌ర్వాతి సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. వీర‌నారి ఝాన్సీల‌క్ష్మీబాయ్ జీవిత క‌థ ఆధారంగా మ‌ణిక‌ర్ణిక పేరుతో సినిమా రూపొందించ‌నున్నాడు. బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా పేరుప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్రధాన పాత్ర‌లో న‌టించ‌నుంది.   చాలా రోజులుగా ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకున్న ఈ సినిమాను గురువారం సాయంత్రం కాశీ వేదిక‌గా ప్ర‌క‌టించ‌నున్నారు. సాయంత్రం ధ‌శాశ్వ‌మేథ్ ఘాట్‌లో జ‌రుగనున్న గంగా హార‌తి కార్య‌క్ర‌మంలో చిత్ర బృందం పాల్గొన‌నుంది. అందుకోస‌మే క్రిష్‌, కంగ‌న‌తో పాటు కీల‌క స‌భ్యులు కాశీకి చేరుకున్నారు. మ‌రాఠా బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందిన ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ కాశీలోనే జ‌న్మించింది. అందుకే గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా గురించి కాశీలోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీబాయ్ గెట‌ప్‌లో ఉన్న కంగ‌న 20 అడుగుల పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది.. మంచి పని చేసింది Highlights బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వెళ్లిన జ్యోతి తొలి వారమే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన జోతి బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పారితోషికంతో అల్లరి సుభాషిణి కి సాయం బుల్లి తెరపై ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మొట్ట మొదటి సారిగా తెలుగు బుల్లి తెరపై వస్తుంది.  ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొదట్లో ఈ షో కాస్త బోర్ అనిపించినా..రాను రాను ఎంతో ఇంటస్ట్రింగ్ గా మారుతోంది. ఈ షోలోని పార్టిసిపెంట్స్ లో మొదటి వారమే నటి జ్యోతి ఎలిమినేట్ కావడం.. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు ఫోబియాతో బాధపడుతూ..బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోవడం..ఆ తర్వాత సింగర్ మధు ప్రియ ఎలిమినేట్ కావడం ఇలా రోజుకో ట్విస్ట్ వస్తూ బిగ్ బాస్ పై ఆసక్తి పెంచుతుంది.     ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి గ్లామర్ డాల్ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది. స్విమింగ్ పూల్ లో గ్రాండ్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చిన దీక్ష షోకి మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇక బిగ్ బాస్ లో పాల్గొని మొదటి వారం ఎలిమినేట్ అయిన జ్యోతి తన మంచితనాన్న చాటుకుంది.  బిగ్ బాస్ షో లో పాల్గొన్నందుకు వచ్చిన పారితోషికాని తన సహనటి చికిత్స కోసం కొంత ఖర్చు చేసింది.     నటి జ్యోతి ఈ మద్య బిగ్ బాస్ లో పాల్గొని మొదటి వారం ఎలిమినేట్ అయ్యింది. అందుకు ఆమెకు కొంత పారితోషికం ఇచ్చారు. అయితే ఆ అమౌంట్ ఓ మంచి పనికి ఖర్చు చేయాలని భావిస్తున్నానని, ఏదైనా సలహా ఇవ్వాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాని ఆమె కోరినట్టు తెలుస్తోంది. అల్లరి సుభాషిణి చికిత్సకు ఇచ్చి ఆమెకు సహకరించాలని శివాజీరాజా సలహా ఇవ్వగా, వెంటనే రూ. 50 వేలను ఆమెకు ఇచ్చింది జ్యోతి.  ఇక జ్యోతి చేసిన మంచి పనికి టాలీవుడ్ నుంచేకాక సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
Hyderabad, First Published 8, Oct 2018, 1:59 PM IST Highlights టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి, సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి తమ రిలేషన్‌షిప్‌పై సైనా నెహ్వాల్ నోరు విప్పింది. ఏకంగా పెళ్లి తేదీని కూడా ఆమె ప్రకటించేయడం విశేషం. డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్పష్టంచేసింది. ఆ తేదీ వెనుక కారణాన్ని కూడా సైనా వివరించింది.  ఇక తమ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో కూడా సైనా చెప్పింది. 2007 నుంచి మేం ఇద్దరం టోర్నీల కోసం కలిగి ప్రయాణిస్తున్నాం. కలిసి ఆడాము, కలిసి శిక్షణ తీసుకున్నాం.. అలా మెల్లగా మా ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలైంది అని సైనా చెప్పింది. టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి, సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది. ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇక పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పింది. మేం గతంలో ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. మేము ఎంచుకున్న కెరీర్లు అలాంటివి. టోర్నీలు గెలవడం చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి మరలకుండా జాగ్రత్తపడ్డాం. చిన్న పిల్లలకు ఎంత కేర్ అవసరమో ప్లేయర్స్‌కు కూడా అంతే అవసరం. ఇన్నాళ్లూ మా ఇంట్లో వాళ్లే అవన్నీ చూసుకున్నారు. పెళ్లి తర్వాత అది మారుతుంది. నాపై బాధ్యత పెరుగుతుంది.  కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దని అనుకున్నాం. ఇప్పుడు ఆ దానికి సమయం వచ్చింది అని సైనా వివరించింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని కూడా ఆమె చెప్పడం విశేషం. డిసెంబర్ 16నే ఎందుకు పెళ్లి అని అడిగితే.. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాను. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. ఆ రోజు మాత్రమే మాకు ఖాళీ  దొరికింది. అందుకే ఆ తేదీనే ఫిక్స్ చేసుకున్నామని సైనా వివరించింది.  ఇవి కూడా చదవండి
2sports
cook భారత్‌పై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాం న్యూఢిల్లీ: టీమిం డియాతో జరిగిన అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో పరాజ యం చెందడంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ ఒకింత నిర్వేదంగా స్పందించాడు.కాగా చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఇంగ్లండ్‌పై 75 పరుగు లతేడాతో ఘన విజయం సాధించింది.దీంతో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించినసంగతి తెలిసిందే.ఇంగ్లండ్‌పై గతంలో లేనటువంటి అతి పెద్ద విజయాన్ని టీమిండియా నమోదు చేసిన సంగతి తెలిసిందే.టెస్టుసిరీస్‌ పరాజయం నేపథ్యంలో కెప్టెన్నీపై ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోనని కుక్‌ పేర్కొన్నాడు.అయితే ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు.కాగా చెన్నైలో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లండ్‌ టీమిండియాతో ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో పరాజయం చెందిన నేపథ్యంలో అయిదు టెస్టుల సిరీస్‌ 4-0 తో భారత్‌ గెలుచుకుంది.1999 తరువాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలను టీమిండియా కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18వ విజయం కావడం విశేషం.నేనే స్వదేశం తిరిగి వెళ్లి దీనిపై కొంత ఆలోచన చేయాల్సిన అవసర ముంది.అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు.ముందు నేను ఇంటికి తిరిగి వెళ్లి క్రిస్మస్‌ను పూర్తిగా ఎంజా§్‌ు చేస్తాను. ఆ తరువాత జనవరిలో తిరిగి వచ్చి ఇంగ్లండ్‌ క్రికెట్‌కు ఏది మంచిదో స్ట్రాతో కలిసి ఆలోచిస్తాను అని మ్యాచ్‌ అనంతరం మీడి యాతో మాట్లాడుతూ కుక్‌ పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేను సరైన వాడినో కాదో ఆలో చించాల్సిన అవసరం ఉంది.అలాంటి నిర్ణయాలు తీసుకో వడానికి ఇది సరైన సమయం కాదు.ఎందుకంటే శక్తి తక్కువగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కుక్‌ వివరించాడు. భారత బౌలర్లు బాగా ఆడారు సుమారు 7 నెలల పాటు టెస్టు మ్యాచ్‌ ఏదీ లేదని, అందువల్ల ఇప్పుడే ఇక్కడికిక్కడే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని కుక్‌ వివరించాడు.కాగా తమ బౌలర్లకన్నా భారత బౌలర్లు అశ్విన్‌,జడేజా ఎం తో బాగా బౌలింగ్‌ చేశారని కుక్‌ అభినం దించాడు. అయితే ఈ సిరీస్‌లో అంతా నిరాశజనం కాదని, కొన్ని మంచి క్షణాలు కూడా ఉన్నాయని ఒక జట్టుగా కలిసి కట్టుగా ఆడామని, అయితే భారత్‌పై దీర్ఘకాలం ఒత్తిడి తేవ డంలో విఫలమ య్యామని కుక్‌ పేర్కొన్నాడు.కాగా తాను స్పిన్‌ను సమ ర్థంగా ఎదుర్కొంటానని కానీ జడేజా తనలోని బలహీ నతను కనిపెట్టి కట్టడి చేశాడని కుక్‌ వివరించాడు.
2sports
Panting ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ సేవలు ముంబయి: గత కొంత కాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియాలో కీలక పాత్ర కట్టబెట్ట నున్నారు. ఇందులో భాగంగానే హఠాత్తుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోచ్‌ పదవికిఇ రాజీనామా చేశారని తెలుస్తుంది.ఆసీస్‌ వరుస వైపల్యాలకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఆ జట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాడ్‌ మార్ష్‌ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో తాత్కాలిక సెలక్టర్‌గా గ్రెగ్‌ చాపెల్‌ను ఎంపిక చేశారు.కాగా ఈ క్రమంలో క్రికెట్‌ ఆస్ట్రేలియాలో మరికొన్ని మార్పులు జరగవచ్చని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడైన పాంటింగ్‌ ఐపిఎల్‌ జట్టుకు ఇక కోచ్‌గా వ్యవహరించడని తెలస్తుంది. ఒక పెద్ద ప్రకటన రాబోతుంది అని ఆసీస్‌ మాజీ ఆటగాడు డామియన్‌ మార్టిన్‌ ట్వీట్‌ చేయడం ఇందుకు బలం చేకూరుస్తుంది.దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సెలక్టర్‌గా గానీ,కోచ్‌గా కానీ పాంటింగ్‌ వచ్చే అవకాశం ఉంది.ఆస్ట్రేలియా జట్టు వరుసగా అయిదు టెస్టులు ఓడిపోవడం,అందులోనూ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్రక్షాళన చేసే బాధ్యతను పాంటింగ్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.1990-2001 మధ్య కాలంలో ఆస్ట్రేలియి క్రికెట్‌ జట్టుకు కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ క్రికెట్‌ అకాడమీ ద్వారా మెరుగైన క్రికెటర్లను అందించడంలో రాడ్‌ మార్ష్‌ కీలక పాత్ర పోషించాడు.కాగా రికీ పాంటింగ్‌ ,ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌,షేన్‌ వార్న్‌,గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ లాంటి క్రికెటర్లతో పాటు సుమారు 27 మంది క్రికెటర్లను ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు అందించాడు.
2sports
internet vaartha 156 Views ముంబై : భారత్‌ పవన విద్యుత్‌ సామర్ధ్యం ఈ ఏడాది 30శాతం పెరిగి 4300 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెరగనున్న విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా ఈవృద్ధి ఉంటుందని సుజ్లాన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ తుల్సి తంతి వెల్లడించారు. మొత్తం పవన విద్యుత్‌ సామర్ధ్యం దేశంలో 27 గిగావాట్ల వరకూ ఉంది. దేశంలో మొత్తం విద్యు త్‌ ఉత్పత్తి సామర్ధ్యంలో తొమ్మిది శాతం పవన విద్యుత్‌ ఉంటుందని అంచనా. ఈ ఏడాదిలోనే 30శాతం వృద్ధి ఉంటుందని, సుజ్లాన్‌ కంపెనీ కొత్తగా భుజ్‌ ప్రాంతంలో రోటార్‌బ్లేడ్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిందని అన్నారు. తమ క్లయింట్లకోసం ఈ బ్లేడ్ల ఉత్పత్తిని చేపట్టినట్లు తేలింది. జర్మనీనుంచి నేరుగా వీడియోకాన్ఫ రెన్సింగ్‌ద్వారా మీడియాతో తుల్సి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లతోపాటు కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్రలతో కూడా తమ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. తమిళనాడులో మరి కొంత పెరుగుతుందని చెప్పారు. భారత పునరు త్పత్తి విద్యుత్‌ రంగానికి 2015-16 ఒక కీలక మైలు రాయి వంటిదని పేర్కొన్నారు. పవన విద్యుత్‌ రంగానికి 3.16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగ్రిడ్‌ పునరుత్పత్తి విద్యుత్‌ కెపా సిటీలో 64శాతం ఉత్పత్తి సామర్ధ్యం ఉంటుందని అంచనా. ఉద్గారాలను 58.56మిలియన్‌ టన్నుల వరకూ తగ్గిస్తుందని,లేదా 1.76 మిలియన్‌ మొక్కలు నాటి తగ్గించే శక్తిని పవన విద్యుత్‌ తగ్గిస్తుందని తంతి వివరించారు. పవన విద్యుత్‌లో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. చైనా, అమెరికా, జర్మనీ దేశాల తర్వాతభారత్‌ నిలిచింది. 2022 నాటికి 175 గిగా వాట్ల విద్యుత్‌ కెపాసిటీని సాధించే లక్ష్యంతో ఉంది. ఈ మొత్తంలో 60 గిగా వాట్లు పవన విద్యుత్‌ అని తెలుస్తోంది. భారత్‌ పవనవిద్యుత్‌ ఉత్పత్తిలోను, మార్కెటింగ్‌లోను 27 శాతం వాటాతో సుజ్లాన్‌ ఉంది. 900 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుల లక్ష్యంతో ఉన్న సుజ్లాన్‌ ఇప్పటికే 520 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది.
1entertainment
Visit Site Recommended byColombia పాండ్య బాలీవుడ్‌ నటి ఎల్లీ అవ్రామ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ వివాహానికి కూడా విచ్చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే గాసిప్స్ పెరిగాయి. దీనిపై హర్దిక్‌ను ప్రశ్నిస్తే.. ‘‘ఇందులో నేను చెప్పేది ఏమీ లేదు. నేను ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు కూడా. అయినా, ఎవరేమనుకుంటే నాకేంటి?’’ అంటూ తప్పించుకున్నాడు. అయితే, ఎల్లీ అవ్రామ్ .. సోమవారం హార్దిక్‌ను ముంబయి ఎయిర్‌పోర్ట్‌‌లో దించి స్వీట్‌‌గా సెండాఫ్ ఇచ్చింది. పాపం ఆమె తన ముఖం కనపడకుండా ఎంత దాచుకున్నా మీడియా కనిపెట్టేసింది. అయితే, హార్దిక్‌ మీడియాతో మాట్లాడకుండానే లగేజ్‌తో హడావిడిగా ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్లిపోయాడు. వీరి ప్రేమ నిజమైతే.. త్వరలో మరో క్రికెట్-బాలీవుడ్ జంటను చూడవచ్చేమో!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ​ ఎన్టీఆర్ కోసం మెగాడాటర్! మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అయితే మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక... TNN | Updated: Oct 27, 2016, 04:35PM IST మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అయితే మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక ఇప్పుడే కథలు వినడం మొదలుపెట్టింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుందని తెలుస్తోంది. అయితే అది ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తేనే తనకు క్రేజ్ వస్తుందని భావించిన ఈ మెగా ప్రిన్సెస్ దానికోసం నందమూరి వారబ్బాయి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటోంది. గతంలో ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మెగాకుటుంబానికి, నందమూరి కుటుంబానికి అభిమానుల సంఖ్య ఎక్కువే కాబట్టి తారక్‌తో కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. నీహారిక ఆలోచన బాగానే ఉంది కానీ మరి ఎన్టీఆర్ తనకు ఆ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.
0business
అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు lasith malinga శ్రీలంక: లంక బౌలర లసిత్ మలింగ వన్డేల నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మలింగ మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించాడు. 2011లో టెస్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలలో 338 వికెట్లు తీసుకొని వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో అటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వన్డేలో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్ మలింగ్ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు మలింగ, వసీం అక్రమ్‌లు. ప్రపంచలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్ మలింగ ఒక్కడే. ట్వింటీ పార్మాట్ లో కొనసాగుతానని మలింగ పేర్కొన్నారు. తాజా ఫోటో గ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/
2sports
Hyd Internet 96 Views P.V.Sindhu Sindhu ఫుజౌ: చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ నుంచి పీవీ సింధు వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 11-21,10-21తేడాతో చైనాకు చెందిన గావో ఫాంగ్‌జీ చేతిలో పరాజయం చెందింది. 38నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సిరీస్‌లో భారత్‌ పోరుకు తెరపడింది.
2sports
England team Captain Morgan భారత్‌ను ఓడించడం కష్టమే :  మోర్గాన్‌ న్యూఢిల్లీ: ఆతిథ్య జట్టుగా టీమిండియాను సొంత గడ్డపై ఓడించడం తమకు అతిపెద్ద సవాల్‌ అని ఇంగ్లండ్‌ వన్డే కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పేర్కొన్నాడు.అలెస్టర్‌ కుక్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ను ముగించుకుని స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మోర్గాన్‌ కెప్టెన్సీలో మూడు వన్డేలు,మూడు టి20ల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది.ఈ నేపథ్యంలో ఇయాన్‌ మోర్గాన్‌ మీడియాతో మాట్లాడాడు.అవును భారత్‌తో వన్డే,టి20 సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా,భారత్‌ను భారత్‌లో ఢీకొనడం ప్రత్యేకమైన అనుభవం అని వివరించాడు.సొంతగడ్డపై భారత్‌ బలమైన జట్టు. వారిని ఓడించడం చాలా కష్టం.ఈ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాం.ఇది చిన్ని సిరీస్‌ అయినా మేం నేర్చుకోవడానికి చాలా ఉందని పేర్కొన్నాడు.ముంబైలో ఇయాన్‌ మోర్గాన్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కూడా నెట్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌-ఎ జట్టు కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి.ఈ ప్రాక్టీస్‌లో మూడు సంవత్సరాల విరామం తరు వాత జట్టులో స్థానం దక్కించుకున్న యువరాజ్‌,ధావన్‌ సహా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు.ఇదిలా ఉంటే ధోని నేతృత్వంలోని భారత -ఎ జట్టు మంగళవారం ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్‌ వన్డే ఆడనుంది.గురువారం అజింక్యా రహానే నాయకత్వంలోని మరో జట్టు ఇంగ్లండ్‌తో రెండవ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.మూడు వన్డేల సిరీస్‌లో 15న పుణేలో ఇరు జట్ల మధ్య తొలి వన్డేజరుగనుంది.
2sports
14 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో -  హైటెక్స్‌లో 3 రోజుల పాటు స్థిరాస్తి పండుగ నవతెలంగాణ, వాణిజ్య విభాగం 'తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌' (ట్రెడా) మరో భారీ స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ నెల 14,15,16 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎక్స్‌పోలో ఈ స్థిరాసి ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లుగా ట్రేడా అధ్యక్షుడు పి దశరథ్‌ రెడ్డి తెలిపారు. ఇది ట్రెడా నిర్వహించే 7వ ప్రాపర్టీ షో అని ఆయన వివరించారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో ప్రతిసారిలాగే స్థిరాస్తి కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఒక భారీ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఈ ప్రాపర్టీషోను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బడా కంపెనీలతో సహా పలు స్థిరాస్తి సంస్థలు తమ వెంచర్లను, ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారని ఆయన వివరించారు. ఈ ప్రదర్శనలో కొనుగోలుదార్లకు ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీి, ఐసీఐసీిఐ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ హౌజింగ్‌ బ్యాంకు, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకులు రుణ సౌలభ్యాన్ని అందించనున్నట్లుగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యల వల్ల ముఖ్యంగా హైదరాబాద్‌ రీజియన్‌ వృద్ధి పథంలో సాగుతోందని దశరథ్‌రెడ్డి అన్నారు. ఇదే సమ యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుందన్నారు. ట్రెడా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చలపతిరావు మాట్లాడుతూ వాణిజ్య సముదాయాలకు డిమాండ్‌ పెరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ విభాగంలో కొరత ఎదురుకావచ్చని అంచనా వేశారు. గత ప్రదర్శనలో పోల్చితే ఈ సారి సందర్శకుల సంఖ్య భారీగా పెరగనుందని ఆశిస్తున్నట్లగా తెలిపారు. ఈ సమా వేశంలో ట్రెడా ట్రెజరర్‌ గోపాల క్రిష్ణ, సెక్రటరీ జనరల్‌ విజరు సాయి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌చంద్రా రెడ్డి పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
mahesh becomes the most followed south indian star on social media సోషల్ మీడియాలో మహేశ్ బాబు టాప్! సోషల్ మీడియాలో అత్యధిక మంది నెటిజన్లు ఫాలో అవుతున్న సౌత్ సెలబ్రిటీగా ప్రిన్స్ మహేశ్ బాబు నిలుస్తున్నాడు. Samayam Telugu | Updated: Jul 22, 2018, 04:43PM IST సోషల్ మీడియాలో అత్యధిక మంది నెటిజన్లు ఫాలో అవుతున్న సౌత్ సెలబ్రిటీగా ప్రిన్స్ మహేశ్ బాబు నిలుస్తున్నాడు. సౌతిండియాకు సంబంధించిన మరే సెలబ్రిటీ కూడా ఈ విషయంలో మహేశ్ కన్నా ముందు లేరు. ఉత్తరాదిన కూడా పాపులర్ అయిన అనేక మంది దక్షిణాది సెలబ్రిటీలను దాటేసి మహేశ్ సోషల్ మీడియాలో నంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తున్నాడు. మహేశ్ బాబు ప్రధానంగా ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటాడు. అక్కడ ఈ హీరోకు 6.7 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. అంటే దాదాపు 67 లక్షల మంది మహేశ్ బాబును ట్విటర్లో ఫాలో అవుతున్నారు. దక్షిణాదిన మరే సినీ సెలబ్రిటీకీ ఇంత మంది ట్విటర్ ఫాలోయర్లు లేరు.
0business
Loafer movie ready for release రిలీజ్‌కి రెడీ అయిన 'లోఫర్' వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న లోఫర్ మూవీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. | Updated: Dec 9, 2015, 07:50PM IST సుప్రీమ్‌ హీరో వరుణ్‌తేజ్‌ హీరోగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా , వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''మా లోఫర్‌ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మంచి కథ, కథనాలతో, చక్కని సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సునీల్‌ కశ్యప్‌ చేసిన అద్భుతమైన ఆడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేసేలా వుంటుంది. డిసెంబర్‌ 17న మా 'లోఫర్‌' మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.
0business
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV ధనవంతులు కావాలా? అయితే మీకోసం 3 ఆప్షన్లు..! డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చేతిలో డబ్బును ఇన్వెస్ట్ చేసి కూడా అదిరిపోయే రాబడిని పొందొచ్చు. దీనికి ఆర్థిక క్రమశిక్షణ, ఓపిక, సహనం వంటివి అసవరం. Samayam Telugu | Updated: Oct 30, 2019, 11:07AM IST ధనవంతులు కావాలా? అయితే మీకోసం 3 ఆప్షన్లు..! హైలైట్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు స్టాక్ మార్కెట్ గురించి తెలియనవసరం లేదు అయినా కూడా ఎంఎఫ్‌లు వద్దనుకుంటే ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయ్ పీపీఎఫ్‌లో కూడా డబ్బు పెట్టొచ్చు డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. చేతిలోని డబ్బుతో కూడా డబ్బు సంపాదించొచ్చు. దీనికి ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. అయితే మూడు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఝకాలంలో అదిరిపోయే రాబడి పొందొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌కు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరుగుతోంది. సిప్ రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారు పెరుగుతూ వస్తున్నారు. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడి పొందొచ్చు. అయితే ఇక్కడ ఓ సమస్య. మార్కెట్‌లో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మరి వేటిలో ఇన్వెస్ట్ చేయాలి? అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. క్వాంటమ్ క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ పూరి పలు ఫండ్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. అవి ఏంటివో చూద్దాం..
1entertainment
anil_kumble పుణే పిచ్‌ బ్యాటింగ్‌కు క్లిష్టతరం: కుంబ్లే పుణే: ఆస్ట్రేలియాతో పుణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.దీనిపై టీమిండియా హెడ్‌ కోచ్‌ కుంబ్లే మాట్లాడుతూ విజయవంతమైన దశలోను ఒక ప్రతికూలమైన రోజు ఉంటుందన్నాడు.టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీ పగ్గాలు చేపట్టిన తరువాత అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న టీమిండియా పుణే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌటైంది.ఈ క్రమంలో కుంబ్లే టీమిండియాను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు.ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పుణే స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు క్లిష్టతరమైనదని, రెండవ రోజు ఆటలో రాహుల్‌ ఔటయ్యాక దురదృష్టవశాత్తు వెంట వెంటనే వికెట్లు పడ్డాయని, ఈ రోజు మనది కాదని,బాగా నిరా శకు గురి చేసిందని కుంబ్లే వివరించాడు. అన్ని రోజులు మనకు అనుకులంగా ఉండవు.ఇదో చెడ్డ రోజు,బాగా నిరాశ కలిగించింది.రాహుల్‌,రహానే బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మంచి స్థితిలోనే ఉన్నాం.రాహుల్‌ ఔటైన తరువా అయిదారు బంతుల తేడాలో నాలుగు వికెట్లు పడ్డాయి.ఇది బాగా దెబ్బతీసింది.పిచ్‌ బాగా టర్న్‌ అయ్యింది. మేం కొంత నిలకడ చూపితే బాగుండేది.ఈ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయాలంటే దూకుడుతో పాటు అప్రమత్తత కూడా చాలా అవసరం. ఓవరాల్‌గా ఇదో పీడకల. మేం సమిష్టిగా విఫలమయ్యాం అని కుంబ్లే పేర్కొన్నాడు.పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లంచ్‌ విరామ సమయం అనంతరం టీమిండియా ఆఖరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ పెద్దగా ప్రభావం చూపకపోయినా స్టీవ్‌ ఒకీఫీ మాత్రం సత్తా చాటాడు.ఈ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఒకీపీ 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసు కున్నాడు. టెస్టుల్లో ఒకీఫీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.అంతేకాదు టెస్టుల్లో అయిదు వికెట్టు తీయడం కూడా ఇదే తొలిసారి.మరోవైపు టీమిండియా టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది.
2sports
internet vaartha 196 Views గాలే : ఆస్ట్రేలియాపై 17 సంవత్సరాల తరువాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్‌ను నెగ్గేందుకు ప్రణాళిక సిద్దం చేస్తుంది.కాగా మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పల్లేకెలెలో జరిగిన తొలి టెస్టుల ఆసీస్‌ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి శ్రీలంక గెలి చినపుడు తాను చిన్నపిల్లాడినని కెప్టెన్‌ మాథ్యూస్‌ పేర్కొన్నాడు. గాలేలో చివరి టెస్టులో హెరాత్‌ 10 వికెట్లతో చెలరేగిన విషయాన్ని గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లో చాలా లోపాలున్నా గత మ్యాచ్‌ విజ యంతో అదే జట్టులో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. స్పిన్నర్‌ హెరాత్‌ 103 పరుగులిచ్చి 9 వికెట్లు తీసు కోగా,యువ సంచలనం మెండిస్‌ తొలి టెస్టు 176 పరుగులతో భారీ సెంచరీతో శ్రీలంకకు విజయం అందించారు.కాగా తొలి టెస్టు అయినా సందకన్‌ 7 వికెట్లు తీసి ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. గత మ్యాచ్‌లో ఆసీస్‌ భరతం పట్టిన హెరాత్‌ 1999లో ఆసీస్‌పై శ్రీలంక గెలిచిన తొలి మ్యాచ్‌ లోనే టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం. ఆ లెక్కన చూస్తే ఆసీస్‌పై నెగ్గిన రెండు పర్యాయాలు జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు హెరాత్‌.గాలేలో తొలి రెండు రోజులు స్పిన్‌కు అనుకూలిస్తుందని, ఉపఖండంలో ఎలాగూ స్పిన్నర్లదే హవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా మరో వైపు ఆసీస్‌ ఊడా బ్యాటింగ్‌కులో చాలా బలహీనంగా ఉంది. తొలిటెస్టులో కేవలం స్టీవెన్‌ స్మిత్‌ ఒక్కడు మాత్రమే హాఫ్‌ సెంచరీ చేశాడు.
2sports
Recommended byColombia గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. దీప గుడి లోపలికి వెళ్తుంటే.. గుడి ముందు కాస్త దూరంగా కార్తీక్ కారు ఆగిపోతుంది. కార్తీక్‌ని చూసిన దీప.. ఆగి గుడి ముందు నిలబడి చూస్తుంది. ఇంతలో అక్కడో దొంగ.. కార్తీక్ వెనుక పర్స్‌ లాగేందుకు ప్రయత్నిస్తాడు. అదంతా దీప దూరం నుంచి గమనిస్తుంది. కార్తీక్ వంగి కారు ముందు ఏం ప్రాబ్లమ్ వచ్చిందని చెక్ చేస్తుండగా.. కార్తీక్‌కి కూడా తెలియకుండా పర్స్ లాక్కుని పరుగుతీస్తాడు. అది చూసిన దీప.. ‘దొంగ.. దొంగ’ అంటూ చేతిలోని కొబ్బరికాయ తీసుకుని ఫోర్స్‌గా విసిరి కొడుతుంది. అది తలకు తగిలి వాడు పడిపోతాడు. అక్కడ నుంచి ఫుల్ కామెడీ.. కార్తీక్ టెన్షన్ పడటం, దీప హైరానా పడ్డటం, ఇద్దరూ కలిసి ఆ దొంగను హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లడం, అక్కడ మౌనిత దీప కార్తీక్‌ల మాటలు, చేష్టలు చూసి రగిలిపోవడం అంతా సూపర్‌గా అనిపిస్తుంది. అయితే దొంగ పోలీస్‌లకు పట్టిస్తారనే భయంతో అలా పడి ఉండటం సీన్‌కి హైలెట్ కామెడీ. 647 ఎపిసోడ్‌లో హైలైట్స్‌.. దీప టెన్షన్ చూసిన కార్తీక్.. నోరు మూసి ఏం మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ‘అమ్మో ఇప్పుడు ఎలా? ఏది ఏమైనా మీ మీదకి కేసు రాకుడదు డాక్టర్ బాబు.. కేసు నా మీదే వేసుకుంటాను..’ అంటుంది దీప. ‘కేసు అంటే మామూలు కేసు అనుకుంటున్నావా మెంటల్ దానా? మర్డర్ కేసు పెడతారు’ అంటూ కార్తీక్ తిడుతుంటే.. ‘కానీ నేనేగా ఆ పని చేసింది. దానికి ఈ చిప్పలే సాక్ష్యం’ అంటూ ఉంటే అంతా మౌనిత వింటుంది. మౌనిత క్రిమినల్ బ్రెయిన్‌కి పని చెప్పి.. ‘సాక్ష్యాలతో సహా భలే దొరికావే.. వాడ్ని నిజంగా చంపి.. నిన్ను జైల్‌కి పంపిస్తాను’ అనుకుంటూ దొంగ ఉన్న ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తుంది. అయితే దొంగ ఒక కన్ను తెరిచి.. డాక్టర్ ఇన్‌జెక్షన్ ఇవ్వడం చూసి.. టింగ్ మని పైకి లేచి.. ‘అమ్మో నేను బానే ఉన్నాను.. పోలీస్‌లకు పట్టిస్తారేమోనని పడిపోయినట్లు నటించాను.. నాకు ఆపరేషన్ వద్దు బాబోయ్.. నాకు ఆపరేషన్ వద్దు బాబోయ్..’ అంటూ ఒకటే పరుగు తీస్తాడు. Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో! బయట టెన్షన్ పడుతున్న దీప, కార్తీక్‌ల ముందునుంచే ఆ దొంగ పారిపోతాడు. ఏం అర్థం కానీ దీప, కార్తీక్‌లు బిత్తర చూపులు చూస్తారు. ఇంతలో లోపల నుంచి డాక్టర్లు బయటికి వచ్చి.. విషయం చెప్పడంతో.. దీప పడిపడి నవ్వుతుంది. కార్తీక్ కూడా నవ్వు వస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న నర్స్ ‘డాక్టర్ అమ్మ(దీప)ని భలే భయపెట్టాడు సార్’ అంటుంది నవ్వుతూ.. ‘మామూలుగా టెన్షన్ పెట్టలేదు..’ అంటూ తలపట్టుకుంటాడు కార్తీక్. ‘చచ్చాడేమో అనుకున్నాను డాక్టర్ బాబూ’ అంటుంది దీప నవ్వుతూనే. ‘నన్ను కూడా హడలు కొట్టావ్ కదే’ అంటూ నెత్తిమీద ఒక్కటిస్తాడు కార్తీక్. వెనకనే ఉన్న మౌనిత అదంతా చూస్తూ రగిలిపోతుంది. తర్వాత దీప, కార్తీక్‌లు అదే ఫ్లోలో నవ్వుకుంటూ దీపని డ్రాప్ చేయడానికి కారు కీస్ కూడా ఇస్తాడు డ్రైవర్‌కి. అదంతా చూసిన మౌనితకి బీపీ పెరిగిపోతుంది. Read Also: ‘కోయిలమ్మ’ సీరియల్ : సృహలోకి వచ్చిన రమేష్ చంద్ర! ఒంటరిదైన చిన్నీ? (సౌందర్య దీపని కలిసినప్పుడు.. దీపా నువ్వు ఈ రోజు స్కూల్లో క్యారేజ్‌లు ఇవ్వడానికి రెస్ట్ తీసుకో.. నేను చూసుకుంటాను అంటుంది). అందుకే సౌందర్య దీపలానే క్యారేజ్ బాక్స్‌లు బుట్ట పట్టుకుని కారులోంచి దిగుతుంది. అది సౌర్య, హిమలు చూసి షాక్ అవుతారు. ‘నువ్వు తెచ్చావేంటీ నాన్నమ్మా?’ అంటారు. ‘మీ అమ్మకు ఏదో పని ఉంటే.. మాలతి(ఇంటి పనిమనిషి) చేత వండించి తెచ్చాను..’ అని సౌర్యకు సమాధానం ఇచ్చి.. ‘ఇవి ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చి రండి’ అంటుంది. సరే అంటూ ఇద్దరూ మోసుకుని వెళ్తారు. సౌందర్య వెనక్కి తిరిగే సరికి కార్తీక్ ఉంటాడు. ‘ఏంటి మమ్మీ టెన్షన్ పడుతున్నావ్?’ అంటూనే.. ‘హిమకి టూర్‌ ఫీజ్ కడదామని వచ్చాను’ అని చెబుతాడు. ‘చచ్చాను.. ఇప్పుడు వంటలక్కలా నేను క్యారేజ్‌లు తెచ్చానని తెలిస్తే వీరభద్రుడైపోతాడు’ అనుకుంటూ ‘నేను కడతానులే కార్తీక్ నువ్వు వెళ్లు’ అంటూ కార్తీక్‌ని పంపించే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ వెళ్లకపోగా.. ‘ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావ్?’ అంటాడు. ఇంతలో సౌర్య వచ్చి.. ‘నాన్నమ్మా.. నువ్వు తెచ్చిన క్యారేజ్‌లు అన్నీ పంచేశాం.. అదిగో హిమ వస్తుంది’ అంటుంది. వెనక్కి తిరిగిన కార్తీక్ హిమని చూసి షాక్ అవుతాడు. karthika deepam నవంబర్ 8 హిమ సేమ్ దీప నడిచినట్లే క్యారేజ్ బుట్ట పట్టుకుని నడిచి వస్తుంది. హిమని చూస్తున్న కార్తీక్‌కి దీపే గుర్తుకొస్తుంది. ఆవేశంతో రగిలిపోతాడు. కానీ పిల్లలు ఉండటంతో సౌందర్యని ఏం అనడు. కోపంగా చూస్తూ ఉంటాడు అంతే. ‘ఏంటి హిమా ఇది?’ అంటూ అడుగుతాడు కార్తీక్. ‘వంటలక్కకు ఏదో పని ఉందట డాడీ.. అందుకే నాన్నమ్మ మన మాలతీతో వంట చేయించి తీసుకొచ్చింది’ అని చెబుతుంది హిమ. దాంతో కార్తీక్ కోపం మరింత ఎక్కువ అవుతుంది. ‘అమ్మో నేను అయిపోయాను.. వంటలక్కా నన్ను బుక్ చేసేశావ్ కదే..’ అంటూ సౌందర్య మనసులో టెన్షన్ పడుతూనే ఉంటుంది. కార్తీక్ హిమకు డబ్బులు ఇచ్చి.. ‘ఇదిగో టూర్ డబ్బులు అన్నావ్‌గా’ అంటూ ఇస్తాడు. పక్కనే ఉన్న సౌర్య కాస్త బాధగా ముఖం పెట్టి చూస్తుంది. కానీ ‘నాకు టూర్ డబ్బులు?’ అని అడగదు. సౌందర్య సౌర్య బాధని గుర్తించే లోపు కార్తీక్ కూడా సౌర్య వైపు తిరిగి.. నెత్తి మీద ఒకటి ఇచ్చి.. ‘అడగొచ్చుగా..? సెల్ఫ్ రెస్పెక్టా?’ అంటూనే డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కారు దగ్గర ఆగి కూడా సౌందర్య వైపు కోపంగా చూసి వెళ్తాడు కార్తీక్. ‘ఇంటికి వెళ్లాకా ఉంటుందేమో నాకు’ అనుకుంటుంది సౌందర్య. మౌనిత ఆ బీపీ తగ్గడానికి ప్రియమణితో తలకు కాపడం పెట్టించుకుంటుంది. కార్తీక్ మాత్రం జరిగిందంతా తలుచుకుంటూ.. ఆవేశంగా వేరే రూట్‌లో వెళ్లిపోతాడు. కాస్త దూరం వెళ్లాకా.. ఆగి ఆలోచనలో పడతాడు. ‘బాగా డిస్ట్రబ్ చేస్తున్నారు. మమ్మీ(సౌందర్య) అలా బాక్స్‌లు తీసుకుని రావడం, ఆ దీప హాస్పెటల్‌లో ఓవర్ యాక్షన్.. ఏంటి ఇదంతా? అసలు రెండూ యాదృచ్చికమా లేక ప్రీప్లాన్డా? లాభంలేదు.. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. లేదంటే నేను ఏం అయిపోతానో నాకే అర్థం కావట్లేదు’ అనుకుని ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Jan 30,2016 అంచనాలకు చేరని ఎల్‌ అండ్‌ టీ ముంబయి : ప్రముఖ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్చన్‌ కంపెనీ ఎల్‌అండ్‌టి 2015-16 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో మార్కెట్‌ వర్గాల అంచనాల స్థాయిలో ఆర్ధిక ఫలితాలు ప్రకటించలేకపోయింది. క్రితం క్యూ3లో కంపెనీ నికర లాభాలు 19 శాతం పెరిగి రూ.1,035 కోట్లకు చేరాయి. 2014 ఇదే త్రైమాసికంలో రూ.870 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గత క్యూ3లో కంపెనీ రెవెన్యూ 8.4 శాతం పెరిగి రూ.26,058 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు 8 శాతం పెరిగి రూ.25,830 కోట్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ రెవెన్యూ 35 శాతం వృద్ధితో రూ.9,066 కోట్లకు చేరింది. కొత్తగా రూ.38,528 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. అంతర్జాతీయ ఆర్డర్లు 29 శాతం వాటాతో రూ.11,115 కోట్లుగా నమోదయ్యాయి. ఈ గ్రూపు మొత్తం ఆర్డర్‌ బుక్‌ ప్రస్తుతం రూ.2,56,458 కోట్లుగా నమోదయ్యింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 257 Views నైట్‌ఫ్రాంక్‌ సిఎండి శిశిర్‌బైజాల్‌ హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌పై రియాల్టీ రంగం ఎంతో ఆశలు పెంచుకుందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సిఎండి శిశిర్‌బైజాల్‌ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పరిశ్రమను ఆదుకునేందుకు వరాలు రాగలవని అంచనా. వడ్డీచెల్లింపులపై వార్షిక మినహాయిం పుల కింద ప్రభుత్వం పరిమితిని రెండు నుంచి మూడులక్షలకు పెంచాలని కోరారు. అందరికీ పక్కాఇళ్లు కార్యాచరణకు ఇది ఎంతో అవసరం అవుతుందని, రీట్‌ చట్టాన్ని అమలులోనికి తీసుకురావాలని సూచించారు. డిడిటిని రద్దుచేయాలని కోరారు. జిఎస్‌టి,రీట్‌ అమలుద్వారా పోటీతత్వం పెరుగుతుందని, ఉత్ప త్తుల నిరంతర ప్రవాహం ఉంటుందని అన్నారు రవాణా రంగానికి జిఎస్‌టి ఎంతోమేలు చేస్తుందన్నారు. ఇన్‌ఫ్రారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఇస్తోందని ఇలాగే కొనసాగించాలని సూచించారు. రియల్‌ఎస్టేట్‌ రంగానికి మౌలిక వనరుల రంగం వృద్ధి కీలకమవుతుందని శిశిర్‌బైజాల్‌ పేర్కొన్నారు.
1entertainment
అనసూయ రీ ఎంట్రీ అదిరింది Highlights అనసూయ రీ ఎంట్రీ రంగస్థలంలో తన లుక్ ని రివీల్ చేస్తూ రీ ఎంట్రీని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంది అచ్చమైన పల్లెటూరి గెటప్ లో డీ గ్లామర్ లో ఇంతకు ముందు చూడని అనసూయను సుకుమార్ నిజంగానే ఇందులో చూపించబోతున్నాడు. ఆ మధ్య మంగమ్మ శపథం తరహాలో ఇక సోషల్ మీడియాలోకి రాను గాక రాను అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయిన మంగమ్మత్త అలియాస్ అనసూయ ఎట్టకేలకు రంగస్థలం చిట్టి బాబు పుణ్యమా అని చాలా త్వరగానే రీ ఎంట్రీ ఇచ్చేసింది. ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్స్ టాగ్రామ్ లో సదా యాక్టివ్ గా ఉండే అనసూయ కొన్ని వారాల క్రితం ఒక తల్లికొడుకు సెల్ ఫోన్ నేలకేసి పగలగొట్టిన ఇష్యూ లో బాగా హై లైట్ అయ్యాక అలకబూని సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి తన జాడ ఎక్కడా కనిపించలేదు. ఫాన్స్ కొంత కాలం ఎదురు చూసి టీవీ షోస్ లో మాత్రమే తనను చూసుకుని సర్దుకోవడం మొదలుపెట్టారు. తాను అలక చెందితే తనకు తప్ప ఇంకెవరికి ఎటువంటి నష్టం లేదని గుర్తించిన అనసూయ సరైన టైంలోనే వెనక్కు వచ్చేసింది. రంగస్థలంలో తన లుక్ ని రివీల్ చేస్తూ రీ ఎంట్రీని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రామ్ చరణ్ ని అల్లుడు అని పిలిచే పాత్ర చేయడానికి తొలుత తాను ఇష్టపడలేదని కాని చెర్రి-సుక్కు పదే పదే తన వెంట పడి కథ చెప్పి ఒప్పించేంత వరకు వద్దల్లేదని చెప్పిన అనసూయ ఇందులో నిజంగానే చాలా కొత్తగా కనిపిస్తోంది. అచ్చమైన పల్లెటూరి గెటప్ లో డీ గ్లామర్ లో ఇంతకు ముందు చూడని అనసూయను సుకుమార్ నిజంగానే ఇందులో చూపించబోతున్నాడు. కథకు తాను ఏ విధంగా లింక్ అయ్యుంటుంది అనే విషయాలు బయట పెట్టలేదు కాని కీలకంగా అనిపించే పాత్రనే సుకుమార్ సెట్ చేసినట్టు స్పష్టమైంది. క్షణంలో విలన్ గా చేసాక అంత కన్నా ఎక్కువ పేరు తెచ్చే పాత్ర ఇదేనని అనసూయ నమ్మకంగా ఉంది. సో తను వచ్చేసింది కాబట్టి రంగస్థలం అప్ డేట్స్ తో పాటుగా జబర్దస్త్ షోలలో తాను వేసుకోబోయే కాస్ట్యూమ్స్ తో కూడిన స్పెషల్ స్టిల్స్ కూడా ఇకపై అనసూయ ఎకౌంటులో ఎంచక్కా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ సెల్ ఫోన్ గొడవ క్లైమాక్స్ ఎలా చేరింది అనే ప్రశ్నకు అనసూయే సమాధానం చెప్పాలి.  Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV భాగ్య‌న‌గ‌రంలో మ‌రో రిటైల్ స్టోర్ ప్రారంభం హోమ్‌ షాపింగ్‌ కంపెనీ నాప్‌తోల్‌.. ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్ల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. Samayam Telugu | Updated: Jun 4, 2018, 11:22AM IST హైద‌రాబాద్‌లో నాప్‌తోల్‌ స్టోర్ ప్రారంభం హోమ్‌ షాపింగ్‌ కంపెనీ నాప్‌తోల్‌.. ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్ల ద్వారా వ్యాపారాన్ని భారీగా పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్పటికే త్రిసూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌లో ఒక్కో ఫ్రాంచైజీ స్టోర్‌ను నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఆదివారం హైదరాబాద్‌లోనూ ఒక స్టోర్‌ (నాలుగవ)ను ప్రారంభించింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ స్టోర్ల సంఖ్యను 150కి పెంచుకోనున్నట్టు నాప్‌తోల్‌ బిజినెస్‌ హెడ్‌ మనీష్‌ చౌబే తెలిపారు. నాప్‌తోల్‌ 2018 లో మొత్తం 27 స్టోర్లను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇప్పటిదాకా టీవీ, ప్రింట్‌, వెబ్‌, మొబైల్‌ యాప్‌, డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ద్వారా అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, ఇప్పుడు వినియోగ‌దార్లకు మరింత చేరువయ్యేందుకు ఫ్రాంచైజీ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కమీషన్‌ ద్వారా 628 కోట్ల రూపాయల రాబడిని సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సర రాబడిలో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే లాభనష్టాలు లేని స్థాయికి చేరుకుంటామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2021-22 సంవత్సరంలో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు వెళ్లే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో మరో నాలుగైదు స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఫ్రాంచైజీ యజమాని గురుకీరత్‌ సింగ్‌ వివ‌రించారు. రానున్న కాలంలో ఎపి, తెలంగాణ మార్కెట్లో వీటి సంఖ్యను మరింతగా విస్తరిస్తామని చెప్పారు.
1entertainment
హోమ్ Business News డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు August 20, 2019,   3:34 PM IST Share on: బ్యాంకింగ్ వ్యవస్థలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...యోనో డిజిటల్ సేవల ద్వారా కార్డు లేకుండానే క్యాష్ డ్రా చేసి కార్డుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 93 కోట్ల ఎస్‌బీఐ డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని వాటి స్థానంలో యోనో యాప్ ద్వారా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మరో ఐదేళ్లలో ఇది సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. ఇక నుంచి కార్డుల వినియోగం ఉండదని చెప్పారు. సంబంధిత వార్తలు
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Deepika Ranveer Marriage Pics: పెళ్లి ఫోటో షేర్ చేసిన దీప్‌వీర్ తమ పెళ్లి ఫొటోను నటి దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ల్ పోస్ట్ చేశారు. దీప్‌వీర్ పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Samayam Telugu | Updated: Nov 15, 2018, 10:44PM IST బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకొనె , రణ్‌వీర్ సింగ్ బుధవారం వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. గురువారం సింధీ సంప్రదాయంలో వారి వివాహం గ్రాండ్‌గా జరిగింది. తమ పెళ్లి ఫొటోను నటి దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ల్ పోస్ట్ చేశారు. దీప్‌వీర్ పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఫామ్‌ని చూడొద్దు.. రహానె బెస్ట్: గంగూలీ దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె మెరుగ్గా రాణించగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ TNN | Updated: Dec 18, 2017, 07:31PM IST ఫామ్‌ని చూడొద్దు.. రహానె బెస్ట్: గంగూలీ దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె మెరుగ్గా రాణించగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రహానె చేసిన పరుగులు 17 మాత్రమే. దీంతో అతనిపై దక్షిణాఫ్రికా‌ పర్యటనలో వేటు పడనుందా..? అని సౌరవ్ గంగూలీని సోమవారం మీడియా ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ఇటీవల భారత్ జట్టు ధర్మశాల వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూస్తే.. రహానెని మిగిలిన రెండు వన్డేల్లోనూ తుది జట్టులోకి తీసుకోవాల్సిందిగా టీమిండియా మేనేజ్‌మెంట్‌కి గంగూలీ సూచించిన విషయం తెలిసిందే. కానీ.. ఈ సూచనని మేనేజ్‌మెంట్ పక్కన పెట్టి యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ని కొనసాగించింది. ‘అజింక్య రహానె ఫామ్‌ గురించి ఆందోళన అవసరం లేదు. అతను క్వాలిటీ ప్లేయర్. విరాట్ కోహ్లి, రహానె, పుజారా, మురళీ విజయ్.. వీరంతా తప్పకుండా దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే జట్టులో ఉండాలి. ఎందుకంటే వారికి అక్కడ ఆడిన అనుభవం ఉంది. ఇంకా చెప్పాలంటే.. అత్యుత్తమ ఆటగాళ్లుగా మళ్లీ ఆ గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇక బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే..? మన టెస్టు బౌలర్ల సత్తాకి ఆ పర్యటన కచ్చితంగా కఠిన పరీక్ష. పేస్‌ వికెట్లపై ఉమేశ్, భువనేశ్వర్ ఎలా రాణిస్తారో చూడాలి. తుది జట్టు ఎంపికలో ప్లాట్ వికెట్ ఉంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకి చోటివ్వాలి. అదనపు బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే.. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మకి మిడిలార్డర్‌లో అవకాశం ఇస్తే బాగుంటుంది. ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్ భారత్ ఇన్నింగ్స్‌ని ఆరంభించాలి’ అని గంగూలీ వెల్లడించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ప్రధాని మోదీని కలిసిన విరుష్క జోడి ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గురువారం (డిసెంబర్ 21) సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని విరుష్క జోడీ మోదీని ఆహ్వానించింది. TNN | Updated: Dec 20, 2017, 11:02PM IST ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గురువారం (డిసెంబర్ 21) సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని విరుష్క జోడీ మోదీని ఆహ్వానించింది. ఈ సందర్భంగా విరుష్క జంటకు మోదీ విషెస్ చెప్పారు. గురువారం నాటి రిసెప్షన్.. బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేయగా.. డిసెంబర్ 26న ముంబైలో క్రికెటర్ల, వివిధ రంగాల ప్రముఖుల కోసం విరుష్క జోడీ మరోసారి విందు ఇవ్వనుంది. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ , బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో డిసెంబర్ 11న హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ వేడుకకు విచ్చేశారు. 20 రోజులుగా ఉల్లాసంగా గడిపిన కోహ్లీ డిసెంబర్ 27న భారత జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరనున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు CVR| Last Updated: శుక్రవారం, 12 డిశెంబరు 2014 (11:04 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.374 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.15గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.377, విశాఖపట్నంలో రూ.365, విజయవాడ రూ.358, చిత్తూరులో రూ.383, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.358 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.390 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో రూ.376 రూపాయలుగా, బెంగుళూరులో 385 రూపాయలు పలుకుతోంది. సంబంధిత వార్తలు
1entertainment
Suresh 82 Views Mayank's 50 , pune test match Mayank’s 50 Pune: పుణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో మయాంక్‌ 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్‌ 34.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(50), పుజారా (27) క్రీజులో ఉన్నారు. తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/
2sports
Vaani Pushpa 147 Views shami , voilence shami కోల్‌కత్తా: భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమిపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. గృహహింస కేసులో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని షమిని పశ్చిమ బెంగాల్‌ కోర్టు ఆదేశించింది. దీనిపై బిసిసిఐ స్పందించింది. ప్రస్తుతం షమిపై ఎలాంటి చర్యలు తీసుకోమని, అభియోగ పత్రాలు అందేవరకు వేచిచూస్తామని తెలిపింది. దీంతో షమి భార్య హసీన్‌ జహాన్‌ మీడియాతో మాట్లాడుతూ షమికి బిసిసిఐతో పాటు స్టార్‌ క్రికెటర్లు మద్దతుగా ఉన్నారని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, ఆశారాంబాపు వంటి వారే చట్టం నుంచి తప్పించుకోలేకపోయారని అన్నారు. తాను న్యాయంగా పోరాడుతున్నానని, న్యాయమే గెలుస్తుందని, ఈ నిర్ణయంపై తాను ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో షమీతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ హసీన్‌ జహాన్‌ గృహహింస కేసు పెట్టిన విషయం విదితమే. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/
2sports
Paramesh Bandari 70 Views t20 , teamindia , worldcup పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని 12 ఏళ్లు హైదరాబాద్: ఈ రోజు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే సరిగ్గా 12 ఏళ్ళ క్రితం మాజీ కెప్టెన్ మహీంద్రా సింగ్ ధోని సారథ్యం లో టీ20 ప్రపంచకప్ మనం సొంతం చేసుకున్నాం. 2007 సెప్టెంబర్ 24 న ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ని తుది పోరులో ఓడించి ప్రపంచ విజేతలుగా నిలిచాం. 1983లో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌ నేతృత్వంలో తొలిసారి భరత్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత భారత్‌కు మరో ప్రపంచకప్‌ రావడానికి 24 ఏళ్ల సమయం పట్టింది మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి https://www.vaartha.com/news/movies/
2sports
Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో! మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ తిరుగులేని రేటింగ్ సాధించింది. నవంబర్ 3వ తేదీన స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ అత్యధిక స్థాయిలో టీఆర్పీని రికార్డు చేసింది. 4.5 గంటల్లో 18.29 టీఆర్పీ రేటింగ్‌తో హిస్టరీ క్రియేట్ చేసి.. దేశ వ్యాప్తంగా ఏ భాషలోని రాని అత్యధిక రేటింగ్‌ని రాబట్టారు. #BiggBossTelugu3 Grand Finale becomes the BIGGEST finale across any BiggBoss ever ! Thank You @iamnagarjuna ,… https://t.co/xOlSEqZFvi — STAR MAA (@StarMaa) 1573834921000 ఇంత వరకూ బాగానే ఉంది కాని.. ఇన్ని ఆర్భాటాలు చేస్తే బిగ్ బాస్‌ షోకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ 18.29 (బార్క్ 18.3). అదే సందర్భంలో స్టార్ మా ఛానల్‌లోనే ప్రసారం అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ 17.8 (బార్క్ 17.01 సరాసరి). అంటే.. ఇంచుమించుగా బిగ్ బాస్ ఫినాలే కంటే కార్తీకదీపం సీరియల్ ఒక పాయింట్ మాత్రమే తక్కువ రేటింగ్ సాధించింది. ఎండింగ్‌లోనే కాదు.. స్టార్టింగ్‌లోనూ బిగ్ బాస్‌పై వంటలక్కదే హవా. ఎంతో వ్యవప్రయాసలతో ప్రారంభించిన బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ 17.9 టీవీఆర్ రేటింగ్ రాగా.. కార్తీకదీపం 18.36 సాధించడం విశేషం. వీకెండ్‌లో నాగార్జున ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ 10-12 టీవీఆర్ రేటింగ్ సాధింస్తుండగా.. వంటలక్క సింగిల్ హ్యాండ్‌లో 15.44 తక్కువ కాకుండా వీవీఆర్ రేటింగ్ సాధిస్తోంది. 45వ వారానికి సంబంధించి బార్క్ రేటింగ్ ప్రకారం.. కార్తీకదీపం సీరియల్ టాప్‌లో కొనసాగుతోంది. 15451 పాయింట్లతో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉండగా.. తరువాతి నాలుగు స్థానాలు సైతం స్టార్ మా ఛానల్‌కి సంబంధించిన సీరియల్ ఉండటం విశేషం. కార్తీకదీపం తరువాత 10611 పాయింట్లతో వదినమ్మ రెండో స్థానంలో ఉండగా.. 9633 పాయింట్లతో గోరింటాకు మూడోస్థానం, 8495 పాయింట్లతో మౌనరాగం నాలుగోస్థానం, 6516 పాయింట్లతో అగ్నిసాక్షి ఐదో స్థానంలో ఉంది. ఇక ఛానల్స్ పరంగా చూసుకుంటే.. 749700 పాయింట్లతో స్టార్ మా తొలిస్థానంలో కొనసాగుతుంది. 430281 పాయింట్లతో ఈవీటీ, 386503 పాయిట్లతో జీ తెలుగు, 332371 పాయింట్లతో జెమిని, 182969 పాయింట్లతో స్టార్ మా మూవీస్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. సీరియల్ రేటింగ్ కార్తీకదీపం సీరియల్ రేటింగ్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
nagarjuna akkineni bigg boss season 3 telugu live updates Bigg Boss 3 Episode Updates: బిగ్ బాస్ సీజన్ 3.. అన్ని ఎపిసోడ్ల సమాహారం ఒకేదగ్గర Telugu Bigg Boss 3: అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తోన్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 షురూ అయ్యింది. ఆదివారం (జూలై 21) నుంచి ప్రతి రోజూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లో పోటీపడుతున్నారు. Samayam Telugu | Updated: Aug 25, 2019, 10:34PM IST బుల్లితెరపై ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ సందడి మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే. గత సీజన్ మాదిరిగా ఈ సీజన్‌లో సాధారణ వ్యక్తులను తీసుకోలేదు. కాబట్టి ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. మొత్తం 100 రోజులపాటు నడిచే ఈ రియాలిటీ షోలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ఈ షో స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు.. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1‌కి మంచి రెస్పాన్స్ రావడంతో నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజన్‌లో మసాలా డోస్‌ను కాస్త పెంచారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు ఇద్దరు సామాన్యులను కూడా తీసుకున్నారు. ఒకరిని అదనంగా, ఇంకొకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద తీసుకొచ్చారు. మొత్తానికి ఈ సీజన్ వివాదాలతో బాగా పాపులర్ అయ్యింది. మొదటి సీజన్‌కు మించి వార్తల్లో నిలిచింది. ఈ రెండు సీజన్‌లకు ఏమీ తక్కువ కాకుండా సీనియర్ నటుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను హోస్ట్‌గా ఎంపిచేసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది సెలబ్రిటీలను తీసుకున్నారు. అయితే వీరిలో ఒక నిజజీవిత జంట కూడా ఉంది. హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షెరు ఈ షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు.
0business
No room for complacency for India టోర్నీ అలా జరిగితేనే కిక్ : కోహ్లి సెమీస్ సమీపిస్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్‌-బిలో అన్ని జట్లు రెండు పాయింట్లతో TNN | Updated: Jun 10, 2017, 05:03PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో ముప్పావు శాతం మ్యాచ్‌లు పూర్తియినా.. ఇంగ్లాండ్ మినహా ఇప్పటికీ సెమీస్ ఆడే జట్లు ఏవో తేలడం లేదు. ముఖ్యంగా గ్రూప్-బిలోని భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఒక విజయం, ఒక ఓటమితో అన్నీ సమానంగా నిలిచాయి. దీంతో చివరి రెండు మ్యాచ్‌ల్లోనే సెమీస్ చేరే జట్లు ఎవో తేలనున్నాయి. భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఢీకొట్టనుండగా.. పాక్‌తో లంకేయులు అమీతుమీకి సిద్ధమయ్యారు. ‘సెమీస్ సమీపిస్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. గ్రూప్‌-బిలో అన్ని జట్లు రెండు పాయింట్లతో నిలిచి టోర్నీని రసవత్తరంగా మార్చేశాయి. నిజానికి ఇలాంటి అమితుమీ మ్యాచ్‌లే అభిమానుల్ని అలరిస్తాయి. దక్షిణాఫ్రికా లాంటి కఠినమైన ప్రత్యర్థిని భారత్ లీగ్ చివరి మ్యాచ్‌లో ఎదుర్కోనుంది. కాబట్టి జట్టులో ఉదాసీనతకి ఆస్కారమే లేదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
2sports
Hyd Internet 118 Views serena marriage serena marriage న్యూఆర్లీన్స్ః ప్రపంచ టెన్నీస్ తార‌ సెరెనా విలియమ్స్ పెళ్లి కూతురు కానుంది. తన ప్రియుడు అలెక్సిస్ ఒహనియన్‌తో సెరెనా వివాహం గురువారం జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు కొద్దిమంది ప్రముఖులు హాజరవుతున్నారని సమాచారం. న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌‌లో జరగనున్న ఈ వేడుక కోసం దాదాపు రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2015 నుంచి సెరెనా, అలెక్సిస్ సహజీవనం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినంటూ సెరెనా ప్రకటించింది. రెండు నెలల క్రితం అంటే.. సెప్టెంబర్ 1న సెరెనా పండంటి బిడ్డకు జన్మనించింది. ఆ చిన్నారికి అలెక్సిస్ ఒలంపియా అని పేరు కూడా పెట్టారు. 36 ఏళ్ల సెరెనా టెన్సీస్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి లెజెండ్‌గా నిలిచింది. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన, రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఓహనియన్‌తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్ల వీరి సహజీవనాన్ని పెళ్లిబందంగా మారుస్తూ మరికొన్ని గంటల్లో అధికారికంగా దంపతులు కానున్నారు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘300’ యోధులు: టీం ఇండియా కొత్త రికార్డ్! వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 310 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా 105 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. TNN | Updated: Jun 26, 2017, 12:01PM IST Team India వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 310 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాకుండా 105 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 300 అంతకన్నా ఎక్కువ పరుగులను అత్యధికసార్లు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు ఇండియా 96 సార్లు 300పైగా పరుగులు సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా (95 సార్లు) పేరిట ఉన్న రికార్డును ఇండియా తుడిచేసింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ తొలిసారి 1996లో 300 మైలురాయిని అందుకుంది. షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 305 పరుగులు చేసింది. ఆ తరవాత 21 ఏళ్లలో మొత్తం 96 సార్లు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఒక వన్డేలో 300 పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన జట్ల వివరాలు.. ఇండియా - 96
2sports
Hyderabad, First Published 3, Aug 2019, 3:42 PM IST Highlights పార్టీ తరువాత కియారా.. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందంట. వారిద్దరూ ఒకే కారులో వెళ్లారని.. పార్టీ పూర్తయిన తరువాత అక్కడకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు వెళ్లగా.. సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియారాను తనతో తీసుకెళ్లాడంటూ కథనాలను ప్రచురిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో గ్యాప్ తీసుకొని బాలీవుడ్ లో బిజీ అయింది. వెబ్ సిరీస్, సినిమాలంటూ బిజీ హీరోయిన్ గా మారింది.  ఇటీవల ఆమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన పుట్టినరోజు పార్టీని గ్రాండ్ గా నిర్వహించింది. తన సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. 'కబీర్ సింగ్' హీరో షాహిద్ కపూర్ తో సహా చాలా మంది సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా అటెండ్ అయినట్లు సమాచారం. అయితే పార్టీ తరువాత చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముంబై మీడియా ఓ విషయాన్ని హైలైట్ చేస్తూ వార్త రాసుకొచ్చింది. పార్టీ తరువాత కియారా.. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందంట. వారిద్దరూ ఒకే కారులో వెళ్లారని.. పార్టీ పూర్తయిన తరువాత అక్కడకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు వెళ్లగా.. సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియారాను తనతో తీసుకెళ్లాడంటూ కథనాలను ప్రచురిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ జంట వాటిని ఖండిస్తూనే ఉన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతున్నా.. ఇలాంటి వార్తలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.  Last Updated 3, Aug 2019, 5:55 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్ డైరెక్టర్ మళ్లీ మారాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఆనందం. టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. TNN | Updated: Jul 3, 2016, 09:11PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఆనందం. టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాత ప్రాజెక్టును ఎస్ జే సూర్యతో అనుకున్నాడు. తమిళ సినిమా ఇరవైలో నటించిన ఎస్.జె. సూర్యకు మంచి పేరు రావడంతో.. తదుపరి సినిమాల్లో నటించాలని అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పవన్‌ను సంప్రదించిన సూర్య తన షూటింగ్‌ డేట్‌లను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనివల్ల సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతుందని పవన్ భావించడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి సూర్య తప్పుకున్నారు. దీంతో సూర్య స్థానంలో డాలీని తీసుకున్నాడు పవన్. గతంలో గోపాల గోపాల చిత్రం లో పవన్ ని డైరెక్ట్ చేసిన డాలీ సీన్ లోకి రావడంతో ఫ్యాన్స్ లోనూ కొత్త ఆశలు చిగురించాయి. శరత్ మరర్‌ నిర్మాణంలో కడప కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న సినిమాను ఆకుల శివ అందించిన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లవ్ స్టోరీతో డాలీ అద్భుతంగా తెరకెక్కిస్తారని అందరూ అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసేందుకు డాలీ కొంత టైం కోరాడని తెలిసింది. ఈ చిత్రం స్క్రిప్టులో డాలీ చేస్తున్న మార్పులు పవన్ కళ్యాణ్ కు నచ్చటం లేదని వార్త. ఆయన జూలై 2 వ తేదీ నుంచి పొల్లాచిలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాలి అని ప్లాన్ చేసారు. ఈ మార్పులు, చేర్పులతో కథ విషయమై అసంతృప్తిగా ఉన్న పవన్, ఈ ప్రాజెక్టుని ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. పవన్ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును పక్కకుపెట్టి.. త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్టుకు ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబరు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. డాలీ, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా వాస్తవానికి ఆగిపోలేదనే టాక్ మరో వైపు వినిపిస్తోంది. ఆ సినిమాకు సంబందించిన డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయని.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళుతుందనే మాటలు వినపడుతున్నాయి. అయితే వాస్తవమేదో తెలియాల్సి ఉంది.
0business
internet vaartha 192 Views హైదరాబాద్‌ : దేశంలోని అగ్రశ్రేణి బీమా సంస్థల్లో ఒకటైన బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ తాజాగా ప్రిన్సిపల్‌గెయిన్‌ను విడుదలచేసింది. మార్కెట్‌ ఒడిదుడుకుల పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్‌ 101శాతం ప్రీమియం చెల్లింపును రాబడిగా భరోసాతో ఇస్తుం దని మెచూరిటీ పీరియడ్‌వరకూ పెట్టుబడి పెట్టే వారికి హామీపూర్వకలాయల్టీలు చేరతాయన్నారు. పాలసీ పదేళ్ల కాలపరిమితి ఉంటే మెచూరిటీ ఒక సంవత్సరం ంప్రీమియంలో నాలుగుశాతం, పది సంవత్సరాలకన్నా అధికంగాఉంటేపాలసీ ఒక సంవత్సరం ప్రీమియంలో 15శాతం అందిస్తుందని వెల్లడించారు. ప్రిన్సిపల్‌ గెయిన్‌ కనీస ప్రీమియం సాలీనా 35వేల రూపాయలుగా ఉంది. గరిష్టకాల పరిమితి 15సంవత్సరాలుగా కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఎండిసిఇఒ అనూజ్‌ అగర్వాల్‌ మాట్లాడు తూ అతితక్కువ రిస్క్‌ ఉన్నప్పటికీ ఇతర మార్కెట్‌ అనుసంధానిత ఆర్థిక లావాదేవీల్లాఏ రాబడులు రావాలని భావించేవారికిఈప్రిన్సిపల్‌ గెయిన్‌ ఎంతో ఉపకరిస్తుందని, ఇతర యూలిప్స్‌ పథకాల వలే కాకుండా ఖచ్చితమైన రాబడులకు హామీ ఇస్తుందని అన్నారు. 30సంవత్సరాలవయసున్న ఒకవ్యక్తి ప్రిన్సి పల్‌ గెయిన్‌కొనుగోలుచేస్తే సాలీనా 35వేలు చొప్పున 10ఏళ్లపాటు 15 సంవత్సరాల పాలసీ టర్మ్‌ కోసం చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న మెచూ రిటీ బెనిఫిట్‌ 6,43,936రూపాయలు ఎనిమిదిశాతం రిటర్న్‌తో ఉంటుందని, అదేవిధంగా మెచూరిటీ బెని ఫిట్‌ రూ.4,28,596 ఉంటుందన్నారు. మార్కెట్‌ పడిపోయినా లేదా ఫండ్‌ విలువ తగ్గినా తమ ప్రీమి యం చెల్లింపుల్లో కనీసం 101శాతం వరకూ అందు కోగలుగుతారని అనూజ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV మ‌లబార్ గోల్డ్ ప్ర‌చారక‌ర్త‌గా మానుషీ చిల్ల‌ర్ ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తాజాగా ప్ర‌పంచ సుంద‌రి మానుషి చిల్లర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్‌ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహమ్మద్‌ చేతుల మీదుగా బ్రాండ్‌ అంబాసిడర్‌ ఒప్పంద పత్రాలను స్వీకరించారు. TNN & Agencies | Updated: Apr 8, 2018, 01:51PM IST ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తాజాగా ప్ర‌పంచ సుంద‌రి మానుషి చిల్లర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్‌ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహమ్మద్‌ చేతుల మీదుగా బ్రాండ్‌ అంబాసిడర్‌ ఒప్పంద పత్రాలను స్వీకరించారు. దాదాపు 17 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త‌దేశానికి ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని తీసుకొచ్చిన మానుషిని త‌మ కొత్త ప్ర‌చారక‌ర్త‌గా నియ‌మించుకున్నట్లు కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రహానె మూడో ఓపెనర్.. కానీ చోటివ్వలేం వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్‌ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో TNN | Updated: Aug 19, 2017, 08:25PM IST శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే‌లో ఢీకొనే భారత్ తుది జట్టు ఎంపికపై ఒకింత స్పష్టత వచ్చింది. దంబుల్లా వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి శనివారం రాత్రి మీడియాతో మాట్లాడాడు. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా సత్తాచాటిన అజింక్య రహానె తొలి వన్డేలో బెంచ్‌కే పరిమితమవ్వచ్చని కోహ్లి పరోక్షంగా వెల్లడించాడు. ‘వన్డేల్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గత కొంతకాలంగా భారత్‌ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. ప్రస్తుతం రహానె జట్టులో మూడో ఓపెనర్‌గా ఉన్నాడు. కానీ.. అతను ఈ పోటీని అర్థం చేసుకుంటాడు. వెస్టిండీస్ పర్యటనలో రహానె అద్భుతంగా రాణించాడు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరు ఫామ్‌ని నిలకడగా కొనసాగిస్తున్నారో వారికే అవకాశాలిస్తాం. జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత.. ధావన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ.. పునరాగమనం నుంచి ఒంటిచేత్తో భారత్‌కి విజయాలని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అతని గణాంకాలే దీనికి నిదర్శనం. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే.. గాయపడక ముందు అతను మూడు ఫార్మాట్‌లో రెగ్యులర్ ఆటగాడు. కానీ.. అతను దూరమైన తర్వాత మనీశ్ పాండే జట్టులోకి వచ్చాడు. ఏది ఏమైనా తొలి వన్డేలో సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగుతాం’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Aam Aadmi Beema Yojana:నిరుపేద‌ల ప్ర‌యోజ‌నం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌ భార‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌(ఏఏబీవై) , జ‌న శ్రీ బీమా యోజ‌న లాంటి సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను విలీనం చేశారు. విలీన‌మైన ప‌థ‌కానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న" అని పేరు పెట్టారు. Samayam Telugu | Updated: May 23, 2018, 03:05PM IST ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న దేశం ఎంత అభివృద్ది చెందుతున్నా నిరుపేద‌లు లేకుండా త‌యారుకావ‌డం లేదు. అలాంటి వారికి ఆస‌రాగా ఉండేందుకు కేంద్రం ఎన్నో బీమా ప‌థ‌కాల‌ను తీసుకొచ్చింది. ఇదే క్ర‌మంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఎన్నో బీమా ప‌థ‌కాలు వ‌చ్చాయి. భార‌త ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌(ఏఏబీవై) , జ‌న శ్రీ బీమా యోజ‌న లాంటి సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల‌ను విలీనం చేశారు. విలీన‌మైన ప‌థ‌కానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న" అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, ఈ ప‌థ‌కంలో బీమా పొందే వారి త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ద్వారా ఎటువంటి ఆర్థిక ఆస‌రా లేని, గ్రామీణ ప్రాంతాల్లోని అసంఘ‌టిత రంగంలో వారు ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కాన్ని ఎల్ఐసీ నిర్వ‌హిస్తోంది. నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం అందించే ఈ బీమా ప్ర‌యోజ‌నం గురించి మ‌రిన్ని వివ‌రాలు మీ కోసం.. అర్హ‌త‌ బీమా చేయించుకునే వ్య‌క్తి 18 నుంచి 59 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు క‌లిగి ఉండాలి. ఆ వ్య‌క్తి భూమి లేని గ్రామీణ కుటుంబ పెద్ద, లేదా ఆ కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి అయి ఉండాలి. అవ‌స‌ర‌మైన ప‌త్రాలు(వ‌య‌సుకు సంబంధించిన రుజువులు) రేష‌న్ కార్డు పుట్టిన తేదీకి సంబంధించి రిజిస్టర్‌లోనిది పాఠ‌శాల స‌ర్టిఫికేట్లో పుట్టిన తేదీ రుజువు వోట‌ర్ జాబితాలో పేరు ప్ర‌భుత్వం లేదా పేరున్న సంస్థ‌లు జారీ చేసే రుజువు ఆధార్ కార్డు ప్ర‌యోజ‌నాలు కాల‌వ్య‌వ‌ధి ముగియ‌క‌ముందే హ‌ఠాత్తుగా మ‌ర‌ణిస్తే, బీమా చేయ‌బ‌డిన మొత్తం రూ.30 వేల‌ను నామినీకి అందజేస్తారు. భూమి లేన నిరుపేద‌లు, దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న వారు ఎవ‌రైనా ఈ ప‌థ‌కానికి అర్హులు. అతి త‌క్కువ ప్రీమియంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన సొమ్మును అందుకుంటారు. ప్ర‌యోజ‌నాలు ప్ర‌మాద ప్ర‌యోజ‌నాలు: బీమా చేయించుకున్న వ్య‌క్తి ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణించినా, ప్ర‌మాదంలో పూర్తి లేదా పాక్షిక అంగ‌వైక‌ల్యం పొందినా ఈ కింద విధంగా ప్ర‌యోజ‌నాలు అందిస్తారు. ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణిస్తే రూ.75,000 ప్ర‌మాదం వ‌ల్ల పూర్తి, శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం క‌లిగితే రూ. 76,000 ప్ర‌మాదంలో రెండు క‌ళ్లూ, రెండు అవ‌య‌వాలూ, లేదా ఒక క‌న్ను, ఒక కాలు, ఒక చేయి వీటిలో ఒక‌టి కోల్పోతే రూ. 75,000 ఒక క‌న్ను లేదా ఒక కాలు, ఒక చెయ్యి వీటిలో ఏదో ఒక‌టి పోగొట్టుకున్న సంద‌ర్భంలో రూ.37,500 ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న ఉప‌కార వేత‌నాలు ఈ బీమా ప‌థ‌కం కింద దీనిలోని స‌భ్యుల పిల్ల‌ల‌కు ఉప‌కార‌వేత‌నం రూపంలో ఒక అద‌న‌పు ఉచిత ప్ర‌యోజ‌నం వ‌స్తుంది. ఇద్ద‌రికి మించ‌కుండా 9 నుంచి 12 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న పిల్ల‌ల‌కు నెల‌కు రూ. 100 చొప్పున ఉప‌కార వేత‌నం అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరు నెల‌ల‌కోసారి ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1న‌, జులై 1న చెల్లిస్తారు. ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న స్కాలర్ షిప్ పిల్ల‌ల‌కు ఉప‌కార వేత‌నం అందేందుకు ఏం చేయాలి... ఉప‌కార వేత‌నానికి అర్హుడైన స‌భ్యుని పిల్ల‌ల ఉప‌కార వేత‌నం కోసం ఆరు నెల‌ల‌కోసారి ఒక విన‌తి ప‌త్రాన్ని నోడ‌ల్ ఏజెన్సీకి స‌మ‌ర్పించాలి. నోడ‌ల్ ఏజెన్సీ విద్యార్థుల‌ను గుర్తిస్తుంది. నోడ‌ల్ ఏజెన్సీ విద్యార్థి పేరు, పాఠ‌శాల పేరు, త‌ర‌గ‌తి, స‌భ్యుని పేరు, మాస్ట‌ర్ పాల‌సీ సంఖ్య‌, స‌భ్య‌త్వ సంఖ్య మ‌రియు ప్ర‌త్య‌క్ష చెల్లింపు కోసం నెఫ్ట్ వివ‌రాలు వంటి పూర్తి వివ‌రాల‌తో ల‌బ్ధిదారు విద్యార్థుల జాబితా పీ అండ్ జీఎస్ యూనిట్‌కి స‌మ‌ర్పిస్తుంది. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు, జులై 1 మ‌రియు జ‌న‌వ‌రి 1, ప్ర‌తి సంవ‌త్స‌రం ఎల్ఐసీ నెఫ్ట్ ద్వారా ల‌బ్ధిదారు విద్యార్థుల ఖాతాకు ఉప‌కార వేత‌నాన్ని చెల్లిస్తుంది. ఎల్ఐసి/ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపకారవేతన చెల్లింపులో ఏదైనా ఇతర విధానం భవిష్యత్తులో వర్తించవచ్చు నోడ‌ల్ ఏజెన్సీ "నోడల్ ఏజన్సీ" అంటే కేంద్ర మంత్రివర్గ శాఖ/రాష్ట్ర ప్రభుత్వం/ భారత కేంద్ర పాలిత ప్రాంతాలు/ఇతర సంస్థాగతమైన ఏర్పాట్లు/ఏదైనా నమోదిత NGO నిబంధనల ప్రకారం పథకం అమలు జరిపేందుకు నియమించింది. "ఇళ్లు లేని గ్రామీణుల" విషయంలో, నోడల్ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం/పథకం అమలు జరిపేందుకు నియమించిన కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం. ఆమ్ ఆద్మీ బీమా యోజన పాల‌సీ ప్ర‌యోజ‌నం పొందేందుకు ఇలా చేయాలి? పథకం కింద మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు లబ్ధిదారులకు LIC P & GS యూనిట్ ద్వారా నేరుగా NEFT ద్వారా చెల్లింపులు చేస్తారు. NEFT సౌకర్యం అందుబాటులో లేకపోతే LIC అధికారుల అనుమతితో అర్హులైన లబ్ధిదారుకు బ్యాంకు ఖాతా చెల్లింపు చెక్ లేదా ఇతర క్లెయిమును పద్ధతుల ద్వారా చెల్లింపు చేయవచ్చు. పరిధి వ్యవధి సమయంలో మరియు పాలసీ అమలులో ఉన్నప్పుడు సభ్యుడు మరణిస్తే, అతని/ఆమె నియుక్తుడు (నామినీ) నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారికి సొమ్ము చెల్లించమని మరణ దృవపత్రంతో పాటు ధరఖాస్తు చేసుకోవాలి. నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారి దావా పత్రాలు ధ్రువీకరించాలి మరియు మరణ దృవపత్రం మరియు మరణించిన సభ్యుడు అర్హమైన వృత్తుల క్రింద బిపిఎల్/బిపిఎల్ కంటే స్వల్పంగా ఎక్కువ కుటుంబానికి చెందిన పెద్ద/సంపాదించే సభ్యుడు అనే దృవపత్రం సమర్పించాలి. కింది అవసరమైన వివరాలతో పాటు నోడల్ ఏజెన్సీకి వినతి పత్రాన్ని సమర్పించాలి: అన్ని విధాలుగా పూర్తిచేసిన దావా పత్రం ధృవీకరించిన కాపీతో పాటు అసలు మరణ దృవీకరణ పత్రం. ప్రమాద భీమా ప్రయోజనం విషయంలో క్రింది అదనపు అవసరాలు మరణ నమోదు సర్టిఫికెటుతో పాటు సమర్పించాలి: ఎఫ్ఐఆర్ కాపీ
1entertainment
లాభాల్లోకి దూసుకుపోయిన మార్కెట్లు - సెన్సెక్స్‌ 517 పాయింట్లు, నిఫ్టి 151 పాయింట్ల మేర ముందుకు - రెండున్నర నెలల తరువాత ఇదే అత్యత్తమ ట్రేడింగ్‌ - అంతర్జాతీయ పరిణామాలు, డెరివేటివ్స్‌ ముగింపులతో 'కొత్త' జోష్‌                          ముంబయి: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, స్థిరీకరణ తరువాత షేర్ల ధరలు బాగా దిగిరావడంతో మదుపరులు కొనుగోళ్లు జరపడం.. తదితర కారణాలతో సోమవారం మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 517 పాయింట్ల మేర లాభపడి 27,976 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టి కూడా 151 పాయింట్ల ఎగబాకి 8,493 వద్ద ముగిసింది. మధ్యపూర్వంలో ఏర్పాడిన భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ల దారిలోనే దేశీయ మార్కెట్లు పయనిస్తూ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో చాలా మంది మదుపరులు అమ్మకాలకు దిగడంతో షేర్ల ధరలు గత కొంత కాలంగా తక్కువ స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్లలో స్థిరీకరణ ముగియడంతో మదుపరులు మళ్లీ తక్కువ ధరల వద్ద షేర్లను అందిపుచ్చుకునేందుకు సోమవారం కోనుగోళ్లు జరిపారు. దీంతో మార్కెట్లు లాభాల బాట పట్టినట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు చైనా సానుకూల ఉద్దీపన అంశంపై ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఇతర యూరోప్‌ మార్కెట్ల నుంచి అందిన అనుకూల పవనాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను పెంచాయి. బుధవారం నుంచి కొత్త డెరివేటివ్‌ సీరిస్‌, కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యం కూడా మార్కెట్‌ జోష్‌ను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఫలితంగానే మార్కెట్లు సోమవారం లాభాలలో పయనించాయని వారు తెలిపారు. ఒకనొక దశలో సెన్సెక్స్‌ 28000 మార్కును దాటి 28,017.97 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. గత రెండున్నర నెలల తరువాత సెన్సెక్స్‌ ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటి సారి. గత జనవరిలో 20న సెన్సెక్స్‌ 522.66 పాయింట్ల మేర లాభపడిన సంగతి తెలిసిందే. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 లాభాలలోనే పయనించాయి. భారతీ ఎయిర్‌టెల్‌ (3.55%), హెచ్‌డిఎఫ్‌సి (3.52%) సూచిని ముందుండి నడిపించాయి. లాభపడిన ఇతర షేర్లలో ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, కోల్‌ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు, భెల్‌, హీరో మోటార్‌ కార్ప్‌, ఎస్‌బిఐ, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ఈ మేరకు ఫేస్ఋక్‌లో తనకు ఎదురైన వేధింపుల ఘటనలను వివరించారు. ‘అప్పుడు నాకు నాలుగైదేళ్లుంటాయి. మా అమ్మ వాళ్ల సోదరుడు తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. వచ్చిన ప్రతీసారి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి ముద్దులుపెట్టి, అసభ్యంగా తాకుతూ వేధించాడు. కొన్ని నెలలపాటు ఇలా జరిగింది. నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడని ఇంట్లోవాళ్లు భావించేవారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ మావయ్య చెడు ఆలోచన నాకు అర్థమై షాకయ్యాను. ఈ క్రమంలో కొన్నేళ్ల తర్వాత మా అమ్మ సహోద్యోగి, స్నేహితుడు నన్ను వేధించాడు. మా ఇంటికి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించినట్లు చేసి వికృత చేష్టలకు పాల్పడేవాడు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడని నేను ఆయనను అసహ్యించుకునేదాన్ని. ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆ అంకుల్ నన్ను దగ్గరికి లాక్కుని లిప్‌లాక్ ఇచ్చేశాడు. వదిలించుకునేందుకు చూస్తుండగా నా ముఖంపై ముద్దులు పెడుతూ రాక్షసానందం పొందాడు. వెంటనే బాత్రూమ్‌కు వెళ్లి డెటాల్‌తో నోరు కడిగేసుకున్నా. ఇలా నా జీవితంలో రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. Read also: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి సింగర్ చిన్మయి నాకు స్నేహితురాలు కాదు. కానీ ఆమెకు జరిగినట్లే నాకు చేదు ఘటనలు జరిగాయి. మహిళలు ఒకరికొకరు పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మీటూ ఉద్యమం (#MeToo) వల్ల నా బాధను చెప్పుకునే అవకాశం దొరికింది. నిజం నిర్భయంగా మాట్లాడాలి. వెకిలిగా ప్రవర్తించే వాళ్లకు భయపడవద్దు. మానవ మృగాలను కాపాడవద్దు. మగవాళ్లు కూడా మాకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చునంటూ’ సింగర్ సునితా సారథి పోస్ట్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ 300.. పాక్ 0 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలైన తర్వాత ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు.. అన్నింటిలోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. Samayam Telugu | Updated: Nov 16, 2019, 05:08PM IST India ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌లో టీమిండియానే ప్రస్తుతం టాప్ నాలుగు నెలలుగా ఆడిన అన్ని టెస్టుల్లోనూ గెలిచిన భారత్ బంగ్లాదేశ్‌పై ఇండోర్ టెస్టులో ఇన్నింగ్స్ 130 రన్స్ తేడాతో గెలుపు ఛాంపియన్‌షిప్ ఇంకా ఖాతా తెరవని పాక్.. మరో మూడు జట్లు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌‌‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఛాంపియన్‌షిప్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రారంభించగా.. అప్పటి నుంచి ఆరు టెస్టులు ఆడిన భారత్ జట్టు అన్నింటిలోనూ ఘన విజయాల్ని అందుకుంది. దీంతో.. పాయింట్ల పట్టికలో టీమిండియా 300 పాయింట్లతో నెం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‌పై ఇండోర్ టెస్టులో భారత్ అలవోక గెలుపు ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ని ఆడిన టీమిండియా 2-0తో గెలిచి.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాని మూడు టెస్టుల సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులోనూ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు 300 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా న్యూజిలాండ్ (60 పాయింట్లు), శ్రీలంక (60), ఆస్ట్రేలియా (56), ఇంగ్లాండ్ (56) టాప్-5లో కొనసాగుతున్నాయి. ఇక మిగిలిన వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ కనీసం పాయింట్ల ఖాతా కూడా తెరవలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి వెస్టిండీస్ రెండు టెస్టులు, దక్షిణాఫ్రికా మూడు టెస్టులు, బంగ్లాదేశ్ ఒక టెస్టు ఆడి.. ఓడిపోగా.. పాకిస్థాన్ ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. Photo credit: Screen Shot from ICC ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది. ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తుండగా.. మ్యాచ్ సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
-  చివరి గంటలో మద్దతు -  సెన్సెక్స్‌లో 164 పాయింట్ల ర్యాలీ  ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం తొలుత ఒత్తిడిలో కొనసాగినప్పటికీ చివరి గంటలో మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో తుదకు లాభాల్లో ముగిశాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో పలు సంస్థల నిరాశజనక ఫలితాలు ప్రకటించడం, రుతుపవనాల రాక మరో ఆరు రోజులు ఆలస్యం కానున్నాయన్న అంచనాలకు తోడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తి తదితర పరిణామాలు మార్కెట్లను ఒడిదుడుకులకు గురి చేశాయి. ఐటీసీ సూచీ మద్దతు ఇవ్వగా, బ్యాంకు ఆఫ్‌ బరోడా సూచీ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 45.8 పాయింట్లు రాణించి 7,860.75కు చేరింది. బీఎస్‌ఇ సెన్సెక్స్‌ 163.66 పాయింట్లు పెరిగి 25,653.23 వద్ద ముగిసింది. ఉదయం 25,528 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒత్తిడిలోనే కొనసాగింది. ఓ దశలో 25,351.62 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరి గంటలో మద్దతు లభించడంతో గరిష్టంగా 25,688.46 పాయింట్ల స్థాయిని చేరుకొని తుదకు 25, 653 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా గణంకాల్లో స్తబ్ధత చోటు చేసుకోనుందన్న ఊహాగానాలు కూడా మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. మరోవైపు దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 17 మాసాల తర్వాత తొలిసారి పెరిగిందన్న గణంకాలు మదుపర్లను ఆచితూచి వ్యవహరించేలా చేశాయి. బీఎస్‌ఈలో రంగాల వారిగా ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.58 శాతం, రియాల్టీ 1.47 శాతం, లోహ సూచీ 0.77 శాతం, ఐటి 0.62 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు పీఎస్‌యూ 1.1 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.41 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.32 శాతం, విద్యుత్తు 0.22 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి.
1entertainment
Rajkot, First Published 6, Oct 2018, 7:50 AM IST Highlights జడేజా అందరినీ గందరగోళానికి గురిచేయడంతో కెప్టెన్ కోహ్లీ మందలించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన విండీస్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  రాజ్‌కోట్: వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా జట్టు సభ్యులను కాసేపు తన ఓవర్ యాక్షన్ తో టెన్షన్ లో పెట్టాడు. విండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మెయిర్ రనౌట్ చేసే విషయంలో జడేజా కాసేపు అందరినీ టెన్షన్ లోకి నెట్టాడు. . అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజా అందరినీ గందరగోళానికి గురిచేయడంతో కెప్టెన్ కోహ్లీ మందలించాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత విండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన విండీస్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని హెట్‌మెయిర్ మిడాన్‌లోకి తరలించాడు. అక్కడే ఉన్న రవీంద్ర జడేజా ఆ బంతిని అందుకున్నాడు. అయితే, దాన్ని గమనించని అవతలి ఎండ్‌లో ఉన్న విండీస్ ఆటగాడు ఆంబ్రిస్ పరుగు కోసం వెళ్లాడు  బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకే ఎండ్‌కు వచ్చేశారు. అయితే బంతిని అందుకున్న రవీంద్ర జడేజా బౌలర్ అశ్విన్‌కు ఆ బంతి అందించకుండా అలాగే నిలబడ్డాడు. ఇది గమనించిన హెట్‌మెయిర్ మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు పరుగు పెట్టాడు.  అయినప్పటికీ వికెట్ల పడగొట్టకుండా దిక్కులు చూస్తూ నించున్న జడేజా బ్యాట్స్‌మన్ వేగం పెంచి క్రీజులోకి వస్తుండడంతో అప్రమత్తమై వికెట్లను పడగొట్టాడు. వికెట్ల దగ్గరే ఉన్నప్పటికీ బంతిని విసిరి జడేజా వికెట్లు పడగొట్టాడు.  ఒకవేళ బంతి పొరపాటున వికెట్లకు తాకకపోతే జడేజా పరిస్థితి ఎలా ఉండేదనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా గమనించిన కోహ్లీ ఏం జరుగుతోందంటూ జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంబంధిత వార్తలు
2sports
Suresh 124 Views black money డొల్ల కంపెనీల్లో వీరే కింగ్‌మేకర్లు! న్యూఢిల్లీ, ఆగస్టు 14: కార్పొరేట్‌ వ్యవహారాలమంత్రిత్వశాఖ గుర్తించిన షెల్‌ కంపెనీల్లోనే స్టాక్‌బ్రోకర్లు, బిల్డర్లు, బాలివుడ్‌ సంస్థలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు అంచనా. డొల్లకంపెనీలను సృష్టించి వాటిని జాబితాచేయడం అధికారికంగా తమనల్లధనాన్ని వీటిద్వారా బదిలీలుచేయడంద్వారా చట్టబద్ధంచేసుకుంటున్నట్లు సెబీ గుర్తిం చింది. నల్లధనం కట్టడికి సుప్రీం నియమించిన సిట్‌ కమిటీ సిఫార సులు, సెబీసిట్‌ ఇతరదర్యాప్తు సంస్థల సంయుక్త పరిశీలనలతో షెల్‌ కంపెనీల బండారం బైటపడింది. ప్రస్తుతం ఈ మూడు రంగాలపైనే ఎక్కువగా బహుళదర్యాప్తు సంస్థలు కన్నేశాయి. సెబీ 331 కంపెనీలకు సంజా యిషీలు జారీచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 100కుపైగాజాబితాకాని సంస్తలపై ఇప్పటికే క్రమశిక్షణ కార్యాచరణ ప్రారంభించారు ఈకంపెనీలే స్టాక్స్‌లో ట్రేడింగ్‌ జరిపి మనీలాండరింగ్‌ కార్యకలాపాలకుపాల్పడినట్లు సెబీ, ఇతర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వీటి ట్రేడింగ్‌లపై ఆంక్షలు విధించడం ప్రతినెలలో మొదటిసోమవారం మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతించడం వంటి ఆంక్షలు కొంతమేర డొల్ల కంపెనీలను, ఆపై నల్లధనం కార్యకలాపాలను కట్టడిచేయ గలిగిందన్న వాదన వినిపిస్తోంది. అయితే వీటిలో అత్యధికంగా తాము ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు, నియమనిబంధనలు ఉల్లంఘనకు పాల్పడలదేని ప్రకటించాయి. సెబీనోటిఫికేషన్‌పై తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. అనేకమంది చిన్న స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు కూడా ఈ అనుమానిత డొల్లకంపెనీల జాబితాలో ఉన్నాయి. అలాగే మరికొందరుబ్రోకర్లపైకూడా నిఘాసంస్థలు కన్నేసాయి. మార్కెట్లలో కొన్ని కంపెనీల షేర్లు అనూహ్యస్థాయికి పెరగడం, కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకోవడం వంటి అంశాలను సందేహించింది. అందువల్లనే ముందుగా 331 డొల్లకంపెనీల ట్రేడింగ్‌ణు పరిమితం చేసినట్లు చెపుతోంది. ప్రస్తుతం ఈ సంస్థల కార్యకలాపాలను ఐటిశాఖ, ఇడి, తీవ్రస్థాయి ఆర్ధికనేరాలవిభాగం సంస్థలు దర్యాప్తులు చేస్తున్నాయి. ఈ సంస్థల వెనుక భారీఎత్తున నల్లధన కార్యాచరణ కనిపిస్తున్నట్లు సెబీ సిబ్బందే సందేహాలువ్యక్తంచేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఈ కంపెనీల్లో కొన్ని భారీ ఎత్తున నగదు లావాదేవీలెకుకూడా నిర్వహించాయి. సంఘటితంగా దర్యాప్తుల ద్వారాసెబీ, ఇతర దర్యాప్తుసంస్థలు తాము రాబట్టిన వివరాలను పరస్పరం చర్చించుకుంటున్నాయి. మొత్తం 500కుపైగా సంస్థలపై బహుళ సంస్థల దర్యాప్తులు కొనసాగుతున్నాయి. దర్యాప్తులు ముగిసేనాటికి కొన్ని భారీ సంస్థలపై కూడా చర్యలుతీసుకునే అవకాశం ఉంది. రియల్‌ఎస్టేట్‌; కమోడిటీస్‌, స్టాక్‌బ్రోకింగ్‌, ఫిలిం టెలివిజన్‌ వంటి వాటితోపాటు ప్లాంటేషన్‌, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వంటి వాటిలో లావాదేవీలకు షెల్‌కంపెనీలుగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. వీటిలో ఎక్కువ కంపెనీలు స్టాక్‌ఎక్ఛేంజిల్లో కూడా నమోదయ్యాయి. దీనివల్ల మనీలాండరింగ్‌కు ఎక్కువ అవకాశం కలుగుతోంది. చట్టవ్యతిరేకంగాను, అక్రమపద్దతుల్లో సేకరించిన సొమ్మును మార్కెట్లలోపెట్టుబడు లపెట్టడంద్వారా ఒక్కసారిగా భారీ మొత్తం వైట్‌గా మారిపోతున్నది. అలాగే ఈ డొల్లకంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రూపంలో ఉన్న ఫండ్స్‌పై కూడా దృష్టి పడింది. సంజాయిషీలుజారీచేసిన కంపెనీల్లోను, గుర్తించిన డొల్లకంపెనీల్లో కొన్నింటిని ఇప్పటికే రద్దుచేస్తే మరికొన్ని పొంతన లేని రికార్డుల వివరాలతో తప్పించుకునేమార్గాలు అన్వేషిస్తున్నాయి. మొత్తం 107 జాబితాకాని సంస్థలకు సంజాయిషీనోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు కూడా కేవలం మూడు కీలకరంగాల్లోని సంస్థలకు మాత్రమే అందాయి. అసలు ఈ కంపెనీలు ముందు ఆడి టర్‌ సర్టిఫికేట్లను అందించాలి. వార్షికరిటర్నుల దాఖలు, పెండింగ్‌ వివాదాల స్థితిగతులు, కంపెనీలచట్టంప్రకారం అమలుచేసిన ప్రభుత్వ నిబంధనలు వంటి వాటినివేదికలు తక్షణమే అందించాలని సెబీ కోరింది.
1entertainment
Hyderabad, First Published 8, Oct 2018, 5:41 PM IST Highlights ఇక ఒకే ఒక్క మాస్ సాంగ్ ని అభిమానుల కోసం సెట్ చేశారని చెప్పవచ్చు. రెడ్డి ఇక్కడ సూడు అనే పాట నందమూరి అభిమానులను చిందులు వేయిస్తోంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో తారక్ స్టెప్పులు హైలెట్ కానున్నాయి. వాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  అరవింద సమేత రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ గట్టిగా పెంచుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా నటి నటులు దర్శకుడు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక ప్రోమోలతో సినిమాపై క్రేజ్ పెంచడానికి సిద్ధమయ్యారు.  థమన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఇక ఒకే ఒక్క మాస్ సాంగ్ ని అభిమానుల కోసం సెట్ చేశారని చెప్పవచ్చు. రెడ్డి ఇక్కడ సూడు అనే పాట నందమూరి అభిమానులను చిందులు వేయిస్తోంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో తారక్ స్టెప్పులు హైలెట్ కానున్నాయి. వాటి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సాంగ్ ప్రోమోను ను రిలీజ్ చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.  తారక్ చేసిన కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ను ప్రోమోలో చూపిస్తారట. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించారు. ఆయన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సినిమాకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల పాటు రెండు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది.
0business
Bangladesh opt to bat ​ ఆసీస్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 305 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి TNN | Updated: Jun 5, 2017, 05:53PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 305 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్ కనీసం రెండో మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని ఆశిస్తోంది. మరోవైపు వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన రద్దవడంతో ఆ జట్టుతో కలిసి పాయింట్ పంచుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ రేసులో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, స్టీవ్‌స్మిత్, హెన్రిక్యూస్, ట్రావిస్ హెడ్, మాక్స్‌వెల్, మాథ్యూ వెడ్, మిచెల్ స్టార్క్, కమిన్స్, ఆడమ్ జంపా, హేజిల్‌వుడ్
2sports
స్థిరమైన వృద్ధితోనే దేశ భవిష్యత్తు - గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సదస్సులో ప్రొఫెసర్‌ ఆశుతోష్‌ శర్మ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ స్థిరమైన వృద్ధితోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉంటుందని, దీనికి అంతర్జాతీయ సహకారంతోనే సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ ఆశుతోష్‌ శర్మ అన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అనేది ప్రంపచ వ్యాప్తమైనదన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో దేశం లోతైన శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నదని, శాస్త్రీ ఆవిష్కరణలోనూ మన దేశం ఐదవ స్థానంలో ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా ఆవిష్కరణలో మంచి ప్రగతి సాధిస్తున్నామన్నారు. గురువారం హైదరాబాద్‌లో ''గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 2019'' రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. రువాండకు చెందిన ఇందులో మినిస్టర్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యూకేషన్‌ ఎన్‌కందు లుయో, మినిస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇంజనీర్‌ గితాహున్‌ మెకూరియా, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశుతోష్‌ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో 15వేల స్టార్టప్‌లు ఉండగా, అందులో 5వేల మంది డీప్‌ టెక్నాలజీ స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి మూడు టెక్నాలజీ స్టార్టప్‌లలో రెండు మన వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ 1.3 బిలియన్ల ప్రజానికం కలిగిన దేశంలో ఇది పెద్ద సంఖ్య కాదన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి వెయ్యికి పైగా దేశాలతో అవగాహన ఒప్పందాలు, 45 దేశాలకు పైగా చురుకైన భాగస్వామ్యం ఉందన్నారు. దాంతోపాటు బ్రిక్స్‌, ఈయూ దేశాలతో పాటు ఆఫ్రికన్‌ యూనియన్‌లోని బహుముఖ కంపెనీలతో భాగస్వామ్యం ఉందని చెప్పారు. ఫిక్కీ సీనియర్‌ ఉపాధ్యాక్షులు సంగీతారెడ్డి మాట్లాడుతూ మనదేశ శాస్త్ర సాంకేతిక సమార్ధ్యం యొక్క అభివృద్ధి వికాసంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కీలక ప్రాత పోషిస్తున్నదని తెలిపారు. అంతరిక్షంలోకి విజయవంతంగా రాకెట్లను ప్రవేశపెడట్టడంతో పాటు వ్యవసాయోత్పత్తులను పెంపొందిచుకోగలిగామన్నారు. 40 ఏండ్ల క్రితం భారతీయులు వైద్య సేవల కోసం విదేశాలకు వెళ్లేవారని, కానీ నేడు 120 దేశాల నుంచి వైద్య సేవలం కోసం మన దేశానికి వస్తున్నారని చెప్పారు. మనమందరం కలిసికట్టుగా ఉండి ఒకరి నుంచి మరొకరు చాలా నేర్చుకోవాలని సూచించారు.
1entertainment
Suresh 83 Views కౌడ్‌ఫండింగ్‌పై సెబి ఆంక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: దేశంలో స్టార్టప్‌ కంపెనీల నిధుల సేకరణకు సెబి ఆంక్షలు విధించింది. సెబి స్టార్టప్‌లకు సంబంధించిన క్రౌడ్‌ఫండింగ్‌ చట్ట బద్ధతను ప్రశ్నించింది. సుమారు అరడజనపు కుపైగా ఈక్విటీ క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌కు సెబి నోటీసులు జారీచేసింది వీటిలో ప్రముఖ కంపెనీలైన గ్రెక్స్‌, లెట్స్‌ వెంచర్‌, టర్మషీట్‌, ఈక్విటీక్రెస్ట్‌ ట్రాక్షన్‌లను అనధికారమైనదిగాను, చట్టబద్దతలేని సంస్థలుగా సెబి వెల్లడించింది. ముఖ్యంగా గ్రెక్స్‌ ఆల్టర్నేటివ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను మున్ముందు నిధులకోసం కొత్త ఇన్వెస్టర్లను క్రౌడ్‌ఫండింగ్‌లో భాగస్వామ్యం చేయకూడదని హెచ్చరించింది. సెబినిబంధనల ప్రకారం కేవలం గుర్తింపు పొందిన స్టాక్‌ఎక్ఛేంజిలు మాత్రమే డిజి టల్‌ ప్లాట్‌ఫారంలను ఏర్పాటుచేసే అవకాశం ఉం దని తేల్చింది. ఇదిలాఉంటే ఒకవైపు కేంద్ర ప్రభు త్వం స్టార్టప్‌లనుప్రోత్సహిస్తూనే పెట్టుబడుల ప్లాట్‌ఫారంలను నియంత్రిస్తే లక్ష్యంఎలా నెరవేరు తుందని చెన్నైకేంద్రంగా ఉన్నక్రౌడ్‌ ఫండింగ్‌ కంపెనీ టర్మ్‌షీట్‌ ప్రతినిధి వివేక్‌దురై పేర్కొన్నారు.
1entertainment
అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు Highlights అమెరికాలో రిలీజ్ కు ముందే బాహుబలి కలెక్షన్స్ రికార్డు తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన బాహుబలి 2 రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఇప్పటికే రికార్డ్ ల వేట మొదలు పెట్టిన బాహుబలి.. యుఎస్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్ సీస్ కలెక్షన్లలో మిలియన్ మార్క్ చేరుకునేందుకు చాలా మంది స్టార్ హీరోలు తెగ కష్టపడుతుంటే... బాహుబలి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసేసింది. బాహుబలి ప్రీ సేల్స్ లోనే మూడు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రేట్ ఇండియా ఫిలిం ప్రకటించారు. ఇప్పటికే భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ప్రతీ గంటకు లక్ష డాలర్ల చొప్పున కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాహుబలి ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షోను గురువారం రాత్రి నుంచే ప్రారంభిస్తున్నారు. కేవలం ఓవర్ సీస్ లోనే కాకుండా ఇండియాలోనూ గురువారం రాత్రి నుంచే బాహుబలి షోలు ప్రారంభిస్తున్నారు. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే రికార్డు సాధించిన బాహుబలి ఇంకెన్ని రికార్డులు, సంచలనాలు నమోదు చేయనుందో. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Visit Site Recommended byColombia ✺ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలో ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది. 2018 నాటికి దాదాపు 88,253 మంది ఉద్యోగులు ఉన్నారు. ✺ రెండో స్థానం ఐసీఐసీఐ బ్యాంకుది. హెచ్‌డీఎఫ్‌సీ మాదిరి ఈ బ్యాంక్ కూడా ప్రైవేట్ రంగానికి చెందినదే. ఈ బ్యాంక్ హెడ్‌క్వార్టర్ కూడా ముంబైలోనే ఉంది. 2018 నాటికి ఇందులో 81,548 మంది ఉద్యోగులు ఉన్నారు. ✺ డీబీఎస్ బ్యాంకు మూడో స్థానంలో ఉంది. ఇది విదేశీ బ్యాంక్. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ✺ కోటక్ మహీంద్రా బ్యాంక్ 4వ స్థానంలో నిలిచింది. 2018 నాటికి ఇందులో 35,717 మంది ఉద్యోగులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంది. ✺ ఐదో స్థానం ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ది. దీని హెడ్‌క్వార్టర్ చెన్నైలో ఉంది. ఇందులో 2018 నాటికి 9,670 మంది ఉద్యోగులు ఉన్నారు. ✺ సిండికేట్ బ్యాంక్ ఆరో స్థానంలో ఉంది. మణిపాల్‌లో దీని హెడ్‌క్వార్టర్ ఉంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్. ✺ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఏడో స్థానాన్ని ఆక్రమించింది. దీని హెడ్‌క్వార్టర్ ఢిల్లీలో ఉంది. 2018 నాటికి ఇందులో 74,897 మంది ఉద్యోగులు ఉన్నారు. ✺ అలహాబాద్ బ్యాంక్ 8వ స్థానంలో ఉంది. దీని హెడ్‌క్వార్టర్ కోల్‌కతాలో ఉంది. ✺ ఇక తొమ్మిదో స్థానంలో విజయా బ్యాంక్ నిలిచింది. బెంగళూరులో దీని హెడ్‌క్వార్టర్ ఉంది. 2018 నాటికి ఇందులో 16,079 మంది ఉద్యోగులు ఉన్నారు. ✺ పదో స్థానంలో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఉంది. దీని హెడ్‌క్వార్టర్ ముంబైలో ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఒకటుంది. టాప్ 10 బ్యాంకుల్లో దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ టాప్ 10లో లేదు. ఇది 11వ స్థానంలో ఉంది.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Nasan సచిన్‌ దృష్టిలో నాసర్‌ ది బెస్ట్‌ కెప్టెన్‌ న్యూఢిల్లీ: తాను ఎదుర్కొన్న కెప్టెన్లలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అత్యుత్తమ కెప్టెన్‌ అని క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ కితాబిచ్చాడు.తన ఆటో బయోగ్రఫీ ప్లేయింగ్‌ ఇన్‌ మై వేలో సచిన్‌ కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఇందులోఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ మంచి వ్యూహకర్త అని సచిన్‌ పేర్కొన్నాడు.కొన్నిసార్లు అతడి వ్యూహాలు విమర్శలకు తావి చ్చినా ఆటలో అవన్నీ భాగమేనని సచిన్‌ వివరించాడు. ఒక మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ ఆప్లే జైల్స్‌కు బంతినిచ్చి,లెగ్‌ స్టంప్స్‌కు వెలుపలకు వెళ్లేలా నాసిర్‌ బంతులేయించాడని సచిన్‌ పేర్కొన్నాడు.నాసర్‌ ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఇది ఒక ఉదాహరణ అని సచిన్‌ వివరిం చాడు.బ్యాట్స్‌మెన్‌ ఒక షాట్‌ ఆడిన తరువాత ఫీల్డర్లను ఒక స్థానంలో నాసిర్‌ నిలకడడగా ఉండడన్నాడు.బ్యాట్స్‌మెన్‌ ఆడ బోయే షాట్‌ను నాసిర్‌ ముందుగానే అంచనా వేయగలడని సచిన్‌ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఫీల్డర్‌ను మోహ రింపజేసే తెలివి నాసిర్‌ సొం తమని సచిన్‌ అభినందిం చాడు. ఇక నాసిర్‌ హుస్సేన్‌ గురించి చాలామందికి తెలియని విష యం ఏమిటంటే అతడు చెన్నైలో పుట్టి ఇం గ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవ హరించాడు. 1989 నుంచి 2004 వరకు ఇంగ్లాండ్‌ జట్టు తరుపున ఆడిన నాసిర్‌ హుస్సేన్‌ 88 వన్డేలు,96 టెస్టు మ్యాచ్‌లాడాడు.టెస్టుల్లో 5764 పరుగులు, వన్డేల్లో 2332 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి.ఆస్ట్రేలి యా మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌పై సచిన్‌ ప్రశంసలు కురిపించాడు.తాను ఆడిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో మైఖేల్‌ క్లార్క్‌ అత్యుత్తమ కెప్టెన్‌ అని కొనియాడాడు.2015లో ఆస్ట్రేలియాకు వరల్డ్‌ కప్‌ను సాధిం చిన క్లార్క్‌ ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు మార్క్‌ టేలర్‌,స్టీవ్‌ వా,రికీ పాంటింగ్‌ల కంటే ఎక్కువ రేటింగ్‌ సాధించాడని కొనియాడాడు.ఆసీస్‌ కెప్టెన్లలో మైఖేల్‌ క్లార్క్‌కే తాను ఎక్కువ మార్కులు వేస్తానని సచిన్‌పేర్కొన్నాడు.అలెన్‌ బోర్డర్‌ కెప్టెన్‌గా ఉన్పప్పుడు తాను చిన్నవాడినని అందువల్ల అతని కెప్టెన్సీని తాను అంచనా వేయలేనని పేర్కొన్నాడు.మార్క్‌ టేలర్‌,స్టీవ్‌ వా,రిక్కీ పాంటింగ్‌లు కెప్టెన్‌గా ఉన్నసమయంలో వారి జట్ల లో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లుఉన్నారని సచిన్‌ వివరిం చాడు.తద్వారా ఆయా కెప్టెన్లు ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నారని సచిన్‌ అభిప్రాయపడ్డాడు.జట్టులో ఎక్కువ మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పుడు కెప్టెన్‌ పాత్ర తగ్గిపో తుందని సచిన్‌ పేర్కొనడం విశేషం.ఆ తరువాత గ్రేమ్‌ స్మిత్‌ రెండవ అత్యుత్తమ కెప్టెన్‌ అని సచిన్‌ పేర్కొన్నాడు.22 సం వత్సరాల వయసులో దక్షిణాఫ్రికా క్రికెట్‌ టీమ్‌ సారథ్య బాధ్యతలను స్మిత్‌ చేపట్టాడని,ఆ తరువాత ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన టీమ్‌ను అగ్రగామిగా నిలిపాడని కొనియా డాడు.స్మిత్‌ కెప్టెన్‌ అయిన సమయలో దక్షిణాఫ్రికా టీమ్‌ అన క ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని అలాంటి స్థితినుంచి టీమ్‌ను విజయాలబాట పట్టించాడని సచిన్‌ వివరించాడు.
2sports
Sep 28,2018 విపణిలోకి విడుదలైన 'మి2 ప్రొ' న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో రియల్‌మి బ్రాండ్‌తో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం రియల్‌ మి 2 ప్రొను సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.13,9990గా నిర్ణయించింది. 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ను నాచ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ముందు 16ఎంపీ, వెనుక 16ఎంపీ, 2ఎంపీ కెమేరాలతో దీనిని సంస్థ రూపొందించింది. కెమేరా యాప్‌లోని అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ ఫీచర్‌తో పోట్రెయిట్‌ మోడ్‌లో ఫొటోలు తీసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజీతో ప్రాథమికంగా ఈఫోన్‌ లభించనుంది. ఎస్‌డీ కార్డు సహాయంతో దీనిని 256 జీబీకి విస్తరించుకునే సదుపాయం ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. ఓరియో 8.1, 3500 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 1.8గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ తదితర ఫీచర్లు ఈఫోన్‌ సొంతం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పాస్‌పోర్ట్ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే 2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. Samayam Telugu | Updated: Jun 3, 2018, 05:12PM IST 2018 సంవత్సరానికిగాను కొత్త పాస్ పోర్ట్ రూల్స్ తో ముందుకు వచ్చింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జూన్ 2018 నుంచి కొత్త పాస్ పోర్ట్ రూల్స్ అమలులోకి వ‌చ్చాయి. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. విదేశాల్లో విద్య‌, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి పాస్ పోర్ట్ అవ‌స‌రం. అలాంటి స‌మ‌యంలో హ‌ఠాత్తుగా పాస్ పోర్టు కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే హ‌డావిడి ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో పోలీసులు వెరిఫికేష‌న్ కోసం వ‌చ్చిన‌ప్పుడు అడ‌పాద‌డ‌పా డ‌బ్బు డిమాండ్ చేస్తున్నార‌న‌న్న విమర్శ‌లు ఉన్నాయి. దీంతో ఎన్నో విన‌తుల అనంత‌రం విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించింది. పాస్‌పోర్ట్ కొత్త రూల్స్
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘I L U’ మధు.. బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తా అనుకోలేదు ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను’ అన్నారు టైటిల్ విన్నర్ శివబాలాజీ. TNN | Updated: Sep 25, 2017, 02:42PM IST ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను’ అన్నారు టైటిల్ విన్నర్ శివబాలాజీ. తెలుగు టెలివిజన్ చరిత్రలోను ది బిగ్గెస్ట్ రియాలిటీ షోగా జూలై 16న ప్రారంభమై 71 రోజుల పాటు తెలుగుప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 1 ఆదివారం రాత్రి(సెప్టెంబర్ 24) తో ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలోలో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తనను విన్నర్‌గా ప్రకటిస్తారని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు శివబాలాజీ. నాతోటి కంటెస్టెంట్స్ వల్లే నేను బిగ్ బాస్ హౌస్‌లో ఇన్నాళ్లు ఉండగలిగాను. నిజం చెప్పాలంటే వాళ్ల వల్లే టైటిల్ గెలవగలిగాను. ఆడియన్స్ నుండి నాకు ఇంత సపోర్ట్ వస్తుందని ఊహించలేదు. నాకు ఓట్ చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిపొందేలా చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్” అంటూ తన ఆనందం వ్యక్తం చేశాడు శివబాలాజీ.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019: కోల్‌కతాకి గాయాల దెబ్బ.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం 2018లో భారత్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాగర్‌కోటీని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో రూ.3.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ..? Samayam Telugu | Updated: Mar 14, 2019, 08:14PM IST IPL 2019: కోల్‌కతాకి గాయాల దెబ్బ.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం హైలైట్స్ మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు గాయంతో ఇద్దరు కోల్‌కతా ఫాస్ట్ బౌలర్లు టోర్నీకి దూరం గత ఏడాది తన వేగంతో అందర్నీ ఆకర్షించిన శివ మావీ గాయంతో మావీ ఆరు నెలలు, నాగర్‌కోటి మూడు నెలలు క్రికెట్‌కి దూరం ఐపీఎల్‌ 2019 సీజన్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్లు కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరమయ్యారు. గత ఏడాది భారత్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాగర్‌కోటీని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో రూ.3.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ వెన్ను నొప్పితో బాధపడుతున్న ఈ యువ పేసర్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)‌లో ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నాడు. దీంతో.. అతను మరో మూడు నెలల వరకూ క్రికెట్‌కి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
2sports