news
stringlengths
299
12.4k
class
class label
3 classes
internet vaartha 193 Views సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్‌జియో ముంబై : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో వాణిజ్యవిడుదల ఈ ఏడాది చివరికి జరుగుతుందని వినిపిస్తోంది. సాంకేతిక పరంగా నెలకొన్న సమస్యలను ఇపుడిపుడే గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నందున నెట్‌వర్క్‌ విడుదలలో మరింత జాప్యం అవుతున్నట్లు అంచనా. ముందు సిబ్బందికి విడుదలచేసిన ఆర్‌జియో నెట్‌వర్క్‌లోని లోపాలను గుర్తించే పనిలో పడింది. పలు ప్రాంతాల్లో సిగ్నల్‌ పటిష్టత, డౌన్‌లోడ్‌ స్పీడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్‌ వంటివాటిని పరీక్షిస్తోంది. ఇతర ంపెనీలకు భిన్నంగా వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టిఇ(వోల్టే) టెక్నాలజీతో సేవందిస్తునందున ముందుగానే వెల్లువెత్తిన సమస్యలను గుర్తించి వాటినిపరిష్కరించుకుంటున్నది. ప్రస్తుత టెలికాంపెనీలు సర్క్యూట్‌ స్విచ్చింగ్‌ విధానంలో అందిస్తుంటే ఆర్‌జియో తాజాగా వోల్టే విధానంలో అందించాలని నిర్ణయించింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ తన విశ్లేషణలో వాణిజ్యకార్యకలాపాలకు నిర్దిష్టమైన తేదీని చెప్పలేకుండా ఉన్నామని, ఇటీవల పారిశ్రామిక నిపుణులతో జరిపిన సమావేశాల్లో జియో విడుదలకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనందున వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించుకుంటున్నట్లు తెలిపింది. అందువల్ల ఈఏడాది డిసెంబరునాటికి ఆర్‌జియో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. జియో దశలవారీగా విడుదలచేయవచ్చని జూన్‌నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. 850 ఎంహెచ్‌జడ్‌హ్యాండ్‌సెట్‌ వ్యవస్థకు సంబంధించి సవాళ్లు, సమస్యలు తెలుసుకునేందుకు ఈ విధానం అనుసరించే అవకాశం ఉంది. రెండో తరహాలో చూస్తే డిసెంబరులో ఒకేసారి దేశవ్యాప్త సేవలకురావచ్చన్నది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషిస్తోంది. నెట్‌వర్క్‌ లోపరహితంగా కొనసాగేందుకు పటిష్టం అయ్యేందుకు మరికొంత వ్యవధి పడుతుందని అంచనా. ఆర్‌కామ్‌, సిస్టెమా శ్యాం డీల్‌ ముగిసేంతవరకూ వేచి చూస్తున్నట్లు కొందరు చెపుతున్నారు. ప్రస్తుతం ఆర్‌కామ్‌, ఎస్‌ఎస్‌టిఎల్‌ డీల్‌ .ఆప్యం వల్లనే ఆర్‌జియో కూడా జాప్యం అవుతున్నట్లు నిపుణుల అంచనా. ఆర్‌కామ్‌కు సరిపడా స్పెక్ట్రమ్‌ 850 ఎంహెచ్‌జడ్‌లో ఉంది. జియో, ఆర్‌కామ్‌ మధ్య ఒప్పందాలు కూడా జరిగాయి. పది సేవా ప్రాంతాల్లో పది ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌విడ్త్‌ అందుబాటులో ఉంది. ఆర్‌కామ్‌తో 17 సేవా ప్రాంతాల్లో జియో ఒప్పందం చేసుకుంది. తొమ్మిది సర్కిళ్లలో జియో తక్కువ ప్రీక్వెన్సీ బాండ్‌లో స్పెక్ట్రమ్‌ ఉంది. అదనంగా ఆర్‌కామ్‌, ఎస్‌ఎస్‌టిఎల్‌ విలీనం మార్చిలో క్లియర్‌ అయింది. రాజస్థాన్‌, ముంబై హైకోర్టుల అనుమతి పొందాల్సి ఉంది. ఆ తర్వాత టెలికాం అనుమతి తీసుకోవాలి. కనీసం ఇందుకు మరో రెండు నెలలైనా కావచ్చన్నది నిపుణుల అంచనా. ఈ జాప్యం ఇతర టెలికాం కంపెనీలు మరికొంతపటిష్టం అయ్యేందుకు అవకాశం ఇచ్చినట్లవుతోంది. గత ఏడాదిజూన్‌లో ముకేష్‌ అంబాని ఏడాదిచివరకు విడుదలచేస్తామని ప్రకటించారు. విడుదలయిన వందరోజుల్లో 100 మిలియన్‌ కొనుగోలుదారులను చేర్పించే లక్ష్యంతో ఉంది. డిసెంబరులో సోదరుడు అనిల్‌ అంబానితో స్పెక్ట్రమ్‌షేరింగ్‌,ట్రేడింగ్‌ భాగస్వామ్యం ఒప్పందాలు చేసుకున్నారు. డిసెంబరులోనే ఉద్యోగులకు సేవలుప్రారంభించింది. అదేనెలలో జియోనెట్‌వర్క్‌, సేవలను నిపుణులు పరీక్షించారు. 2016 మార్చి ఏప్రిల్‌ నెలల్లో వాణిజ్యపరమైన విడుదలచేసే సమీప అంచనాలను షారుఖ్‌ఖాన్‌ సంకేతాలిచ్చారు. 2016 చివరి త్రైమాసికంలో వాణిజ్యపరమైన కార్యకలాపాలకు విడుదలచేస్తుందని ఆర్‌జియోపై విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
1entertainment
Aug 27,2016 వారాంతంలోనూ నష్టాల్లోనే..                     ముంబయి: అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు వారాంతంలోనూ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఫెడ్‌ సమవేశం నేపథ్యంలో శుక్రవారం మదుపరులు ఆచితూచి ట్రేడింగ్‌ నిర్వహించడం కనిపించింది. వడ్డీరేట్ల ప్రభావం ఉండే స్టాక్స్‌ను ఎక్కువ మొత్తంలో వదులుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మార్కెట్లో భారీ విక్రయాలు నమోదు అయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 53.66 పాయింట్ల మేర కుంగి 27,782 పాయింట్లకు పడిపోయింది. అంతకు ముందు సెషన్‌లో సెన్సెక్స్‌ 224 పాయింట్ల మేర నష్టపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 19.65 పాయింట్లు తగ్గి 8,572.55 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు దాదాపు యథాతథ స్థాయిలోనే నిలిచాయి. కాగా మదుపర్ల మద్దతు కరువై 1552 స్టాక్స్‌ నష్టాలు చవి చూడగా, 1089 స్టాక్స్‌ లాభాల్లో ముగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మహేష్‌పై పూరీ అలకకు కారణం అదేనా? మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్‌మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడో హిట్‌కి ప్లాన్‌చేసారు. ఆ సినిమానే ‘జనగనమన’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా తొలి లుక్ కూడా వచ్చింది. అయితే TNN | Updated: Oct 20, 2016, 06:22PM IST మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్‌మేన్ వంటి సన్సేషనల్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ, ముచ్చటగా మూడో హిట్‌కి ప్లాన్‌చేసారు. ఆ సినిమానే ‘జనగనమన’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా తొలి లుక్ కూడా వచ్చింది. అయితే ఆ చిత్రం ఎప్పుడు ప్రారంభవుతుంది. ఎప్పడు పూర్తవుతుందో, రిలీజ్ ఎప్పడో పూరీకి కూడా తెలియడం లేదట. కారణం మహేష్ బాబు షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఎప్పడు పట్టాలెక్కుతుందో అని పూరీ ఎదురుచూస్తున్నాడట. వాస్తవానికి మహేష్ ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌లో ఉండగానే తనకు ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందించిన ‘కొరటాల శివ’ దర్శకత్వంలో పనిచేయడానికి ఒప్పుకున్నాడట. అనంతరం వంశీ పైడిపల్లి‌తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో ‘జనగణమన’ సినిమా ప్రారంభం కావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో పూరీ మహేష్‌పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పూరీ సినిమాని పూర్తి చేయడానికి పెద్దగా టైం తీసుకోడు, గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘బిజినెస్‌మాన్‌’ని కేవలం 70 రోజులలోనే పూర్తిచేశాడు. సినిమాను తొందరగా పూర్తి చేస్తాడని ముద్ర ఉన్న పూరీకి డేట్స్ ఇవ్వడానికి మహేష్ ఇంట్ర్‌స్ట్ చూపించకపోవడంతో పూరీ ఒకింత అలిగాడట. ఇటీవల ‘ఇజం’ ప్రమోషన్‌లో పాల్గొన్న పూరీ ‘జనగణమన’ సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా ఉండొచ్చని అనటంతో ‘జనగణమన’ సినిమా ఇప్పట్లో లేనట్టే అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు పూరీ జగన్నాథ్ .
0business
హైపర్ ఆది ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? Highlights వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఫోటో పోస్ట్ చేసిన హైపర్ ఆది హైపర్ ఆది పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్ ఎందుకంటే ఆది ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి తొలిప్రేమలో ప్రియదర్శి లవ్ జబర్దస్త్ లాంటి కామెడీ షోతోపాటు రియాలిటీ షోలలో కామెడీ చేస్తూ.. ఈ మధ్య బుల్లి తెరపైనే సూపర్ స్టార్స్ గా ఎదిగిపోయిన వారిలో హైపర్ అది ఒకరు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆది ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పాపులారిటీని బాగా సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానిగా.. కత్తి మహేష్ లాంటి క్రిటిక్స్ ను క్రిటిసైజ్ చేసి ఆది తను జబర్దస్త్ ఆది మాత్రమే కాదని... జబ్బర్దస్త్ ఆది అని నిరూపించుకున్నాడు.   సినిమాల్లో ఇప్పుడిప్పుడే అవకాశాలను కూడా అందింపుచ్చుకుంటున్న ఆది రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మనోడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూన్నట్లు కనిపించాడు. అయితే ఆ ఫొటో వాలెంటైన్స్ డే రోజుది కాదు.    ఆది తొలిప్రేమ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఫారిన్ లో షూటింగ్ జరిగినపుడు అక్కడ ఓ అమ్మాయితో కలిసి లవర్ బాయ్ లా స్టిల్ ఇచ్చాడు. ఇక ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ.. అందరికీ హ్యపీ వాలెంటైన్స్ డే.. స్ప్రెడ్ లవ్ అంటూ మెసేజ్ ఇచ్చాడు ఆది. దీంతో ఫాలోవర్స్ ఆ ఫొటోపై చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఆదికి పంచులతో పాటు ప్రపోజ్ చేయడం కూడా వచ్చే..అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Jan 11,2019 ఉబర్‌ ఈట్స్‌కు అలియా ప్రచారం.. న్యూఢిల్లీ : ఉబర్‌ ఈట్స్‌ తన బ్రాండ్‌ అంబాసీడర్‌ బాలీవుడ్‌ నటీ అలియా భట్‌తో నూతన ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 'ఎవ్రీడే మోమెంట్స్‌' నినాధంతో తమ మొట్ట మొదటి మెగా ప్రచారానికి రూపకల్పన చేశామని ఉబర్‌ ఈట్స్‌ బ్రాండ్‌ స్ట్రాటజీ హెడ్‌ నమిటీ కాట్రే పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌             సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ పేరు మారనుంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ పేరును కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి దీని పేరు అందుబాటులోకి వస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలెక్కనున్న సువిధ రైళ్లు          ప్రీమియం రైళ్ల స్థానంలో త్వరలో సువిధ పేరుతో కొత్త ఏసి రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం చార్జీలు వసూలు చేస్తారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తదితర అరవై స్టేషన్లలో ఎగ్జిక్యూటీవ్‌ లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. లాంజ్‌ల్లో వైఫై సేవలు, లైవ్‌ టీవీ, భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఇక డిమాండ్‌ ఆధారంగా సర్వీసులు నిడిపే అధికారం రైల్వే జోన్లకే ఇవ్వనున్నారు. సువిధ రైళ్లల్లో పది రోజుల ముందు రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సీసీఎస్ లో రామ్ గోపాల్ వర్మ,,, అరెస్ట్ కు రంగం సిద్ధం.! Highlights గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ నేపథ్యంలో వర్మపై కేసు జీఎస్టీపై చర్చా కార్యక్రమంలో తనను అవమానించారని దేవి కేసు సామాజిక కార్యకర్త దేవి కేసుపై విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద దర్శకుడు జీఎస్టీపై విచారణ నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందుకు హాజరయ్యారు. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాను పూర్తి నగ్నంగా చూపిస్తూ సినిమా తీయడం పట్ల వర్మపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ సినిమా చర్చ సమయంలో తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఎట్టకేలకు శనివారం నాడు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు. కార్యాలయం లోపలికి వీరిద్దరిని తప్ప, మరెవరినీ అనుమతించకపోవడంతో వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.   సాయంత్రం 4 గంటల వరకూ ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అసలు వర్మ ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీని తెరకెక్కించడానికి గల కారణాలు.. చర్చావేదికపై మాట్లాడిన అంశాలను, అందుకు గల వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం వాటికి అనుగుణంగా ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తామని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV రుణ‌ వ‌డ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల‌కు పేరెన్నిక‌గ‌న్న‌ హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను 0 .20 శాతం పెంచడానికి నిర్ణయించింది. కొత్త వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయని బ్యాంకు వెల్ల‌డించింది. Samayam Telugu | Updated: Apr 10, 2018, 01:00PM IST గృహ రుణాల‌కు పేరెన్నిక‌గ‌న్న‌ హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను 0 .20 శాతం పెంచడానికి నిర్ణయించింది. కొత్త వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయని బ్యాంకు వెల్ల‌డించింది. హెచ్‌డీఎఫ్‌సీ : కొత్త వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి మహిళలకు రూ.30 లక్షల లోపు రుణాలపై రేట్లు ఇక నుంచి 8.40 శాతంగా ఉంటాయని, ఇతరులకు 8.45 శాతమని బ్యాంకు తెలిపింది. రూ.30-75 లక్షల మధ్య రుణాలకు మహిళలకైతే 8.55 శాతమని, ఇతరులకైతే 8.60 శాతమని పేర్కొంది. రూ.75 లక్షలు మించిన రుణాలకు మహిళలకు 8.65 శాతమని, ఇతరులకు 8.70 శాతమని వివరించింది. ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచకపోయినప్పటికీ, నిధుల లేమితో పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. వడ్డీరేట్లను మొదట ప్రైవేట్‌ రంగ బ్యాంకులు పెంచాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు రేట్లను పెంచగా, ఆ తర్వాత ఎస్‌బీఐతో సహా దాదాపు అన్ని ప్రైవేటు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు అదే ప‌నిచేస్తున్నాయి.
1entertainment
Hyderabad, First Published 26, Oct 2018, 11:01 AM IST Highlights మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్  దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఐటెం సాంగ్ లో రకుల్ తో స్టెప్పులు వేయించాలని ప్లాన్ చేశారు. కానీ దీనికి ఆమె అంగీకరించలేదట. తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బిజీగా ఉన్నాను.. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేయలేను అంటూ తేల్చి చెప్పిందట. దీంతో ఐటెం సాంగ్ చేయలేనంత బిజీగా రకుల్ ఏంలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఐటెం సాంగ్ లో నటించడం ఇష్టం లేని కారణంగానే ఆమె రిజెక్ట్ చేసిందని టాక్. దీంతో బోయపాటి బాలీవుడ్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే చరణ్ తో గతంలో రెండు సినిమాలు చేసిన రకుల్ ఇప్పుడు ఐటెం సాంగ్ కి నో చెప్పడంతో అభిమానులు మండిపడుతున్నారు. తెలుగులో ఆమెకి అవకాశాలు లేని క్రమంలో ఈ ఐటెం సాంగ్ లో నటించి ఉంటే కెరీర్ కి ప్లస్ అయి ఉండేదేమోననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇవి కూడా చదవండి..
0business
కోహ్లీకి ఐ లవ్ యూ చెప్పిన యువతితో అర్జున్ టెండూల్కర్ Highlights ఇంగ్లాండ్ టూర్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ జాలీగా గడుపుతున్నారు. శ్రీలంకతో అండర్-19 యూట్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌కు చేరుకున్న అర్జున్... జట్టులో చోటు దక్కకపోవడంతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు ఇంగ్లాండ్ టూర్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ జాలీగా గడుపుతున్నారు. శ్రీలంకతో అండర్-19 యూట్ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌కు చేరుకున్న అర్జున్... జట్టులో చోటు దక్కకపోవడంతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో కలిసి చక్కర్లు కొడుతున్నాడు. లండన్‌లోని టూరిస్ట్ స్పాట్‌లను చుట్టేయడంతో పాటు వ్యాట్‌తో కలిసి లంచ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డేనియల్ వ్యాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, 2014లో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన వ్యాట్.. తనను పెళ్ళి చేసుకోవాలని ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ధోనీ దూరం..? ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ TNN | Updated: Oct 24, 2017, 04:08PM IST ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం ఎదుర్కొన్న ఈ జట్టు మళ్లీ 2018 ఐపీఎల్‌ సీజన్‌లో పునరాగమనం చేసేందుకు రెడీ అయ్యింది. కానీ.. ఈ రెండేళ్ల కాలంలో కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ధోనీ ఆడి ఉండటంతో.. తిరిగి చెన్నైకి వచ్చే అవకాశాలు తక్కువేనని వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వద్ద కొత్తగా ఒక అభ్యర్థనని ఉంచాయి. నిషేధానికి ముందు ఉన్న జట్టులోని ఆటగాళ్లలో.. ఒక భారత క్రికెటర్‌, ఇద్దరు విదేశీ క్రికెటర్లని తాము అట్టిపెట్టుకునే అవకాశం కల్పించాలని అందులో ఈ రెండు ఫ్రాంఛైజీలు కోరాయి. ఈ అభ్యర్థనని అన్ని జట్ల ఫ్రాంఛైజీలతో నవంబరులో జరగనున్న సమావేశంలో ముందు ఉంచి.. తుది నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఒకవేళ ఏవైనా ఫ్రాంఛైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ధోనీ దొరకడం కష్టమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ధోనీ వేలంలోకి వస్తే.. తన పైజామాని సైతం అమ్మి కొనుగోలు చేస్తానని ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మరదలికి సాయం చేస్తున్న స్టార్ హీరో తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తమిళ నటుడు అజిత్ తన మరదలి కెరీర్ చక్కబెట్టే పనిలో పడ్డాడిప్పుడు. | Updated: Sep 5, 2015, 01:57PM IST తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తమిళ నటుడు అజిత్ తన మరదలు షామిలి కెరీర్ చక్కబెట్టే పనిలో పడ్డాడిప్పుడు. అన్నట్లు ఇంతకీ ఈ షామిలి ఎవరో గుర్తుంది కదా! అప్పట్లో బేబీ షామిలిగా అనేక సినిమాలు చేసి ఆ తర్వాత సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ గురించి ఇప్పుడు చెప్పబోయేది. బేబీ షామిలిగా ఫుల్ సక్సెస్ అయిన ఆమె, హీరోయిన్‌గా మాత్రం ఒక్క సినిమాతోనే ముఖం చాటేసింది. లావుగా వుందని, యాక్టింగ్ రావడం లేదని రకరకాల కామెంట్లు రావడంతో పరిశ్రమ నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె సింగపూర్ వెళ్లి యాక్టింగ్ స్కూల్లో చేరింది. యాక్టింగ్‌తో పాటు డ్యాన్సింగ్‌లోనూ నైపుణ్యం పెంచుకున్న షామిలి తన వెయిట్‌ని బాగా తగ్గించుకుని స్లిమ్‌గా తయారై తిరిగొచ్చింది. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కలలు కుంటున్న షామిలికి ఆమె బావ, అక్క షాలిని భర్త అజిత్ బాగా సపోర్ట్ చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. ఫోటోగ్రఫీలో ఎక్స్ పర్ట్ అయిన అజిత్ తానే స్వయంగా మరదలి ఫోటోషూట్ చేసి మరీ ఆఫర్లు వెతికిపెడుతున్నాడనేది ఆ టాక్ సారాంశం. అంతేకాదు.. అజిత్ అండతో ఆమెకి ధనుష్ సరసన నటించే అవకాశం కూడా వచ్చిందట. దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో ధనుష్, షామిలి, లక్ష్మీ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇదే కాకుండా విక్రమ్ ప్రభు సినిమాకి కూడా ఆమె సైన్ చేసినట్లు సమాచారం.
0business
Oct 17,2017 బజాజ్‌ ఫినాన్స్‌ ఫలితాలు భేష్‌! ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌ 36.5 శాతం వృద్ధితో రూ.557 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికం లో రూ.408 కోట్ల లాభాలు నమో దు చేసుకు ంది. క్రితం క్యూ2లో ఈ కంపెనీ రెవెన్యూ 32 శాతం పెరిగి రూ.3,086 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం రూ.16 కోట్లుగా నమోద య్యింది. క్రితం సెప్టెంబర్‌ ముగింపు నాటికి ఈ సంస్థ స్థూల, నికర నిరర్ధక ఆస్తులు వరుసగా 1.68 శాతం, 0.51 శాతంగా నమో దయ్యాయి. గతే డాది ఇదే కాలం నాటికి ఈ మొండి బాకీలు వరు సగా 1.44 శాతం, 0.40 శాతంగా ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 4, Jul 2019, 7:48 PM IST Highlights హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచారం కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు.  ప్రస్తుతం తెలంగాణాలో బోనాలు జరుగుతున్నాయి. బోనాలు సీజన్ ని ఇస్మార్ట్ చిత్ర యూనిట్ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోంది. 'ఇస్మార్ట్ బోనాలు' పేరుతో వరంగల్ నగరంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జులై 7న వరంగల్ లో హైగ్రీవాచారి మైదానంలో ఇస్మార్ట్ బోనాలు జరగనున్నాయి.  ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరి, రామ్ ఇద్దరికీ కీలకం కానుంది. ఇటీవల వీరిద్దరికి సరైన సక్సెస్ లేదు. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  Last Updated 4, Jul 2019, 7:48 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రష్మికను ఆ బూతుతో పోల్చిన నెటిజన్, స్పందించిన నటి రష్మిక మందనకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ అసహ్యంగా కామెంట్ చేశాడు. దాంతో బాధపడిన రష్మిక ఘాటుగా సమాధానమిచ్చింది. Samayam Telugu | Updated: Nov 7, 2019, 11:05AM IST <p>రష్మిక మందన<br></p> ఫలానా సెలబ్రిటీ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, నచ్చకపోతే అసహ్యమైన కామెంట్లు పెడతూ వారిని బాధపెడుతుంటారు. తాజాగా యువ హీరోయిన్ రష్మిక మందనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల రష్మిక తన చిన్ననాటి ఫొటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ చేసే ఓ నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ వాటిపై ‘ఇంత చిన్న పిల్ల పెద్దై ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు’ అని కామెంట్ చేశాడు. అంతేకాదు ‘f**k’ అన్న పదాన్ని కూడా వాడి పిచ్చిగా క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్తా రష్మిక కంట పడింది. దాంతో ఆమె నొచ్చుకున్నారు. వెంటనే అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. READ ALSO: Bigil నటిని పెళ్లిచేసుకుంటామంటున్న హీరోయిన్స్ అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మాలాంటి వారిపై ఇలాంటి కామెంట్స్ చేస్తే మీకు ఏమొస్తుందో మాకైతే అర్థం కాదు. మేం మీకు సాఫ్ట్ టార్గెట్ అనేగా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మాపై మీరు ఇంత దారుణంగా కామెంట్స్ చేయాలని కాదు. మీలో చాలా మంది ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెబుతుంటారు. నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. మేం చేసే పని గురించి ఎలాంటి కామెంట్స్ అయినా చేయండి. ఎందుకంటే ఆ హక్కు మీకు ఉంది. కానీ మా పర్సనల్ జీవితాలపై కామెంట్ చేసే హక్కు మీకు లేదు. ఏ యాక్టర్ ఇలాంటి చెత్త మాటలు పడకూడదు. ఎందుకంటే యాక్టర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ప్రొఫెషన్ ఏదైనా ప్రతీ ఒక్కరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఒకర్నొకరు గౌరవించుకోవడం నేర్చుకోండి. ఎవరైతే నా ఫొటోపై ఈ కామెంట్ చేశారో వారికి కంగ్రాట్స్. మీరు నన్ను బాధపెట్టగలిగారు. మీరు ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదు’ అంటూ బాధపడ్డారు. READ ALSO: వైరలైన ‘సెక్స్’ డైలాగ్.. తలపట్టుకున్న దర్శకుడు గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, సమంత, చిన్మయి శ్రీపాద వంటి సెలబ్రిటీలు కూడా ఇలాంటి సైబర్ వేధింపులను ఎదుర్కొన్నారు. పాపులారిటీ కోసం కొందరు నెటిజన్లు అసహ్యమైన కామెంట్స్ చేయడం బాధాకరం. ప్రస్తుతం రష్మిక సూపర్‌స్టార్ మహేష్ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు నితిన్‌కు జోడీగా ‘భీష్మ’, అల్లు అర్జున్‌ పక్కన ‘ఐకాన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
SRILANKA TEAM ప్రపంచకప్‌కు నేరుగా శ్రీలంక లండన్‌: ప్రపంచకప్‌ 2019 టోర్నీకి శ్రీలంక నేరుగా అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి ముగిసిన తొలి వన్డేలోనే వెస్లిండీస్‌ ఓటమిపాలవడంతో శ్రీలంకకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 78 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్‌ని సిరీస్‌లో వైట్‌వాష్‌ చేయాల్సి ఉండేది. వెస్టిండీస్‌ అలా క్లీన్‌స్వీప్‌ చేయగలిగి ఉంటే….ర్యాంకింగ్స్‌లో 86 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న శ్రీలంకని వెనక్కి నెట్టగలిగేది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లే నేరుగా ప్రపంచకప్‌ 2019కి అర్హత సాధిస్తాయి. తొలి వన్డేలోనే ఓటమిపాలై…నేరుగా మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యే అవకాశాన్ని వెస్టిండీస్‌ చేజార్చుకోగా….భారత్‌ చేతిలో ఇటీవల ఐదు వన్డేల సిరీస్‌ 0-5తో చేజార్చుకున్న శ్రీలంక ఊపిరి పీల్చుకుంది. అతిథ్య హోదాలో ఇంగ్లాండ్‌ జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా…దక్షిణాఫ్రికా, భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,శ్రీలంకలు కూడా టోర్నీకి డైరెక్ట్‌గా వెళ్లనున్నాయి. వెస్టిం డీస్‌తో పాటు ఆప్గనిస్తాన్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ తదితర దేశాలు ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు వచ్చే ఏడాది ఆడనున్నాయి. దాదాపు 10దేశాలు పోటీపడే ఈ క్వాలిఫయిర్‌ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.
2sports
Kohli అత్యధిక సిక్స్‌ల మ్యాచ్‌ అదే న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే బౌండరీలు,సిక్సర్లకు పెట్టింది పేరు.ఉత్కంఠ భరితంగా సాగిపోయే మ్యాచ్‌ల్లో సింగిల్స్‌ తీస్తే మజా ఉండదు.స్టేడియం పైకప్పులపై బంతులు పడేలా సిక్సర్ల వర్షం కురిపిస్తేనే అభిమానులకు మంచి కిక్‌ వస్తుంది.ఇప్పటి వరకు 2017 ఐపిఎల్‌ మ్యాచ్‌ల్లో ఏమే మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయంటే…. ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌,రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో నమోదైయ్యాయి.2010లో జరిగిన ఈ సమరంలో రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ ఏకంగా 30 సిక్సర్లు బాదారు. 2008లో చెన్నై,పంజాబ్‌ మ్యాచ్‌లో,2017 గుజరాత్‌ లయన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌లో 25 సిక్సర్లు బాదారు.గత సంవ త్సరం బెంగళూరు,సన్‌ రైజర్స్‌హైదరాబాద్‌ మధ్య జరిగిన ఫైనల్లో బ్యాట్స్‌మెన్‌ 24 సిక్సర్లు కురిపించాడు.2013లో బెంగళూరు,పుణే వారి యర్స్‌ మ్యాచ్‌లోను 24 సిక్సర్లు బాదారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఉన్నా సరైన బౌలర్లు లేకపో వడంతో ఆ జట్టుపై సిక్సర్ల వర్షం కురుస్తుంది.ఢ ధర్మశాలలో 2011లో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ 15 సిక్సర్లు కురిపించారు.బెంగళూరులో కోలకతా నైట్‌ రైడర్స్‌,2017 రాజ్‌కోట్‌లో గుజరాత్‌ లయన్స్‌ 14 సిక్సర్లు నమోదు చేశాయి.2010లో చెన్నైలో సూపర్‌ కింగ్స్‌ ఆర్‌సిబిపై 13 సిక్సర్లు బాదింది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత్‌తో తొలివన్డేకి ఆసీస్ టీమ్ ప్రకటన..! ఎనిమిదేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోగా.. కెప్టెన్ అరోన్ ఫించ్‌తో కలిసి అలెక్స్ క్యారీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. Samayam Telugu | Updated: Jan 11, 2019, 01:54PM IST భారత్‌తో తొలివన్డేకి ఆసీస్ టీమ్ ప్రకటన..! భారత్‌తో సిడ్నీ వేదికగా శనివారం ఉదయం ప్రారంభంకానున్న తొలి వన్డే కోసం ఆస్ట్రేలియా తుది జట్టుని ఈరోజు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోగా.. కెప్టెన్ అరోన్ ఫించ్‌తో కలిసి అలెక్స్ క్యారీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్‌లో నిరాశపరిచినప్పటికీ ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్‌లు మిడిలార్డర్‌లో చోటు నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది మే చివరి వారంలో ప్రపంచకప్ జరగనుండటంతో.. భారత్‌తో వన్డే సిరీస్‌లో సీనియర్, జూనియర్ క్రికెటర్లకి అవకాశాలివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇందులో భాగంగానే పీటర్ హ్యాండ్స్‌కబ్‌తో పాటు గ్లెన్ మాక్స్‌వెల్, స్టాయినిస్‌ని కూడా జట్టులోకి తీసుకుంది. ఇక టెస్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ నాథన్ లయన్‌కి అనూహ్యంగా అవకాశమిచ్చిన ఆస్ట్రేలియా.. రిచర్డ్ సన్, బెరెండ్రాఫ్‌తో బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కబ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెరెండ్రాఫ్, పీటర్ సిడిల్, నాథన్ లయన్, రిచర్డ్‌సన్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మహిళలు మగాడిని గ్యాంగ్ రేప్ చేస్తేనే సమానత్వం.. నోరుజారిన సినీ రచయిత ‘‘భర్తలు.. భార్యలను మోసం చేయడానికి కారణం మరో మహిళే. వారి వల్లే సంసారాలు కూలిపోతున్నాయి’’ అంటూ ఆ సినీ రచయిత చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. Samayam Telugu | Updated: Nov 1, 2019, 05:47PM IST పాకిస్థాన్‌ సినీ రచయిత ఖాలీల్ ఉర్ రెహ్మాన్ కమర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన రచించిన ‘మేరా పాస్ తుమ్ హో’ డ్రామా గురించి ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడారు. తన కథలో మహిళలు తమ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని.. భర్తలను ఎలా మోసం చేస్తారనేది చెప్పానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వం (Gender equality) గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్‌లో నాకంటే గొప్ప స్త్రీవాదిని మీరు ఎక్కడ చూడలేరు. మహిళలకు సమాన హక్కులు ఉండాలని కోరుకొనేవాడిలో నేనూ ఒకడిని. ఎవరైనా నన్ను స్త్రీల సమానత్వం గురించి ప్రశ్నిస్తే.. ఒకటే అడుగుతా. మీరు ఒక మహిళను ఐదుగురు కిడ్నాప్ చేసిన వార్త ఎప్పుడైనా విన్నారా? అని ప్రశ్నిస్తా. ఇందుకు వారు అవును అని సమాధానం చెబుతారు. ఆ వెంటనే నేను మహిళలు మగాడిని కిడ్నాప్ చేసే వార్త విన్నారా అని అడుగుతా’’ అని అన్నారు.
0business
T 20: india vs Austrelia విరాట్ విజృంభణ.. టీమిండియా భారీ స్కోర్ కోహ్లీ పరుగుల వరద పారించడంతో ఆసీస్ తో జరుగుతున్న టి.20లో ధోనీసేన భారీ స్కోర్ చేసింది TNN | Updated: Jan 28, 2016, 10:35AM IST ఆడిలైడ్ : ఆసీస్ తో జరుగుతున్న టి-20 మ్యాచ్ లో ధోనీసేన భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓటర్లు పూర్తయ్యే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (90) విజృంభణతో టీమిండియా ఆసీస్ ముందు 189 పరుగుల భారీ టార్గెట్ ఉంచగల్గింది. ఆట ప్రారంభదశలో ఓపెనర్ శిఖర్ ధావన్ 5 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కోహ్లీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. అప్పటి వరకు నత్తనడకగా కదులుతున్న స్కోర్ బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. విరాకట్ కోహ్లీకి రోహిత్ (31), రైనా (41 ) ధోనీ (11) చక్కటి సహకారాన్ని అందించారు. ఫలితంగా టీమిండియాకు 188 పరుగుల భారీ స్కోర్ సాధ్యపడింది. ఇక బౌలర్ల వంతు వచ్చింది. ఫలితం ఎలా ఉంటుందనేది టీమిండియా బౌలర్ల ఆటతీరుపైనే ఆధారపడి ఉంది. ఆసీస్ బ్యాట్స్ మెన్లను కట్టిడి చేస్తారనే ఆశతో అభిమానుల ఉన్నారు. కానీ ఆసీస్ బ్యాట్స్ మెన్లందరూ మంచి ఫాం లో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
2sports
అక్కినేని అఖిల్ సినిమాకు నాగార్జున, అమల పాటే టైటిల్ Highlights విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అక్కినేని అఖిల్ తాజా చిత్రానికి టైటిల్ ఫిక్స్ అమల, నాగార్జునల సూపర్ హిట్ మూవీ నిర్ణయం సినిమా పాటే టైటిల్ హలో గురూ ప్రేమ కోసమే..టైటిల్ ఓకే చేసిన నాగార్జున అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుంచిన తొలి సినిమా "అఖిల్" భారీ డిజాస్టర్ అయింది. దీంతో రెండో ప్రాజెక్టు పై చాలా కేర్ తీసుకున్నారు అక్కినేని నాగార్జున. అఖిల్ రెండవ సినిమా కోసం 16 నెలలు తీసుకున్నాడు. అఖిల్ కు మంచి కథను ఎంచుకోవడం కోసమే ఇంత సమయం పట్టిందని నాగార్జున అన్నారు.   సో అఖిల్‌ రెండవ ప్రాజెక్ట్‌ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. చాన్నాళ్ల పాటు సరైన దర్శకుడి కోసం ఎదురుచూసిన అఖిల్‌ ఎట్టకేలకు 'మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ ను సెలెక్ట్‌ చేసుకున్నాడు. అయితే విక్రమ్ చెప్పిన మొదటి స్క్రిప్ట్ అంతగా నచ్చకపోవడంతో నాగార్జున మరొక స్క్రిప్ట్ రెడీ చేయమని కోరగా విక్రమ్‌ కుమార్‌ రెండవ స్క్రిప్ట్ కూడా వినిపించాడు. అది నచ్చడంతో దాన్ని ఫైనల్‌ చేశారు నాగార్జున. అన్ని ఓకే అనుకున్నాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.   ఈ సినిమాకి తొలుత 'జున్ను' .. 'ఎక్కడ ఎక్కడ వుందో తారక' .. 'హలో గురు ప్రేమ కోసమే' అనే టైటిల్స్ పరిశీలించారు. అయితే, ఫైనల్ గా... అఖిల్‌ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన 'నిర్ణయం'లో సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'హలో గురూ ప్రేమ కోసమేరా ఈ జీవితం..' పాటలో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్‌ చేశారట. హలో గురూ ప్రేమ కోసమే..చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌లో రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరిస్తారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరోపై ఫైట్స్‌ తీశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.   అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ నెలకొంది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
డాబర్ ఇండియా భారీ విస్తరణ కార్యక్రమాలు Hanumantha Reddy| Last Modified సోమవారం, 4 ఆగస్టు 2008 (16:56 IST) ప్రముఖ వినియోగదారుల ఉత్పత్తి సంస్థల్లో దిగ్గజమైన డాబర్ ఇండియా కంపెనీ దేశవ్యాప్తంగా భారీ విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. పై స్థాయి వినియోగదారుల వస్తు తయారీ కేంద్రంలో గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాలు.. మరియు ఇప్పటికే ఉన్న ప్లాంట్లను మరింత విస్తృతం చేయడం వంటి కార్యక్రమాల కోసం ఈ పెట్టుబడిని డాబర్ ఇండియా కంపెనీ వినియోగించనుంది. ఈ విస్తరణలో భాగంగా డాబర్ వినియోగదారుల మరియు ఆరోగ్య ఉత్పత్తుల ధరలను పెంచాలని ప్రణాళిక చేసినట్లు డాబర్ ఇండియా తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా సుమారు రూ. 150 కోట్ల పెట్టుబడితో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డాబర్ ఇండియా కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సునీల్ దుగ్గాల్ తెలిపారు. అయితే కంపెనీ ప్రణాళిక చేసిన గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాలనుద్దేశించి ఆయన ఏ వివరాలు వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొండ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. తద్వారా పన్ను విషయంలో కాస్తంత వెసలుబాటు లభిస్తుందన్నది కంపెనీ అభిప్రాయంగా ఆ వర్గాలు తెలిపాయి. ఇంకా విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ఆయుర్వేద చర్మ రక్షణ స్థాయి ఉత్పత్తులను కూడా చేపట్టనున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత వార్తలు
1entertainment
రాబోయే కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణానికి రెక్కలు! ప్రభుత్వ నిర్ణయాలే ప్రధాన కారణం అదే జరిగితే మళ్లీ  వడ్డీరేట్లు పెరగొచ్చు ఆర్థిక వ్యవస్థ ఎపుడు ఎలా మారుతుంటుందన్నది అంత సులువుగా అర్థం కాదు. ఒక దానిపై మరొక అంశం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. తరచూ బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా జరిగితే.. అది అలా అవుతుంది కదా అని విశ్లేషించుకుంటూ ఉండాలి. ఈ లెక్కల గతి ఏమాత్రం తప్పినా.. వీటి ఆధారంగా ఇపుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌కు మాయని మచ్చగా మిగిలిపోతాయి. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా ఉండే సరసులో గులకరాయి వేసిన చందంగా మారినా మారవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ఎంతో దూరం లేదు. ప్రస్తుతానికైతే ద్రవ్యోల్బణం విషయంలో భయం లేదు. కానీ చిక్కంతా ఎన్నికల ముందు ప్రభుత్వం చేసే వ్యయాల గురించే. అవి ద్రవ్యోల్బణాన్ని ఏ తీరం చేరుస్తాయన్నదే ఇపుడు చిక్కు ప్రశ్న. ఇప్పటి పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే.. ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న స్థాయి కంటే దిగువనే ద్రవ్యోల్బణం ఉంటోంది. ద్రవ్యోల్బణ గణాంకాలను ఆధారంగా చేసుకునే  ఆర్‌బీఐ తన కీలక రేట్లలో మార్పులు చేస్తుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎటు వైపు నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇప్పటి దాకా ఆర్‌బీఐ చేసిందదే. తాజాగా గత పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది కూడా. అలాగే ఏప్రిల్‌లో జరగబోయే పరపతి విధాన సమీక్షలో మరో పావు శాతం కోత విధించవచ్చనే స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణానికి అడ్డంకులు.. * అధిక కనీస మద్దతు ధరల ప్రభావం ద్రవ్యోల్బణంపై ఎలా ఉంటుందన్న అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. * పలు ఆహార వస్తువుల ధరలు చాలా తక్కువ స్థాయిల్లో ఉన్నాయి. ఉన్నట్టుండి ఇవి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా త్వరగా పాడైపోవడానికి వీలుండే కూరగాయలు వంటి ధరలు ప్రియం కావొచ్చు. * అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ద్రవ్యోల్బణానికి కీలకమైన అడుగే. రాష్ట్ర ప్రభుత్వాలు సవరించిన హెచ్‌ఆర్‌ఏ కూడా టోకు ధరల సూచీని పైకి నెట్టవచ్చు. * ఇక అంతర్జాతీయ మార్కెట్ల ఊగిసలాటలు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్య లోటు గణాంకాలు కూడా ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపొచ్చు. అయితే ఇపుడు ద్రవ్యోల్బణ దిశను మార్చడానికి మరో అంశం ముందుకు వచ్చింది. అవే సాధారణ ఎన్నికలు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించే పథకాలు, ప్రోత్సాహకాల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా మూడు ప్రధాన రాష్ట్రాల్లో భాజపా తన అధికారాన్ని కోల్పోవడంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో భాజపా అధికారం కోల్పోవడానికి కారణమైన వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. తాజా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం రైతులకు మేలు చేసే పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది కూడా. ఈ నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం, వేతనాలు పెరుగుతాయి. అపుడు కొద్ది నెలల పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా పెరగొచ్చు. ఇక ఇప్పటిదాకా తక్కువ స్థాయిల్లో తచ్చాడుతున్న ఆహార ధరలు కూడా పైకి వెళ్లవచ్చు. అక్టోబరు-మార్చిలో ద్రవ్యోల్బణం 2.7-3.2 శాతం మేర టోకు ధరల ద్రవ్యోల్బణం నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా కట్టింది. ఇది మధ్యకాలిక లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువే. అదే విధంగా ఆర్‌బీఐ మూడు నాలుగు త్రైమాసికాల గణాంకాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించే పథకాలు, ప్రోత్సాహకాల వల్ల ఏప్రిల్‌-సెప్టెంబరులో ద్రవ్యోల్బణం ఇంకా పెరగవచ్చు. ఆర్‌బీఐ అంచనా కూడా 3.8-4.2 శాతంగా ఉంది. అయితే దీన్ని మించొచ్చని తాజా పరిణామాల నేపథ్యంలో విశ్లేషకులు భావిస్తున్నారు. అపుడు ఆర్‌బీఐ కీలక రేట్లను ఏ మాత్రం దిగువ స్థాయిల్లో ఉంచదు. అంటే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్తా అదుపు తప్పితే కీలక రేట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట. ప్రధానాంశాలు
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇకపై గూగుల్ యాడ్ సెన్స్ తెలుగులో కూడా సాంకేతిక దిగ్గజంగూగుల్ నుంచి తెలుగువారికి శుభ‌వార్త‌. టాప్ సెర్చింజ‌న్ గూగుల్ దాని ప్రకటన ఉత్పత్తులైన గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్‌లలో తెలుగు సపోర్ట్‌ను ఇస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. Samayam Telugu | Updated: Jun 28, 2018, 10:20AM IST సాంకేతిక దిగ్గజంగూగుల్ నుంచి తెలుగువారికి శుభ‌వార్త‌. టాప్ సెర్చింజ‌న్ గూగుల్ దాని ప్రకటన ఉత్పత్తులైన గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్‌లలో తెలుగు సపోర్ట్‌ను ఇస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలుగు వెబ్‌సైట్లు, అడ్వర్‌టైజర్‌లకు తెలగు భాషలో యాడ్ సెన్స్‌ను అందుభాటులోకి తెస్తున్నాం.దీని ద్వారా లక్షలాదిగా ఉన్న తెలుగు ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ చేరువకానుంది అని గూగుల్ సాత్ ఈస్ట్ ఏషియా, ఇండియా ఉపాధ్యక్షులు ఆనందన్ తెలిపారు. ఇప్ప‌టిదాకా భార‌తీయ భాష‌ల్లో కేవ‌లం హిందీ, బెంగాలీ, త‌మిళ భాష‌ల వెబ్‌సైట్ల‌కు మాత్ర‌మే ఈ వెసులుబాటు ఉంది. ‘‘ భారతీయ భాషల్లో యాడ్‌సెన్స్‌ను అందుభాటులోకి తీసుకురావడంతో పాటు, వంద కోట్ల భారతీయులకు ఇంటర్నెట్ ఉపయోగపడేల చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన అన్నారు. తెలుగు లో వెబ్ సైట్లను నడిపిస్తున్న వారు ఇకపై తమ అకౌంట్‌తో లాగ్ ఇన్ అయ్యి గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్‌ని పొందవచ్చన్నారు. దీని ద్వారా వారి కంటెంట్‌ను వారి వినియోగదార్లకు సేవలంధించడంతో పాటు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారిలో దేశీయంగా 234 మిలియన్‌ల మంది ఉన్నారని, 2021నాటికి ఆ సంఖ్య 536 మిలియన్లకు చేరనున్నట్లు గూగుల్ ఇండియా మార్కెటింగ్ సర్వీస్ డైరెక్టర్ షాలిని గిరీష్ అన్నారు. హిందీ, బెంగాలి, తమిళ భాషల్లో గూగుల్ యాడ్ సెన్స్‌ను అందుబాటులోకి తర్వాత ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తెస్తున్నాం అని ఆమె తెలిపారు.
1entertainment
Suresh 154 Views afridi and kohli afridi and kohli పాకిస్థాన్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భార‌త ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని, శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన ఆశ వమ్ము కాదని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో ఆ కాంక్షించాడు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం, ఆఫ్రిది క్రికెట్ ఫౌండేషన్ ను నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఈ ఫౌండేషన్ కు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సంతకంతో ఉన్న బ్యాట్ ను విరాళంగా ఇచ్చాడు. ఇందుకు, అఫ్రిది తన ధన్యవాదాలు తెలిపాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
kohli's support for dhoni remarkable: ganguly ‘ధోనీకి కోహ్లి బాసటగా నిలవడం అద్భుతం’ మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్ విరాట్ కోహ్లి బాసటగా నిలవడం నిజంగా అద్భుతం. ఆటగాళ్లతో అతడు వ్యవహరిస్తోన్న తీరు గ్రేట్- దాదా TNN | Updated: Nov 17, 2017, 02:07PM IST టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ధోనీకి మద్దతుగా కోహ్లి నిలవడం చెప్పుకోదగిన విషయం అన్నాడు. &lsquo;కోహ్లి అద్భుతమైన కెప్టెన్. డ్రెస్సింగ్ రూంలో అతడేం చేస్తాడో నాకు తెలియదు. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తాడో కూడా తెలియదు. జట్టు నుంచి నేను చాలా దూరంగా ఉన్నా. జట్టు సమావేశాల్లో విరాట్ ఏం మాట్లాడతాడనే విషయమూ నాకు తెలీదు. కానీ ఆటగాళ్లతో అతడు వ్యవహరిస్తోన్న విధానం మాత్రం బాగుంది&rsquo; అని గంగూలీ చెప్పాడు. ధోనీ విషయంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది. ఛాంపియన్ ఆటగాడైన ధోనీ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. అలాంటి ధోనీ ఆడాలని కోహ్లి కోరుకున్నాడని దాదా తెలిపాడు. ఇది మహీపై ఎంతో ప్రభావం చూపుతుందన్నాడు. టీ20ల్లో ధోనీ పేలవ ప్రదర్శన చేస్తుండటంతో.. లక్ష్మణ్, అగార్కర్ లాంటి మాజీలు పొట్టి ఫార్మాట్లో మిస్టర్ కూల్ భవిత్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో క్రికెట్ సర్కిళ్లలో ధోనీ రిటైర్మెంట్ విషయం దుమారం రేపింది. కానీ జట్టుకు రెండు ప్రపంచకప్&zwnj;లు అందించిన మాజీ కెప్టెన్&zwnj;తో చక్కటి అనుబంధం ఉన్న కోహ్లి.. అతడికి బాసటగా నిలిచాడు. &lsquo;కోహ్లి టాప్ క్లాస్ క్రికెటర్. భారత్&zwnj; జట్టుకు లభించిన అత్యుత్తమ ఆటగాళ్లలో అతనొకడు. విరాట్ ఆటను సోఫాలో కూర్చోని ఆస్వాదిస్తా. అతడు ఛాంపియన్ ప్లేయర్ అని గతంలోనే చాలాసార్లు చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కెప్టెన్&zwnj;గా కోహ్లి మ్యాచ్ గెలవాలని చూస్తాడ&rsquo;ని దాదా ప్రశంసలు గుప్పించాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV అడివి శేష్ ‘గూఢచారి’ రిలీజ్ డేట్ ఫిక్స్! ‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. Samayam Telugu | Updated: Jun 15, 2018, 03:15PM IST ‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. తనలోని విలక్షణమైన నటుడిని చాలా మంది ఇష్టపడతారు. అడివి శేష్ హీరోగా ఇప్పుడు మరో సినిమా వస్తోంది. అదే ‘గూఢచారి’. శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్స్ మర్చంట్ బ్యానర్లపై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా చిత్రీకరణ అధిక భాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పుణే, న్యూ ఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్‌ల్లో జరిగింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని వెల్లడించారు.
0business
తెలంగాణలో మానవత్వం కనిపిస్తే ఆంధ్రలో మనీ తత్వం కనిపిస్తుంది Highlights తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య తేడాపై విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారు తెలంగాణలో మానవత్వం అడుగడుగునా కనిపిస్తుందన్న విజయేంద్ర ప్రసాద్ అయితే ఆంధ్రలో మాత్రం సోషల్ స్టేటస్ ను బట్టే విలువ నిస్తారని తన అభిప్రాయం ఆంధ్ర, తెలంగాణల మధ్య తేడా ఏంటి.. అసలు ఇక్కడి మనుషులు అక్కడి మనుషులతో విడిపోవాలని బలంగా కోరుకున్న నేపథ్యంలో భారీ ఉద్యమం ఎందుకు పుట్టింది.. ఎందుకంటే మానవత్వపు విలువలతో కూడిన ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలపై అర్థ బలం చేసిన దాడిని తిప్పి కొట్టడానికి. మానవత్వం తెలంగాణలో ఏ స్థాయిలో ఉంటుందో, ఆంధ్ర ప్రాంత వాసులకు కరువైన మానవత్వం డబ్బుకు ఎలా లొంగుతుందో సాక్షాత్తూ.. ఆంధ్ర ప్రాంతానికే చెందిన బాహుబలి చిత్ర రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కుండబద్దలు కొట్టారు.   తెలంగాణకు ఆంధ్రకు తేడా ఏంటి.. తెలంగాణలో ప్రజల వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. తమ ఇంటికి వచ్చిన వ్యక్తిని లేదా తమ ఊరికి వచ్చిన వ్యక్తిని తెలంగాణ వాసులు ఎలా ఆదరిస్తారు.. మానవ సంబంధాల్లో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ ఎలా గొప్పతనం కలిగి ఉంటుంది అన్నది సాక్షాత్తూ బాహుబలి దర్శకుడు రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్(ఆంధ్ర ప్రాంత వాసి) ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.   “తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. బాబూ టీ తాగుతారా.. అన్నం తింటారా.. అని అడుగుతారు. ఎదుటి వ్యక్తి సోషల్ స్టేటస్ గురించి..  అతను ఎంత సంపాదిస్తాడు.. అతడు ఎవరు.. అన్నది పట్టించుకోరు. ఇది నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదే ఆంధ్రలో అయితే ఎక్కడికి వెళ్లినా ముందు నువ్వు ఏం చేస్తావు బాబూ... మీ నాన్న గారు ఏం చేస్తారు.. అంటూ సోషల్ స్టేటస్ గురించి ఆరా తీస్తారు. దాన్ని బట్టే మర్యాద ఇస్తారు.” అని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.   ఆంధ్రలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి. మనిషి ఆర్థిక స్థితిని బట్టి అతనికి గౌరవం దక్కుతుంది. కానీ తెలంగాణలో డబ్బుకి ప్రాధాన్యత తక్కువ. మానవత్వానికి ఎక్కువ విలువనిస్తారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే వీలయినంత వరకు అతన్ని ఆదుకోవాలని ప్రయత్నిస్తారు. అంటూ విజయేంద్ర ప్రసాద్ తన అనుభవాల్ని వెల్లడించారు.
0business
AIRTEL హైదరాబాద్‌: రిలయన్స్‌ జియోకు మరింత పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349ప్లాన్‌పై మరింత డేటా అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్‌పై ప్రస్తుం 1జిబి డేటా అందిస్తుండగా, ఇక నుంచి రోజుకు 1.5జిబి 4జి డేటాను అందించనున్నట్లు తెలిపింది. అంటే ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్నదాని కంటే 50శాతం ఎక్కువన్న మాట. కాగా ఈ ప్లాన్‌ వాలిడిటీలో ఎలాంటి మార్పులేదు. 28రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌లో యధావిధిగా రోజుకు 250నిమిషాలు, వారానికి 1000నిమిషాల లోకల్‌, ఎస్‌టిడి కాల్స్‌, 3వేల ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇటీవలే ఈ ప్లాన్‌పై పరిమిత కాల వ్యవధిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించిన సంగతి తెలిసిందే. రూ.349ప్లాన్‌పై ఈ మరింత డేటా అందించడంతో పాటు రూ.448తో మరో కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద 70రోజుల పాటు రోజుకు 1జిబి డేటా చొప్పున 70జిబిడేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతేకాక ఈ ప్లాన్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టిడీ కాల్స్‌, రోమింగ్‌పై ఉచితంగా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, 3000ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది.
1entertainment
Jul 31,2016 హెచ్‌సీఎల్‌ నష్టం రూ.35.70 కోట్లు న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలానికి సంస్థ రూ.35.7 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు త్రైమాసికంలో సంస్థ రూ.154.60 కోట్ల నష్టాల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ నికర అమ్మకాలు రూ.1,069.01 కోట్లుగా నిలిచాయి. జూన్‌ త్రైమాసికం నాటికి ఇది రూ.1,148.20 కోట్లకు ఎగిశాయి. కంపెనీ చట్టం-2013 మేరకు హెచ్‌సీఎల్‌ దాని అనుబంధ సంస్థలు తమ ఆర్థిక సంవత్సరాన్ని గతంలో ఉన్న జులై-జూన్‌ నుంచి ఏప్రిల్‌-మార్చి నెలలకు మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరపు ఫలితాలు తొమ్మిది నెలలకు మాత్రమే లెక్కించి వెల్లడించినట్లు వివరించింది. సెబీ సర్క్యులర్‌ ప్రకారం జున్‌ 30 2015 ఫలితాలు ఇందులో చేర్చలేదని కంపెనీ తెలిపింది. లెర్నింగ్‌ వ్యాపారానికి సంబంధించిన ఛార్జీలు రూ.70 కోట్లుగా నమోదు అయినట్లుగా సంస్థ పేర్కొంది. హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌కు చెందిన ఎంటర్‌ప్రైజె వ్యాపార ఆదాయం రూ.573 కోట్లకు పెరిగనట్లు సంస్థ వెల్లడించింది. ఇది మొత్తం రెవెన్యూలో 50 శాతంగా నిలిచాయి. వినియోగదారు వ్యాపార ఆదాయం రూ.472 కోట్లుగా నమోదైనట్లు సంస్థ వివరించింది.30 జున్‌, 2016 నాటికి సంస్థ మొత్తం ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.1,100 కోట్ల స్థాయి వద్ద నిలిచింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Sensex Monitoring మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలదే హవా ముంబై, సెప్టెంబరు 23: స్టాక్‌ మార్కెట్లలో ఎక్కువగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలదే హవా కనిపించింది. 0.6 శాతం చొప్పున ర్యాలీతీసింది. సెన్సెక్స్‌ నిఫ్టీల్లో రెండింటా కూడా ప్రతికూల సానుకూల సూచీలు న్నాయి. సెన్సెక్స్‌పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టిసిఎస్‌, సిప్లా, డా.రెడ్డీస్‌లాబ్స్‌,ఒఎన్‌జిసి వంటివి 1-2శాతం పెరిగాయి. ఇక నష్టాలపరంగాచూస్తే యాక్సిస్‌బ్యాంకు, లూపిన్‌, ఐసిఐసిఐబ్యాంకు, ఐటిసి, టాటామోటార్స్‌ సంస్థలు 1-5 శాతం పెరిగాయి. భారతి ఎయిర్‌టెల్‌ 90 రోజులఉచిత డేటా ఆఫర్‌ను ప్రకటిం చడంతో షేర్లు ఊపం దుకున్నాయి. ఐడిఎఫ్‌ సి బ్యాంకు, భారత్‌ ఫోర్జ్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీ స్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఐఎఫ్‌సిఐ, రిలయన్స్‌కేపిటల్స్‌, రామ్‌కో సిమెంట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, బాంబే బర్మా ట్రేడింగ్‌ కారఒపరేషన్‌, అజంతా ఫార్మా బిఎస్‌ఇ 500 జాబితాలో 52 వారాల గరిష్టస్థాయిని అధిగమించాయి. ఇంట్రాడే లో ఈ కంపెనీల కౌంటర్లలో కొనుగోళ్లు పెరిగాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటిశాతం పెరిగింది. బ్యాంకు 608 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాధాన్యతా ఈక్విటీ కేటాయిం పుల పరంగా నిధులు సమీకరించింది. 22.73 ధరల్లో యుబిఐ ఈ కేటాయింపులు చేసింది. ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సేవలపరంగా చూస్తే 920 రూపాయలుగాఉంది. ఇష్యూధర 860కంటే ప్రీమి యంగా ఉంది. ఏడుశాతం పెరిగినట్లు అంచనా. బిఎస్‌ఇసెన్సెక్స్‌105పాయింట్లు క్షీణించి 28,668 పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ 50సూచి 36 పాయింట్లు దిగువన 8832 పాయింట్ల వద్ద స్థిర పడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 0.1 నుంచి 0.3శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్ల పరంగా 1496కంపెనీలు నష్టా లు చవిచూస్తే 1166 కంపెనీ ల స్వల్పలాభాల్లో నడిచా యి. ప్రభుత్వరంగంలోని భెల్‌ ఇంట్రాడే లాభాలను చవిచూసింది. చివరకు దిగువస్థాయిలోనే ము గిసింది.ఇంధన రంగ షేర్లుఎక్కువ లాభా ల్లో నడిచాయి రిలయన్స్‌ ఒక టిశాతంపెరిగింది. ఒఎన్‌జిసి స్వల్పలాభా లతో ముగిసింది. ఒఎన్‌జిసి విదేశ్‌ 11శాతం అద నపు వాటాను వాంకోర్‌ క్షేత్రంలో చేజిక్కించుకుంది. భారతి ఎయిర్‌టెల్‌ ఉచిత డేటా ఆఫర్‌తో నిలకడగా నడిచాయి. ప్రైవేటు బ్యాంకింగ్‌ షేర్లు క్షీణించాయి. ఐసిఐసిఐబ్యాంకు 1.4శాతం,యాక్సిస్‌బ్యాంఉ ఆరు శాతం క్షీణించాయి. యాడ్‌లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెం ట్‌ 20శాతం పెరిగింది. కేపిటల్‌పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌ పి నాలుగు లక్షల షేర్లను కొనుగోలుచేసింది. ఎన్‌ఎస్‌ఇలో 81.84 రూపాయలు వంతున బల్క్‌ డీల్‌లో కొనుగోలుచేసింది. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇం క్లూజన్‌ 4.5శాతంపెరిగింది. వెబ్‌సాల్‌ ఎనర్జీ వ్యవ స్థ ఎగువ ప్రాంతంలో 20శాతం వద్ద
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. TNN | Updated: Apr 24, 2017, 06:26PM IST ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కె. విశ్వానాథ్&zwnj;కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్ కూడా చేశారు. &lsquo;కళాతపస్వి కె. విశ్వనాథ్&zwnj;కి 2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తున్నారు&rsquo; అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించి ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న కె. విశ్వనాథ్ .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న ఆరో తెలుగు వ్యక్తి. గతంలో బి.ఎన్. రెడ్డి (1974), ఎల్వీ ప్రసాద్ (1982), బి. నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), డి. రామానాయుడు (2009) ఈ అవార్డును అందుకున్నారు. Compliments to 'Kalatapasvi' K. Viswanath for being conferred Dadasaheb Phalke Award for 2016... &mdash; M Venkaiah Naidu (@MVenkaiahNaidu) April 24, 2017 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. ఆంధ్రప్రదేశ్&zwnj;లోని పెదపులివర్రు ఈయన స్వగ్రామం. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ స్టూడియోలో టెక్నీషియన్&zwnj;గా పనిచేసిన విశ్వనాథ్.. ఆ తరవాత ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్&zwnj;గా చేరారు. అలాగే కె. బాలచందర్, బాపు వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్&zwnj;గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో &lsquo;ఆత్మగౌరవం&rsquo; సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన కె.విశ్వనాథ్.. తొలిసినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తరవాత చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ మహిళల ప్రాధాన్యతను చాటిచెప్పే చిత్రాలు కావడం విశేషం.
0business
'చిత్రాంగద'ను సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ Highlights  ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రాంగద మూవీ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులను  ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ  సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ  ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌కాపీని చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేతలు.. ఎంతో ఇంప్రెస్ అయ్యామన్నారు. ఫ్యాన్సీ రేటుతో తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.   "ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది.ఇప్పటి వరకు కథానాయిక అంజలిని తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను చిత్రాంగదలో పోషిస్తుంది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం" అని సంస్థ అధినేతలు తెలిపారు.   గీతాంజలి తర్వాత అంజలి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ఈ నెలాఖరులో ఆడియోను, డిసెంబరు మొదటివారంలో చిత్రాన్ని  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.   జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర,  సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్,  ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్) మరియు, జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి,  కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.  Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
Mistry రతన్‌టాటాకు తెలిసే అంతా జరిగింది! ముంబై, నవంబరు 1: జపాన్‌కు చెందిన ఎన్‌టిటి డొకొమోకు సంబంధించిన లావాదేవీల్లో తాను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నానని టాటా సన్స్‌ ప్రకటించడాన్ని సైరస్‌ మిస్త్రీ కొట్టిపారేసారు. అన్ని నిర్ణయాలను అప్పటి బోర్డు నిర్ణయాల ఆధా రంగా మాత్రమే అమలుచేసినట్లు టాటాసన్స్‌బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించిన తర్వాతనే అమలుచేసినట్లు వెల్లడించారు. అన్ని నిర్ణయాలు కూడా సమిష్టి నిర్ణయాలని కార్యాచరణ కూడా సమిష్టి నిర్ణయంతోనే జరిగిందన్నారు. రతన్‌టాటాకు తెలియకుండా, ఆయన పరిధికి రాకుండా టాటాడోకోమో పై నిర్ణయాలు అమలుచేసామనడి అవాస్తవమని కుట్రపూరితమని మిస్త్రీ పేర్కొన్నారు. తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న రతన్‌ టాటాను, టాటాట్రస్టీ ఎన్‌ఎ సూనావాలాను ఈకేసులో లూప్‌లైన్‌లో ఉంచామని, ఎన్‌టిటి డొకొమోపరంగా నష్టాల పరిధిలో ఉన్న జాయింట్‌ వెంచర్‌కావడంవల్ల టాటా టెలిసర్వీసెస్‌ ఎన్‌టిటి డొకొమో నుంచి వైదొలగాలని నిర్ణయం జరిగింద న్నారు. మిస్త్రీ కార్యాలయాల నుంచి వెలువడిన ప్రకటనల్లో రతన్‌ టాటా, సూనా వాలా ఇద్దరూ కూడా లీగల్‌ కౌన్సెల్‌ సమావేశాల్లో పాల్గొన్నారని అన్ని సమయాల్లో కూడా రతన్‌టాటా, సూనావాలా లు కార్యాచరణను ఆమోదించారని లీగల్‌ కౌన్సెల్‌ సలహాలను వారు ఆమోదించారని సైరస్‌మిస్త్రీ కార్యాలయాలు వెల్లడించాయి. టాటాసన్స్‌బోర్డు డైరెక్టర్లకు రాసినలేఖలో మిస్త్రీ వివరాలు వెల్లడిస్తూ టాటాటెలిసర్వీసెస్‌ మూసివేయడమా లేక వైదొలగడమా అన్న అంశంపై మొత్తంగా 4-5 బిలియన్‌ డాలర్లు రద్దు చేయాల్సి ఉంటుందని కూడా తెలియజేసినట్లు తెలిపారు. 1.2బిలియన్‌ డాలర్లు డొకోమోకు వైదొలిగినందుకు చెల్లించే సొమ్ముగా కూడా ఈ మొత్తంలో ఉంది. లండన్‌ వాణిజ్య కోర్టు, అమెరికా కోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో మధ్యవర్తిత్వ కేసు 1.2 బిలియన్‌డాలర్లు చెల్లించాలన్న ఉత్తర్వులు అమలుచేయాలన్న వాదనమేరకు డిపాజిట్‌ చేసినట్లు వివరించారు. 2009 ఒప్పందంలో డొకొమో 26.5శాతం వాటాను తిరిగి టాటాలకే విక్రయించాలని నిర్ణయించిందని 50శాతం నిష్క్రమణ ధరతో ఈఒప్పందం జరిగిందని వివరించారు. డొకొమోతో ఈఒప్పందం సైరస్‌మిస్త్రీ ఎగ్జిక్యూటి వ్‌ ఛైర్మన్‌గా రాకముందే జరిగిందని, ఆ ఒప్పందంపై రతన్‌టాటా గ్రూప్‌ఛైర్మన్‌గా సంతకాలు చేశారన్నారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV జియో 19... ఎయిర్‌టెల్ 9...? జియోకు దీటుగా ఎయిర్‌టెల్ కూడా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా... రూ.9 రీఛార్జ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. TNN | Updated: Feb 17, 2018, 04:39PM IST భారత టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో... టెల్కోలు తమ వినియోగదారులను రోజుకో ఆఫర్&zwnj;తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సంచలన టెలికామ్ సంస్థ జియో తన ఆఫర్లతో ఇప్పటికే... తన పోటీదార్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఎయిర్&zwnj;టెల్ కూడా జియోకు దీటుగా ఆఫర్లను ప్రవేశ పెడుతూనే ఉంది. ఇందులో భాగంగా... రూ.9 రీఛార్జ్&zwnj; ఆఫర్&zwnj;ను ప్రవేశపెట్టింది. ఒక్కరోజు కాలపరిమితితో ఈ ఆఫర్&zwnj;ను లాంచ్ చేసింది. యూజర్లు మై ఎయిర్&zwnj;టెల్ యాప్, ఎయిర్&zwnj;టెల్ వెబ్&zwnj;సైట్ ద్వారా కొత్త ప్లాన్&zwnj;ను పొందవచ్చు. కాంబో ఆఫర్ విభాగంలో ఈ రీచార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. రిలయెన్స్ జియో రూ.19 ప్లాన్&zwnj;కు పోటీగా అతి తక్కువ రీఛార్జ్&zwnj; ఆఫర్&zwnj;ను ఎయిర్&zwnj;టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద.. రూ.9తో రీఛార్జ్ చేసుకున్నవారు... రోజులో అన్&zwnj;లిమిటెడ్ కాల్స్&zwnj;, 100 ఎంబీ డేటా, 100 ఎస్&zwnj;ఎంఎస్&zwnj;లు పొందవచ్చు. రోజులో గరిష్ఠంగా.. 250 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఎయిర్&zwnj;టెల్ మరిన్ని ప్లాన్లను ప్రవేశ పెట్టే యోచనలో ఉంది.
1entertainment
ccl5 (file) అమరావతి వేదికగా సిసిఎల్‌ సూపర్‌ 6 విజయవాడ: సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సూపర్‌ 6 పోటీలకు అమరావతి వేదిక కానుంది.. విజయవాడ మునిసిపల్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 1,2 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ముందుకొచ్చారు.. సచివాలయంలో ఈమేరకు సిఎం చంద్రబాబును బాలీవుడ్‌ నటుడు సోహెల్‌ ఖాన్‌, సిసిఎల్‌ నిర్వాహకులు విష్ణు ఇందూరిలు కలిసి మ్యాచ్‌ నిర్వహణపై చర్చించారు.. హిందీ, తెలుగు, తమిళ,కన్నడ, చిత్రపరిశ్రమలైనా బాలవుడ్‌, టాలీవుఢ్‌, మల్లువుడ్‌, శాండల్‌వుడ్‌ జట్లు పాల్గొననున్నాయి.. కేవలం 6గురు సభ్యులు మాత్రమే ఉండే ఈ సరికొత్త తరహా క్రికెట్‌ ఫార్మెట్‌లో ప్రతి జట్టులో నలుగురు సినీనటులతోపాటు ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారని తెలిపారు.
2sports
Apr 07,2016 మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టియాగో' ముంబయి: కార్ల ప్రియులను గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తున్న 'టాయాగో' హచ్‌బ్యాక్‌ కారును టాటా మోటార్స్‌ సంస్థ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు పెట్రోలు వర్షన్‌ ప్రారంభ ధరను రూ.3.39 లక్షలుగా, డీజిల్‌ మోడల్‌ ధరను రూ.4.18 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, ముంబయి) కంపెనీ నిర్ణయించింది. బి-సెగ్మెంట్‌ మార్కెట్లో ఇప్పటికే సందడి చేస్తున్న హ్యుందారు ఐ10, మారుతీ సెలీరియో, మారుతీ వ్యాగన్‌ఆర్‌ కార్లకు టియాగో గట్టి పోటీని ఇవ్వనుందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై టాటా మోటార్స్‌ సంస్థ ఈ కారును ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. టాటా నానో, బోల్ట్‌ వాహనాల మధ్యన ఉన్న మార్కెట్‌ ఖాళీని భర్తీచేస్తూ ఈ కారును టాటా సంస్థ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. పెట్రోలు వర్షన్‌ టియాగో కారు లీటరుకు 23.84 కి.మీ. మైలేజీని, డీజిల్‌ వర్షన్‌ కారు లీటరుకు 27.28 కి.మీ. మైలేజీని అందించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అత్యాధునిక అమరికలతో వాహన ప్రేమికుల మనసు దోచేలా రూపొందించిన ఈ కారు తయారీకి టాటా మోటార్స్‌ సంస్థ మూడు సంవత్సరాలు నిర్విరామ కృషి జరిపింది. వాస్తవానికి ఈ వాహనాన్ని వాణిజ్య పరంగా జనవరి నెలలోనే అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల అది సాధ్యపడలేది. మంచి మైలేజీతో పాటు ఎనిమిది స్పీకర్లతో కూడిన మ్యూజిక్‌ అనుభూతి కారణంగా యువతను ఈ కారు బాగా ఆకర్షించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV NTR: ‘ఎన్టీఆర్‌’లో RX 100 భామ.. ఏ పాత్రకో తెలుసా? ‘RX 100’లో కిస్సులతో కైపెక్కించిన పాయల్.. సహజ నటిగా మెప్పిస్తుందా? Samayam Telugu | Updated: Nov 26, 2018, 12:45PM IST ‘ఆర్ఎక్స్ 100’ అంద చందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పుత్ .. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత అవకాశాలు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామ ఈ సినిమాలో ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసిందట. ఈ సినిమాను క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఎన్టీఆర్‌‌ తెలుగు చలన చిత్ర రంగంలో మహా నటుడిగా ఎలా ఎదిగారనేది చూపనున్నారు. రెండో భాగంగా ఆయన మహా నాయుకుడిగా రాజకీయాలను ఎలా ఏలారనేది చూపనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు ప్రధాన పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. తాజాగా ప్రముఖ నటి జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను చిత్రయూనిట్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే, దీనిపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాయల్ ప్రస్తుతం తమిళంలో ‘యాంజిల్’, ‘ఇరువర్ ఉల్లం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.
0business
Visit Site Recommended byColombia 1999 ఫిబ్రవరి 7ను కుంబ్లే ఎప్పటికీ మర్చిపోలేడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్&zwnj;లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్&zwnj;గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో పాక్&zwnj;&zwnj;తో జరిగిన టెస్టులో చివరి రోజు 74 పరుగులిచ్చి కుంబ్లే పది వికెట్లు కూల్చాడు. 19 ఏళ్ల తర్వాత దాయాదిపై తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్&zwnj;లో చివరి వికెట్&zwnj;కు వకార్ యూనిస్, వసీం అక్రమ్ క్రీజులో ఉన్నారు. కుంబ్లేకు పదో వికెట్ దక్కొద్దనే ఆలోచనతో వకార్.. రనౌటయితే ఎలా ఉంటుందని అక్రమ్&zwnj;తో అన్నాడు. కానీ వసీమ్ అక్రమ్ మాత్రం వకార్&zwnj;తో విబేధించాడు. చివరికి కుంబ్లే బౌలింగ్&zwnj;లోనే పదో వికెట్&zwnj;గా వెనుదిరిగాడు. ఈ విషయాలను ఈ మధ్యే అక్రమ్ మీడియాకు తెలిపాడు. కానీ వకార్ ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేశాడు. తలకు కట్టుతో బరిలోకి... కుంబ్లే తెగువను నిరూపించే ఘటన ఇది. 2002లో భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది. నాలుగో టెస్టు మూడో రోజు చివరి సెషన్లో తలకు కట్టుతో కుంబ్లే బరిలోకి దిగాడు. దవడ ఫ్రాక్చర్ కావడంతో కట్టుతో 14 ఓవర్లు బౌలింగ్ చేసి కీలకమైన లారా వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్: 1993 నవంబర్ 27న హీరో కప్&zwnj; ఫైనల్లో భాగంగా విండీస్&zwnj;తో జరిగిన మ్యాచ్&zwnj;లో కుంబ్లే చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్ జరిగిన మ్యాచ్&zwnj;లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లతో అదరగొట్టే ప్రదర్శన చేశాడు. 2014లో బంగ్లాదేశ్&zwnj;పై స్టువర్ట్ బిన్నీ 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసే వరకూ భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు కుంబ్లే పేరిటే ఉంది. కుంబ్లే అద్భుత ప్రదర్శన కారణంగా అజారుద్దీన్ నేతృత్వంలోని భారత జట్టు 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్&zwnj;ను దాదాపు లక్ష మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఏకైక సెంచరీ.. స్పిన్ బౌలింగ్&zwnj;తో బ్యాట్స్&zwnj;మెన్&zwnj;ను ముప్పు తిప్పలు పెట్టిన కుంబ్లే టెస్టుల్లో సెంచరీతో సత్తా చాటాడు. 2007లో ఓవల్&zwnj;లో ఇంగ్లండ్&zwnj;పై కుంబ్లే ఈ ఘనత సాధించాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. శ్రీశాంత్&zwnj;తో కలిసి క్రీజులో ఉన్న కుంబ్లే.. బౌండరీతో సెంచరీ బాది చిన్నపిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు. లీడ్స్&zwnj;లో... 2002లో హెడింగ్లీలో ఇంగ్లండ్&zwnj;పై కుంబ్లే ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్&zwnj;లో రాబ్ కీ, నాసిర్ హుస్సేన్, అలెక్ స్టెవార్ట్ లాంటి కీలక వికెట్లు తీసి ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఇంగ్లండ్ పిచ్&zwnj;ల మీద కూడా స్పిన్&zwnj;తో సత్తా చాటగలనని నిరూపించాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇదెక్కడి షాట్.. కీపర్ తలమీదుగా సిక్స్..! మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. TNN | Updated: Aug 29, 2017, 05:56PM IST మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏబీ డివిలియర్స్ తరహాలో గ్రౌండ్ నలువైపులా చిత్రమైన విన్యాసాలతో షాట్లు కొట్టడం అతని స్టైల్. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌లతో ఇప్పటికీ మెక్‌కలమ్ అభిమానుల్ని అలరిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెక్‌కలమ్ కొట్టిన ఓ సిక్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆఫ్‌ స్టంప్‌కి దూరంగా పడిన బంతిని.. వైడ్‌లైన్ మీద పడిపోతూ మెక్‌కలమ్‌ ఏకంగా స్టాండ్స్‌లోకి తరలించేశాడు. ఇలాంటి షాట్‌ని ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ ‘దిల్‌స్కూప్‌’ రూపంలో అభిమానులకి పరిచయం చేసినా.. దానికి అప్‌డేట్ వర్షన్‌లో మెక్‌కలమ్ ఈ సిక్స్ కొట్టాడు. బంతిని చక్కగా బ్యాట్‌కి మిడిల్ చేస్తూ.. కీపర్ తలమీదుగా వెనక్కి నెట్టేశాడు.
2sports
ఆండ్రీ ముర్రే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమణ ఫైనల్లోకి ప్రవేశించిన వావ్రింకా పారిస్‌: ప్రెంచ్‌ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ పోరులో టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్ర మించాడు. మూడో సీడ్‌ వావింక్రా చేతిలో పోరాడి 6-7(6-8), 6-3, 5-7, 7-6(7-3), 6-1తో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో అమెరికా కు చెందిన హారిసన్‌, న్యూజిలాండ్‌కు చెందిన వీనస్‌ల జంట 16ర్యాంకర్లు కాబల్‌, ఫారహ్‌ల జంటపై 4-6, 6-3, 6-4తో సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్లోకు అడుగుపెట్టింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలి యాకు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బర్తీ,డెలాక్వాల జంట 6వ ర్యాంకర్లు చెక్‌రిపబ్లిక్‌ క్రీడాకారిణులు హ్రదేకా, సినియకోవాల జంటపై 7-5, 4-6,6-3తో గెలుపొందారు. మహిళల సీనియర్‌ డబుల్స్‌ విభాగంలో అమెరికాకు చెందిన డావెన్‌పోర్ట్‌,నవ్రతిలోవాల జంట రష్యా క్రీడాకారిణి మైస్కినా, ఫ్రాన్స్‌ క్రీడాకారిణి టాజియట్‌ జంటపై 5-7,6-0,10-4తో సెమీస్‌లో విజయంసాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు.
2sports
internet vaartha 131 Views హైదరాబాద్‌ : నగరంలోని ఎగువ బంజారాహిల్స్‌ ప్రాంతంలో న్రపతిష్టాత్మకమైన డ్రీమ్‌ ఇండియా గ్రూప్‌, ఫిమా సంస్థల ఆధ్వర్యంలో ది వాలెన్సియా రియాల్టీప్రాజెక్టు రూపు దిద్దుకుంటున్నది. అత్యం విలాసవంతమైన ప్రాంతంగా కొనసాగుతున్న బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు మంచి మార్కెట్‌ సాధిస్తుందని సంస్థ ఎండి సయ్యద్‌ రఫీ ఇషాక్‌, మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌లు వెల్లడించారు. రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్‌పూల్‌, మూడు అంతస్తుల పార్కింగ్‌, జిమ్‌, యాక్టివిటి సెంటర్‌, హైరైజ్‌ నుంచి మొత్తం నగరం వీక్షించే అవకాశం కనిపిస్తుందని రోడ్‌నెంబర్‌ 12లో ఈ ప్రాజెక్టు అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటున్నట్లు ఎండి వివరించారు. ఫిమా ప్రాపర్టీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 14 యూబర్‌ లగ్జరీ ఎలిగెంట్‌ టవర్లు ఉంటాయని ఎండిలు వివ రించారు. ఇందుకు సంబంధించిన కంపెనీ లోగోను రెండు కంపెనీల మేనేజింగ్‌ డైరెక్టర్లు లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రాజెక్టును నిర్దేశిత వ్యవధిలోపు పూర్తిచేస్తామని వారు వివరించారు. 24గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. అత్యంత విలాసవంతమైన రీతిలో అధునాతన భవంతులను నిర్దిష్టవ్యవధిలోపే పూర్తిచేస్తామని రెండు సంస్థలకు వాలెన్సియా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని వారు వివరించారు.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బాలీవుడ్ నటితో అఫైర్‌పై స్పందించిన రాహుల్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్‌పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కలిసి ముంబయిలోని Samayam Telugu | Updated: Jun 2, 2018, 12:15PM IST బాలీవుడ్ నటితో అఫైర్‌పై స్పందించిన రాహుల్ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకి తనపై వస్తున్న రూమర్స్‌పై పెదవి విప్పాడు. ఇటీవల బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో కేఎల్ రాహుల్ కనిపించడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చాయి. ఈ గాసిప్స్‌పై తాజాగా రాహుల్ స్పందిస్తూ తాము కేవలం స్నేహితులమని.. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే.. అందరికీ కచ్చితంగా చెబుతానని ఈ ఓపెనర్ స్పష్టం చేశాడు.
2sports
internet vaartha 200 Views కింగ్‌స్టన్‌ : రెండవ టెస్టులో సెంచరీ చేయాలని టార్గెట్‌ ఏమి పెట్టుకోలేదని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే పేర్కొన్నాడు. కాగా రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అనంతరం మాట్లాడుతూ తొలి టెస్టు తరువాత పెవిలియన్‌ చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, అప్పుడే ఇలా జరుగకుండా చూసుకోవాలని భావించానని వివరించాడు. అందుకే భారీ షాట్లపై దృష్టి పెట్టకుండా పుట్‌ వర్క్‌ మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టానని వెల్లడించాడు. విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ బాగా బౌలింగ్‌ చేశాడని రహానే కితాబు ఇచ్చాడు. దీంతో సాహా ఔటయ్యాడని, అనంతరం లోయర్‌ ఆర్డర్‌తో కలిసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించానని రహానే పేర్కొన్నాడు. తొలి టెస్టులో కోహ్లీకి జతగా  అశ్విన్‌ సెంచరీతో భారీ స్కోరు చేసే క్రమంలో భాగంగా రెండవ టెస్టులో రాహుల్‌ చేసిన భారీ స్కోరుకి రహానే చేసిన సెంచరీ దోహదపడింది. దీంతో టీమిండియా రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 300పై చిలుకు పరుగుల ఆధిక్యాన్ని స్కోరు బోర్డు మీద ఉంచగలిగింది.
2sports
Hyd Internet 135 Views NRI's NRI’s న్యూఢిల్లీ:  స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తున్న వారిలో భారతీయులే అగ్రస్థానంలో ఉండనున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. మైగ్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్‌,ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఈ నివేదిక తయారు చేసింది.నివేదిక ప్రకారం 2017లో సుమారు 65 బిలియన్‌ డాలర్లను మాతృదేశానికి పంపి,భారతీయులు మొదటి స్థానాన్ని స్థిరంగా ఉంచుకోనుంది.గత సంవత్సరం కూడా భారతీయులు 62.7 బిలియన్‌ డాలర్లను పంపి మొదటి స్థానంలో నిలిచారు.ఆ తరువాత 61 బిలయన్‌ డాలర్లతో చైనా,33 బిలియన్‌ డాలర్లతో ఫిలిఫైన్స్‌,31 బిలియన్‌ డాలర్లతో మెక్సికో,22 బిలియన్‌ డాలర్లతో నైజీరియా ఉన్నాయి.ప్రపంచ వ్యాప్తంగా అధికాదాయ దేశాలకు వస్తున్న సంపద 3.9 శాతం పెరిగి 596 బిలియన్లు ఉంటుందని అంచనా వేసింది.అలాగే అభివృద్ది చెందుతున్న దేశాల్లో 4.8 శాతం వృద్ది చెందిన 450 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది.వీటిలో యూరోపియన్‌ యూనియన్‌,రష్యా,అమెరికాల నుంచే ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొంది.దీని వల్ల సబ్‌ సహారా ఆఫ్రికా,ఐరా,మధ్య ఆసియా,లాటిన్‌ అమెరికా,కరేబియన్‌ దేశాల్లో పెట్డుబడులు రాకపోకల్లో గణనీయమైన అభివృద్ది సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. పాకిస్థాన్‌కు పంపుతున్న డబ్బులో మార్పులేదు.శ్రీలంక,బంగ్లాదేశ్‌,నేపాల్‌లకు మాత్రం ధన ప్రవాహం తగ్గింది.గల్ఫ్‌ దేశాలలో చమురు తగ్గడం,విదేశీ కార్మికుల నియామక విధానాలలో నిరుత్సాహం,దక్షిణాసియాకు అనుకూలంగా మారిందని నివేదిక వెల్లడించింది.
1entertainment
Jan 19,2017 ఎయిర్‌టెల్‌ సీఎంవోగా రాజ్‌ పూడిపెద్ది న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ ఇండియాకు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (సీిఎంవో)గా రాజ్‌ పూడిపెద్ది నియమితులయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. అదే విధంగా ఎయిర్‌టెల్‌ మేనేజిమెంట్‌ బోర్డులో సైతం రాజ్‌ భాగస్వామి అవుతారని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. సంస్థ మార్కెట్‌ను విస్తృతం చేయడం, బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడం, వినయోగదారుడే కేంద్రంగా నూతన ఆవిష్కరణలకు బృందాలతో కలిసి పనిచేయడం తదితర కార్యకలాపాలను రాజ్‌ పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది. వివిధ సంస్థలో కీలక పదవుల్లో పనిచేసిన రాజ్‌ పూడిపెద్దికి 22 ఏండ్ల అనుభవం ఉంది. నార్త్‌ అమెరికాలోని ఓరల్‌ కేర్‌ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఐఐఎం లఖ్‌నవూలో ఎంబీఎ పూర్తి చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సిడ్నీ టెస్టు: ఆసీస్‌ టీమ్‌లోకి కొత్త స్పిన్నర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే మార్నస్.. తన లెగ్‌ స్పిన్‌‌తోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్రదర్శన చేయగలడు. మరోవైపు ఈరోజు మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పేలవంగా విఫలమయ్యారు. Samayam Telugu | Updated: Dec 30, 2018, 12:48PM IST సిడ్నీ టెస్టు: ఆసీస్‌ టీమ్‌లోకి కొత్త స్పిన్నర్ భారత్‌‌తో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ కొత్త ఆల్‌రౌండర్‌ని తీసుకుంది. ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆసీస్ జట్టులోకి అరంగేట్రం చేసిన మార్నస్ ఏడు వికెట్లు పడగొట్టడంతో పాటు 81 పరుగులు కూడా చేశాడు. కానీ.. భారత్‌తో టెస్టు సిరీస్‌కి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అందుబాటులోకి రావడంతో అతడ్ని ఎంపిక చేయలేదు. అయితే.. సిడ్నీ టెస్టులో అతడ్ని ఆడించే అవకాశాలపై పరిశీలిస్తామని కెప్టెన్ టిమ్‌పైన్ వెల్లడించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే మార్నస్.. తన లెగ్‌ స్పిన్‌‌తోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్రదర్శన చేయగలడు. మరోవైపు ఈరోజు మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పేలవంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో.. సిడ్నీ టెస్టులో అతడికి అవకాశమివ్వాలని ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఇటీవల క్వీన్స్‌లాండ్‌ తరఫున ఆడిన మార్నస్.. మూడు టెస్టుల్లో 52, 4, 47, 21, 78 పరుగులతో ఫామ్‌ని చాటుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు: టిమ్‌పైన్ (కెప్టెన్ / వికెట్ కీపర్), హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, హ్యాండ్స్‌కబ్, హారిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, పీటర్ సిడిల్, మిచెల్ స్టార్క్, మార్నస్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
'నేల టికెట్టు' పిల్ల హాట్ హాట్ పోజులు! Highlights తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది తెలుగు తెరకు మరో కొత్తమ్మాయి పరిచయం కాబోతుంది. తనే మాళవిక శర్మ.. రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో పాటు తన హాట్ హాట్ లుక్స్ ను జోడించి యూత్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మాళవిక శర్మ అందాల ప్రదర్శన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే 'నేల టికెట్టు' ఆడియో ఫంక్షన్స్ లో తన అందంతో అందరికీ కట్టిపడేసింది. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ స్టేజ్ మీదకు వెళ్లి మరీ స్టెప్పులేసి అందరినీ మెప్పించింది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి పరిమితులు లేవన్నట్లు తన అందాల ప్రదర్శనతో నిరూపిస్తోంది. నేల టికెట్టు సినిమాలో గనుక అందం, అభినయం పరంగా క్లిక్ అయితే ఇక అమ్మడుకి టాలీవుడ్ లో వరస అవకాశాలు రావడం ఖాయం.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV హెచ్-1బీ వీసా ద‌ర‌ఖాస్తుల ప‌రిమితి ముగిసింది వ‌చ్చే ఏడాది 2019కి సంబంధించి హెచ్1-బీ ద‌ర‌ఖాస్తుల ప‌రిమితి ముగిసింద‌ని యూఎస్‌సీఐఎస్(యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్) వెల్ల‌డించింది. TNN & Agencies | Updated: Apr 7, 2018, 02:29PM IST అమెరికాలో ప‌నిచేసేందుకు వృత్తి నిపుణుల‌కు వీసా వ‌చ్చే ఏడాది 2019కి సంబంధించి హెచ్1-బీ ద‌ర‌ఖాస్తుల ప‌రిమితి ముగిసింద‌ని యూఎస్‌సీఐఎస్(యూఎస్ సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్) వెల్ల‌డించింది. ఎవ‌రి ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించాల‌నే విష‌యంపై లాట‌రీ ద్వారా నిర్ణ‌యిస్తామ‌ని కౌన్సిల్ తెలిపింది. అయితే ఎంత మంది హెచ్-1బీ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేశార‌నే విష‌యాన్ని యూఎస్‌సీఐఎస్ ప్ర‌క‌టించ‌లేదు. భార‌త‌దేశానికి చెందిన ఐటీ నిపుణులు ఎక్కువ‌గా హెచ్1-బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. అమెరికాలో ఆర్థిక సంవత్స‌రం అక్టోబ‌ర్ 1,2018న ప్రారంభ‌మ‌వుతుంది. అమెరికాలో ప‌నిచేసేందుకు వృత్తి నిపుణుల‌కు వీసా
1entertainment
Hyderabad, First Published 5, Jul 2019, 3:41 PM IST Highlights దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది.  దర్శకుడు ఓంకార్ రూపొందించిన 'రాజు గారి గది' సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సీక్వెల్ గా 'రాజు గారి గది 2' వచ్చింది. ఇందులో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించారు. ఈ సినిమాకి ఏవరేజ్ మార్కులు పడినప్పటికీ ఇప్పుడు 'రాజు గారి గది 3' తీయడానికి సిద్ధమైపోయారు.  ఇటీవల సినిమా ప్రారంభోత్సవ వేడుక కూడా జరిపారు. తమన్నా హీరోయిన్ గా సినిమాను మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో తాప్సీ, కాజల్ లాంటి హీరోయిన్లను తీసుకోవాలని సంప్రదిస్తున్నాడట. కాజల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తిగానే ఉందని అంటున్నారు.  తమన్నా కంటే కాజల్ కి క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. అసలు ఇలాంటి హారర్ కథలో కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు నటించేలా ఓంకార్ ఏం చెప్పి ఒప్పిస్తున్నాడనే సంగతి మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. పైగా సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ లాంటి స్టార్ డమ్ ఉన్న తారలు ఇలాంటి హీరోల పక్కన నటించడానికి అంగీకరిస్తున్నారంటే  కచ్చితంగా  కథలో ఇంటరెస్టింగ్ పాయింట్ ఉండే ఉంటుంది.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ప్రభాస్ భుజాలపై నడవడం తప్పే కాని..: అనుష్క Web Title:anushka shetty shared her experience about walking on prabhas shoulders in baahubali 2 ( Telugu News from Samayam Telugu , TIL Network) 1/6 ప్రభాస్ భుజాలపై నడవడం తప్పే కాని..: అనుష్క మీ కామెంట్ రాయండి బాహుబలి.. టాలీవుడ్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ సినిమా రికార్డులతో పాటూ అవార్డుల్లోనూ దుమ్ము దులిపేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఈ మూవీలో దేవసేనగా అద్భుత నటనతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది అనుష్క. సమయం తెలుగు న్యూస్ అలెర్ట్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి ఇప్పుడు వద్దు
0business
Mumbai, First Published 17, Sep 2018, 1:43 PM IST Highlights ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. శాస్త్రిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మాజీ టెస్ట్ క్రికెటర్ చేతన్ చౌహాన్ కూడా జత కలిశాడు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందే ఆయన్ని తప్పించాలని కోరాడు. శాస్త్రి మంచి కామెంటేటర్ అతడిని తిరిగి ఆ పనికే పంపించాలని సూచించాడు.. ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన ఇంకా బాగా ఆడాల్సి ఉందన్నాడు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లాండ్‌ చివరి వరుస బ్యాట్స్‌మెన్లను టీమిండియా విఫలమైందన్నారు. అయితే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ కోహ్లీ సేనే అత్యుత్తమ జట్టని వ్యాఖ్యానించడం పట్లా చేతన్ మండిపడ్డారు. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక జట్టని.. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమానంగా ఉందని... ఆసియా కప్‌లో రోహిత్ సేన సత్తా చాటుతుందని చేతన్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. Last Updated 19, Sep 2018, 9:28 AM IST
2sports
Hyderabad, First Published 11, Mar 2019, 7:42 PM IST Highlights మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న కీర్తి సురేష్ కి ఇక సౌత్ లో తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ సర్కార్ సినిమా తరువాత కీర్తి మరో తమిళ్ సినిమాలో అవకాశం అనుకోలేదు. కమర్షియల్ కధలు వస్తున్నా కూడా అంత ఈజీగా ఒప్పుకోవడం లేదట.  మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న కీర్తి సురేష్ కి ఇక సౌత్ లో తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ సర్కార్ సినిమా తరువాత కీర్తి మరో తమిళ్ సినిమాలో అవకాశం అనుకోలేదు. కమర్షియల్ కధలు వస్తున్నా కూడా అంత ఈజీగా ఒప్పుకోవడం లేదట.  అందుకు కారణం మహానటి సినిమా వల్లే అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. 'మహానటి సినిమా తరువాత అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. నేను చేసిన ప్రతి సినిమాపై వారి ద్రుష్టి ఉంటుంది. వారిని మెప్పించాడానికి జాగ్రత్తగా ఉండాల్సిందే. కంటెంట్ లో క్యారెక్టర్ ఆకర్షించే విధంగా ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేను.  తమిళ్ లో నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అందులో ఏవి నచ్చడం లేదు. మంచి పాత్రలను ఎంచుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది' అని మహానటి బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళం తెలుగులో కలిపి రెండు సినిమాలను చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తుండడంతో అక్కడ కూడా ఒకడుగు వేయాలని కీర్తి సురేష్ ఆలోచిస్తోంది.   Last Updated 11, Mar 2019, 7:42 PM IST
0business
ఉల్లి ఎఫెక్ట్: 18 శాతాన్ని దాటిన ఆహార ద్రవ్యోల్బణం Hanumantha Reddy| Last Updated: గురువారం, 22 మే 2014 (21:59 IST) PTI Photo PTI దేశీయ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు, ఇతర కూరగాయల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకింది. డిసెంబర్ 25తో ముగిసిన వారాంతానికి గానూ ఆహార ద్రవ్యోల్బణం 18.32 శాతంగా నమోదయ్యింది. అంతకు ముందు వారంలో ఆహార ద్రవ్యోల్బణం 3.88 శాతం పెరిగి 14.44 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 19.90 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడానికి ప్రధానంగా కూరగాయల ధరలు పెరగడమే కారణం. హోల్‌సేల్ మార్కెట్లలో కూరగాయల ధరలు 58.58 శాతానికి పెరిగాయి. ఇక ఇతర ఆహార వస్తువుల విషయాలకు వస్తే.. ఉల్లిపాయలు 82.47 శాతం, గుడ్లు, పాలు, చేపలు 20.83 శాతం, పండ్లు 19.99 శాతం, పాలు 19.59 శాతం మేర పెరిగి ప్రియంగా ఉన్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే.. రానున్న ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచి వినియోగదారుల నడ్డి విరిచే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వార్తలు
1entertainment
సాహో కాటమరాయుడు.. పవన్ చేతిలో వీర ఖడ్గం... శివబాలాజీ గిఫ్ట్ Highlights పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరు శివబాలాజీ కాటమరాయుడులో పవన్ కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ జనసేనానికి అద్భుత ఖడ్గం తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చిన శివబాలాజీ జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు హీరో శివబాలాజీ పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా నటిస్తున్నాడు. అయితే ఎప్పటి నుంచో పవన్‌కు బహెుమతిగా ఏదైనా ఇద్దామని అనుకుంటున్న శివబాలాజీ జనసేనానికి ఖడ్గం ఇవ్వాలనుకున్నాడట. అయితే ఆ ఖడ్గం కూడా ప్రత్యేకంగా ఉండాలని దానిపై జనసేనాని చిత్రాన్ని, ఆ ఖడ్గం చివరిలో జనసేన పార్టీ జెండాలోని లోగోను రూపొందించాడు బాలాజీ. ఇందుకోసం డెహ్రడూన్‌లో తనకు తెలిసిన ఖడ్గ తయారీదారుడిని కలిసి, దానిపై ఎలాంటి డిజైన్ వేయాలో వివరించాడట. దానిపై పవర్‌ఫుల్‌ పదాలుండేలా పవన్‌ కళ్యాణ్ రూపం, దానికింద ‘జనసేన’ అని ఇంకా చెప్తున్నాడట.. ఇలా తాను చెప్పుకొంటూ పోతుండడంతో డిజైనర్‌కి విసుగుపుట్టి సర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పని అవ్వదు అని అతనితో అన్నాడని తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు శివబాలాజీ. దీన్ని ఎంతో ప్రత్యేకంగా కాటమరాయుడు సెట్లో పవన్‌కు అందించాడు.  సెట్ లోనే నిర్మాత శరత్ మరార్, ఆలీ,ఎఎం రత్నం, శివబాలాజీ, అజయ్ తదితరులు ఖడ్గాన్ని చూసి పవన్ తో దాని గురించే తెగ చర్చించారట. మొత్తంగా చిత్ర యూనిట్ అంతా పవన్‌ను సర్‌ప్రైజ్‌లో ముంచేసింది. దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు నిర్మాత శరత్ మరార్. మీరూ ఓ లుక్కేయండి.
0business
jemimah rodrigues hits double ton for mumbai వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన 16 ఏళ్ల అమ్మాయి! ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది TNN | Updated: Nov 5, 2017, 06:10PM IST ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్&zwnj;లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్&zwnj;గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్&zwnj;గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్&zwnj;లో ముంబై తరఫున బరిలో దిగిన జెమిమా ఈ ఘనత సాధించింది. 13వ ఏటే అండర్-19 జట్టుకి ఎంపికైన జెమిమా 300కిపైగా సగటుతో ఇప్పటికే రెండు సెంచరీలను తన ఖాతాలో వేసుకుంది. జెమిమా ఈ మ్యాచ్&zwnj; ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసిన ఈ టీనేజర్.. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. తర్వాత గేర్ మార్చిన జెమిమా 163 బంతుల్లో 202 పరుగులతో నాటౌట్&zwnj;గా నిలిచింది. రౌత్&zwnj;తో కలిసి రెండో వికెట్&zwnj;కు 300 పరుగులు జోడించింది. దీంతో ముంబై జట్టు 347 పరుగులు చేసింది. బదులుగా సౌరాష్ట్ర కేవలం 62 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ముంబై జట్టు 285 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.
2sports
bollywood actor farhan akhtar ex wife adhuna confirms her new relationship on socialmedia shares her new lover photo ‘నా మాజీ భర్త మంచోడు.. నా కొత్త ప్రియుడికి ఓపికెక్కువ’ ఫర్హాన్ అక్తర్ మాజీ భార్య అధూనాకు కొత్త ప్రియుడు దొరికాడట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు తన మాజీ భర్త చాలా మంచోడు అంటూ పొగిడేస్తున్నారు. Samayam Telugu | Updated: Oct 29, 2019, 05:23PM IST ఫర్హాన్ అక్తర్, అధూనా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం. ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తు్న్న ట్రెండ్ ఇదే. ఎప్పటినుంచో తమ భార్యలను, భర్తలను వదిలించుకోవాలని అనుకున్నవాళ్లు అడల్టరీకి సుప్రీంకోర్డు ఓకే చెప్పిన మరుక్షణం కోర్టు మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తమ భర్తలకు, భార్యలకు వీడ్కోలు పలికి మరొకరితో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి రిలేషన్‌షిప్స్ తమ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయని కొంచెం కూడా ఆలోచించడంలేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మాజీ భార్య అధూనా తనకు కొత్త ప్రియుడు దొరికాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. READ ALSO: యాంకర్‌కు లిప్ కిస్ ఇచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్ అతనికి బర్త్‌డే విషెస్ చెప్తూ లిప్ కిస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అతని పేరు నికోలో అని రెండేన్నరేళ్లుగా తనతో డేటింగ్‌లో ఉన్నానని తెలిపింది. అలాగని తన మాజీ భర్తపై తనకు ఎలాంటి కోపం లేదని పేర్కొంది. తన మాజీ భర్త చాలా మంచివాడని, కొత్త ప్రియుడికి ఓపిక ఎక్కువని అంటోంది. ఫర్హాన్‌కు అధూనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫర్హాన్ తన కంటే వయసులో చిన్నదైనా శిబానీ దండేకర్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. వీరి జీవితాలు వీరు చూసుకున్నారు కానీ తాము తీసుకున్న నిర్ణయాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయని ఆలోచించలేదు. పిల్లల కోసం భార్యభర్తలుగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటివరకు విడిపోయిన ప్రతీ జంట చెప్పిన మాట ఇదే. READ ALSO: రేప్ చేస్తుంటే ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తూ కూర్చోవాలా: గాయని ఆగ్రహం ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏ వయసులో పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఇలాంటి రిలేషన్‌షిప్స్ మాత్రం సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌లో అందరికంటే వైరల్ అవుతున్న లవ్‌స్టోరీ మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ది. పెళ్లై టీనేజ్ వయసున్న కుమారుడు ఉన్న మలైకా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అర్జున్‌తో డేటింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఏంటిది అని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని ఇద్దరూ ఘాటుగా స్పందించారు. 2020లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫర్హాన్ విషయానికొస్తే.. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలోని ‘ఐ డోన్ట్ నో’ అనే పాటను పాడారు.
0business
ashwini dutt upset with daughters inter-caste marriage కూతుళ్ల కులాంతర వివాహాలు ఆ నిర్మాతను బాధించాయట! ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అది ఎంత కష్టమైనా తమ ప్రేమను సాధించుకుని పెళ్లికి రెడీ అవుతోంది నేటి యువత. TNN | Updated: Jan 9, 2017, 06:34PM IST ప్రేమ, పెళ్లి బంధాలకు ఎవరూ అతీతులు కారు. ఇష్టపడితే అది ఎంత కష్టమైనా తమ ప్రేమను సాధించుకుని పెళ్లికి రెడీ అవుతోంది నేటి యువత. కొన్ని సందర్భాలలలో కులమతాలనేవి తమ ప్రేమ స్పీడ్&zwnj;కు బ్రేకులు వేస్తూనే ఉంటాయి. కాని నేటి యూత్ వాటిని ఏమాత్రం లెక్కచేయంకుండా రయ్ మంటూ దూసుకుపోతూనే ఉన్నారు. వారిలో సెలబ్రిటీల పిల్లలు ఒక అడుగు ముందుంటున్నారు. గత కొంత కాలంగా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి.. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖ ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లు.. అదీ వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం అయ్యింది. కాగా ఇలా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కూతురుళ్లు కూడా ప్రేమించి వేరే కులపు యువకుడిని పెళ్లిళ్లు చేసుకొన్నారు.ఈ విషయంపై ఇన్నేళ్ల తర్వాత అశ్వినీ దత్ స్పందించారు.
0business
Jadav1 బెంగళూరును గెలిపించిన జాదవ్‌ బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.డిల్లీ డేర్‌ డెవిల్స్‌ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.దీంతో ఢిల్లీపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 15 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది.జట్టు స్కోరు 26 వద్ద క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌లో శాంసన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌కు ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ 6 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన గేల్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోను ఆకట్టుకోలేకపోయాడు.అనంతరం స్వల్ప వ్యవధిలోనే కమిన్స్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ 12 పరుగులకే ఔల్డ్‌ అయ్యాడు.ఆరంభం నుంచి ఆచీతూచీ ఆడుతూ, భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నించిన సారథి షేన్‌ వాట్సన్‌ 24 పరుగుల వద్ద నదీమ్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ ఢిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. చక్కటి షాట్లతో స్వేచ్ఛగా పరుగులు చేశాడు.బెంగళూరు తరుపున నిలబడిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ జాదవ్‌.ఆరంభంలో కట్టడిగా బౌలింగ్‌ చేసిన డిల్లీ జాదవ్‌ దూకుడును అడ్డుకోలేకపోయింది.కేవలం 37 బంతులు ఆడి 5 బౌండరీలు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి బెంగళూరు స్కోరు పెంచేందుకు కృషిచేశాడు.దీంతో ఢిల్లీకి 158 పరుగుల టార్గెట్‌ ను నిర్ధేశించగలిగింది.ఢిల్లీ పేసర్లుజహీర్‌ఖాన్‌,మోరిస్‌,కమిన్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు.మోరీస్‌ 21 పరుగులు ఇచ్చి 3 పరుగులు,జహీర్‌ ఖాన్‌ 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుని బెంగళూరును తక్కువ స్కోరుకే పరిమితంఅయ్యేలా చేశారు.మరోవైపు కమిన్స్‌, నదీమ్‌ కూడా కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. గేల్‌ హిట్టయ్యేదెప్పుడు ? ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తక్కువ స్కోరుకే తొలి వికెట్‌ కోల్పోయింది.విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ 6 పరుగులకే ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఢిల్లీ ఆటగాడు శాంసన్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు అతడు పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.3.2 ఓవర్‌లో క్రిస్‌ మోరీస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా బంతి మిడ్‌ ఆఫ్‌లో గాల్లోకి లేచింది.బంతి గమనాన్ని అంచనా వేసిన శాంసన్‌ గాల్లోనే డైవ్‌ చేసి ఆందుకున్నాడు.ఈ మ్యాచ్‌ లోనైనా చెలరేగి అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 10 వేల పరుగులు మైలురాయిని చేరుకోవాలని ఆశపడిన గేల్‌ మరో మ్యాచ్‌ వరకు నిరీక్షణ తప్పదు.గేల్‌ ఒకప్పటి ఆటను ఆస్వాదించాలని ఉత్సాహంతో స్టేడియానికి వచ్చిన అభిమానులకు నిరాశ మిగిలింది. పోరాడిన డిల్లీ డేర్‌ డెవిల్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అనంతరం ఢిల్లీ డేర్‌్‌ డెవిల్స్‌ బ్యాటింగ్‌క దిగి పోరాటం చేసింది.ఓపెనర్లు ఫర్వాలేదనిపించే విధంగా స్కోరు చేశారు. ఓపెనర్‌ తారే 17 బంతులు ఆడి 3 బౌండరీలతో 18 పరుగులు చేసి మిల్స్‌బౌలింగ్‌లో ఔటయ్యాడు.మరో ఓపెనర్‌ బిల్లింగ్‌ 19 బంతులు ఆడి 1 బౌండరీ,1 స్సిక్సర్‌తో 25 పరుగులు చేసి ఇక్భాల్‌ అబ్దుల్లా బౌలింగ్‌లో స్టాన్‌లాన్‌క్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక నయర్‌ 3 బంతులు ఆడి 1 బౌండరీతో 4 పరుగులు చేసి స్టాన్‌లాన్‌క్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.సాంసన్‌ 12 బంతులు ఆడి 1 బౌండరీతో13 పరుగులు చేసి స్టాన్‌లాన్‌క్‌ బౌలింగ్‌లో బిన్నీకి క్యాచ్‌ ఇవ్వడంతో ఔటయ్యాడు.ఇక పంత్‌ నిలకడగా 36 బంతులు ఆడి 3 బౌండరీలు,4 సిక్సర్లతో 57 పరుగులు చేసి హాఫ్‌ సెంచరితో ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం నగీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మారిస్‌ 5 బంతులు ఆడి 4 పరుగు లతో అక్బాల్‌ అబ్దుల్లా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు.బ్రాత్‌ వెట్‌ 5 బంతులు ఆడి 1 పరుగు చేసి చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కమిన్స్‌ 12 బంతులు ఆడిఇ 1 బౌండరీతో 6 పరుగులు చేసి వాట్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.మిశ్రా 4 బంతులు ఆడి 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా నదీమ్‌ 1 బంతి ఆడి జిరో పరుగుల వద్ద నాటౌట్‌ గా నిలిచాడు.ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు చెందిన టాపార్డర్‌ ఫర్వాలేదని పించినా టెలెండర్లు నిలదొక్కుకోలేకపోవడంతో స్కోరు నత్తనడకన సాగింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రాజకీయాల్లోకి మంచు లక్ష్మి? అటు వెండితెరపై ఓ నటిగా ఇటు బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేయడానికి ‘ నేను సైతం’ అని మంచి మార్కులనే కొట్టేసిన మంచులక్ష్మి పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. TNN | Updated: Jan 21, 2017, 07:54PM IST అటు వెండితెరపై ఓ నటిగా ఇటు బుల్లితెరపై యాంకర్&zwnj;గా కొనసాగుతూ.. పలు సామాజిక కార్యక్రమాలను చేయడానికి &lsquo; నేను సైతం&rsquo; అని మంచి మార్కులనే కొట్టేసింది లక్ష్మి మంచు. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాతో బాగానే ఫేమస్ అయింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతుందని టాక్. తెలుగుదేశం పార్టీ తరఫున మంచు అక్కను బరిలో దింపడానికి చర్చలు జరుగుతున్నాయట. గతంలో గల్లా అరుణ కుమారి విజయం సాధించిన చంద్రగిరి నుండి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలోని టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడే మహిళా నేత లేకపోవడం, వైసీపీలో మాత్రం రోజా తన స్వరంతో చెలరేగిపోవడంతో ఆమెకు చెక్ పెట్టే దిశగా మంచు లక్ష్మీను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట.
0business
Oct 25,2018 హాయర్‌ నుంచి ఈజీ కనెక్ట్‌ టీవీలు న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల తయారీ సంస్థ హాయర్‌ భారత మార్కెట్లోకి అత్యాధునిక ఈజీ కనెక్ట్‌ ఎల్‌ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో వీటిని రూపొందించినందున వీక్షకులకు ఈ టీవీలు స్మార్ట్‌ వ్యూయింగ్‌ అనుభూతిని కలిస్తాయనిj కంపెనీ అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజూ తెలిపారు. వీటిని 80 సెంటీమీటర్లు, 108 సెంటీ మేటీర్ల నిడివితో మార్కెట్లోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ టీవీల ధరలను కంపెనీ వరుసగా రూ.22,990, రూ.40,990గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ నుంచి నేరుగా కంటెంట్‌ను టీవి స్క్రీన్‌కు స్ట్రీమింగ్‌ చేసే వెసులుబాటు ఉండడం ఈ టీవీల విశేషం. ఇవి చక్కటి పిక్చర్‌ క్వాలిటీ, హెచ్‌డీ రిజల్యూషన్‌తో స్పష్టమైన పిక్చర్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు సూపర్ డీల్స్ పొందొచ్చు. అవేంటో చూద్దాం.. ICICI Bank - ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1,000 విలువైన డిజిటల్ బంగారం కొనుగోలు చేస్తే 30 మిల్లీగ్రాముల బంగారం ఉచితంగా పొందొచ్చు. ఇది సేఫ్‌గోల్డ్ అకౌంట్‌లో జమవుతుంది. ఆఫర్ ఈ రోజే లాస్ట్. అలాగే ఈ ఆఫర్ తొలి 5,000 మందికి మాత్రమే వర్తిస్తుంది. Also Read: భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర! టీబీజెడ్ కంపెనీ జువెలరీ షాపుకు వెళ్లి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బంగారం కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కీనం రూ.50,000 విలువైన బంగారు ఆభరణాలు కొనాలి. గరిష్టంగా రూ.5,000 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అక్టోబర్ 29 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే కల్యాణ్ జువెలర్స్‌కు కనీసం రూ.30,000 బంగారం కొనుగోలు చేస్తే 5 శాతం క్యాస్‌బ్యా్క్ వస్తుంది. అక్టోబర్ 27 వరకు ఆఫర్ ఉంటుంది. Also Read: రూ.10,000కు రూ.10 వేలు.. రూ.50,000కు రూ.50 వేలు.. ఇక్కడ మీ డబ్బు రెట్టింపు! HDFC Bank - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో తనిష్క్ జువెలర్స్‌కు వెళ్లి బంగారం కొనుగోలు చేస్తే రూ.2,500 నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ విలువ మీరు కొనుగోలు చేసే వ్యాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ జువెల్స్‌లో రూ.10,000 పెట్టి బంగారం కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. డిసెంబర్ 31 వరకు ఆఫర్ ఉంటుంది. ఇతర జువెలరీ షాపుల్లో రూ.20,000 విలువైన బంగారం కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అక్టోబర్ 26 వరకు ఆఫర్ ఉంటుంది. Also Read: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 క్యాష్‌బ్యాక్! SBI - గోల్డ్ జువెలరీపై ప్రతి గ్రాముకు రూ.100 తగ్గింపు లభిస్తుంది. డైమండ్ జువెలరీపై 20 శాతం వరకు తగ్గింపు ఉంది. ప్లాటినం జువెలరీ మేకింగ్ చార్జీల్లో 10 శాతం తగ్గింపు పొందొచ్చు. సెంకో జువెలరీపై ఈ ఆఫర్లు ఉన్నాయి. కియాహ్ జువెలరీలో డైమండ్ జువెలరీ కొంటే 25 శాతం తగ్గింపు ఉంది. Also Read: పీఎఫ్ ఖాతాదారులను హెచ్చరిస్తున్న ఈపీఎఫ్‌వో.. కారణం ఇదే!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో, పారిశ్రామికవేత్తలో భేటీ అయ్యారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వచ్చిన మంత్రి వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. మొదట జపాన్‌ రాయబారి యుపాక కికుటాతో సమావేశమయ్యారు. హార్డ్‌వేర్‌ సంస్థల స్థాపనకు తెలంగాణలో విస్తృతమైన అవకాశాలున్నాయని వివరించారు. సమావేశనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేలా సహకారం అందించాలని విన్నవించినట్టు తెలిపారు. జపాన్‌ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో జపాన్‌లో పర్యటిస్తానని తెలిపారు. అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ను కలిశారు. హైదరాబాద్‌లో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. ఆ తరువాత మలేషియా ఉపప్రధానితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కలిగిందని వివరించారు. తరువాత అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సదస్సులో వివరించారు. పిదప దక్షిణ కొరియా, తైవాన్‌ రాయబారులతో భేటీ అయ్యారు. పెట్టుబడుల అంశంపై చర్చించారు. అంతిమంగా కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌మిశ్రాతో సమావేశమయ్యారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
foreiggn 400 బిలియన్‌ డాలర్లకు చేరుతున్న భారత్‌ విదేశీ కరెన్సీనిల్వలు న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత్‌ విదేశీ మారకద్రవ్యనిల్వలు సెప్టెంబరునాటికి 400 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని, ఎక్కువగా విదేశీ నిధులు మూలధన మార్కెట్లకు వెల్లువలా వస్తాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక అంచనావేసింది. అంతర్జాతీయ ఆర్థికసేవల సంస్థ భారత విదేశీ మారక ద్రవ్యనిల్వలను 400 బిలి యన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. 21015 తర్వా త ఇదే భారీవృద్ధిగా చెపుతోంది. ఆగస్టు నాల్గవ తేదీనాటికి భారత్‌ విదేశీ కరెన్సీ నిల్వలు ఆర్‌బిఐ వద్ద 393 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. విదేశీ కరెన్సీ నిల్వలు గడచిన నాలుగు వారాల్లో ఇదే తీరుతో ఉంటే సెప్టెంబరు 8వ తేదీనాటికి 400 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఎంఎస్‌ అంచనావేసింది. జపాన్‌ బయట ప్రాంతంలో గడచిన 12నెలల్లో ఒక్కభారత్‌లో మాత్రమే భారీగా విదేశీ కరెన్సీ నిల్వలు పెరిగిన దేశంగా ఆసియా ఖండంలో నమోదయిం ది. మోర్గాన్‌ స్టేన్లీ ఇందుకుప్రధానంగా రెండు కారణాలు చూపిస్తోంది. మూలధన నిధులు ఎక్కువ రావడం, కార్పొ రేట్‌ రుణపరపతి నీరసించడం వల్లనేనిధులు పెరిగాయని అంచనా. విదేశీ ప్రత్య పెట్టుబడు లు, సంస్థాగత నిధులు మరింతగా పెరిగి 63 బిలియన్‌ డాలర్లు, 17 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. 12నెలల సగటు మొత్తంగాచూస్తే భారీగానే పెరిగాయి. అయితే రుణపరపతి మాత్రం నీరసిం చింది. దీనివల్ల ఇంటర్‌బ్యాంక్‌ నగదు లభ్యత పటిష్టంగా ఉంది. 42 బిలియన్‌ డాలర్ల మిగులు నిధులున్నట్లు మోర్గాన్‌ స్టేన్లీ అంచనావేసింది. మూలధన నిధులు మరింతగా వచ్చినా రూపాయి పటిష్టం కావడంవల్ల కొంత అదనపునగదు లభ్యతకు తావిస్తుందని, ఆర్‌బిఐకు రానున్న కాలంలో మానిటరీ పాలసీని సమన్వయం చేయడంలో కొంత సవాళ్లు ఎదురవుతాయని అంచనావేసింది. ఆర్‌బిఐ సరళీకృత ద్రవ్యో ల్బణ లక్ష్యంతో ముందుకు వెళుతున్నందున పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని, వాస్తవ రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉండక పోవచ్చని నివేదికలో మోర్గాన్‌ ఉటంకిం చింది. ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కేవలం ద్రవ్యోల్బణంపై కరెన్సీ పటిష్టతనే ప్రామా ణికంగా తీసుకుని నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంటుందని చెపుతోంది. కరెన్సీ మార్కెట్లలో ఇప్పటికే ఆర్‌బిఐ జోక్యం చేసుకుంది. స్పాట్‌ ఫార్వార్డ్‌ మార్కెట్లలో వ్రేశించి మూడు బిలియన్‌ డాలర్లు, 17 బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు జరిపింది. అద నపు నగదు సవాళ్లు ఆర్‌బిఐకు మరింతగా కార్యాచరణ అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతున్నాయని మోర్గాన్‌ స్టేన్లీ ఉటంకించింది.
1entertainment
internet vaartha 343 Views హైదరాబాద్‌ : ఫ్యాకల్టీ విద్యార్ధి పరస్పర అవగాహన మార్పిడి పథకం కింద ఐఎస్‌బి ఎస్‌ఎంయుతో ఒప్పందంచేసుకుంది. హైదరాబాద్‌, మొహాలిల్లో క్యాంపస్‌లు కలిగిన ఐఎస్‌బి కొత్తగా సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ వర్సిటీతో అవగాహనకు వచ్చింది. తద్వారా ఇరుసంస్థలు అత్యుత్తమ విధా నాలు అనుభవాలను పంచుకుంటున్నాయి. భారత్‌తో పాటు సింగపూర్‌న ఆసియా పసిఫిక్‌ప్రాంతంలో పరిశ్రమ విద్య అభివృద్ధి మరింత సాధ్యం అవుతుంది. ఎంఒయుపై గెరార్డ్‌జార్జ్‌ డీన్‌ అండ్‌ ప్రొఫెసర్‌, లీకింగ్‌చైన్‌ ఎస్‌ఎంయుతో పాటు ఐఎస్‌బి సీనియర్‌ మేనేజ్‌ మెంట్‌, డీన్‌ రాజేంద్రశ్రీవాస్తవ, ఎస్‌ఎంయు అధ్యక్షుడు ఆర్నౌడ్‌ డీ మేయర్‌ తదితరులున్నారు. 15 సంవత్సరాల్లో ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలుగా రూపుదిద్దుకోవడం, ఎఎస్‌ఎస్‌బిచేత అక్రిడేట్‌ చేసిన యంగెస్ట్‌ విద్యాసంస్థలుగా నిలవడం ఒక ప్రత్యేకతగా చెపుతున్నారు. ఈభాగస్వామ్యంతో ఐఎస్‌బి, ఎస్‌ఎంయులు కొత్త ఆలోచనలు, విధానాలు సృజనాత్మకత, పారిశ్రామిక విధానాం, డిజైన్‌లలో పరస్పరం వృద్ధికి ఆస్కారముంటుందనిడీన్‌ వెల్లడించారు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత్ తరఫున ఒకే ఒక్కడు.. ధోనీ@200 భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా TNN | Updated: Oct 26, 2017, 05:21PM IST భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్&zwnj;తో పుణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ క్యాచ్&zwnj;ని అందుకున్న ధోనీ.. భారత తరఫున 200 క్యాచ్&zwnj;లు స్వదేశంలో పట్టిన క్రికెటర్&zwnj;గా నిలిచాడు. ధోనీ తర్వాత స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (146 క్యాచ్&zwnj;లు), మహ్మద్ అజహరుద్దీన్ (106), సచిన్ తెందుల్కర్ (101) ఉన్నారు. 2004లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ధోనీ.. కెరీర్&zwnj;లో 90 టెస్టులాడి మూడేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి వన్డే, టీ20లకే పరిమితమైన ఈ వికెట్ కీపర్&zwnj; ఇప్పటికే వన్డేల్లో 100కి పైగా స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్ కీపర్&zwnj;గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం 308 వన్డేలు, 80 టీ20 మ్యాచ్&zwnj;లాడిన 36 ఏళ్ల ధోనీ.. 2019 ప్రపంచకప్&zwnj; వరకూ జట్టులో కొనసాగాలని బలంగా కోరుకుంటున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం కాన్పూర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
2sports
Hyderabad, First Published 13, Oct 2018, 10:07 AM IST Highlights హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.  హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే ఆరంభంలో భారత బ్యాట్ మెన్స్ కాస్త తడబడినా మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. దీంతో భారత్  కేవలం 162 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థాయి నుండి మరో వికెట్ పడకుండా 308 పరుగులు చేసింది.     ఆరంభంలో  ఓపెనర్ పృథ్విషా మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాప్ సెంచరీ(70 పరుగులు) సాధించాడు. ఆ తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ (45 పరుగులు), రహానే మ్యాచ్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరు కాస్త కుదురుకున్న సమయంలో 162 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ రహానేతో కలిసి మంచి బాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో మరో వికెట్ పడకుండానే 308 పరుగుల వద్ద రెండో రోజు ఆట ముగిసింది. రహానే 75 పరుగులు 175 బంతుల్లో, రిషబ్ పంత్ 85 పరుగులు 120 బంతుల్లో సాధించి సెంచరీ దిశగా సాగుతున్నారు. హైదరాబాద్ టెస్ట్ లో జరగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్ మెన్స్ రహానే, రిషబ్ పంత్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ అర్థ శతకాలను పూర్తి చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నారు. 162 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలవైపు సాగుతున్న మ్యాచ్ ను ఈ జోడీ మలుపుతిప్పింది. వీరిద్దరు మరో వికెట్ పడకుండా చక్కటి బాగస్వామ్యాన్ని నెలకొల్పారు.వీరి విజృంభనతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. రహానే 122 బంతుల్లో, రిషబ్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి నాటౌట్ గా నిలిచారు. హైదరాబాద్ టెస్టులో టీంఇండియా బ్యాట్ మెన్స్ తడబడుతున్నారు. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 162 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  కాస్సేపు కెప్టెన్ కోహ్లీ, రహానే జంట వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే హోల్డర్ కోహ్లీని ౌట్ చేయడం ద్వారా ఈ జంటను విడగొట్టాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన కోహ్లి అర్థశతకాన్ని మిస్సయ్యాడు.ప్రస్తుతం క్రీజులో రహానే (19 పరుగులు), రిషబ్ పంత్ (9 పరుగులు) ఉన్నారు.. మొత్తానికి టీంఇండియా 47 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.   ఆరంగేట్ర సెంచరీ వీరుడు పృథ్వీ షా హైదరాబాద్ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఆదిలోనే రాహుల్ (4 పరుగులు) వికెట్ కోల్పోయినా పృథ్వి మాత్రం వెనుకడుగు వేయలేదు. పుజారా తో కలిసి ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో (70 పరుగులు 53 బంతుల్లో) పృథ్వి ఓ చొత్త షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ వెంటనే పుజారా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీతో పాటు పుజారా ఉన్నారు. భారత .జట్టు 20 ఓవర్లలో 102 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.     హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో మొదటిరోజు మిశ్రమ ఫలితం వెలువడిన విషయం తెలిసిందే. మొదట భారత బౌలర్ల జోరు కనిపించినా ఒకే ఒక్కడు విండీస్ జట్టును ఆదుకున్నాడు. చేస్ తన అద్భుత బ్యాటింగ్ తో ఒంటరిపోరాటం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు. అతడికి హోల్డర్ అర్థశతకంతో చక్కటి సహకారం అందిచడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 295 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. చేస్ 98 పరుగులు చేసి సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచాడు. అయితే రెండోరోజైన ఇవాళ ఆట మొదలవగానే చేస్ సెంచరీ లాంచనాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే అతడు సెంచరీ తర్వాత ఎక్కువసేపు నిలవలేక పోయాడు. 106 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో చేస్ ఔటయ్యాడు. ఇలా చేస్ నిష్ర్కమన తర్వాత మ్యాచ్ దాదాపు పూర్తయింది. ఆ తర్వాతి బంతికే మరో వికెట్ పడటంతో విండీస్ ఆలౌటయ్యింది. మొత్తంగా విండీస్ 311 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఉమేష్ యాదవ్ తన అద్భుత బౌలింగ్ తో విండీస్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడు 6 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ పడగొట్టాడు.  సంబంధిత వార్తలు
2sports
Mumbai, First Published 25, Jun 2019, 10:08 AM IST Highlights మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. నలందా క్యాపిటల్ షేర్ల కొనుగోలుతో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి దగ్గరవుతోంది. మొత్తం 66 శాతం వాటా కైవసంతో యాజమాన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ వ్యూహం.  ముంబై: ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. తద్వారా భారత ఐటీ రంగంలో ఫస్ట్ హోలిస్టిక్ టేకోవర్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా సింగపూర్‌ కేంద్రంగా పని చేస్తున్న  నలందా క్యాపిటల్‌ మైండ్‌ట్రీలో ఉన్న పూర్తి వాటాలను ఎల్ అండ్ టీ సంస్థకే విక్రయించేస్తోంది. ఈ సంస్థకు మైండ్‌ట్రీలో 10.61శాతం వాటా ఉంది. దాని విలువ రూ.1,706.46 కోట్లు. ఎల్ అండ్ టీ సంస్థకు నలందా క్యాపిటల్ సంస్థ షేర్లను విక్రయిస్తున్నదని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి.  ఎల్‌అండ్‌టీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌లో షేర్‌ హోల్డర్లు తమ వాటాలను విక్రయించకుండా చేసేందుకు నలందా క్యాపిటల్‌ ప్రయత్నిస్తోందని సెబీ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఓపెన్ ఆఫర్‌లో మైండ్ ట్రీ షేర్ విలువ రూ.980గా నిర్ణయించింది.  అయితే ఓపెన్ ఆఫర్‌లో ఎల్ అండ్ టీకి తమ వాటాలు విక్రయించకుండా వాటాదారులను అడ్డుకుంటున్నదని నలందా క్యాపిటల్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత గురువారం పులక్‌ చందన్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని నలందా క్యాపిటల్‌కు సెబీ నోటీసు జారీ చేసింది. ఎటువంటి కౌంటర్‌ ఆఫర్‌ ఇవ్వకుండా ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ ఆఫర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొంది. ఇప్పుడు నలందా క్యాపిటలే మొత్తం వాటాలను ఎల్‌అండ్‌టీకి విక్రయిస్తోంది. నలందా క్యాపిటల్‌ ఎఫ్‌పీఐగా సెబీవద్ద రిజిస్టర్‌ అయింది.  నలందా క్యాపిటల్ తీరుపై మైండ్ ట్రీ ఇన్వెస్టర్లు గత వారం సెబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఈ నెల 20న సెబీని ప్రాక్సీ అడ్వైజరీ ఫొరం ఇన్ గవర్న్ రీసెర్చ్ కోరింది. నలందా క్యాపిటల్ తీరు మైండ్ ట్రీలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలకు హానికరంగా ఉన్నదని పేర్కొంది. ఎల్ అండ్ టీ రూ.980పై అదనంగా షేర్‌పై 20 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని నలందా క్యాపిటల్ చేసిన ప్రతిపాదనకు ప్రాతిపదిక ఏమిటని సెబీ నిలదీసింది. అయితే మొత్తం షేర్లన్నీ ఎల్ అండ్ టీకి విక్రయించినా.. ఎఫ్‌పీఐగా నలందా క్యాపిటల్ యాజమాన్యం.. సెబీ నోటీసుపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నోటీసులు జారీ చేసిన విషయమై ఇటు నలందా క్యాపిటల్ గానీ, అటు సెబీ గానీ ప్రతిస్పందించలేదు.  తాజాగా ఎల్ అండ్ టీకి మైండ్ ట్రీలోని తన వాటాను నలందా క్యాపిటల్ విక్రయించడం ఖరారు కావడంతో ఇన్ ఫ్రా మేజర్ లక్ష్యానికి చేరువలో ఉన్నది. తొలుత నలందా క్యాపిటల్ తోపాటు మొత్తం 31 శాతం పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి ఓపెన్ ఆఫర్‌లో షేర్లు కొనాలన్నది ఎల్ అండ్ టీ వ్యూహం. గతవారం ఏడు శాతం వాటా ఆల్రెడీ ఎల్ అండ్ టీ కొనేసింది.    నలందాతోపాటు అమన్షా హోల్డింగ్స్ నుంచి 2.77, కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ నుంచి షేర్లను ఎల్ అండ్ కొనుగోలు చేసింది. తద్వారా మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి చేరువలో ఉన్నది.    ఇక మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ఎన్ క్రుష్ణ కుమార్, ఎన్ఎస్ పార్థసారథి, సుబ్రతో బాగ్చి, రొస్తోవ్ రావణన్ లతోపాటు వారి కుటుంబ సభ్యులకు కలిపి 13.32 శాతం వాటా ఉంది. గత రెండు నెలల్లో ఎల్ అండ్ టీ తన వాటాను 28.90 శాతానికి పెంచుకున్నది. బహిరంగ మార్కెట్లో మరో 15 శాతం.. మిగతా 31 శాతం ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ వ్యూహం. ఏతావాతా మైండ్ ట్రీలో 66 శాతం వాటా కొనుగోలు చేసి, యాజమాన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ తహతహలాడుతోంది.
1entertainment
Arundati bhattacharya రూ.11వేల కోట్లకు ఎస్‌బిఐ సంస్థాగత నిధుల సమీకరణ ముంబయి, జూన్‌ 8: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌బ్యాంకు తన వాటాల విక్రయాన్ని ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ప్రారంభించింది. కేపిటల్‌ అడక్వసీ రేషియోను పాటించేందుకువీలుగా మొత్తం రూ.11వేల కోట్ల నిధులు సమీకరించాలని నిర్ణయించింది. మొత్తంగాచూస్తే ఈ ఆర్ధ్థిసంవత్స రంలో బ్యాంకు మార్కెట్ల నుంచి రూ.15 వేల కోట్లు సమీకరిస్తుందని అంచనా. సంస్థాగత అర్హులైన ఇన్వె స్టర్లకు వాటా విక్రయం ద్వారా 11వేల కోట్లు సమీకరి స్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకుషేర్లు ముఖ విలువ ఒక రూపాయిగా ఉంది. కేటాయింపు ధరలు రూ.287.58గా నిర్ణయించింది. ఈనెల ఐదవ తేదీనుంచి విక్రయం ప్రారంభించినట్లు ఎక్చేంజి లకు నివేదికఇచ్చింది. బ్యాంకు ఐదుశాతానికి మించి డిస్కౌంట్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఎస్‌బిఐ క్యూఐపి ప్రోగ్రాం ద్వారానే రూ.11 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కింద రైట్స్‌ఇష్యూకు కూడా వస్తోంది. క్యూఐపి, అమెరికన్‌డిపాజిటరీ రిసీప్ట్స్‌(ఎడిఆర్‌), గ్లోబల్‌ డిపాజి టరీ రిసీప్ట్స్‌(జిడిఆర్‌) ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌ వంటిపథకాల్లో నిధులు సమీకరిస్తోంది. బ్యాంకుస్టాక్‌ బిఎస్‌ఇలో 285.85వద్ద ముగిసింది. మొత్తంసంఘటిత వ్యాపారాన్నిచూస్తే బ్యాంకు డిపాజిట్లు రూ.25,99,811 వద్ద నిలిచాయి. మార్చి ముగిసేనాటికి అడ్వాన్సులు రూ.18,96,887 కోట్లుగా ఉన్నాయి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కోలీవుడ్‌లో హీరోల మధ్య లీగల్ ఫైట్ తమిళ సినీపరిశ్రమలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. TNN | Updated: Sep 28, 2015, 11:40AM IST తమిళ సినీపరిశ్రమలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హీరోలు, నిర్మాతలు కూడా అయిన శరత్ కుమార్, విశాల్‌ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఇంతకుముందే ఇద్దరి మధ్య వున్న విభేదాలు నదిగర్ సంఘం ఎన్నికలతో మరింత ముదిరాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో శరత్ కుమార్, విశాల్‌లు ఇద్దరూ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగడం మరింత పోటీవాతావరణానికి తెరతీసినట్లయింది. ఇదిలావుండగానే, తాజాగా శరత్ కుమార్ తన ప్రత్యర్థి విశాల్‌కి లీగల్ నోటీసులు పంపించాడు. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా విశాల్ చేసిన అసత్య ఆరోపణలు తన ప్రతిష్టని దెబ్బతీశాయని, నోటీసు అందిన 10 రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే, విశాల్‌పై క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు పరువు నష్టం దావా కింద విశాల్ రూ.10 కోట్లు జరిమానాగా చెల్లించాల్సి వుంటుందని శరత్ కుమార్ ఈ నోటీసుల్లో పేర్కొన్నాడు. జేకే రితీష్ అనే వ్యక్తి సంఘానికి రూ. 10 లక్షలు ఫండ్ ఇచ్చినప్పటికీ, వాటిని ఎకౌంట్స్‌లో చూపించకుండా శరత్ కుమార్ నొక్కేశారని ఆరోపించాడు విశాల్. అధ్యక్షుడిగా వుంటూ శరత్ కుమార్ ఎంతో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడంటూ విశాల్ చేసిన విమర్శలు నదిగర్ సంఘంలో చర్చనియాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే శరత్ కుమార్, విశాల్‌కి లీగల్ నోటీసులు జారీ చేశాడు. ఈ నోటీసుల్లో విశాల్‌తో పాటు శరత్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించిన ఎస్ వసెకర్‌ని కూడా మరో ప్రత్యర్థిగా చేర్చినట్లు శరత్ కుమార్ తరపు న్యాయవాది ఎలాంగో తెలిపారు.
0business
-  అమెరికా వడ్డీరేట్లు పెంచితే భారమే.. - కొంత కాలం అనిశ్చితే..ొ పరిస్థితులు సర్దుకుంటాయి -  స్వీయ వృద్ధిపై దృష్టి పెడుతున్నాం -  అభివృద్ధికి భూ లభ్యత చాలా కీలకం - తయారీ రంగం పుంజుకుంటోంది -  డబ్ల్యూఈఎఫ్‌- సీఐఐ సదస్సులో ఆరుణ్‌ జైట్లీ       న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్‌ రిజర్వు' త్వరలో సవరించ తలపెట్టిన వడ్డీరేట్ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తప్పక ఉండగలదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. డిసెంబరు మధ్యలో అమెరికా చేపట్టనున్న వడ్డీరేట్ల పెంపు ప్రకంపనలు మిగతా దేశాల మాదిరిగా భారత్‌పై కూడా కొంత కాలం వరకు ప్రభావం చూపగలవని అన్నారు. కాలక్రమంలో పరిస్థితులు క్రమంగా సర్దుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌' (డబ్ల్యూఈఎఫ్‌) మరియు 'కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీస్‌' (సీఐఐ) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డబ్ల్యూఈఎప్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ క్లౌస్‌ స్వ్కాబ్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ. ఆమెరికా వడ్డీరేట్ల పెంపుపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితి గత కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతూ వస్తోందని అన్నారు. స్వీయ రక్షణ చర్యలు చేపడుతున్నార..    ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడో దశాబ్దానికో, 15 ఏళ్లకు ఒకమారో కనిపించేవని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ తన స్వీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తోందని తెలిపారు. దేశంలో స్థూల ఆర్థికపరిస్థితులు మెరుగైతే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా తగ్గుతుందని అన్నారు. బాల్‌ అమెరికా కోర్టులోనే ఉంది..    ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో సంస్కరణ విషయమై జైట్లీ స్పందిస్తూ ఈ అంశం అమెరికా పరిధిలోనే ఉందని.. వారే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తయారీ రంగంలో వృద్ధి కనిపిస్తోంది..    ఆర్థిక వ్యవస్థ కీలకంగా భావించే తయారీ రంగంలో మంచి వృద్ధి కనిపిస్తోందని అరుణ్‌ జైట్లీ అన్నారు. పరోక్ష పన్ను వసూళ్లు పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన అన్నారు. అక్టోబరు చివరి నాటికి పరోక్ష పన్నుల వసూళ్లు 36.5 శాతం మేర పెరిగాయని ఆయన వెల్లడించారు. గత నవంబరు నుంచి తాము చేపట్టిన చర్యల కారణంగా ఆదాయంలో ఈ వృద్ధి నమోదు అయినట్లుగా ఆయన తెలిపారు. అయితే ఈ చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా చూసినా పరోక్ష పన్ను ఆదాయంలో 13.5 శాతం వృద్ధి ఉన్నట్లు జైట్లీ వివరించారు. అభివృద్ధికి తగిన భూ లభ్యత కనీస అవసరమని ఆయన అన్నారు. భూసమీకరణ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ ద్వింద్వ వైఖరిని ప్రదర్శించిందని అయన ఆరోపించారు. వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలునకు ఉద్దేశించిన బిల్లుకు త్వరలోనే రాజ్యసభలో ఆమోదం లభించగలదని జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యుత్తు పంపిణీ కంపెనీల రుణాల పునర్‌నిర్మాణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేయనుందని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా 'కార్పొరేట్‌ ట్యాక్స్‌'ను 25 శాతానికి చేర్చే ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న మొదటి విడుత కార్యచరణను తాము త్వరలోనే ప్రకటించనున్నట్లుగా వివరించారు. జీఎస్‌టీ అమలు విషయంలో కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
భారత్ నుంచి ఒకే ఒక్కడు.. కోహ్లీ Highlights తాజా జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో భారత్ నుంచి కేవలం ఒకే ఒక్కరు చోటు దక్కించుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.  22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్‌-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది.  24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్‌ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను జీతంగా అందుకుంటున్న కోహ్లీ మిగతా 20 మిలియన్‌ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు.  అమెరికాకు చెందిన బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయడ్‌ మేవెదర్‌ 285 మిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ(111 మిలియన్‌ డాలర్లు), పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్‌ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.  గత ఏడేళ్లల్లో ఫోర్బ్స్‌ ప్రకటించిన ఈ జాబితాలో ఫ్లాయడ్‌ అగ్రస్థానం దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గత ఏడాది 22 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాడు. Last Updated 6, Jun 2018, 12:05 PM IST
2sports
Visit Site Recommended byColombia ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. ధ్రువ్ (145: 294 బంతుల్లో 21x4) సెంచరీ చేసినా తొలి ఇన్నింగ్స్&zwnj;లో 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు వాడ్కర్ శతకం, టెయిలెండర్లు ఆదిత్య (79), సిద్దేశ్ (74) కీలక భాగస్వామ్యాల సాయంతో తొలి ఇన్నింగ్స్&zwnj;లో 547 పరుగులు చేసింది. దీంతో 252 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది. ఆ జట్టులో గౌతమ్ గంభీర్ (36), నితీశ్ రాణా (64), రిషబ్ పంత్ (32) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో 280 పరుగులకే ఢిల్లీ కుప్పకూలిపోయింది. దీంతో 29 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ కేవలం 5 ఓవర్లలోనే 32/1తో విజయం సాధించి గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ​ఫేస్‌బుక్‌లో విరాట్ కొహ్లీ కొత్త ఫీట్..! ఒకవైపు విమర్శలు వస్తున్నా.. క్రేజ్ విషయంలో కొత్త ఫీట్.. TNN | Updated: Jun 26, 2017, 11:09AM IST ​ఫేస్‌బుక్‌లో విరాట్ కొహ్లీ కొత్త ఫీట్..! టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తీరుతో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నా.. క్రికెట్ మాజీలు, సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఈ విషయంలో కొహ్లీపై విరుచుకుపడుతున్నా.. ఇదే సమయంలో కొహ్లీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పే విషయం వార్తల్లోకి వచ్చింది. కొహ్లీని ఇండియన్స్ అమితంగా అభిమానిస్తున్నారని, సినిమా స్టార్ల కన్నా కొహ్లీకే నెటిజన్ల మధ్య ఎక్కువ ఆదరణ ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఫేస్ బుక్ లో విరాట్ కొహ్లీ అధికారిక పేజీకి ఉన్న లైక్స్ సంఖ్య ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఇండియన్ మూవీ, స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో కెళ్లా ఎక్కువ ఆదరణ కలిగిన సెలబ్రిటీగా నిలుస్తున్నాడు విరాట్. తాజాగా విరాట్ కోహ్లీ అధికారిక ఫేస్&zwnj;బుక్ పేజీ ఫాలోయర్ల సంఖ్య మూడు కోట్లా యాభై ఏడు లక్షల మార్కును దాటింది. ఈ నంబర్ తో విరాట్ అత్యధిక ఫాలోయర్లను కలిగిన ఇండియన్ సెలబ్రిటీగా నిలుస్తున్నాడు. మొన్నటి వరకూ ఈ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఉండే వాడు. ఇప్పుడు సల్మాన్ కన్నా ఆరులక్షల మంది ఎక్కువ ఫాలోయర్లను కలిగి ఉన్నాడు విరాట్. విరాట్ ఫాలోయర్లలో 83 శాతం మంది ఇండియన్స్. ఆ తర్వాత ఎక్కువ మంది బంగ్లాదేశీయులు. విరాట్ ఫాలోయర్లలో వీరి వంతు ఐదు శాతం ఉంది. పాకిస్తాన్ నెటిజన్లలో లక్ష మంది ఫేస్&zwnj;బుక్&zwnj; లో కొహ్లీని ఫాలో అవుతుండటం గమనార్హం. ఇక అధికారిక ఫేస్&zwnj;బుక్&zwnj; పేజ్ లకు అత్యధిక ఫాలోయర్లను కలిగిన భారతీయుల్లో విరాట్ ది రెండో స్థానం. తొలి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీకి 4,22,97,151 మంది ఫాలోయర్లున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 20, Oct 2018, 12:52 PM IST Highlights బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో నటుడితో పాటు సహాయం చేసే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ముఖ్యంగా రైతులంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన తట్టుకోలేరు. వెండితెరపై ఒక్కసారి క్లిక్ అయితే వారికి తిరుగుండదు.  స్టార్ హీరోలను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో అందరికి తెలిసిందే. కొంత మంది నటులు అభిమానులకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తారు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అతి ముఖ్యమైన వారు. మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో నటుడితో పాటు సహాయం చేసే మరో వ్యక్తి కూడా ఉన్నాడు.  ముఖ్యంగా రైతులంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన తట్టుకోలేరు. అప్పుల బాదతో సతమతమయ్యే రైతులను ఆదుకునేందుకు ప్రతిసారి ఆయనకు తోచినంత సహాయాన్ని అందిస్తారు. గతంలో మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో 850 రైతుల అప్పులను తీర్చేందుకు సిద్ధమయ్యారు.  5.5కోట్ల అప్పులను తీర్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని బ్యాంకు అధికారులతో కూడా మెగాస్టార్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం 350 మంది పరిస్థితి కూడా కష్టంగా ఉండడంతో వారిని ఆదుకునేందుకు ధనవంతులు ముందుకు రావాలని అమితాబ్ పిలుపునిచ్చారు. అమితాబ్ రైతులకు ఈ విధంగా సహాయం చేస్తుండడంతో అందుకే ఆయన్ను మెగాస్టార్ అంటరాని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.  Last Updated 20, Oct 2018, 12:52 PM IST
0business
Hyderabad, First Published 6, Sep 2018, 3:58 PM IST Highlights మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసోసియేషన్ లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది 'మా'. ఇందులో భాగంగా చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసోసియేషన్ లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది 'మా'. ఇందులో భాగంగా చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు. చిరు తరువాత మహేష్ బాబు, ప్రభాస్ వంటి తారలతో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఫండ్స్ కలెక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే చిరంజీవి అమెరికా వెళ్లడం ద్వారా వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేశారంటూ శివాజీరాజా అండ్ కో పై 'మా' ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపణలు చేశారు. వీటిల్లో నిజం లేదంటూ శివాజీరాజా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవి దగ్గరుండి ఈ విషయాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా వచ్చే నెలలో మహేష్ అమెరికా వెళ్లాల్సివుంది కానీ ఆయన ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి మహేష్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ఈ వివాదం సద్దుమణిగిన తరువాత డేట్ ఫిక్స్ చేస్తే తన సహకారం అందిస్తానని చెప్పాడట. మహేష్ సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపడంతో చిరు అతడిని ప్రశంసించారట. మహేష్ నుండి కూడా రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా.. రెండుగా చీలిపోయిన సభ్యులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా చర్యలు చేపట్టాలని చిరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   ఇవి కూడా చదవండి..
0business
రైతు బ్యాంకును ఏర్పాటు చేయాలి - రాజ్యసభలో ప్రతిపక్షాలు             న్యూఢిల్లీ : మహిళల కోసం మహిళా బ్యాంకు ఏర్పాటు చేసిన విధంగానే దేశానికి వెన్నెముక అయిన రైతుకు కూడా ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేయాలని శుక్రవారం ప్రతిపక్షాలు రాజ్యసభలో గళమెత్తాయి. రైతుల రుణాలను మాఫీ చేసి వారికి అండగా నిలవాలని డిమాండ్‌ చేశాయి. వ్యవసాయ రంగం అకాల వర్షాలతో, కరువుకాటకాలతో దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న నేపథ్యంలో రైతుకు బ్యాంకు చాలా అవసరమన్నారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసిన విధానాలు రైతులకు చాలా అవసరమని జెడియు నేత తెలిపారు. దీని కోసం అధికార పక్షం బిజెపి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతు ఆత్మహత్య దేశానికి చేటు చేస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరిత్యాలతో పంటలు కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, కేంద్రం వారికి సాయమందించాలని ఎస్పీ నేత నరేశ్‌ అగ్రవాల్‌ తెలిపారు. పంటలకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌్‌ చేయించాలన్నారు. రైతులకు లోన్లు ఇచ్చి వాటిని ఉపసంహరించడం వల్ల వారికి ఎక్కువగా లాభం జరగటం లేదన్నారు. బ్యాంకుల్లో నిర్ధరక ఆస్తుల విలువ 2 శాతం నుండి 6 శాతానికి పెరగటానికి పారిశ్రామికవేత్తలే బాధ్యులనీ, రైతులు కానదన్నారు. రైతుల కోసం కిసాన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 1-2 శాతం వడ్డీకి రుణాలివ్వాలని అన్నారు. రైతు సమస్యపై ప్రధాని సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Colombo, First Published 24, Sep 2018, 6:25 PM IST Highlights ఆసియా కప్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది మాత్రం నిరాశపరిచింది. భారత్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను మట్టికరిపించి.. ఎన్నోసార్లు ఆసియా కప్ అందుకున్న లంక ఈ ఏడాది పసికూనలైన బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది ఆసియా కప్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న శ్రీలంక ఈ ఏడాది మాత్రం నిరాశపరిచింది. భారత్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను మట్టికరిపించి.. ఎన్నోసార్లు ఆసియా కప్ అందుకున్న లంక ఈ ఏడాది పసికూనలైన బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. దీంతో లంక అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ మాథ్యూస్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో.. అతనిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది.. కెప్టెన్సీ నుంచి తొలగించి.. అతనికి బదులుగా మూడు ఫార్మాట్లకు దినేశ్ చండీమాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి చండీమాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని లంక బోర్డు తెలిపింది. తనను కెప్టెన్సీ తప్పించడంపై మాథ్యూస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు పేలవ ప్రదర్శన చేసిందని.. అందుకు తనపై నిందలు వేసి బలిపశువును చేశారని వాపోయాడు.  Last Updated 24, Sep 2018, 6:25 PM IST
2sports
- అధిక లాభాల కోసం ఎఫ్‌ఐఐల కొత్త బాట - భారత్‌లో జోరు తగ్గడంతో పెట్టుబడుల తరలింపు - 21రోజుల్లో రూ. 16,567 కోట్ల ఉపసంహరణ - చైనాలో కొత్త ఐపీఓలు, సంస్కరణలే ఆకర్షణీయం - జోరు తగ్గవచ్చంటున్న మార్కెట్‌ నిపుణులు నవతెలంగాణ- వాణిజ్య విభాగం             మార్కెట్‌ ర్యాలీ ఇటీవల రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా గురు వారానికి మార్కెట్లు దాదాపు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, మ్యాట్‌ పన్ను, పలు కీలక బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం కోసం వేచి ఉండడం తదితర కారణాలతో పాటుగా దేశీయంగా సంస్కరణల పర్వ మందగించడం మార్కెట్‌ వర్గాలను బాగా నిరాశ పరుస్తోంది. ఫలితంగా విదేశీ సంస్థాగత మదపరులు (ఎఫ్‌ఐఐలు) దేశీయ మార్కెట్ల పట్ల కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఎఫ్‌ఐఐలు ఇతర మార్కెట్లు, పెట్టుబడి అంశాల వైపు దృష్టి సారిస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు వీరు మే మాసంలో ఇప్పటి వరకు మొత్తం రూ.3,467 కోట్ల మేర ఈక్విటీలను విక్రయించి పెట్టుబడులను ఊడ్చేసుకున్నారు.               అంతకు ముందు పక్షం రోజుల్లో వీరు మార్కెట్ల నుంచి ఉపసంహరణ దాదాపు రూ.13,110 కోట్లుగా నమోదు అయింది. ఇదే కాలంలో మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు దాదాపు 9% మేర కుంగాయి. మిడ్‌ క్యాప్‌ (9.2%), స్మాల్‌ క్యాప్‌ (10.7%) సూచీలు ఈ కాలంలో వేగంగా క్షీణించాయి. ఏప్రిల్‌ 15 నుంచి ఎఫ్‌ఐఐల నికర పెట్టుబడులు ఒక్క ఆదే నెల 21న మాత్రమే కొంత ప్రోత్సహకరంగా రూ.16, 353 కోట్లకు చేరాయి. మిగతా 13 ట్రేడింగ్‌సెషన్లలోనూ పెట్టుబడుల కంటే ఎఫ్‌ఐఐల అమ్మకాలే చాలా అధికంగా నమోదు అయ్యాయి. మార్కెట్‌ సమాచారం మేరకు బుధవారం రూ.1,700 కోట్ల అమ్మకాలకు దిగారు. కారణాలు ఇవే..              ఇటీవల ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలలో భారత సంస్థలు చాలా బలహీనమైన లాభాలను వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు వేగం తగ్గిన ఆర్థిక సంస్కరణలు, ముడి చమురు ధరలు గరిష్ఠానికి చేరువవ్వడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెఢరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచ వచ్చన వార్తలు, రూపాయి పతనం తదితర అంశాలు మదుపరుల సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీస్తున్నాయి. స్థాయిని మించి పెట్టుబడులు వచ్చాయి..              అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కేవలం భారత ఆర్థిక వ్యవస్థే ఆకర్షణీయంగా కనిపించడంతో ఎక్కువ మంది ఎఫ్‌ఐఐలు అధిక మొత్తంలో తమ పెట్టుబడులను ఇక్కడికి తరలించారు. పెట్టుబడులు ఎక్కువ కావడంతో ఆవి ఆశించిన లాభాలను వేగంగా ఇవ్వడం లేదని.. ఫలితంగా ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడులను ఇతర మార్కెట్లకు, విభాగాలకు తరలిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. చైనా బాట పడుతున్న ఎఫ్‌ఐఐలు..             భారత మార్కెట్లను పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న ఎక్కువ మంది ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడుల్ని చైనాకు తరలిస్తున్నారు. భారత మాదిరిగానే బలమైన మూలాలు కలిగిన బలమైన ఆర్థిక వ్యవస్థ చైనానే కావడంతో ఎఫ్‌ఐఐల దృష్టి ఈ దేశంపై పడింది. దీనికి తోడు ఇక్కడ ప్రభుత్వ ఇటీవలే అభివృద్ధికి ఊతం ఇచ్చేలా పలు సంస్కరణలను ప్రకటించడం, ఇక్కడి మార్కెట్లలో కొత్తగా ఐపీఓలు వెల్లువలా వస్తుండడం కూడా వీరిని ప్రధానం ఆకర్షిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం భారత్‌లోనే కాకుండా చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులు చైనాకు తరలుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో సంస్కరణలకు అనుమతులు వచ్చి అవి అమలయ్యేందుకు కొంత సమయం పడుతుందని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నారని.. ఈ లోపు వారు తమ పెట్టుబడులను ఆశాజనకంగా ఉన్న చైనా మార్కెట్‌కు తరలించి లాభాలను పొందాలని చూస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2015 రెండో అర్థ భాగంలో కూడా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మళ్లీ పెరుగుతాయని అంచనా వేయడానికి కూడా వీలుపడదని వారు అంటున్నారు. అయితే ఇదే కాలంలో పెట్టుబడులు దేశం నుంచి తరలిపోవడం కొంత తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే ఇటీవల పక్షం రోజలుగా భారత మార్కెట్లలో ఎఫ్‌ఐఐలూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్న స్థాయి ఇకపై కూడా కొనసాగే అవకాశం మాత్రం లేదని విశ్లేషకులు అంటున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
పడిపోతున్న పన్ను ఆదాయం! Sun 27 Oct 01:51:28.51709 2019 కేంద్రంలోని మోడీ సర్కారు అనాలోచితంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ఖజానాకు క్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తోంది. సర్కారు చర్యల కారణంగా దేశంలో మందగమన పరిస్థితులు ముసురుకొని.. రానురాను అవి మరింతగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సర్కారుకు వివిధ రూపాల్లో అందాల్సిన ఆదాయం తగ్గుతూ వస్తోంది. వ్యవస్థలో నగదు కష్టతర పరిస్థితులు ఏర్పడి డిమాండ్‌ అంతకంతకు పడిపోతున్న వేళ
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. TNN | Updated: Oct 10, 2017, 10:16PM IST గువహటి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్&zwnj;లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని మరో 4.3 ఓవర్లు ఉండగానే చేధించింది. ఈ విజయంతో ఆసీస్ మూడు టీ20 మ్యాచ్&zwnj;ల సిరీస్&zwnj;లో 1-1తో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ బెహ్రెన్&zwnj;డార్ఫ్ ఆదిలోనే 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో భారత జట్టు 118 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ కూడా ప్రారంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. వార్నర్ (2), ఫించ్ (8) అవుటవడంతో.. ఆస్ట్రేలియా 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ హెన్రిక్యూస్ (45 బంతుల్లో 58), ట్రావిస్ హెడ్ (34 బంతుల్లో 48) రాణించడంతో పర్యాటక జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్&zwnj;కు అబేధ్యంగా 109 పరుగులు జోడించారు. భారత్&zwnj;పై టీ20ల్లో ఆసీస్&zwnj;కు ఇదే అత్యుత్తమ మూడో వికెట్ భాగస్వామ్యం కావడం గమనార్హం. హెన్రిక్యూస్ 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదగా.. హెడ్ 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
2sports
internet vaartha 143 Views ముంబై : భారత్‌ కార్పొరేట్‌ రంగంలో నాలుగు కంపెనీలు ఏప్రిల్‌ మేనెలల్లో ఎన్‌సిడి బాండ్ల జారీ ద్వారా 1900కోట్ల రూపాయలు నిధులు సమీకరించినట్లు సమాచారం. ఎన్‌సిడిలు రుణం అను సంధానిట బాండ్లుగా ఉంటాయి. అయితే స్టాక్‌ మార్కెట్లకు మార్పిడిచేసుకునే వీలుండదు. సాధా రణంగా మార్పిడిచేసుకునే డిబెంచర్లకంటే ఎక్కువ వడ్డీరేట్లు అందుతాయి. అందువల్లనే ఇన్వెస్టర్లు ఎక్కువ వీటికే మొగ్గుచూపుతారు. రిటైల్‌ జారీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండునెలల్లో 1900 కోట్లు జారీచేసినట్లు తేలింది. అంతకు ముందు సంవత్సరం మొత్తంగాచూస్తే 33,812 కోట్లు ఎన్‌సిడిలద్వారా సమీకరిస్తే కేవలం రెండు నెలల్లోనే ఈమొత్తం సమీకరించింది. ఈ నిధులను విస్తరణ, ఇతర మూలధన వనరుల అవసరాలకు వినియోగిస్తున్నాయి. మార్కెట్‌నిపుణుల అంచనాల ప్రకారంచూస్తే సంస్థలు ఎక్కువగా ఎన్‌సిడి రూటునే ఎంచుకుంటున్నాయి. ఈక్విటీమార్కెట్లలోని అని శ్చితి కూడా ఇందుకు కారణం అవుతోంది. సెబీ వివరాలప్రకారం నాలుగు కంపెనీలు ఒక్కరెండు నెలల్లనే రిటైల్‌జారీ ద్వారా 1899.38 కోట్ల రూపా యలు జారీచేశాయి. మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సేవలప్రకారం చూస్తే 1000 కోట్లు సేకరించింది. లక్ష్యం 250 కోట్లకుమించి సేకరించింది. ముత్తూట్‌ఫైనాన్స్‌ 500 కోట్లు సమీకరించింది. లక్ష్యం చూస్తే 250 కోట్లే. కొసమట్టం ఫైనాన్స్‌ 235 కోట్లు నిధులు సమీకరించింది. లక్ష్యం 125 కోట్లు మాత్రమే ఉంటే అంచనాలకు మించి వసూ లయింది. శక్తి ఫైనాన్స్‌ 165 కోట్లు వసూలు చేసింది. వాస్తవానికి 100 కోట్లు మాత్రమే సమీకరించాలని చూస్తే మరింతగా సమకూరాయి. అలాగే భారత్‌ కార్పొరేట్‌ రంగంలో అనేక కంపెనీలు ఎన్‌సిడి మార్గానే ఎంచుకుంటున్నాయి. ఎన్‌సిడి లను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎంపిక చేసుకుంటున్నాయి. బ్యాంకుల నుంచి రుణపరపతి కష్టం కావడంతో ఈ విధానానికి తెరతీస్తున్నాయి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV నీతా అంబానీ మొక్కు ఫలించింది... ముంబై గెలిచింది ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తర్వాత ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లారు. Samayam Telugu | Updated: May 13, 2019, 08:28AM IST నీతా అంబానీ మొక్కు ఫలించింది... ముంబై గెలిచింది రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి, ముంబయి ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆదివారం రాత్రి ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు ఆమె నగరానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తర్వాత ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లారు. Visit Site Recommended byColombia కొద్దిసేపు మ్యాచ్‌ను తిలకించిన నీతా రాత్రి 9.10 గంటల ప్రాంతంలో ఎల్లమ్మ గుడికి చేరుకున్నారు. ఆలయ ఈఓ ఎన్‌.శర్మ, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. హండీలో కానుకలు సమర్పించారు. ఆమె రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్-2019 ఫైనల్లో ముంబయి జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. తన జట్టు ఫైనల్‌లో తలపడుతున్నా నీతా అంబానీ మ్యాచ్ మధ్యలోనే వెళ్లి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్‌మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
నిమిషానికి 38 టూవీలర్ల అమ్మకం! - 2017-18లో 2.01 కోట్ల విక్రయాలు - దూసుకుపోతున్న స్కూటర్‌ అమ్మకాలు - 19.90 శాతం వృద్ధితో రరు.. రరు.. - మరింతగా పెరిగొచ్చంటున్న కంపెనీలు - మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న 'హీరో' - పెట్రో 'మంట'ను పట్టించుకోని ప్రజలు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో వ్యక్తిగత రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ద్విచక్ర వాహనాల అమ్మకాలూ రికార్డు స్థాయిలను అందుకుంటున్నాయి. దేశంలో పెట్రోలు ధరలు అల్‌టైమ్‌ గరిష్టాలను తాకుతున్నప్పటికీ.. దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలు ద్విచక్ర వాహనాలను కొంటుండడం విశేషం. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పరిశీలించి చూస్తే గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి ముగింపు నాటి వరకు దేశంలో దాదాపు 2.01 కోట్ల మేర ద్విక్ర వాహనాలను విక్రయం జరిగింది. అంటే గడిచిన ఏడాది కాలంలో సగటున రోజుకు 55068 ద్విచక్ర వాహనాలను భారతీయులు కొనుగోలు చేశారన్న మాట. ఈ ప్రాతిపదికన దేశంలో గంటకు 2294 వాహనాలు.. నిమిషానికి 38 ద్విచక్ర వాహనాలు రోడ్లపైకి వచ్చాయని వాహనాల తయారీదారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బీఎస్‌-4 ప్రమాణాల అమలు కారణంగా ద్విచక్ర వాహన కంపెనీలు కొంత భారాన్ని ఎదుర్కొన్నప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో వాహనాల విక్రయం మూలంగా కంపెనీలు మేటి లాభాలనే ఆర్జించాయి. ప్రపంచంలో ఇప్పటికే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా ఉన్న భారత్‌లో గత ఏడాది దిమ్మదిరిగే అమ్మకాలు నమోదు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2017-18) మొత్తంగా దిచక్ర వాహనాల అమ్మకాల్లో 14.80 వృద్ధి కనిపించింది. మరోవైపు దేశం నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో కూడా 20% వృద్ధి అగుపించడం విశేషం. అమ్మకాల్లో స్కూటర్లదే హవా.. మార్చితో ముగిసిన ఏడాది కాలంలో దేశంలో జరిగిన ద్విచక్ర వాహనాల మొ త్తం అమ్మకాల్లో స్కూటర్ల విక్రయాలు తమ జోరును కనబరిచాయి. మొత్తంగా గణాంకాలను విశ్లేషించి చూస్తే మోటార్‌ సైకిళ్ల విక్రయాలు 13.69 శాతం మేర పెరిగితే.. స్కూటర్ల విక్రయాల్లో 19.90 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. డ్రైవింగ్‌ సులువుగా ఉండడంతో మహిళలు, యువత ఎక్కువగా స్కూటర్లపై మక్కువ చూపుతుడడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాగా, మరో వైపు మోపెడ్‌ల విక్రయాలు 3.48 శాతం కుంగడం విశేషం. దేశంలో మొత్తం 11 కంపెనీలు మోటార్‌ సైకిళ్లను.. ఏడు కంపెనీలు స్కూటర్లను తయారు చేస్తు న్నాయి. ఈ కంపెనీలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జరిపిన విక్రయాలను విశ్లేషించి చూస్తే.. గడిచిన ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం అమ్మకాల్లో మోటార్‌ సైకిళ్ల సంఖ్య 1.26 కోట్లుగా (62.40%) నమోదు అయింది. ఇక స్కూటర్ల విషయానికి వస్తే మొత్తం అమ్మకాలు 67.19 లక్షలుగా (33.27%) నిలిచింది. మరోవైపు మోపెడ్‌ వాటా 4.25 శాతం మేర కుంగింది. మార్కెట్లో దూసుకుపోతున్న హోండా.. హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) సంస్థ విక్రయాల్లో 22.23 శాతం వృద్ధి నమోదు అయింది. ఈ సంస్థ మొత్తంగా 57.75 లక్షల మోటార్‌ సైకిళ్లను విక్రయించింది. ఈ సంస్థ మొత్తం విక్రయాల్లో స్కూటర్ల సంఖ్య 38.21 లక్షలుగా ఉంది. అంటే మొత్తం విక్రాయాల్లో వీటి వాటా దాదాపు 66 శాతం మేర ఉండడం విశేషం. భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో హోండా సంస్థ వాటా 28.60 శాతంగా నమోదు అయింది. కాగా, భారతీయుల విశ్వాస పాత్రమైన ద్విచక్ర వాహన కంపెనీగా ఉంటూ వస్తున్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 15% వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఈ సంస్థ 28.75 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 14.24 శాతంగా ఉంది. మరోవైపు బజాజ్‌ ఆటో, రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ సంస్థలు వరుసగా 19.74 లక్షలు, 8.01 లక్షల విక్రయాలను నమోదు చేశాయి. బజాజ్‌ ఆటో అమ్మకాల్లో 1.3 శాతం కుంగాగా.. రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ సంస్థ అమ్మకాల్లో గణనీయంగా 23 శాతం వృద్ధి నమోదు అయింది. మార్కెట్లో ఎదురులేని స్ప్లెండర్‌.. దేశ ద్విచక్ర వాహనాల మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న హీరో మోటో కార్ప్‌ మరో ఏడాది తన సత్తా చాటింది. గత ఏడాది ఈ సంస్థ మార్కెట్లో దాదాపు 73.82 లక్షల మోటార్‌ సైకిళ్లను విక్రయించింది. ఇది గత ఏడాది కంటే దాదాపు ఇది 14% అధికం కావడం విశేషం. గత ఏడాది అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో మోటోకు చెందిన హీరో స్ల్పెండర్‌ టాప్‌గా నిలిచింది. ఎక్కువగా రూరల్‌ మార్కెట్లో స్ల్పెండర్‌తో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హీరో గ్లామర్‌, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ బైక్‌లు తమ ఆధిపత్యాన్ని చాటాయి. అయితే స్కూటర్ల విభాగంలో మాత్రం హీరో జపాన్‌ కంపెనీ హోండా మోటార్‌ సైకిల్స్‌ ఇండియా ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే హీరో సంస్థ మార్కెట్‌ వాటా 36.56 శాతంగా నమోదు కావడం విశేషం. రూ.500-9000 పెరగనున్న ధరలు.. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బైక్‌ ప్రమాదాలను నివారించడంలో భాగంగా ఏబీఎస్‌/ సీబీఎస్‌ విధానాన్ని తప్పని సరి చేయనుంది. ఈ కారణంతో రానున్న రోజుల్లో ఎగ్జిక్యుటివ్‌ రకం ద్విచక్ర వాహనాల ధరలు రూ.500 నుంచి 1000 వరకు భారం కానున్నాయి. మరోవైపు ప్రీమియం సెగ్మెంట్‌ వాహనాలపై ఈ భారం దాదాపు రూ.9000 వరకు ఉండనుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు కావొచ్చన వాహన తయారీ సంస్థలు అంచనా కడుతున్నాయి. ఇంటికి ఒక బండి అన్న నినాదం పోయి.. రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తికో బండి అనే నినాదం ప్రజల్లో బాగా బలపడుతుండడమే ఇందుకు కారణంగా సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాగా, గత ఏడాది మొత్తంగా చూస్తే దేశంలో రికార్డు స్థాయిలో 2.3 కోట్ల ద్విచక్ర వాహనాల తయారీ జరగడం విశేషం. అందులో 70 లక్షల స్కూటర్లు.. 1.5 కోట్ల మోటార్‌ సైకిళ్లు ఉన్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ప్రజలకు మరింత చేరువ కావాలి: జీఎస్టీపై మోదీ సర్కార్‌కు ఐఎంఎఫ్ Highlights దేశ ప్రజలు వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఇబ్బందులకు గురి చేసింది వస్తు సేవల పన్ను (జీఎస్టీ). కానీ దీని అమలు తీరును సరళతరం చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా కేంద్రానికి సూచించింది. వచ్చే మూడు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక ప్రగతికి భారత్ చోదకశక్తిగా ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీ: భారత పన్నుల విధానాల్లో జీఎస్టీని ప్రవేశపెడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకమైన మైలురాయి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అంతే కాదు వచ్చే మూడు దశాబ్ధాల్లో ప్రపంచ ఆర్థిక ప్రగతికి భారత్ చోధక శక్తిగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. జీఎస్టీ ప్రవేశపెడుతూ కేంద్రం చేపట్టిన సంస్కరణ అతిపెద్దదని తెలిపింది.  జీఎస్టీ రేట్లు సులువుగా ఉండాలి అయితే జీఎస్టీ రేట్ల విధానం ఇంకా సులువుగా ఉండాలని ఐఎంఎఫ్‌ సూచించింది. వివిధ రకాల జీఎస్టీ రేట్లు, ఫీచర్ల కారణంగా ఫిర్యాదులు, నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతోందని తెలిపింది. తక్కువ పన్ను రేట్లతో రెండు శ్లాబులు, ఎంపిక చేసిన వస్తువులకు ఎక్కువ పన్ను రేటుతో ఒక శ్లాబులో జీఎస్టీ విధిస్తే సత్ఫలితాలతో మంచి పురోగతి ఉంటుందని, ఆదాయం స్థిరంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ తన వార్షిక నివేదికలో తెలిపింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పరోక్ష పన్నుల విధానం.. జీఎస్టీని 2017 జులై 1 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పలురకాల శ్లాబ్‌లతో క్లిష్టంగా జీఎస్టీ జీఎస్టీలో పలు రకాల పన్ను శ్లాబ్‌లతో క్లిష్టంగా ఉందని, దాని పురోగతిని ఏ మాత్రం దెబ్బతినకుండా విధానాన్ని సరళతరం చేయాలని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వస్తు సేవలపై పరోక్ష పన్నుల విధానాన్ని తేవడంలో జీఎస్టీది కీలక పాత్ర అని తెలిపింది. భారత్‌ కాకుండా మరో నాలుగు దేశాలు నాలుగు శ్లాబుల పన్ను రేట్లు విధిస్తున్నాయన్నది. వ్యాట్‌ విధిస్తున్న 115 దేశాల్లో 49 దేశాలు ఒకే రేటులో పన్ను విధిస్తున్నాయని, 28 దేశాలు రెండు శ్లాబుల్లో పన్నులు వేస్తున్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత్‌లో సున్నా శాతం, 12శాతం, 18శాతం, 28శాతం శ్లాబుల్లో జీఎస్టీ విధిస్తున్నసంగతి తెలిసిందే. 30 ఏళ్ల పాటు ప్రపంచాన్నిశాసించనున్న భారత్‌ వృద్ధి వచ్చే మూడు దశాబ్దాల్లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్‌ చుక్కానిలా నిలుస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. మరిన్ని వ్యవస్థీకృత సంస్కరణల దిశగా భారత్‌ అడుగులు వేయాలని సూచించింది. కొనుగోలు శక్తిపరంగా ప్రస్తుతం ప్రపంచ వృద్ధికి భారత్‌ 15 శాతం సహకారం అందిస్తుందని ఐఎంఎఫ్‌ డైరెక్టర్ రనిల్‌ సాల్గాడో అన్నారు. అయితే చైనా స్థాయిలో వాణిజ్యం లేదని చెప్పారు. ‘యువత సంఖ్య తగ్గడం ప్రారంభం అవ్వడానికి భారత్‌కు మరో మూడు దశాబ్దాల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయమే. భారత్‌ చేతిలో ఉన్న మంచి అవకాశం ఇది. ఆసియాలో కొన్ని దేశాలు మాత్రమే ఇలాంటి అవకాశాన్ని కలిగి ఉన్నాయ’ని ఆయన చెప్పారు. 2018-19లో వృద్ధి 7.3%  వచ్చే మూడేళ్లు అంతర్జాతీయ వృద్ధికి భారత్‌ కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఐఎంఎఫ్ డైరెక్టర్ రనిలో సాల్గాడో అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా అందిస్తున్న సహకారం స్థాయికి త్వరలోనే భారత్‌కు చేరుకుంటుందని ఆయన చెప్పారు. వినియోగం పుంజుకోవడం, పెట్టుబడుల వాతావరణం మెరుగవ్వడం లాంటి వాటి కారణంగా 2018-19లో భారత వృద్ధి 7.3 శాతంగా నమోదుకావచ్చని నివేదికలో ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు అంచనా వేసింది. ‘2016 తర్వాత నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు రూపంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ రెండు రకాల కుదుపులకు లోనైంది. ఇప్పుడు వృద్ధి పుంజుకుంటోంది. సాధారణంగా సానుకూల స్థూల ఆర్థిక విధానాలు, స్థిర విధానాలు, కీలక సంస్కరణలు తదితరాలు ఇటీవల కొన్నేళ్లలో భారత్‌కు కలిసొచ్చాయ’ని సాల్గాడో చెప్పారు.  ఇబ్బందులు స్వల్పకాలికమే స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, దీర్ఘకాలంలో జీఎస్‌టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ‘జీఎస్‌టీ అమలు ప్రక్రియ కొంచెం కష్టమైనదే. ఇతర దేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి. భారత్‌లో ఇది మరింత కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రతిపాదనకు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాల్సి ఉంటుంది. అయినప్పటికీ దీనిని అమల్లోకి తీసుకొని రావడం గొప్ప విజయమేన’ని అన్నారు. సంస్కరణలు కొనసాగించాల్సిందే దివాలా చట్టం అమల్లోకి తేవడం ఇటీవల భారత్‌ సాధించిన ఇతర విజయాల్లో ఒకటని ఐఎంఎఫ్ డైరెక్టర్ రనిల్ సాల్గాడో అన్నారు. ‘ఈ చట్టం అమల్లోకి వచ్చాక కొన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి. మున్ముందు కూడా ఈ ధోరణి కనిపిస్తుందని భావిస్తున్నాం. ఇక మూడో విజయం.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయిలో ఉంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. అధికారికంగా 2016లోనే ఈ తరహా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ.. అంతకుముందు నుంచి కూడా ఈ విధానాన్ని భారత్‌ ఆచరించింది’ అని అన్నారు. వ్యాపార వాతావరణాన్ని మెరుగపర్చడం, ఎఫ్‌డీఐల సరళీకరణ కూడా మరికొన్ని కీలక సంస్కరణలను భారత్‌ చేపట్టిందని తెలిపారు. సమీపకాలంలో ప్రస్తుత సంస్కరణలు సమర్థంగా అమలు చేస్తే అనుకున్న వృద్ధి దిశగా భారత్‌ ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. క్రమంగా కఠిన ద్రవ్య విధానం దిశగా అడుగులేయాలి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని క్రమంగా కఠిన విధాన దిశగా ఆర్‌బీఐ మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధర పెంపు, చమురు ధరలు పెరగడం లాంటివి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతాయని తెలిపింది. ద్రవ్యలోటు పెరిగేందుకు కూడా ఇది దోహదం చేయొచ్చని పేర్కొంది. జీఎస్‌టీ పన్ను విధానాన్ని సరళీకరించే అంశాన్ని భారత్‌ పరిశీలించాలని సూచించింది. Last Updated 9, Aug 2018, 11:01 AM IST
1entertainment
Oct 21,2018 ఘనంగా 'సిండికేట్‌ ' వేడుకలు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సిండికేట్‌ బ్యాంక్‌ 93వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో వివిధ కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా బ్యాంక్‌ రోటరీ క్లబ్‌ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ విజరు కుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో అట్టడుగున ఉన్న సామాన్యుడి పరోగాభివృద్ధికి సిండికేట్‌ బ్యాంక్‌ చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అభివృద్ధికి సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన ఈ వేదికపై కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ బ్యాంక్‌ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్‌ డీజీఎం అరోర, రీజినల్‌ మేనేజర్‌ (హైదరాబాద్‌-1) రవిశంకర్‌, రీజినల్‌ మేనేజర్‌ (హైదరాబాద్‌-2) షేక్‌ నజీర్‌ అహ్మద్‌తో పాటు వివిధ శాఖలకు, కార్యాలయాలకు చెందిన బ్రాంచీ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో బ్యాంక్‌ సిబ్బందితో పాటు వివిధ శాఖలకు చెందిన బ్యాంక్‌ ఖాతాదారులు పాల్గొన్నారు. మొత్తం వంద మందికి పైగా ఈ రక్తదాన శిబిరంలో పాలుపంచుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన బ్యాంక్‌ 93వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పక్షం రోజుల పాటు కొనసాగి ఈ నెల25న ముగియనున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అందరి చూపు ఇప్పుడు రిషబ్ పంత్‌వైపు..! టీమిండియాలో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే.. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కార్తీక్‌ను పక్కన పెట్టిన సెలక్టర్లు.. పంత్‌కి జట్టులో చోటిచ్చి పరోక్షంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. కానీ.. ? Samayam Telugu | Updated: Mar 10, 2019, 08:55AM IST అందరి చూపు ఇప్పుడు రిషబ్ పంత్‌వైపు..! హైలైట్స్ వికెట్ కీపర్ / బ్యాట్స్‌మెన్‌‌గా ప్రపంచకప్ ఆడాలని ఆశిస్తున్న రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేల్లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారమే నాలుగో వన్డే రేపు ధోనీకి రెస్ట్.. రిషబ్ పంత్‌కి అవకాశం వన్డే ప్రపంచకప్ ముంగిట భారత్ జట్టు రెండు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు అందరి చూపు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌వైపు మళ్లింది. ఆస్ట్రేలియాపై ఇప్పటికే ముగిసిన తొలి మూడు వన్డేల్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రిషబ్ పంత్ .. తాజాగా మహేంద్రసింగ్ ధోనీ రెస్ట్ కోరడంతో నాలుగో వన్డేలో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి నాలుగో వన్డే జరగనుంది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే.. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కార్తీక్‌ను పక్కన పెట్టిన సెలక్టర్లు.. పంత్‌కి జట్టులో చోటిచ్చి పరోక్షంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. కానీ.. వికెట్ కీపర్‌గానే కాకుండా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గానూ ప్రపంచకప్‌ రేసులో‌ ఉండాలని రిషబ్ పంత్ ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేల్లో అతను కనీసం అర్ధశతకం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతుండటంతో.. ఓపెనర్‌ లేదా నాలుగో స్థానంలో పంత్‌ని ఆడించే అవకాశాలూ లేకపోలేదు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Mumbai, First Published 2, May 2019, 1:16 PM IST Highlights అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.   అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, షాపుల్లోనే కాక, గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ)ల్లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు తీసుకోవచ్చు.  షాపుల్లో కొనుగోళ్లపై ఇలా.. ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది నగల దుకాణాల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించిన తర్వాతే వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణాలను కొనుగోలు చేయడంలో తరుగు, మజూరి లాంటి కీలకాంశాలు. వాల్యూ ఎడిషన్(వీఏ) లేదంటే మేకింగ్ ఛార్జీలకైన ఖర్చును తలచుకునే చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లపై వెనుకడగు వేస్తారు. అయితే, నగల దుకాణాలు ప్రకటించిన ఆఫర్లను ఉపయోగించుకోవడం, గోల్డ్ స్కీమ్స్‌లో పాల్గొనడం ద్వారా ప్రతినెలా కొంత మొత్తం చెల్లించి, ఆ మొత్తానికి వీఏని రాయితీని పొందే అవకాశం ఉంటుంది. ఆభరణాలు కాకుండా కాయిన్స్ కొనుక్కునే వారిపై కూడా షాప్‌లు మేకింగ్ ఛార్జీలను వేస్తున్నాయి. ఇదంతా కాదనుకుంటే బ్యాంకుల్లోనూ నగలు కొనుగోలు చేయవచ్చు. ఎంఎంటీసీ లాంటి సంస్థలు ఈ కాయిన్స్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధరలతో పోలిస్తే కొంత తక్కువకే కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్): భౌతికంగా కాకుండా పేపర్ల మీదనే బంగారం ఉందనడానికి ఉన్న మరో అవకాశం గోల్డ్ ఈటీఎఫ్. సాధారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయిన పలు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఉండే రిస్క్ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ తరహా గోల్డ్ ఈటీఎఫ్‌లపై మూడేళ్ల తర్వాత 20శాతం పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు.  సావరిన్ గోల్డ్ బాండ్స్  భారత రిజర్వు బ్యాంక్ విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకానికి పెట్టిన తేదీలకు ముందున్న బంగారం ధరనే బాండ్ ధరగా నిర్ణయిస్తుంటారు. అయితే, ఫిబ్రవరి 2019 వరకూ విక్రయాలను జరిపారు. కానీ, ఇప్పుడు విక్రయాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ బాండ్స్‌లో ఉన్న ప్రధాన ప్రయోజనం క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు కావడం గమనార్హం. అంతేగాక, ఈ బాండ్స్‌పై దాదాపు 3శాతం వరకూ వడ్డీ పొందే అవకాశం ఉండటం. ప్రభుత్వం ఈ బాండ్స్ విడుదల చేసినప్పుడు కొనుగోలు చేసుకోవడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు. కాగా, గత కొంతకాలంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇటీవల క్రమంగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి.  Last Updated 2, May 2019, 1:20 PM IST
1entertainment
రంగస్థలం చూడాలంటే కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ Highlights బన్నీ తెలివిగా అలా ప్లాన్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చరిత్ర సృష్టిస్తోంది. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ గా చెప్పుకుంటున్న ఈ  సినిమా పై టాలీవుడ్ సెలెబ్రెటీలంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే మెగా క్యాంప్ హీరో అల్లు అర్జున్ ఇప్పటివరకు ఈసినిమా పై ప్రశంసలు కురిపించకపోవడం మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.   రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య బయటపడని ఒక చిన్న గ్యాప్ ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికి కూడ చరణ్ ‘రంగస్థలం’ చూడకపోవడం అదేవిధంగా ఈమూవీ పై కామెంట్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.   ఇది చాలదు అన్నట్లుగా బన్నీ తనకొడుకు అయాన్ పుట్టినరోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అయాన్ పుట్టినరోజుకు సమయం కేటాయించిన చరణ్ ‘రంగస్థలం’ విషయంలో బిజీగా ఉన్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బన్నీ ఈమౌనం వెనుక ఒక కారణం ఉంది అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ కొద్దిరోజుల క్రితమే తన కుటుంబ సభ్యులతో తన అమెరికా విహారయాత్ర నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.    ‘రంగస్థలం’ ఘనవిజయం తరువాత ఈసినిమాను చూడమని చరణ్ చెప్పినా తాను చూడటానికి చరణ్ కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. ఈమూవీని తాను తన హోమ్ థియేటర్ లో చూడనని తన తల్లి నిర్మల అదేవిధంగా చరణ్ తల్లి సురేఖలతో కలిసి తాను ఆర్టీసి క్రాస్ రోడ్ లోని ఒక థియేటర్ లో జనం మధ్య కూర్చుని మెగా అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ‘రంగస్థలం’ సినిమాను చూస్తానని దానికి ఏర్పాట్లు చేయమని చరణ్ ను కోరినట్లు సమాచారం.   ఇక ఇప్పటికే అల్లు శిరీష్ ‘రంగస్థలం’ సినిమాను చూసి ప్రశంసలు కురిపించిన నేపధ్యంలో బన్నీ కూడ ఈమూవీని అదేవిధంగా చరణ్ ను ప్రసంసిస్తే మెగా అభిమానులు శాంతించే ఆస్కారం ఉంది. వచ్చేనెలలో విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న బన్నీ... ఇలా తన తల్లితో పాటు చరణ్ తల్లి సురేఖతో కూడా కలిసి సినిమా చూసేస్తే.. మెగా అభిమానులు తన సినిమాపై నెగిటివ్ టాక్ ప్రచారం చేయరనే నమ్మకంతో వున్నారు. Last Updated 4, Apr 2018, 9:35 AM IST
0business
హైదరాబాద్ లో ఫ్యాషన్ షో... అందాలతో హీటెక్కించిన ముద్దుగుమ్మలు First Published 13, Jul 2019, 11:38 AM IST హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన  బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా  ప్రముఖులు హాజరయ్యారు.  హైదరాబాద్ లో మిర్రర్ సెలూన్స్ కొత్తగా మరో సెలూన్ ను ప్రారంభించింది. మాదాపూర్ లో సెలూన్ హెయిర్ క్రష్ పేరుతో నూతన సెలూన్ ఏర్పాటయ్యింది. ఈ సందర్భంగా దస్ పల్లా హూటల్లో ఈ నూతన బ్రాండ్ ఆవిష్కరణ కార్యాక్రమం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్యాషన్ షోలో ప్రముఖ మోడళ్లతో పాటు సీనితారలు పాలుపంచుకున్నారు. అధిరిపోయే ప్యాషన్ దుస్తుల్లో వారంతా ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ సందడిచేశారు. మూడు సీక్వెన్స్ లలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో లో సూపర్ మోడళ్ళు వయ్యారాలు పోయారు. ఈ ఫ్యాషన్ షోలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గోల్డెన్ డ్రెస్ లో ఈ పొడుగుకాళ్ల సుందరి సుందరి ర్యాంప్ నడిచివస్తుంటే అక్కడున్నవారు కళ్లుతిప్పుకోలేకపోయారు. హొయలొలికిస్తూ ఇమె చేసిన క్యాట్ వాక్ కు వారంతా ఫిదా అయిపోయారు. అంతేకాకుండా ప్రగ్యా జైస్వాల్, సంజన లు కూడా ఈ ప్యాషన్ షోలో పాలుపంచుకున్నారు. ప్రముఖ మోడళ్లతో పోటీ పడుతూ వీరు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సిందు కూడా పాల్గొన్నారు. ఫ్యాషనబుల్ దుస్తులను ధరించి వచ్చిన ఆమె సినీతారలు, మోడళ్లకు ఏమాత్రం తీసిపోలేదు. ఈ సెలూన్ హెయిర్ క్రష్ బ్రాండ్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ కార్చక్రమంలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు జయసుధ, శ్రీకాంత్, నిఖిల్, సునీల్, ఆలీ, రఘు, శ్రీతేజ, మహేశ్వరి, అర్చన వేద, దీప్తి సునైనా, సామ్రాట్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రముఖ ఫాషన్ డిజైనర్ శిల్ప రెడ్డి, గీతా మాధురి లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. భార్య జీవిత, కూతురు శివాత్మికను వెంటబెట్టుకుని హాజరైన ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ...మధ్య తరగతి మహిళలకు బ్యూటి సేవలు అందించాలనే ఉదేశ్యంతో ఈ సెలూన్ హెయిర్ క్రష్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. Recent Stories
0business
Hyderabad, First Published 8, Mar 2019, 11:11 AM IST Highlights ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది.  ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ఆ వెంటనే మెగాఫ్యామిలీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. మెగా బ్రదర్ నాగబాబు 'అంతా నా ఇష్టం' యూట్యూబ్ ఛానెల్ కి పోటీగా 'నా ఛానెల్ నా ఇష్టం' అంటూ నయా వ్యాపారం మొదలెట్టింది. ఇటీవల నాగబాబు.. టీడీపీ అధికార ప్రతినిధి యామిని విషయంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకొని.. 'మీరు ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతుందా..?' అంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత వయసు వచ్చినా.. సిగ్గు, బుడ్డి అనేవి అబ్బలేదని మండిపడింది. సాధినేని యామినిపై దారుణంగా ట్రోల్ చేసే వారిని వెనకేసుకొస్తున్నారని.. ఇదే పరిస్థితి మీ అమ్మాయికి వస్తే.. ఇలానే స్పందిస్తారా..? అంటూ ప్రశ్నించింది. ''ఇదేమైన 'జబర్దస్త్' అనుకుంటున్నావా..? జబర్దస్త్ లేకపోతే అసలు నాగబాబు ఎవడు..? చిరంజీవి తమ్ముడు.. లేదంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య.. నీకంటూ సొంతంగా ఐడెంటిటీ లేదు.. నీకు ఒక స్థాయి లేదు'' అంటూ ఓ రేంజ్ లో మండిపడింది.  Last Updated 8, Mar 2019, 11:11 AM IST
0business
TEAM INDIA విండీస్‌పై భారత్‌ ఘన విజయం భారత-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌…ఇటు బౌలింగ్‌లో సత్తా చాటింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43ఓవర్లకు కుదించారు. భారత జట్టు 43ఓవర్లలోనే 5వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి విండీస్‌కు 311 పరుగుల భారీలక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో విండీస్‌ భారత బౌలర్ల దెబ్బకు విలవిల లాడింది. నిర్ణీత ఓవర్లతో 6వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది. కులదీప్‌ యాదవ్‌ (3/50), భువనేశ్వర్‌ కుమార్‌ (2/9) అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో 105పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. విండీస్‌ బ్యాట్స్‌ మెన్‌ హోవ్‌ 88బంతుల్లో 5ఫోర్లు, మూడు సిక్సర్లతో 81పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా…రెండో వన్డేలో విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రహానె 104 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లతో 103 పరు గులు, శిఖర్‌ దావన్‌ 59బంతుల్లో 10ఫోర్లతో 63పరుగులు, సారథి విరాట్‌ కోహ్లీ 66బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లతో 87 మెరుపు బ్యాటింగ్‌తో నిర్ణీత 46ఓవర్లలో భారత్‌ 5వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును రహానే అందుకున్నాడు. దాటిగా ఆడిన రహానే, కోహ్లీ, దావన్‌ భారత్‌ -వెస్టిండీస్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత బ్యాట్స్‌మెన్లు ఆరంభం నుంచే స్వేచ్ఛగా ఆడి భారత్‌ స్కోరు బోర్డుకు గట్టి పునాది వేశారు. తొలి వికెట్‌కు 114పరుగులు జోడించారు. ఆరంభం నుంచినిలకడగా ఆడుతూ వచ్చిన దావన్‌ అర్ధశతకం పూర్తిచేసుకున్న తర్వాత వేగం పెంచాడు. ఈక్రమంలోనే నర్స్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన ధావన్‌ను కీపర్‌ హోప్‌ స్టంపౌట్‌ చేశాడు. ఈదశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో రహానె ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. క్రీజులో కుదురుకున్న రహానే బౌండరీలతో విరుచుకపడ్డాడు. 102బంతుల్లో 10పోర్లు, రెండు సిక్సర్లతో శతకం సాధించాడు. వన్డేల్లో రహానేకు ఇది మూడో శతకం. కమిన్స్‌ బౌలింగ్‌లో శతకం బాఇ సెంచరీ పూర్తిచేసుకున్న అతడు అదే ఓవర్‌లో బౌల్డయ్యాడు. ఈదశలో క్రీజులోకి వచ్చిన పాండ్యా ఎక్కువసేపు నిలవలేదు. భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలి యన్‌ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ (14)తో విఫలమయ్యాడు. హోల్డర్‌ వేసిన 39వ ఓవర్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 39ఓవర్లకు భారత్‌ స్కోరు 260/4. అప్పటికే భారత్‌ మెరుగైన స్థితిలో ఉండటంతో మరో ఎండ్‌లో విరాట్‌ బ్యాట్‌ ఝుళి పించాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 285 పరుగుల వద్ద జోసఫ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లీ ఔటవ్వడంతో ధోనీ (13నాటౌట్‌), జాదవ్‌ (13 నాటౌట్‌) ఆఖర్లో చెలరేగి ఆతిథ్య జట్టుకు 311పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. విండీస్‌ బౌలర్లలో ఏ ఒక్క బ్యాట్స్‌ మెన్‌ ఇబ్బంది పెట్టలేకపోయాడు. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా పరుగులు సాధించారు. జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్గడా, హోల్డర్‌, నర్స్‌, కమిన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లక్ష్య చేధనలో చతికిలపడ్డ విండీస్‌ 311పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌కు ఆరంభం లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుత బంతికి కీరన్‌ పావెల్‌ (0) వెనుదిరి గాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జేసన్‌ మహ్మద్‌ కూడా భువీ వేసిన మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో విండీస్‌ మొదట్లోఏ పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ హోప్‌ మాత్రం దాటిగా ఆడుతూ వచ్చాడు. మరో బ్యాట్స్‌మెన్‌ లూయిస్‌ సాయంతో 4/2 స్థితిలో ఉన్న జట్టుకు గౌరవప్రదమైన స్థాయికి తీసుకొచ్చాడు. ఐతే 93పరుగుల వద్ద లూయిస్‌ (21) ఔట వ్వడంతో మరో ఎండ్‌లో హోప్‌కు సహకరిం చేవారు కరువయ్యారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతూ శతకం పూర్తిచేసేలా కనిపించిన అతడిని యువ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ బోల్తా కొట్టించాడు. దీంతో విండీస్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. హోప్‌ మినహా మిగతా బ్యాట్స్‌ మెన్లు పటిష్ట భారత్‌ బౌలింగ్‌ ముందు నిలువ లేకపోయారు. తర్వాత వచ్చిన హోల్డర్‌ 29బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు కెప్టెన్సీ ఇన్నింగ్‌తో ఆకట్టుకోలేక పోయాడు. కుల్దీప్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై ధోని చేతిలో స్టంపౌట య్యాడు. ఓవర్లు పూర్తయ్యే వరకు క్రీజులో ఉన్న చేజ్‌ (33), నర్స్‌(19) భారీ సాట్లకు ప్రయత్నిం చకుండా నామమాత్రంగానే ఇన్నింగ్స్‌ను ముగించారు. సరికొత్త రికార్డు సృష్టించిన భారత జట్టు వన్డే క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. వన్డేల్లో అత్యధిక సార్లు 300కి పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు నమోదు చేసిన రికార్డును టీమిండియా వెనక్కు నెట్టింది. తాజా ముడొందల పరుగులతో 96సార్లు వన్డేల్లో 300కిపైగా పరుగులు సాధించినట్లయ్యింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేరున ఉన్న రికార్డును భారత్‌ అధిగమించింది. ఆస్ట్రేలియా 95సారు మూడొందలు స్కోర్లు చేసి రెండో స్థానంలో ఉండగా, ఆతర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా (77), పాకిస్తాన్‌ (69), ఇంగ్లండ్‌(57), న్యూజి లాండ్‌(51)లు వరుసగా ఉన్నాయి. యువరాజ్‌ జెర్సీఫై చాంఫియన్స్‌ట్రోఫీ లోగో భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌లో పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అభిమానుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. యువరాజ్‌ సింగ్‌ వేసుకుని వచ్చిన జెర్సీపై ఛాంపియన్స్‌ ట్రోఫీ లోగో ఉండటమే. సాధారణంగా జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రతి సిరీస్‌ ముందు ఆటగాళ్లకు కొత్త కిట్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే సమయంలో ఇది తప్పనిసరి. అయితే ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా వెస్టిండీస్‌కు వెళ్లింది. బ్యాటింగ్‌కు దిగిన సమయంలో జెర్సీ తప్పుగా ధరించినట్లు గుర్తించిన యువరాజ్‌ ఆతర్వాత ఫీల్డింగ్‌ సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌ కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన వన్డే జెర్సీని ధరించి పీల్డింగ్‌కు వచ్చాడు.
2sports
Hyderabad, First Published 16, Apr 2019, 8:47 PM IST Highlights . ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లలో కాజల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆమెను నమ్ముకొని ఇప్పుడు నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టాలీవుడ్ చందమామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ లలో కాజల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆమెను నమ్ముకొని ఇప్పుడు నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  సీత సినిమాలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాతో ముడిపడి ఉన్న వారందరికీ హిట్టు తప్పనిసరిగా అవసరం. సీత పై ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్టందుకున్నా ఈ సినిమాకు ఆయన క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు.  ఇక హీరో స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హిట్టు కోసం కష్టపడటమే సరిపోతోంది. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మళ్ళీ కెరీర్ లో డౌన్ కి వెళ్ళిపోతున్నాడు. నిర్మాత అనిల్ సుంకర వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఇలా అందరు సీత సక్సెస్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు.  అయితే సినిమాకు కాజల్ గ్లామరే ఇప్పుడు ప్రధానంగా మారింది. ఆమెకోసం థియేటర్ కి వచ్చేవారి సంఖ్య బాగానే ఉంది. దీంతో కాజల్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని ట్రైలర్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి సీతకు కాజల్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.   Last Updated 16, Apr 2019, 8:47 PM IST
0business
FACTORY ఫ్యాక్టరీ ఉత్పత్తిలో స్వల్ప వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: భారత్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. జిఎస్‌టి అమలుతర్వాత క్రమేపీ కోలుకుంటున్నట్లు నిక్కీ ఇండియా పిఎంఐ సూచి వెల్లడించింది జూలై నెలలో 47.9పాయింట్లు నమోదయిన సూచి ఆగస్టులో 51.2 పాయింట్లకు చేరింది. ఈ సూచి 101 నెలల కనిష్టంగా ఉన్న జూలై కంటే కొంతమెరుగు పడింది. ఆగస్టు పిఎంఐ ఫలితాలు ఉత్పత్తిదారులు భారత్‌ లో కొంత జిఎస్‌టి మందగమనం నుంచిసత్వరమే కోలు కున్నారని ఆర్థిక వేత్త పాల్లియాన్నా డీలీమా వెల్లడించారు ఇక ఉపరంగాలలో కూడా చెప్పుకోదగిన రికవరీ ఉంది కేపిటల్‌గూడ్స్‌ ఈసారి మంచి పనితీరు చూపించింది. ఎక్కువ వృద్ధి సాధించాలన్నా ఆర్డర్ల కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకోవాలన్నా ఉత్పత్తిదారులు అదనపు ఉద్యోగులను నియమించుకోవా ల్సి ఉంటుంది. త్రైమాసిక జిడిపి వృద్ధి 5.7శాతానికి పతనం అయినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉత్పత్తిరంగ డేటా విడుదలకావడం మార్కెట్లకు కొంత కలిసొచ్చింది. ఇక భారత ఉత్పత్తిదారులు వృద్ధి అంచనాలపై ఆనందం వ్యక్తంచేస్తున్నారు. భారత్‌ ఆర్థిక వృద్ధి 5.7శాతానికి ఏప్రిల్‌, జూన్‌త్రైమాసికంలో దిగజారిన సంగతి తెలిసిందే. అంతకుముందు త్రైమాసికంలో ఉన్న 6.1శాతం నుంచి భారీగా తగ్గింది.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పూరీ ఒక్క ఛాన్స్.. అంటున్న హీరోయిన్ అగ్రహీరో సినిమా చేస్తున్నావు కదా.. పూరీ నాకో అవకాశం ఇవ్వు.. నిరూపించుకుంటాను. TNN | Updated: Mar 1, 2017, 05:52PM IST టాలీవుడ్&zwnj;లోని అగ్రహీరోలతో ఒకప్పుడు ఆడిపాడిన హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఛార్మి.. అందులో వేశ్య&zwnj;గా తన నటనతో అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఛార్మికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. దీంతో అవకాశాల వేటలో పడిన ఈ చిన్నది చివరికి ఇండస్ట్రీలో తన సన్నిహితుడైన డైరెక్టర్ పూరి జగన్నాథ్&zwnj;ని ఆశ్రయించినట్లు సమాచారం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ త్వరలోనే నందమూరి బాల&zwnj;కృష్ణ&zwnj;&zwnj;తో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు కూడా ముగియడంతో ఇటీవలే పూరీ నటీనటుల వేటలో పడ్డారు. ముఖ్యంగా కొత్తవారిని ఎంపిక చేసుకుని వారికి అవసరమైన తర్ఫీదు ఇవ్వాలని పూరీ యోచిస్తున్నట్ల సమాచారం. అయితే బాల&zwnj;కృష్ణ&zwnj; సినిమాలో హీరోయిన్&zwnj;గా కాకపోయినా కనీసం ఐటెం సాంగ్ లేదా ఏదైనా ఓ పాత్ర ద్వారా అవకాశం ఇవ్వాలంటూ పూరీని ఛార్మి అడుగుతున్నట్లు ఫిల్మ్&zwnj;నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అగ్ర హీరో సినిమాలో నటిస్తే కెరీర్&zwnj; ​ మళ్లీ గాడిన పడుతుందని ఛార్మి ఆశిస్తోంది. మరి ఈ బొద్దుగుమ్మకు పూరీ అవకాశమిస్తాడో లేదో చూడాలి.
0business
Visit Site Recommended byColombia బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహరంలో బాధ్యులపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టర్న్‌బుల్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ.. స్లెడ్జింగ్‌కు దిగడాన్ని అధికారులు అరికట్టాలని క్రికెట్‌ను మళ్లీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ఇది తప్పనిసరని ఆస్ట్రేలియా ప్రధాని తెలిపారు. ‘స్లెడ్జింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటలో దూషణకు చోటు ఉండొద్ద’ని టర్న్‌బుల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో, ప్రస్తుతం జరుగుతోన్న దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరితో మరొకరు దురుసుగా ప్రవర్తించారు. డికాక్-వార్నర్ గొడవ పడగా.. స్మిత్‌ను అవుట్ చేసిన రబాడ అతడి భుజాన్ని నెట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో రబాడపై రెండు టెస్టుల నిషేధం విధించిన ఐసీసీ అనంతరం దాన్ని ఎత్తివేసింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Visit Site Recommended byColombia రాహుల్ జోహ్రీ వివరణపై గత సోమవారం జరిగిన సమావేశంలో పరిపాలక కమిటీ చర్చించగా.. కమిటీలోని మహిళా సభ్యురాలు డయనా ఎడుల్జి ఆ వివరణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఈవోని పదవి నుంచి అతడ్ని తప్పించాలని అభిప్రాయపడింది. అయితే.. అలా తొలగించడం సమంజసం కాదని సర్దిచెప్పిన కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్.. ముగ్గురు సభ్యులతో కూడిన ఓ స్వచ్ఛంద కమిటీని నియమించి విచారణ, నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రాకేశ్ శర్మ ఛైర్మన్‌గా, ఢిల్లీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ బరాఖ్ సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ వర్మతో ఓ కమిటీని నియమించింది. 15రోజుల్లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుందని.. ఆ తర్వాతే రాహుల్ జోహ్రీ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ పాలకుల కమిటీ వెల్లడించింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports